ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరదలు: 55 మంది మృతి? వెబ్ దునియా
ఈశాన్య రాష్ట్రాలను వరదలు వణికిస్తున్నాయి. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలు, పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో రెండు రాష్ట్రాల్లో సుమారు 55 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. భారీ వరదల కారణంగా వేలాది మంది ...
వరదలు: ఈశాన్య రాష్ట్రాల్లో 55మంది మృతి(పిక్చర్స్)Oneindia Telugu
అస్సాం, మేఘాలయలలో 55మంది మృతిAndhrabhoomi
ఈశాన్య రాష్ర్టాల్లో వరదలకు 40 మంది మృతిNamasthe Telangana
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ఈశాన్య రాష్ట్రాలను వరదలు వణికిస్తున్నాయి. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలు, పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో రెండు రాష్ట్రాల్లో సుమారు 55 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. భారీ వరదల కారణంగా వేలాది మంది ...
వరదలు: ఈశాన్య రాష్ట్రాల్లో 55మంది మృతి(పిక్చర్స్)
అస్సాం, మేఘాలయలలో 55మంది మృతి
ఈశాన్య రాష్ర్టాల్లో వరదలకు 40 మంది మృతి
'బొగ్గు'పై సుప్రీం భగ్గు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: బొగ్గు క్షేత్రాల్లో 'భూకంపం' పుట్టింది. అక్రమాల కేటాయింపులపై భారత సర్వోన్నత న్యాయస్థానం కొరడా ఝళిపించింది. '1993 నుంచి 2010 వరకు జరిగిన బొగ్గు గనుల కేటాయింపు అక్రమం' అని ఇదివరకే తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు... ఆ కేటాయింపులన్నీ రద్దు చేస్తూ బుధవారం సంచలన తీర్పు చెప్పింది. 17 సంవత్సరాల కాలంలో 218 గనులను ...
ఆర్థిక వృద్ధికి విఘాతంAndhrabhoomi
కేటాయింపులన్నీ రద్దుసాక్షి
214 బొగ్గు గనుల అనుమతి రద్దు.. సుప్రీం కోర్టుతెలుగువన్
వెబ్ దునియా
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 27 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: బొగ్గు క్షేత్రాల్లో 'భూకంపం' పుట్టింది. అక్రమాల కేటాయింపులపై భారత సర్వోన్నత న్యాయస్థానం కొరడా ఝళిపించింది. '1993 నుంచి 2010 వరకు జరిగిన బొగ్గు గనుల కేటాయింపు అక్రమం' అని ఇదివరకే తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు... ఆ కేటాయింపులన్నీ రద్దు చేస్తూ బుధవారం సంచలన తీర్పు చెప్పింది. 17 సంవత్సరాల కాలంలో 218 గనులను ...
ఆర్థిక వృద్ధికి విఘాతం
కేటాయింపులన్నీ రద్దు
214 బొగ్గు గనుల అనుమతి రద్దు.. సుప్రీం కోర్టు
రిజర్వాయర్లో పడిన బస్సు Andhrabhoomi
సిమ్లా, సెప్టెంబర్ 24: బిలాస్పూర్కు సమీపంలోని రాయియాన్ వద్ద గోబింద్సాగర్ రిజర్వాయర్లో బుధవారం ఉదయం బస్సు పడిన దుర్ఘటనలో 25మంది మృతి చెందారు. అనేకమంది గల్లంతయ్యారు. సిమ్లాకు 95 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 25 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన 15మందిని బిలాస్పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్లు ...
రిజర్వాయర్లో బస్సు బోల్తా.. 25 మంది దుర్మరణంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బస్సు దుర్ఘటనలో 22కి చేరిన మృతులుతెలుగువన్
హిమాచల్ ప్రదేశ్లో బస్సు ట్రాజెడీ : 22 మంది దుర్మరణంవెబ్ దునియా
Oneindia Telugu
సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
సిమ్లా, సెప్టెంబర్ 24: బిలాస్పూర్కు సమీపంలోని రాయియాన్ వద్ద గోబింద్సాగర్ రిజర్వాయర్లో బుధవారం ఉదయం బస్సు పడిన దుర్ఘటనలో 25మంది మృతి చెందారు. అనేకమంది గల్లంతయ్యారు. సిమ్లాకు 95 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 25 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన 15మందిని బిలాస్పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్లు ...
రిజర్వాయర్లో బస్సు బోల్తా.. 25 మంది దుర్మరణం
బస్సు దుర్ఘటనలో 22కి చేరిన మృతులు
హిమాచల్ ప్రదేశ్లో బస్సు ట్రాజెడీ : 22 మంది దుర్మరణం
'క్లీన్ ఇండియా' కోసం అక్టోబర్ 2న చీపురు పట్టనున్న మోడీ! వెబ్ దునియా
క్లీన్ భారత్ కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చీపురు పట్టనున్నారు. అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి రోజున 'క్లీన్ ఇండియా' కోసం ఆయన చీపురు చేతపట్టనున్నారు. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన భారత్ కోసం ఆయన స్వయంగా చీపురు పట్టుకుని పారిశుద్ధ్యం నిర్వహించబోతున్నారు. దేశంలోని పౌరులంతా కూడా వారానికి రెండు గంటలు ఈ ప్రకారం చేయాలని ఆయన ...
క్లీన్ ఇండియా కోసం చీపురు పడతానన్న మోడీతెలుగువన్
క్లీన్ ఇండియాలో భాగంగా చీపురు పట్టనున్న మోడీKandireega
'క్లీన్ ఇండియా': చీపురు పడతానన్న మోడీ(పిక్చర్స్)Oneindia Telugu
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
క్లీన్ భారత్ కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చీపురు పట్టనున్నారు. అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి రోజున 'క్లీన్ ఇండియా' కోసం ఆయన చీపురు చేతపట్టనున్నారు. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన భారత్ కోసం ఆయన స్వయంగా చీపురు పట్టుకుని పారిశుద్ధ్యం నిర్వహించబోతున్నారు. దేశంలోని పౌరులంతా కూడా వారానికి రెండు గంటలు ఈ ప్రకారం చేయాలని ఆయన ...
క్లీన్ ఇండియా కోసం చీపురు పడతానన్న మోడీ
క్లీన్ ఇండియాలో భాగంగా చీపురు పట్టనున్న మోడీ
'క్లీన్ ఇండియా': చీపురు పడతానన్న మోడీ(పిక్చర్స్)
అమ్మాయిలకు మిస్డ్కాల్ ఇస్తే జైలే! Namasthe Telangana
పాట్నా: పనీపాట లేని కొందరు.. కావాలని మరికొందరు.. అమ్మాయిల సెల్ఫోన్లకు పదేపదే మిస్డ్కాల్స్ ఇస్తూ ఉంటారు! వారిని వేధించడమే పనిగా పెట్టుకుంటుంటారు! ఇక, అలాంటి ఆకతాయి ఆటలు చెల్లవు! బీహార్లో అయితే ఊచలు లెక్కించాల్సిందే! యువతులకు, మహిళలకు మిస్డ్కాల్ ఇచ్చేవారి భరతం పట్టేందుకు అక్కడ సరికొత్త పోలీస్ వ్యవస్థ ఏర్పడింది. ఈ మేరకు సీఐడీ ...
మహిళలకు మిస్డ్ కాల్ ఇస్తే జైల్లోకే...తెలుగువన్
మహిళలకు మిస్ట్ కాల్ ఇస్తే... జైలుకేసాక్షి
బీహార్లో మహిళకు మిస్డ్ కాల్ ఇస్తే జైలే గతి!వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
పాట్నా: పనీపాట లేని కొందరు.. కావాలని మరికొందరు.. అమ్మాయిల సెల్ఫోన్లకు పదేపదే మిస్డ్కాల్స్ ఇస్తూ ఉంటారు! వారిని వేధించడమే పనిగా పెట్టుకుంటుంటారు! ఇక, అలాంటి ఆకతాయి ఆటలు చెల్లవు! బీహార్లో అయితే ఊచలు లెక్కించాల్సిందే! యువతులకు, మహిళలకు మిస్డ్కాల్ ఇచ్చేవారి భరతం పట్టేందుకు అక్కడ సరికొత్త పోలీస్ వ్యవస్థ ఏర్పడింది. ఈ మేరకు సీఐడీ ...
మహిళలకు మిస్డ్ కాల్ ఇస్తే జైల్లోకే...
మహిళలకు మిస్ట్ కాల్ ఇస్తే... జైలుకే
బీహార్లో మహిళకు మిస్డ్ కాల్ ఇస్తే జైలే గతి!
కుమారుడి దత్తత కథనాలపై ప్రియాంక మండిపాటు 10tv
హైదరాబాద్:తన కుమారుణ్ని రాహుల్ గాంధీకి దత్తత ఇస్తున్నానన్న వార్తలపై ప్రియాంక వాధ్రా మండిపడ్డారు. అలాంటి అసత్యపూరిత కథనాలు తన కుటుంబ ప్రతిష్టను దెబ్బ తీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియాంక... ఆ వార్తలు ప్రచురించిన వార్తాపత్రికలకు లీగల్ నోటీసులు జారీ చేశారు. రైహాన్ను రాహుల్కు దత్తత .... ప్రియాంక వాధ్రాకు కోపం వచ్చింది. ఇటీవల ఓ ...
కుమారుడి దత్తతపై మీడియా కథనాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నా కొడుకును రాహుల్ కు దత్తత ఇవ్వలేదు: ప్రియాంకసాక్షి
మీడియా సంస్థలకు ప్రియాంక లీగల్ నోటీసులుNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్:తన కుమారుణ్ని రాహుల్ గాంధీకి దత్తత ఇస్తున్నానన్న వార్తలపై ప్రియాంక వాధ్రా మండిపడ్డారు. అలాంటి అసత్యపూరిత కథనాలు తన కుటుంబ ప్రతిష్టను దెబ్బ తీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియాంక... ఆ వార్తలు ప్రచురించిన వార్తాపత్రికలకు లీగల్ నోటీసులు జారీ చేశారు. రైహాన్ను రాహుల్కు దత్తత .... ప్రియాంక వాధ్రాకు కోపం వచ్చింది. ఇటీవల ఓ ...
కుమారుడి దత్తతపై మీడియా కథనాలు
నా కొడుకును రాహుల్ కు దత్తత ఇవ్వలేదు: ప్రియాంక
మీడియా సంస్థలకు ప్రియాంక లీగల్ నోటీసులు
కంచి వర్సిటీలో కామాంధుడు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తరగతి గదుల ధ్వంసం.. నేటి నుంచి వర్సిటీ సెలవు ప్రకటన చెన్నై, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): హస్టల్బాత్రూంలో స్నానం చేస్తున్న విద్యార్థునులను వీడియో తీసిన కామాంధుణ్ని దండించాల్సిన వారే కాపాడేందుకు యత్నించారు. ఆపై వర్సిటీ పరువు ఎక్కడ బజారున పడుతుందోనని దుగ్ధతో బాధిత విద్యార్థినులపైనే దౌర్జన్యానికి దిగారు. తిరగబడిన విద్యార్థులపైన ...
గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లో సీసీ కెమెరాలుతెలుగువన్
హాస్టల్ బాత్రూంలో కెమెరాలు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
తరగతి గదుల ధ్వంసం.. నేటి నుంచి వర్సిటీ సెలవు ప్రకటన చెన్నై, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): హస్టల్బాత్రూంలో స్నానం చేస్తున్న విద్యార్థునులను వీడియో తీసిన కామాంధుణ్ని దండించాల్సిన వారే కాపాడేందుకు యత్నించారు. ఆపై వర్సిటీ పరువు ఎక్కడ బజారున పడుతుందోనని దుగ్ధతో బాధిత విద్యార్థినులపైనే దౌర్జన్యానికి దిగారు. తిరగబడిన విద్యార్థులపైన ...
గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లో సీసీ కెమెరాలు
హాస్టల్ బాత్రూంలో కెమెరాలు!
నేటి నుంచి 'స్వచ్ఛ్ భారత్ మిషన్' సాక్షి
స్వచ్ఛ్ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ఈనెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 23వరకు నిర్వహించనున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కేవీ రమణ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి స్వచ్ఛ్ భారత్ మిషన్ కార్యక్రమంపై ఎంపీడీఓలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ ...
స్వచ్చత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండిAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
స్వచ్ఛ్ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ఈనెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 23వరకు నిర్వహించనున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కేవీ రమణ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి స్వచ్ఛ్ భారత్ మిషన్ కార్యక్రమంపై ఎంపీడీఓలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ ...
స్వచ్చత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
మహిళపై గ్యాంగ్రేప్: మరో ఘటనలో విద్యార్థినిపై.. Oneindia Telugu
ముజఫర్నగర్/బదౌన్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ 26ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ ఘాతుకాన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. దీంతో బాధితురాలి భర్త మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన రాష్ట్రంలోని షామ్లీ ప్రాంతంలో చోటు ...
విద్యార్థిని, వివాహితలపై సామూహిక అత్యాచారంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ముజఫర్నగర్/బదౌన్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ 26ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ ఘాతుకాన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. దీంతో బాధితురాలి భర్త మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన రాష్ట్రంలోని షామ్లీ ప్రాంతంలో చోటు ...
విద్యార్థిని, వివాహితలపై సామూహిక అత్యాచారం
జూలో విద్యార్థిని చంపిన పులి... తుపాకిపై నిర్లక్ష్యపు సమాధానం వెబ్ దునియా
న్యూఢిల్లీలోని జూలో తెల్లపులి ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థిని చంపిన దారుణ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు చూసిన జనం. ఎన్క్లోజర్లో పడిన విద్యార్థి తనను వదిలేయాలంటూ పులిని ప్రాధేయపడిన సంఘటన అందరి హృదయాలను బరువెక్కించింది. మతిస్థిమితం లేదన్నట్లుగా చెపుతున్న విద్యార్థి పులి వాత పడకుముందు తీవ్ర ఆందోళనతో చేతులతో ...
కదిలించిన ఢిల్లీ ఘటన: పులిని ప్రాధేయపడిన విద్యార్థి!Oneindia Telugu
జూలో.. పులి పంజాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢిల్లీ జూలో పులి పంజాసాక్షి
తెలుగువన్
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 16 వార్తల కథనాలు »
న్యూఢిల్లీలోని జూలో తెల్లపులి ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థిని చంపిన దారుణ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు చూసిన జనం. ఎన్క్లోజర్లో పడిన విద్యార్థి తనను వదిలేయాలంటూ పులిని ప్రాధేయపడిన సంఘటన అందరి హృదయాలను బరువెక్కించింది. మతిస్థిమితం లేదన్నట్లుగా చెపుతున్న విద్యార్థి పులి వాత పడకుముందు తీవ్ర ఆందోళనతో చేతులతో ...
కదిలించిన ఢిల్లీ ఘటన: పులిని ప్రాధేయపడిన విద్యార్థి!
జూలో.. పులి పంజా
ఢిల్లీ జూలో పులి పంజా
沒有留言:
張貼留言