అస్సాం మాజీ డీజీపీ బారువా ఆత్మహత్య సాక్షి
గువాహటి: అస్సాం మాజీ డీజీపీ శంకర్ బారువా ఆత్మహత్య చేసుకున్నారు. కోట్లాది రూపాయల 'శారద' చిట్ఫండ్ కుంభకోణం కేసులో బారువా పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గత నెలలో సీబీఐ ఆయన నివాసంలో సోదాలు జరిపింది. దీనిపై కలత చెందిన ఆయన బుధవారం గువాహటిలోని తన నివాసంలో పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ...
ఈశాన్య రాష్ట్రాలను కుదిపేస్తున్న శారదా స్కాం..10tv
శారదా స్కామ్: మాజీ డీజీపీ ఆత్మహత్య... పిస్తోలుతో కాల్చుకుని...వెబ్ దునియా
స్కామ్ దెబ్బ- ఆత్మహత్య చేసుకున్న మాజీ డిజిపిNews Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
గువాహటి: అస్సాం మాజీ డీజీపీ శంకర్ బారువా ఆత్మహత్య చేసుకున్నారు. కోట్లాది రూపాయల 'శారద' చిట్ఫండ్ కుంభకోణం కేసులో బారువా పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గత నెలలో సీబీఐ ఆయన నివాసంలో సోదాలు జరిపింది. దీనిపై కలత చెందిన ఆయన బుధవారం గువాహటిలోని తన నివాసంలో పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ...
ఈశాన్య రాష్ట్రాలను కుదిపేస్తున్న శారదా స్కాం..
శారదా స్కామ్: మాజీ డీజీపీ ఆత్మహత్య... పిస్తోలుతో కాల్చుకుని...
స్కామ్ దెబ్బ- ఆత్మహత్య చేసుకున్న మాజీ డిజిపి
జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్న మోదీ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గాంధీనగర్, సెప్టెంబర్ 17 : భారత ప్రధాని నరేంద్రమోదీ తన 64వ జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారు. బుధవారం ఉదయమే మోదీ తన తల్లి హీరా బెన్ ఆశీస్సులు పొందారు. కలకాలం దేశానికి సేవ చేయాలని మోదీని ఆమె ఆశీర్వదించారు. ''దేశానికి ప్రధాని అయినా తల్లికి కొడుకే'' అని మరోసారి నిరూపించారు నరేంద్రమోదీ. కశ్మీర్ వరదలు కారణంగా తన జన్మదినం రోజున ...
నరేంద్ర మోడీ పాదాభివందనం.. తల్లి రూ.5001 కానుక.. మోడీ విమర్శలు....వెబ్ దునియా
మోడీకి రూ.5001 కానుకను అందించిన హీరాబెన్Kandireega
మోడీ పాదాభివందనం, కానుకగా రూ. 5001 (పిక్చర్స్)Oneindia Telugu
News Articles by KSR
తెలుగువన్
అన్ని 13 వార్తల కథనాలు »
గాంధీనగర్, సెప్టెంబర్ 17 : భారత ప్రధాని నరేంద్రమోదీ తన 64వ జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారు. బుధవారం ఉదయమే మోదీ తన తల్లి హీరా బెన్ ఆశీస్సులు పొందారు. కలకాలం దేశానికి సేవ చేయాలని మోదీని ఆమె ఆశీర్వదించారు. ''దేశానికి ప్రధాని అయినా తల్లికి కొడుకే'' అని మరోసారి నిరూపించారు నరేంద్రమోదీ. కశ్మీర్ వరదలు కారణంగా తన జన్మదినం రోజున ...
నరేంద్ర మోడీ పాదాభివందనం.. తల్లి రూ.5001 కానుక.. మోడీ విమర్శలు....
మోడీకి రూ.5001 కానుకను అందించిన హీరాబెన్
మోడీ పాదాభివందనం, కానుకగా రూ. 5001 (పిక్చర్స్)
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకి టీఆర్ఎస్ గ్రహణం పట్టింది.. రేవంత్ ఫైర్ వెబ్ దునియా
హైదరాబాదులోని మెట్రో రైలుకు టీఆర్ఎస్ గ్రహణం పట్టిందని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు పనులకు అవరోధాలు సృష్టిస్తూ మెట్రో రైలు అలైన్మెంట్ మార్చాలని కేసీఆర్ ఎల్ అండ్ టీ సంస్థపై ఒత్తిడి తెచ్చిందంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఆయన ...
హైదరాబాద్ మెట్రోకి టీఆర్ఎస్ గ్రహణం.. రేవంత్తెలుగువన్
మెట్రో రైలు పణంగా పెడతారా?: కెసిఆర్పై రేవంత్ ఫైర్Oneindia Telugu
మెట్రో పై వైఖరి స్పష్టం చే యాలి-రేవంత్News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాదులోని మెట్రో రైలుకు టీఆర్ఎస్ గ్రహణం పట్టిందని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు పనులకు అవరోధాలు సృష్టిస్తూ మెట్రో రైలు అలైన్మెంట్ మార్చాలని కేసీఆర్ ఎల్ అండ్ టీ సంస్థపై ఒత్తిడి తెచ్చిందంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఆయన ...
హైదరాబాద్ మెట్రోకి టీఆర్ఎస్ గ్రహణం.. రేవంత్
మెట్రో రైలు పణంగా పెడతారా?: కెసిఆర్పై రేవంత్ ఫైర్
మెట్రో పై వైఖరి స్పష్టం చే యాలి-రేవంత్
మెట్రో రైలుకు టీ సీఎం కేసీఆర్ అడ్డంకులు : షబ్బీర్ అలీ వెబ్ దునియా
మెట్రో రైల్ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయకుండా ఉండేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని, అందువల్లే ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు ఎదురవుతున్నాయని టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తీరువల్లే మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ...
మెట్రో సమస్యకు కెసిఆర్ వైఖరే కారణంNews Articles by KSR
కేసీఆర్ తీరువల్లే మెట్రో సమస్యలు...తెలుగువన్
కేసీఆర్ తీరువల్లే మెట్రో సమస్యలు: షబ్బీర్ అలీసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
మెట్రో రైల్ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయకుండా ఉండేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని, అందువల్లే ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు ఎదురవుతున్నాయని టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తీరువల్లే మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ...
మెట్రో సమస్యకు కెసిఆర్ వైఖరే కారణం
కేసీఆర్ తీరువల్లే మెట్రో సమస్యలు...
కేసీఆర్ తీరువల్లే మెట్రో సమస్యలు: షబ్బీర్ అలీ
కెసిఆర్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు! Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరితే గత ప్రభుత్వాలు ఈ వేడుకలు చేయనిదే ఇప్పుడు తామెలా చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించటం సిగ్గుచేటు అని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణకు తొలి ...
విమోచన దినోత్సవాన ఎగిరిన జాతీయ జెండాసాక్షి
గోల్కొండ యుద్ధంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిజాం లొంగిన పోస్టర్: స్త్రీలనూ ఎత్తేశారు (పిక్చర్స్)Oneindia Telugu
తెలుగువన్
News Articles by KSR
అన్ని 56 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరితే గత ప్రభుత్వాలు ఈ వేడుకలు చేయనిదే ఇప్పుడు తామెలా చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించటం సిగ్గుచేటు అని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణకు తొలి ...
విమోచన దినోత్సవాన ఎగిరిన జాతీయ జెండా
గోల్కొండ యుద్ధం
నిజాం లొంగిన పోస్టర్: స్త్రీలనూ ఎత్తేశారు (పిక్చర్స్)
కేసీఆర్ దుర్బుద్ధి.. వినాశకాలే విపరీతబుద్ధి: జానారెడ్డి వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్ రావుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఆ రాష్ట్ర విపక్ష నేత, కె. జానారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి, వ్యూహాలు వినాశకాలే విపరీతబుద్ధి అనే చందంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఫలితంగానే ఆయన విపక్ష నేతలను సైతం హేళన చేస్తూ కించపరిచేలా ...
కేసీఆర్ వినాశకాలే విపరీతబుద్ధి.. జానారెడ్డి ఆగ్రహంతెలుగువన్
ఎమ్మెల్యే కనకయ్యపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరా : జానారెడ్డిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వినాశకాలే విపరీత బుద్ధి: కెసిఆర్పై జానా, విఫలమని..Oneindia Telugu
సాక్షి
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్ రావుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఆ రాష్ట్ర విపక్ష నేత, కె. జానారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి, వ్యూహాలు వినాశకాలే విపరీతబుద్ధి అనే చందంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఫలితంగానే ఆయన విపక్ష నేతలను సైతం హేళన చేస్తూ కించపరిచేలా ...
కేసీఆర్ వినాశకాలే విపరీతబుద్ధి.. జానారెడ్డి ఆగ్రహం
ఎమ్మెల్యే కనకయ్యపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరా : జానారెడ్డి
వినాశకాలే విపరీత బుద్ధి: కెసిఆర్పై జానా, విఫలమని..
మెట్రో పనులు ఎక్కడా ఆగలేదు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (ఆంధ్రజ్యోతి-సిటీబ్యూరో): మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ఎక్కడా ఆగలేదని హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 10న ప్రాజెక్టు టేకోవర్పై తెలంగాణ సర్కారుకు లేఖ రాసిన మాట నిజమేనని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ వీబీ గాడ్గిల్ పేర్కొనగా.. ఎన్వీఎస్ రెడ్డి మాత్రం అవన్నీ పాత లేఖలు ...
'మెట్రో'ను దెబ్బతీసే యత్నంసాక్షి
మీడియా కథనాలు దురదృష్టకరంKandireega
మెట్రో వార్తపై కేసీఆర్ స్పందన, సూటిగా చెప్పని గాడ్గిల్Oneindia Telugu
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 41 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (ఆంధ్రజ్యోతి-సిటీబ్యూరో): మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ఎక్కడా ఆగలేదని హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 10న ప్రాజెక్టు టేకోవర్పై తెలంగాణ సర్కారుకు లేఖ రాసిన మాట నిజమేనని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ వీబీ గాడ్గిల్ పేర్కొనగా.. ఎన్వీఎస్ రెడ్డి మాత్రం అవన్నీ పాత లేఖలు ...
'మెట్రో'ను దెబ్బతీసే యత్నం
మీడియా కథనాలు దురదృష్టకరం
మెట్రో వార్తపై కేసీఆర్ స్పందన, సూటిగా చెప్పని గాడ్గిల్
బహిష్కరించి...''బుట్ట''దాఖలయ్యాడు! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తామెన్నుకున్న నేతలను పార్లమెంట్ నుంచి బలవంతంగా బయటకు వెళ్లేలా 'చెత్త' చట్టం చేసిన ఉక్రెయిన్ ఎంపీ వితలివ్ జురావ్స్కీని ప్రజలు చెత్త బుట్టలోనే పడేశారు. నీటుగా సూటబూటూ వేసుకుని సూట్కేసు పట్టుకుని పార్లమెంట్ బయటకు వచ్చిన వితలివ్పై...ఆందోళనకారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. లాక్కంటూ వెళ్లి, చెత్తబుట్టలో పడేశారు. అంతటితో ఆగని ...
ఉక్రెయిన్ ఎంపీని చెత్త తొట్టిలో కుక్కేశారు...తెలుగువన్
ఉక్రెయిన్లో ప్రజాగ్రహం.. ఎంపీని చెత్త తొట్టెలో పడేసి కుక్కేశారు!వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
తామెన్నుకున్న నేతలను పార్లమెంట్ నుంచి బలవంతంగా బయటకు వెళ్లేలా 'చెత్త' చట్టం చేసిన ఉక్రెయిన్ ఎంపీ వితలివ్ జురావ్స్కీని ప్రజలు చెత్త బుట్టలోనే పడేశారు. నీటుగా సూటబూటూ వేసుకుని సూట్కేసు పట్టుకుని పార్లమెంట్ బయటకు వచ్చిన వితలివ్పై...ఆందోళనకారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. లాక్కంటూ వెళ్లి, చెత్తబుట్టలో పడేశారు. అంతటితో ఆగని ...
ఉక్రెయిన్ ఎంపీని చెత్త తొట్టిలో కుక్కేశారు...
ఉక్రెయిన్లో ప్రజాగ్రహం.. ఎంపీని చెత్త తొట్టెలో పడేసి కుక్కేశారు!
పథకం ప్రకారమే పేలుళ్లు! సాక్షి
హైదరాబాద్: దిల్సుఖ్ నగర్లో గతేడాది ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్ల దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 18గా పరిగణిస్తూ ఎన్ఐఏ తన తాజా చార్జిషీటును దాఖలు చేసింది. వాస్తవానికి ఈ ఘటనలో 17 మంది మృతులయ్యారు. 131 మంది గాయపడ్డారు. అయితే మృతులైన వారిలో ఓ గర్భిణి కూడా ఉండడం, ఆమె గర్భంలోని శిశువూ మృతిచెందడాన్ని తీవ్రంగా పరిగణించిన ...
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో రెండో చార్జిషీట్ దాఖలుAndhrabhoomi
దిల్షుక్నగర్ బాంబు పేలుళ్ల కేసులో రెండో చార్జిసీటు దాఖలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్: దిల్సుఖ్ నగర్లో గతేడాది ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్ల దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 18గా పరిగణిస్తూ ఎన్ఐఏ తన తాజా చార్జిషీటును దాఖలు చేసింది. వాస్తవానికి ఈ ఘటనలో 17 మంది మృతులయ్యారు. 131 మంది గాయపడ్డారు. అయితే మృతులైన వారిలో ఓ గర్భిణి కూడా ఉండడం, ఆమె గర్భంలోని శిశువూ మృతిచెందడాన్ని తీవ్రంగా పరిగణించిన ...
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో రెండో చార్జిషీట్ దాఖలు
దిల్షుక్నగర్ బాంబు పేలుళ్ల కేసులో రెండో చార్జిసీటు దాఖలు
లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి News Articles by KSR
తెలుగుదేశం లో కాబోయే ముఖ్యమంత్రి పేరును ముందుగా చెప్పడం ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒక అడుగు ముందుకేశారు. తెలుగుదేశం పార్టీ ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటుందని చెప్పిన ఆయన , చంద్రబాబు తర్వాత ఆయన కుమారుడు లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు అన్ని ఉన్నాయని పుల్లారావు ...
చంద్రబాబు తర్వాత నారా లోకేషే ముఖ్యమంత్రి : మంత్రి పత్తిపాటివెబ్ దునియా
'చంద్రబాబు తర్వాత లోకేష్ సీఎం అవుతారు'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగుదేశం లో కాబోయే ముఖ్యమంత్రి పేరును ముందుగా చెప్పడం ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒక అడుగు ముందుకేశారు. తెలుగుదేశం పార్టీ ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటుందని చెప్పిన ఆయన , చంద్రబాబు తర్వాత ఆయన కుమారుడు లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు అన్ని ఉన్నాయని పుల్లారావు ...
చంద్రబాబు తర్వాత నారా లోకేషే ముఖ్యమంత్రి : మంత్రి పత్తిపాటి
'చంద్రబాబు తర్వాత లోకేష్ సీఎం అవుతారు'
沒有留言:
張貼留言