ప్రపంచంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానం రెడీ.. కేసీఆర్... తెలుగువన్
ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తమ ప్రభుత్వం రెడీ చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో వున్న కేసీఆర్ అడ్డాకులలోని కోజెంట్ పరిశ్రమని సందర్శించారు. అక్కడ అదనపు ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తమ ప్రభుత్వం రూపొందించిన ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక ...
70 శాతం ఉద్యోగాలు స్థానికులకేKandireega
ప్రపంచంలో మేమే నెంబర్ 1, శంషాబాద్ నుంచి వచ్చేయండి... కేసీఆర్వెబ్ దునియా
34వేల ఎకరాలు పరిశ్రమల కోసం సిద్ధంగా ఉంది:సీఎంNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తమ ప్రభుత్వం రెడీ చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో వున్న కేసీఆర్ అడ్డాకులలోని కోజెంట్ పరిశ్రమని సందర్శించారు. అక్కడ అదనపు ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తమ ప్రభుత్వం రూపొందించిన ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక ...
70 శాతం ఉద్యోగాలు స్థానికులకే
ప్రపంచంలో మేమే నెంబర్ 1, శంషాబాద్ నుంచి వచ్చేయండి... కేసీఆర్
34వేల ఎకరాలు పరిశ్రమల కోసం సిద్ధంగా ఉంది:సీఎం
ట్రావెల్స్ యజమానుల మధ్య వివాదం: తుపాకీతో బెదిరించి? వెబ్ దునియా
నగరంలోని కూకట్ పల్లిలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల మధ్య బస్సు కొనుగోలు వివాదం తుపాకీతో బెదిరించే స్థాయికి చేరింది. దీంతో మరో బస్సు ట్రావెల్స్ యజమాని అయిన బాధితుడు కూకట్ పల్లి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి బెదిరించిన ట్రావెల్స్ యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.
తుపాకీతో బెదిరించిన ట్రావెల్స్ యజమానిసాక్షి
కూకట్పల్లిలో ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని అరెస్ట్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
నగరంలోని కూకట్ పల్లిలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల మధ్య బస్సు కొనుగోలు వివాదం తుపాకీతో బెదిరించే స్థాయికి చేరింది. దీంతో మరో బస్సు ట్రావెల్స్ యజమాని అయిన బాధితుడు కూకట్ పల్లి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి బెదిరించిన ట్రావెల్స్ యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.
తుపాకీతో బెదిరించిన ట్రావెల్స్ యజమాని
కూకట్పల్లిలో ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని అరెస్ట్
ఏడు చోట్ల వ్యతిరేకం, ఒకచోట ఓకే.... సాక్షి
గ్లాస్గో : స్కాంట్లాండ్ లో రెఫరెండం కౌంటింగ్ కొనసాగుతోంది. యూకే నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై 32 జిల్లాల్లో ఈ రిఫరెండం జరుగుతోంది. ఇప్పటివరకూ ఏడు జిల్లాల్లో తమకు స్వాతంత్ర్యం వద్దంటూ ఫలితాలు రాగా, ఒక్క జిల్లాలో మాత్రం అనుకూలంగా ఫలితం వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన స్కాట్లాండ్ రెఫరెండంపై ఫలితాలు ...
గ్రేట్ బ్రిటన్కు అనుకూలంగా కొనసాగుతున్న ఫలితాలుNamasthe Telangana
స్కాట్లాండ్ స్వేచ్ఛానగరంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్కాట్లాండ్ వేర్పాటుపై బ్రిటన్లో రెఫరెండం పూర్తి...వెబ్ దునియా
10tv
అన్ని 22 వార్తల కథనాలు »
గ్లాస్గో : స్కాంట్లాండ్ లో రెఫరెండం కౌంటింగ్ కొనసాగుతోంది. యూకే నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై 32 జిల్లాల్లో ఈ రిఫరెండం జరుగుతోంది. ఇప్పటివరకూ ఏడు జిల్లాల్లో తమకు స్వాతంత్ర్యం వద్దంటూ ఫలితాలు రాగా, ఒక్క జిల్లాలో మాత్రం అనుకూలంగా ఫలితం వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన స్కాట్లాండ్ రెఫరెండంపై ఫలితాలు ...
గ్రేట్ బ్రిటన్కు అనుకూలంగా కొనసాగుతున్న ఫలితాలు
స్కాట్లాండ్ స్వేచ్ఛానగరం
స్కాట్లాండ్ వేర్పాటుపై బ్రిటన్లో రెఫరెండం పూర్తి...
సవతి మీద వేడి వేడి నూనె పోసిన మహిళ Oneindia Telugu
న్యూఢిల్లీ: ఇద్దరు భార్యల మధ్య గొడవ.. చినికి చినికి గాలివానలాగా మారి చివరకు మొదటి భార్య మీద రెండో భార్య మరిగే నూనె పోసిన సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో జరిగింది. శ్రవణ్ యాదవ్ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొదట భార్య సోనుతో విభేదాలు రావడంతో ఆ తర్వాత ఆర్తి అనే యువతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ ఇండోర్ లోని భగీరథ్ పురా ...
ఇంకా మరిన్ని »
న్యూఢిల్లీ: ఇద్దరు భార్యల మధ్య గొడవ.. చినికి చినికి గాలివానలాగా మారి చివరకు మొదటి భార్య మీద రెండో భార్య మరిగే నూనె పోసిన సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో జరిగింది. శ్రవణ్ యాదవ్ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొదట భార్య సోనుతో విభేదాలు రావడంతో ఆ తర్వాత ఆర్తి అనే యువతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ ఇండోర్ లోని భగీరథ్ పురా ...
నిజాలు దాచి పత్రికల మీద నిందలెందుకు?... కిషన్ రెడ్డి తెలుగువన్
తెలంగాణ ప్రభుత్వం, మెట్రో రైల్ నిర్మాణ పనులు చేస్తున్న ఎల్ అండ్ టి సంస్థ ప్రాజెక్టుకు సంబంధించిన నిజాలను దాచిపెట్టి పత్రికల మీద నింద వేయడం సరైన పద్ధతి కాదని తెలంగాణ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వాస్తవాలను ప్రచురించే హక్కు పత్రికలకు లేదని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టును ఆపేస్తామని ఉత్తర ...
కేసీఆర్ను వెనుకేసుకొస్తున్న ఎల్ అండ్ టి సంస్థ : కిషన్ రెడ్డివెబ్ దునియా
మీ లేఖ పత్రికలో రాస్తే తప్పా, కేసీఆర్ని వదలం: కిషన్Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
తెలంగాణ ప్రభుత్వం, మెట్రో రైల్ నిర్మాణ పనులు చేస్తున్న ఎల్ అండ్ టి సంస్థ ప్రాజెక్టుకు సంబంధించిన నిజాలను దాచిపెట్టి పత్రికల మీద నింద వేయడం సరైన పద్ధతి కాదని తెలంగాణ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వాస్తవాలను ప్రచురించే హక్కు పత్రికలకు లేదని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టును ఆపేస్తామని ఉత్తర ...
కేసీఆర్ను వెనుకేసుకొస్తున్న ఎల్ అండ్ టి సంస్థ : కిషన్ రెడ్డి
మీ లేఖ పత్రికలో రాస్తే తప్పా, కేసీఆర్ని వదలం: కిషన్
అంజన్ కుమార్ యాదవ్ను చంపేస్తామని బెదిరించిన మొనగాడెవరబ్బా? వెబ్ దునియా
సికింద్రాబాద్ నగరంలో టీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఆయన తనయులు చేసే హల్చల్ చేష్టలు, హంగామా అంతాఇంతా కాదు. అలాంటి అంజన్ కుమార్ను ఎవరో చంపేస్తారని బెదిరించారట. ఇంతకీ అలా బెదిరించిన మొనగాడెవరో తనకు తెలియదని, ఆకాశరామన్న ఉత్తరాల తరహాలోనే తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయంటూ అంజన్ కుమార్ యాదవ్ హుస్సేనీ ఆలం ...
మాజీ ఎంపీ అంజన్కుమార్కి చంపేస్తామంటూ ఫోన్లు..తెలుగువన్
చంపేస్తామని మాజీ ఎంపికి బెదిరింపు కాల్స్Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
సికింద్రాబాద్ నగరంలో టీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఆయన తనయులు చేసే హల్చల్ చేష్టలు, హంగామా అంతాఇంతా కాదు. అలాంటి అంజన్ కుమార్ను ఎవరో చంపేస్తారని బెదిరించారట. ఇంతకీ అలా బెదిరించిన మొనగాడెవరో తనకు తెలియదని, ఆకాశరామన్న ఉత్తరాల తరహాలోనే తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయంటూ అంజన్ కుమార్ యాదవ్ హుస్సేనీ ఆలం ...
మాజీ ఎంపీ అంజన్కుమార్కి చంపేస్తామంటూ ఫోన్లు..
చంపేస్తామని మాజీ ఎంపికి బెదిరింపు కాల్స్
గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు : ఓ యువతి గల్లంతు! వెబ్ దునియా
గుంటూరు జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. అమరావతి, నర్సరావుపేట, ప్రత్తిపాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. పల్లపు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. నల్లపాడు-పేరేచర్ల మధ్య రైల్వేట్రాక్ కింద మట్టి ...
జిల్లాను కుదిపిన భారీవర్షాలుAndhrabhoomi
హైదరాబాద్-గుంటూరు మధ్య నిలిచిన రాకపోకలుOneindia Telugu
గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు, స్తంభించిన జనజీవనంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
గుంటూరు జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. అమరావతి, నర్సరావుపేట, ప్రత్తిపాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. పల్లపు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. నల్లపాడు-పేరేచర్ల మధ్య రైల్వేట్రాక్ కింద మట్టి ...
జిల్లాను కుదిపిన భారీవర్షాలు
హైదరాబాద్-గుంటూరు మధ్య నిలిచిన రాకపోకలు
గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు, స్తంభించిన జనజీవనం
స్నేహం కన్నా సీట్లే మిన్న సాక్షి
కొల్హాపూర్: కూటమి భాగస్వామి, పాత మిత్రుడు శివసేనతో సీట్ల పంపకంపై ఓ స్పష్టత రాకపోవడం పట్ల బీజేపీ అసహనం వ్యక్తం చేసింది. అయితే ఆత్మ గౌరవాన్ని పణంగా పెట్టి రాజీ పడబోమని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్షా స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 'మహాయుతి' పటిష్టంగా నిలిచి పదిహేనేళ్ల కాంగ్రెస్-ఎన్సీపీ సర్కారును కూలదోయాల్సి ఉందని అన్నారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్ను పక్కనబెట్టాలంటే.. ఓపిక పట్టండి: అమిత్ షావెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
కొల్హాపూర్: కూటమి భాగస్వామి, పాత మిత్రుడు శివసేనతో సీట్ల పంపకంపై ఓ స్పష్టత రాకపోవడం పట్ల బీజేపీ అసహనం వ్యక్తం చేసింది. అయితే ఆత్మ గౌరవాన్ని పణంగా పెట్టి రాజీ పడబోమని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్షా స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 'మహాయుతి' పటిష్టంగా నిలిచి పదిహేనేళ్ల కాంగ్రెస్-ఎన్సీపీ సర్కారును కూలదోయాల్సి ఉందని అన్నారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్ను పక్కనబెట్టాలంటే.. ఓపిక పట్టండి: అమిత్ షా
మట్టిపెళ్లలు పడి నలుగురి దుర్మరణం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖపట్నం, సెప్టెంబర్ 18 (ఆంధ్రజ్యోతి): విశాఖలో ఓ అపార్టుమెంట్ నిర్మాణం కోసం రిటైనింగ్ వాల్ నిర్మిస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడటంతో గురువారం నలుగురు కూలీలు మృతి చెందారు. సిరిపురం కూడలిలో బాలాజీనగర్లో ఆర్తిక ఎంపైర్ పేరిట బహుళ అంతస్తుల భవన నిర్మాణం ప్రారంభమైంది. భూమిలో రెండు సెల్లార్ల నిర్మాణానికి 15 అడుగుల లోతు తవ్వారు.
విశాఖలో భారీ వర్షం: మట్టిపెళ్లలు, గోడ విరిగిపడి నలుగురు మృతి!వెబ్ దునియా
భారీ వర్షం: మట్టిపెళ్లలు విరిగిపడి నలుగురు మృతిOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
విశాఖపట్నం, సెప్టెంబర్ 18 (ఆంధ్రజ్యోతి): విశాఖలో ఓ అపార్టుమెంట్ నిర్మాణం కోసం రిటైనింగ్ వాల్ నిర్మిస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడటంతో గురువారం నలుగురు కూలీలు మృతి చెందారు. సిరిపురం కూడలిలో బాలాజీనగర్లో ఆర్తిక ఎంపైర్ పేరిట బహుళ అంతస్తుల భవన నిర్మాణం ప్రారంభమైంది. భూమిలో రెండు సెల్లార్ల నిర్మాణానికి 15 అడుగుల లోతు తవ్వారు.
విశాఖలో భారీ వర్షం: మట్టిపెళ్లలు, గోడ విరిగిపడి నలుగురు మృతి!
భారీ వర్షం: మట్టిపెళ్లలు విరిగిపడి నలుగురు మృతి
కోడెల కుమారుడిపై కిడ్నాప్ కేసు సాక్షి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణపై విశాఖపట్నంలోని మూడోపట్టణ పోలీసులు కిడ్నాప్కేసు నమోదు చేశారు. బుధవారం అర్ధరాత్రి పదిమంది అనుచరులతో కలిసి తన భర్త శివరామకృష్ణ తన ఇంటిపై దాడిచేసి, భయభ్రాంతులకు గురిచేసి నాలుగేళ్ల బిడ్డ గౌతమ్ను తీసుకెళ్లి పోయినట్లు భార్య పద్మప్రియ ...
ఇంకా మరిన్ని »
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణపై విశాఖపట్నంలోని మూడోపట్టణ పోలీసులు కిడ్నాప్కేసు నమోదు చేశారు. బుధవారం అర్ధరాత్రి పదిమంది అనుచరులతో కలిసి తన భర్త శివరామకృష్ణ తన ఇంటిపై దాడిచేసి, భయభ్రాంతులకు గురిచేసి నాలుగేళ్ల బిడ్డ గౌతమ్ను తీసుకెళ్లి పోయినట్లు భార్య పద్మప్రియ ...
沒有留言:
張貼留言