ప్రజా జీవనంలో టీవీ పెనవేసుకుపోయింది : వెంకయ్య ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, సెప్టెంబర్ 27 : ప్రజాజీవనంలో టీవీ పెనవేసుకు పోయిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఉదయం నగరంలో ఏపీ దూరదర్శన్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో అలసత్వానికి అర్ధం లేదన్నారు. టీవీ ఛానెళ్ల మధ్య పోటీతత్వం పెరిగిందని ...
ఇదేనా శృంగారం?: మీడియా, సినిమాలపై వెంకయ్యOneindia Telugu
విజయవాడలో దూరదర్శన్ సప్తగిరి ప్రారంభంతెలుగువన్
'ప్రసారాలలో హింసాత్మక అంశాలు తగ్గించాలి'సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
విజయవాడ, సెప్టెంబర్ 27 : ప్రజాజీవనంలో టీవీ పెనవేసుకు పోయిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఉదయం నగరంలో ఏపీ దూరదర్శన్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో అలసత్వానికి అర్ధం లేదన్నారు. టీవీ ఛానెళ్ల మధ్య పోటీతత్వం పెరిగిందని ...
ఇదేనా శృంగారం?: మీడియా, సినిమాలపై వెంకయ్య
విజయవాడలో దూరదర్శన్ సప్తగిరి ప్రారంభం
'ప్రసారాలలో హింసాత్మక అంశాలు తగ్గించాలి'
పొన్నాల మొహం చూసి ఎవరైనా ఓటేస్తారా? ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): మెదక్ లోక్సభ ఉప ఎన్నికలో పార్టీ ఘోరంగా ఓడిపోయినా ఇంకా సిగ్గులేకుండా టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య ఎలా కొనసాగుతున్నారని కాంగ్రెస్కు చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ...
పొన్నాలకు అస్సలు సిగ్గులేదు: పాల్వాయితెలుగువన్
పొన్నాలకు ఎంతమాత్రం సిగ్గులేదు... పాల్వాయి ఫైర్వెబ్ దునియా
సిగ్గు లేకుండా ఇంకానా: పొన్నాలపై పాల్వాయి ఫైర్Oneindia Telugu
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): మెదక్ లోక్సభ ఉప ఎన్నికలో పార్టీ ఘోరంగా ఓడిపోయినా ఇంకా సిగ్గులేకుండా టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య ఎలా కొనసాగుతున్నారని కాంగ్రెస్కు చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ...
పొన్నాలకు అస్సలు సిగ్గులేదు: పాల్వాయి
పొన్నాలకు ఎంతమాత్రం సిగ్గులేదు... పాల్వాయి ఫైర్
సిగ్గు లేకుండా ఇంకానా: పొన్నాలపై పాల్వాయి ఫైర్
ఆళ్ళగడ్డకు ఉప ఎన్నిక జరపాలని హైకోర్టు ఆదేశం తెలుగువన్
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక ఫలితం తదుపరి తీర్పుకు లోబడి వుంటుందని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది.
ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు లైన్ క్లియర్Andhrabhoomi
ఆళ్ళగడ్డకు ఉప ఎన్నిక జరపాలని హైకోర్టు ఆదేశంతో ఆళ్లగడ్డ పోల్వెబ్ దునియా
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక జరపండి: ఈసీకి హైకోర్టు ఆర్డర్Oneindia Telugu
News Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక ఫలితం తదుపరి తీర్పుకు లోబడి వుంటుందని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది.
ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు లైన్ క్లియర్
ఆళ్ళగడ్డకు ఉప ఎన్నిక జరపాలని హైకోర్టు ఆదేశంతో ఆళ్లగడ్డ పోల్
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక జరపండి: ఈసీకి హైకోర్టు ఆర్డర్
విజయవాడలో కేపిటల్ ఎందుకు? రేవంత్పై సుమన్, జూపల్లి ఫైర్ వెబ్ దునియా
శివరామకృష్ణన్ కమిటీ వద్దన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోనే రాజధానిని ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావులు ప్రశ్నించారు. తెలంగాణలోని భూములను గత ప్రభుత్వాలు కేటాయించిన విధానం పైన లోతుగా చర్చించేందుకు తాము ...
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు బాబు అండ్ కో కుట్రAndhrabhoomi
20 ఏళ్ల భూ కేటాయింపులపై విచారిస్తారాNews Articles by KSR
బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్సాక్షి
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
శివరామకృష్ణన్ కమిటీ వద్దన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోనే రాజధానిని ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావులు ప్రశ్నించారు. తెలంగాణలోని భూములను గత ప్రభుత్వాలు కేటాయించిన విధానం పైన లోతుగా చర్చించేందుకు తాము ...
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు బాబు అండ్ కో కుట్ర
20 ఏళ్ల భూ కేటాయింపులపై విచారిస్తారా
బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్
కన్నవారిని యాసిడ్ తాగమన్న కొడుకు తెలుగువన్
దేశం ఆల్రెడీ నాశనమైపోయింది. ఇంకా నాశనమైపోతోంది. ఆస్తికోసం అనుబంధాలనే మరచిపోతున్న మనుషులు తయారవుతున్నారు. అలాంటి ఒక వ్యక్తి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తికోసం కన్న తల్లిదండ్రుల్నే ఓ కొడుకు వేధించాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు నిజంగానే యాసిడ్ తాగేశారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్లోని ఓల్డ్ అల్వాల్లో ...
ఆస్తి కోసం.. ఓ కొడుకు ఘాతుకంసాక్షి
ఆస్తికోసం వేధింపులుAndhrabhoomi
ఆస్తి కోసం కొడుకు వేధింపులు: యాసిడ్ తాగిన పేరెంట్స్Oneindia Telugu
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
దేశం ఆల్రెడీ నాశనమైపోయింది. ఇంకా నాశనమైపోతోంది. ఆస్తికోసం అనుబంధాలనే మరచిపోతున్న మనుషులు తయారవుతున్నారు. అలాంటి ఒక వ్యక్తి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తికోసం కన్న తల్లిదండ్రుల్నే ఓ కొడుకు వేధించాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు నిజంగానే యాసిడ్ తాగేశారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్లోని ఓల్డ్ అల్వాల్లో ...
ఆస్తి కోసం.. ఓ కొడుకు ఘాతుకం
ఆస్తికోసం వేధింపులు
ఆస్తి కోసం కొడుకు వేధింపులు: యాసిడ్ తాగిన పేరెంట్స్
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పరిస్థితి ఏమిటో...? వెబ్ దునియా
సార్వత్రిక ఎన్నికలు ముగిశాక సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనను రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఐతే ఈసీ విడుదల చేసిన తాజా జాబితాలో జనసేన పార్టీ పేరు మాత్రం కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోక ముందు దరఖాస్తు చేసిన ఈ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన పార్టీగానే ఎన్నికల ...
పవన్ కళ్యాణ్ జనసేనకి గుర్తింపు లేదా?తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
సార్వత్రిక ఎన్నికలు ముగిశాక సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనను రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఐతే ఈసీ విడుదల చేసిన తాజా జాబితాలో జనసేన పార్టీ పేరు మాత్రం కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోక ముందు దరఖాస్తు చేసిన ఈ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన పార్టీగానే ఎన్నికల ...
పవన్ కళ్యాణ్ జనసేనకి గుర్తింపు లేదా?
ఇది.. మరచిపోలేని రోజు సాక్షి
పోచమ్మమైదాన్ : తన హయూంలో వరంగల్కు హెల్త్ యూనివర్సిటీ మంజూరు కావడం మరచిపోలేనని, తన జీవితంలో ఇంతకంటే సంతోషమైన రోజు ఎన్నడూ లేదని డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో శనివారం కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ కార్యాలయూన్ని ...
ఇక తెలంగాణ హెల్త్ వర్సిటీకి.. అనుబంధంగా వైద్య కళాశాలలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హెల్త్ యూనివర్సిటీ వరంగల్కు కెసిఆర్ ఇచ్చిన వరంAndhrabhoomi
సీఎం కేసీఆర్కు డిప్యూటీ సీఎం ధన్యావాదాలుNamasthe Telangana
అన్ని 19 వార్తల కథనాలు »
పోచమ్మమైదాన్ : తన హయూంలో వరంగల్కు హెల్త్ యూనివర్సిటీ మంజూరు కావడం మరచిపోలేనని, తన జీవితంలో ఇంతకంటే సంతోషమైన రోజు ఎన్నడూ లేదని డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో శనివారం కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ కార్యాలయూన్ని ...
ఇక తెలంగాణ హెల్త్ వర్సిటీకి.. అనుబంధంగా వైద్య కళాశాలలు
హెల్త్ యూనివర్సిటీ వరంగల్కు కెసిఆర్ ఇచ్చిన వరం
సీఎం కేసీఆర్కు డిప్యూటీ సీఎం ధన్యావాదాలు
అలిపిరి బాంబు కేసులో టిడిపి కార్యకర్త ఉన్నారా! News Articles by KSR
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కొత్త ఆరోపణ చేసింది. చంద్రబాబు పై గతంలో అలిపిరి వద్ద జరిగిన బాంబు దాడిలో దోషులుగా కోర్టు ప్రకటించినవారిలో ఒకరు తెలుగుదేశం కార్యకర్త అని ఆ పార్టీ ఆరోపించింది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకాంతరెడ్డి మీడియా తో మాట్లాడుతూ ఈ ఆరోపణ చేశారు.అలిపిరి కేసులో కోర్టు దోషులుగా పేర్కొన్న ముగ్గురిలో ఒకరు టీడీపీ ...
అలిపిరి దాడి కేసు తీర్పు.. ముద్దాయిలు స్పందనేంటి?వెబ్ దునియా
అలిపిరి మందు పాతర కేసులో తీర్పు ఇచ్చిన హైకోర్టుతెలుగువన్
అలిపిరిలో బాబుపై దాడి: 3గురు దోషులు వీరే (పిక్చర్స్)Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Namasthe Telangana
అన్ని 43 వార్తల కథనాలు »
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కొత్త ఆరోపణ చేసింది. చంద్రబాబు పై గతంలో అలిపిరి వద్ద జరిగిన బాంబు దాడిలో దోషులుగా కోర్టు ప్రకటించినవారిలో ఒకరు తెలుగుదేశం కార్యకర్త అని ఆ పార్టీ ఆరోపించింది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకాంతరెడ్డి మీడియా తో మాట్లాడుతూ ఈ ఆరోపణ చేశారు.అలిపిరి కేసులో కోర్టు దోషులుగా పేర్కొన్న ముగ్గురిలో ఒకరు టీడీపీ ...
అలిపిరి దాడి కేసు తీర్పు.. ముద్దాయిలు స్పందనేంటి?
అలిపిరి మందు పాతర కేసులో తీర్పు ఇచ్చిన హైకోర్టు
అలిపిరిలో బాబుపై దాడి: 3గురు దోషులు వీరే (పిక్చర్స్)
విచారణ: సాక్షి, నమస్తే తెలంగాణలకు బాబు నో Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధికారిక మీడియా సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణా పత్రికలు, టీవీ ఛానెళ్ల రిపోర్టర్లను అనుమతించడం లేదన్న ఫిర్యాదులపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణకు ఆదేశించింది. ఈ మేరకు కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కేండేయ కట్జూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై ...
చంద్రబాబు ప్రెస్మీట్లకు అనుమతి నిరాకణపై ప్రెస్ కౌన్సిల్ విచారణఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధికారిక మీడియా సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణా పత్రికలు, టీవీ ఛానెళ్ల రిపోర్టర్లను అనుమతించడం లేదన్న ఫిర్యాదులపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణకు ఆదేశించింది. ఈ మేరకు కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కేండేయ కట్జూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై ...
చంద్రబాబు ప్రెస్మీట్లకు అనుమతి నిరాకణపై ప్రెస్ కౌన్సిల్ విచారణ
అది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే
విజయవాడలో ఘనంగా ఐద్వా ఏపీ రాష్ట్ర మహాసభలు 10tv
కృష్ణా: విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఐద్వా రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 13 జిల్లాల నుంచి మహిళలు పెద్దఎత్తున బహిరంగ సభకు తరలివచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి భారీ ప్రదర్శన చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారుల సంస్కృతిక కార్యక్రమాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాయి. తమపై వివక్ష వద్దంటూ... అన్నింటిలో సగ ...
మాటల మాంత్రికుడు: చంద్రబాబుపై బృందా కారత్Oneindia Telugu
చంద్రబాబు మాటల మాంత్రికుడాNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
కృష్ణా: విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఐద్వా రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 13 జిల్లాల నుంచి మహిళలు పెద్దఎత్తున బహిరంగ సభకు తరలివచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి భారీ ప్రదర్శన చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారుల సంస్కృతిక కార్యక్రమాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాయి. తమపై వివక్ష వద్దంటూ... అన్నింటిలో సగ ...
మాటల మాంత్రికుడు: చంద్రబాబుపై బృందా కారత్
చంద్రబాబు మాటల మాంత్రికుడా
沒有留言:
張貼留言