2014年9月19日 星期五

2014-09-20 తెలుగు (India) ప్రపంచం

  తెలుగువన్   
కూతుర్ని, ఆరుగురు మనవళ్ళని కాల్చి చంపాడు...  తెలుగువన్
అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన కుమార్తెతో పాటు ఆరుగురు మనవళ్లను కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్లోరిడా బెల్ పట్టణంలో నివసించే డాన్ ఛార్లెస్ స్పిరిట్ (51) అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న ఏడుగురిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ తర్వాత అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు ...

కూతుర్ని, ఆరుగురు మనవళ్ళని కాల్చి చంపాడు... ఫ్లోరిడాలో దారుణం!   వెబ్ దునియా
6గురు మనవళ్లు, కూతుర్నీ కాల్చి చంపాడు: తనూ..   Oneindia Telugu
కూతుర్ని వాళ్ల పిల్లల్ని చంపేసిన డాన్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
యాంకర్‌ ఉద్యోగం తీసిన జిన్‌పింగ్‌ పేరు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 19: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ పేరు ఓ న్యూస్‌ రీడర్‌ను ఉద్యోగం నుంచి తీసేసింది. ఇక్కడ దూరదర్శన్‌లో కాంట్రాక్ట్‌ విధానంలో పనిచేసే ఓ యాంకర్‌.. జి(గీజీ) జిన్‌పింగ్‌ పేరును.. 11వ జిన్‌పింగ్‌ అని తప్పుగా చదివింది. జిన్‌పింగ్‌ పేరు ముందున్న 'ఎక్స్‌ఐ'ని రోమన్‌ అంకెగా భావించి అలా చదివింది. దీంతో యాజమాన్యం ఆమెను సస్పెండ్‌ ...

జిన్‌పింగ్ పేరుతో చిక్కు - యాంకర్‌పై సస్పెన్షన్‌వేటు   Andhrabhoomi
యాంకర్ ఉద్యోగం ఊడబీకిన చైనా అధ్యక్షుడు   సాక్షి
చైనా అధ్యక్షుడి పేరు.. డీడీ యాంకర్ ఉద్యోగాన్ని ఊడగొట్టింది!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


భారత్‌లో అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ  Namasthe Telangana
వాషింగ్టన్: భారత్‌లో అమెరికా రాయబారిగా తొలిసారిగా భారత సంతతికి చెందిన అమెరికన్ రిచర్డ్ రాహుల్‌వర్మ నియమితులయ్యారు. కొద్ది రోజుల్లో ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకొన్నది. వర్మ నియామకంతోపాటు ఇతర ముఖ్యమైన విభాగాలకు అధిపతులను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. ఇంతకు ...

అమెరికా రాయబారిగా రాహుల్ వర్మ   Andhrabhoomi
భారత్ లో అమెరికా రాయబారిగా రాహుల్ వర్మ!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
దొంగ కోసం పరిగెడితే.. పండంటి పాప పుట్టింది  Oneindia Telugu
న్యూయార్క్: అమెరికాలోని మిచిగాన్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన హ్యాండ్ బ్యాగ్‌ను బలవంతంగా లాక్కొని వెళుతున్న దొంగను పట్టుకునేందుకు పరుగెత్తిన ఓ నిండు గర్భిణి రోడ్డుపైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ఆమె పెట్టిన కేకలు స్థానికుల్లో కదలిక తెచ్చి.. దొంగను పట్టుకునేలా చేశాయి. మిచిగాన్ పోలీసుల ...


ఇంకా మరిన్ని »   

  తెలుగువన్   
కోటిన్నర పరిహారం పొందిన భారతీయ యువతి... శభాష్...  తెలుగువన్
అమెరికా అధికారుల తిక్క కుదిరింది. చేసిన తప్పుకు చెంపలు వేసుకుని భారతీయ యువతికి కోటిన్నర పరిహారం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దీని పూర్వాపరాల్లోకి వెళ్తే, అమెరికాలో భారత దౌత్యవేత్తగా వున్న వ్యక్తి కుమార్తె కృతికా బిశ్వాస్ అమెరికాలోని ఓ స్కూల్లో చదువుతోంది. ఆమె టీచర్‌కి అసభ్య మెయిల్స్ పంపిందన్న అపవాదుతో అమెరికా అధికారుడు ఆమెను ...

అమెరికాలో భారతీయ బాలికకు రూ.1.4 కోట్ల పరిహారం!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చైనాలో కన్యత్వం రేటు రూ.3 లక్షలు : కోర్టు తీర్పు!  వెబ్ దునియా
తన ప్రియుడి బూటకపు మాటలు నమ్మి ఎంతో విలువైన తన కన్యత్వాన్ని సమర్పించానని, దీనికి నష్టపరిహారం చెల్లించేలా తన మాజీ ప్రియుడిని ఒప్పించాలని కోరుతూ చైనాకు చెందిన ఓ యువతి కోర్టు మెట్లెక్కింది. కన్యాత్వాన్ని దోచుకుంటే దోచుకున్నాడుగానీ, నష్టపరిహారంగా తనకు 81 వేల డాలర్లు (రూ.49 లక్షలు), వైద్య ఖర్చుల కోసం రూ.15 వేలు ఇప్పించడంటూ ...

కన్యాత్వాన్ని దోచుకున్నాడని కోర్టుకెక్కిన యువతి   తెలుగువన్
భార్యతో దొరికాడు: ప్రియురాలి కన్యత్వానికి రూ3లక్షలు   Oneindia Telugu
కన్యత్వానికి రూ.3.5 లక్షల ఖరీదు   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఇది ఓ గొప్ప ముందడుగు!  సాక్షి
న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత పర్యటన సందర్భంగా భారత్, చైనాల మధ్య 12 కీలక ఒప్పందాలపై అంగీకారం కుదిరింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ 90 నిమిషాలపాటు చర్చలు జరిపారు. అనంతరం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. ఆర్థిక, వాణిజ్య ప్రణాళికలు, రైల్వేల అభివృద్ధి, మానస సరోవర్ మార్గ ...

చెలిమికి బలిమి   Andhrabhoomi
ఇండో- చైనా మైత్రి బలపడనుందా?   10tv
హు కంటే జిన్‌పింగ్ ఓపెన్, భారత్ సమస్యే: దలైలామా   Oneindia Telugu
వెబ్ దునియా   
తెలుగువన్   
Namasthe Telangana   
అన్ని 59 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బాబు బిజీ బిజీ, మూడు లక్షల విరాళం (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: నవ్యాంధ్రలో భారీగా పెట్టుబడులు పట్టేందుకు ఆస్టేలియా సుముఖంగా ఉంది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చడానికి ఆ దేశంలోని పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్ర నిర్మాణంలో సహకారం అందించాలని తనను కలిసిన ఆస్టేలియా ప్రతినిధి బృందాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ...

ఆంధ్రాలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా రెడీ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమృతసర్ గోల్డెన్ టెంపుల్ స్ఫూర్తితో అమెరికాలో అన్నదానాలు!  వెబ్ దునియా
అమృతసర్ స్వర్ణదేవాలయం స్ఫూర్తితో అమెరికాలో అన్నదానాలు నిర్వహిస్తున్నారు. అమృతసర్ లోని స్వర్ణదేవాలయంలో నిర్వహించే 'లంగర్'తో స్ఫూర్తిపొంది.. అమెరికాలోని కొంతమంది విద్యార్థులు ఆన్ ఆర్బర్ ప్రాంతంలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ లో అన్నదానాలు నిర్వహిస్తున్నారు. వీళ్లంతా గత వేసవి కాలంలో స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ...

అమెరికాలోనూ అన్నదానాలు.. స్వర్ణదేవాలయమే స్ఫూర్తి!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


కలిసే ఉంటాం  Andhrabhoomi
లండన్, సెప్టెంబర్ 19: సుమారు మూడు శతాబ్దాల నుంచి ఐక్యంగా సాగుతున్న యునైటెడ్ కింగ్‌డమ్‌లోనే అంతర్భాగంగా కొనసాగాలని స్కాట్లాండ్ నిర్ణయించింది. యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించాలన్న ప్రతిపాదనను స్కాట్లాండ్ ప్రజలు తిరస్కరించారు. స్కాట్లాండ్ భవిష్యత్తుపై నిర్వహించిన చారిత్రాత్మక ప్రజాభిప్రాయ ...

స్కాట్లాండ్ ప్రజాతీర్పు నేడే..   10tv
స్కాట్లాండ్ కు ఊహించని మద్దతు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言