2014年9月27日 星期六

2014-09-28 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
వారసుడిపై ఊహాగానాలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై, సెప్టెంబర్‌ 27: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఎట్టకేలకు శిక్ష పడింది. రెండేళ్లకుమించి శిక్ష పడడంతో ఆమె శాసనసభ్యత్వం కూడా రద్దయ్యే పరిస్థితి. అదే జరిగితే ఆమె ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు కూడా అనర్హురాలే. మరి తమిళనాడు సీఎం అయ్యేదెవరు? తమిళనాడులో రాజకీయ పండితు ల్ని, సామాన్య ప్రజల్ని ...

18 ఏళ్లు సాగిన విచారణ   సాక్షి
జయలలిత ఖైదీ నంబర్ 7402   తెలుగువన్
జైలుకు జయలలిత: ఖైదీ నెం.7402, తొలి స్త్రీ సిఎం   Oneindia Telugu
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 156 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రాష్టప్రతి పాలనే..  Andhrabhoomi
మహారాష్ట్ర పరిస్థితిపై కేంద్ర కేబినెట్ నిర్ణయం * గవర్నర్ సిఫార్సూ అదే.. న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: వచ్చే నెల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్టల్రో రాష్టప్రతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్ శనివారం నిర్ణయించింది. ఈమేరకు రాష్టప్రతికి సిఫార్సు చేయనుంది. వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చర్చలు విఫలం కావడంతో ...

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా   తెలుగువన్
ఎన్సీపీ ఎఫెక్ట్: మహారాష్ట్ర సిఎం చవాన్ రాజీనామా   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
పాక్‌తో చర్చలకు మేం సిద్ధమే: షరీఫ్‌కు మోడీ చురకలు  Oneindia Telugu
న్యూయార్క్: పాకిస్తాన్‌తో ప్రశాంత వాతావరణంలో తాము ద్వైపాక్షిక చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, కానీ ఉగ్రవాద ఛాయలు ఉండకూడదని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇరుగుపొరుగు దేశాలతో భారత దేశం శాంతి, సౌహార్ద్ర సంబంధాలనే కోరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇరుగుపొరుగు సమస్యలపై ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించినంత ...

భారత ధార్మికభూమిక వసుధైకకుటుంబం అనే ఆదర్శం! సమితిలో ప్రస్తావిస్తే సమస్యలు ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
షరీఫ్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్   సాక్షి
కాశ్మీర్‌పై రిఫరెండం జరపాలంటున్న నవాజ్ షరీఫ్   తెలుగువన్
వెబ్ దునియా   
అన్ని 15 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
తీర్పుతో మారిన సీన్  సాక్షి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పుపై ఉత్కంఠకు శనివారం సాయంత్రం తెరపడింది. జయకు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో కాబోయే సీఎం ఎవరో అనే చర్చకు తెరలేచింది. పన్నీరు సెల్వం, షీలా బాలకృష్ణన్‌కు అవకాశాలున్నా యన్న చర్చ మొదలైంది. చెన్నై, సాక్షి ప్రతినిధి : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు పాలుకావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు ...

తమిళనాడు ముఖ్యమంత్రి రేసులో షీలా బాలకృష్ణన్!   వెబ్ దునియా
దోషి: జయలలిత రాజీనామా, సిఎం రేసులో వీరే?   Oneindia Telugu
జయలలిత వారసులుగా ఎవరు?   Namasthe Telangana

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
దూరదర్శన్‌కి ఇంకా ప్రధాని మన్మోహనే  తెలుగువన్
పాపం మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రి పదవి ఊడిపోయి ఆయన ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ దూరదర్శన్ వాళ్ళు మాత్రం ఆయన్ని ప్రధానిగా భావిస్తున్నారు. దూరదర్శన్ నేషనల్ ఛానల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సంబంధించిన వార్తలు వస్తున్నప్పుడు విజువల్స్‌లో మన్మోహన్ సింగ్‌ని చూపించి నాలుకలు కరుచుకున్నారు. మొన్నీమధ్య చైనా ...

దూరదర్శన్ ఘోరమైన తప్పిదం: ఇంకా భారత ప్రధాని మన్మోహనేనట!   వెబ్ దునియా
పీఎం మోదీ కాదు.. మన్మోహనే!   సాక్షి
మన్మోహన్‌కు మోదీ శుభాకాంక్షలు   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నరేంద్ర మోదీకి న్యూయార్క్ కోర్టు సమన్లు  Andhrabhoomi
వాషింగ్టన్, సెప్టెంబర్ 26: అమెరికాలో చరిత్రాత్మక పర్యటనకోసం ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోవడానికి ఒక రోజు ముందు 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో ఆ రాష్టమ్రుఖ్యమంత్రిగా పాత్ర ఉందన్న ఆరోపణలపై ఆయనకు వ్యతిరేకంగా కోర్టు సమన్లు పొందడంలో ఇక్కడి మానవ హక్కుల ఉద్యమ సంస్థ ఒకటి విజయం సాధించింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లను ...

మోదీకి అమెరికా కోర్టు సమన్లు   సాక్షి
ప్రధాని నరేంద్ర మోడీకి సమన్లు... 2002 గోధ్రా కేసు   తెలుగువన్
ప్రధాని మోడీకి 2000 గోధ్రా కేసులో అమెరికా కోర్టు సమన్లు...   వెబ్ దునియా
Oneindia Telugu   
Kandireega   
News Articles by KSR   
అన్ని 19 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
'మేక్ ఇన్ ఇండియా' పోర్టల్, లోగో ఆవిష్కరించిన మోడీ  తెలుగువన్
భారత దేశంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించే విధంగా భారత ప్రభుత్వం రూపొందించిన 'మేక్ ఇన్ ఇండియా' పోర్టల్ ప్రారంభోత్సవం గురువారం న్యూ ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ఈ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా 500 దేశాలకు చెందిన ప్రతినిధులు, పలువురు భారతీయ ...

మేక్ ఇన్ ఇండియా పోర్టల్.. నరేంద్ర మోడీ చేతుల మీదుగా లాంఛ్   వెబ్ దునియా
''మేకిన్‌ ఇండియా'' భారత చిత్తశుద్ధికి నిదర్శనం : నిర్మలా సీతారామన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మేకిన్‌ ఇండియా నినాదం కాదు : నిర్మలాసీతారామన్‌   Andhrabhoomi
Oneindia Telugu   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   

  10tv   
రసవత్తరంగా మారిన మహారాష్ట్ర రాజకీయం  10tv
మహారాష్ట్ర: ప్రతిక్షణానికో లేటెస్ట్ ట్విస్ట్ లతో కొన్ని రోజుల నుంచి మహారాష్ట్ర యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. మొన్నటి వరకు బిజెపీ-శివసేన పొత్తుల పొదరిల్లు ఉత్కంఠను క్రియేట్ చేస్తే నేడు మరాఠా రాజకీయాలు కీలక ఘట్టాన్ని ఆవిష్కరించాయి. తెగిపోయిన కాంగ్రెస్-ఎన్సిపీ బంధం బిజెపీ-శివసేన పొత్తుల పొదరిల్లు కూలిపోయినట్లుగానే ...

కాంగ్రెస్సే కారణం : పవార్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'మహా' శత్రువులే కారకులు   సాక్షి
మహారాష్ట్రలో గవర్నర్ పాలన ?: బీజేపీ మహారాష్ట్రకు శత్రువు!   వెబ్ దునియా
Oneindia Telugu   
తెలుగువన్   
Namasthe Telangana   
అన్ని 39 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా తెలుగు నేతలు.. కాంగ్రెస్ మటాషేనా?  వెబ్ దునియా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో జరుగున్నాయి. ఈ ఎన్నికల పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొంతమంది నేతలు ఏఐసీసీ పరిశీలకులుగా నియమించింది. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కిల్లి కృపారాణి, కిషోర్ చంద్రదేవ్, ...

మహారాష్ట్రకు వెళుతున్న టి,ఎపి కాంగ్రెస్ నేతలు   News Articles by KSR
మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా 'తెలుగు నేతలు'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఎస్‌పీతో కాంగ్రెస్ పొత్తు  సాక్షి
న్యూఢిల్లీ: ఎన్సీపీ తమ నుంచి విడిపోవడంతో ఇక సమాజ్‌వాదీ పార్టీతో జత కట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబూ ఆసిమ్ అజ్మీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను కలిసి చర్చలు జరిపారని సమాజ్‌వాదీ ప్రతినిధి అబ్దుల్ ఖాదిర్ చౌదరి చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు ...

ఎన్సీపి షాక్: పొత్తు కోసం ఎస్పీతో కాంగ్రెస్ మంతనాలు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言