2014年9月22日 星期一

2014-09-23 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
రాయపూర్‌ తరహాలో సీమాంధ్రలో భూ సమీకరణ : చంద్రబాబు  వెబ్ దునియా
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందులో భాగంగా సోమవారం చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పర్యటించారు. ఛత్తీస్‌గఢ్‌ నూతన రాజధాని నయారాయపూర్‌లో సుడిగాలి పర్యటన నిర్వహించిన చంద్రబాబు బృందం దాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విధానాలను అధ్యయనం చేసింది.
రాయపూర్‌ తరహాలో భూ సమీకరణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అభివృద్ధికి టాస్క్‌ఫోర్స్   సాక్షి
కార్యశీలి: రమణ్, చూశా... అద్భుతం: బాబు (పిక్చర్స్)   Oneindia Telugu
తెలుగువన్   
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 18 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బిలావల్ కాశ్మీర్ కామెంట్స్ : ట్విట్టర్లో ఖండించిన ముస్లిం సంఘాలు!  వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో కాశ్మీర్‌ను భారత్ నుంచి లాక్కుంటామని చేసిన వ్యాఖ్యలపై అనేకమంది ట్విట్టర్లో తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. బిలావల్‌ను జోకర్‌గా పేర్కొంటూ సెటైర్లు వేస్తున్నారు. బిలావల్ వ్యాఖ్యలు అతిపెద్ద జోకులు అంటూ ...

కాశ్మీర్: బిలావల్‌పై జోక్స్, పరేష్ కథ, మోడీకి మద్దతు   Oneindia Telugu
'పగటి కలలు కంటున్న బిలావల్'   సాక్షి
కాశ్మీర్ మీద బేనజీర్ కొడుకు బిలావల్ భుట్టో అతి వాగుడు   తెలుగువన్
Kandireega   
Namasthe Telangana   
అన్ని 19 వార్తల కథనాలు »   

  10tv   
అంతరిక్షంలో భారత్ రెపరెలాడిస్తుందా ?  10tv
బెంగళూరు : అంగారకుడిపై పరిశోధనకోసం భారత్ మెట్టమొదటిసారిగా ప్రయోగించిన మార్స్ ఆర్బిట్ మిషన్ (మామ్)..ఆగ్రహ కక్ష్యలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించేందుకు మార్గం సుగమమైంది. మార్స్ మిషన్‌లో మొదటి అంకం పూర్తి కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలలో ఉత్సాహం ఉరకలేస్తోంది. అదే సమయంలో బుధవారం అంగారకుని కక్ష్యలోనికి ప్రవేశపెట్టడమనే క్లిష్టమైన ...

వావ్.. మామ్   Andhrabhoomi
రేపే.. మార్స్ చెంతకు మామ్!   సాక్షి
కీలక పరీక్ష పాసైన 'మామ్'   తెలుగువన్
Oneindia Telugu   
Kandireega   
Namasthe Telangana   
అన్ని 25 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
సుప్రీంలో మహిళా లాయర్ ఆత్మహత్యాయత్నం  సాక్షి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ మహిళా న్యాయవాది ఆత్మాహత్యాయత్నం చేశారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోథా కేసుల విచారణ అనంతరం తన స్థానం నుంచి లేచి వెళుతున్నప్పుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళా న్యాయవాది తనపై భర్త కుటుంబ సభ్యులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు ...

న్యాయం కావాలి   Andhrabhoomi
సుప్రీం కోర్టులో రేప్ విక్టిమ్ ఆత్మహత్యాయత్నం   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మరోసారి ఆస్పత్రిలో చేరిన అరుణ్ జైట్లీ: వైద్య పరీక్షల కోసం..  వెబ్ దునియా
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మళ్లీ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన సోమవారం ఉదయం ఆస్పత్రిలో చేరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పరీక్షల అనంతరం అరుణ్ జైట్లీ మంగళవారం మధ్యాహ్నం డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం. డయాబెటిస్ అదుపులో ఉంచడానికి ఆయన కొద్ది రోజుల క్రితం లాప్రోస్కోపీ చేయించుకున్న విషయం తెలిసిందే.
అరుణ్ జైట్లికి మళ్లీ అస్వస్థత   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి మరణశిక్ష  సాక్షి
సింగపూర్: మత్తుమందును అక్రమ రవాణా చేస్తున్న కేసులో భారతీయ సంతతికి చెందిన ప్రభాకరన్ శ్రీ విజయన్ పై నేరం రుజువు అయింది. ఈ నేపథ్యంలో అతడికి మరణశిక్ష విధిస్తూ సింగపూర్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ మేరకు స్థానిక మీడియా మంగళవారం తెలిపింది. మలేషియా జాతీయుడైన ప్రభాకరన్ శ్రీ విజయన్ 2012లో తన కారులో దాదాపు 25 కేజీల ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
జైపూర్ : గ్యాంగ్ రేప్ నిందితుల అరెస్టు కంటే మంత్రి కుక్క ఆచూకే ముఖ్యం!  వెబ్ దునియా
రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ సిటీలోని వైశాలి నగర్‌లో జరిగిన దోపిడీ, అత్యాచార సంఘటనల కంటే... ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి రాజేంద్ర రాథోడ్ కుక్క తప్పిపోయిందన్న ఫిర్యాదు అక్కడి పోలీసులకు మరింత తలనొప్పిగా మారింది. దీంతో గ్యాంగ్ రేప్, దోపిడీ కేసు విచారణను పక్కనబెట్టి.. కనిపించకుండా పోయిన కుక్కపిల్ల కోసం వారు గాలించడం మొదలుపెట్టారు.
అత్యాచారం కంటే మంత్రి గారి కుక్క పిల్లే ఎక్కువ..!   Oneindia Telugu
మంత్రిగారి కుక్కా.. మజాకా!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


న్యూజిలాండ్ పార్లమెంట్‌కు ముగ్గురు భారతీయులు  సాక్షి
మెల్‌బోర్న్: భారత సంతతికి చెందిన ముగ్గురు నేతలు న్యూజిలాండ్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. వీరిలో ఓ మహిళ ఉన్నారు. కన్వల్జీత్‌సింగ్ భక్షి, డాక్టర్ పరంజీత్ పర్మర్, మహేష్ బింద్రా 121 మంది సభ్యుల పార్లమెంటుకు ఎన్నికైనట్లు న్యూజిలాండ్ హెరాల్డ్ పత్రిక పేర్కొంది. ఢిల్లీలో జన్మించిన భక్షి, పుణెలో డిగ్రీ చదివిన పర్మర్ అధికార నేషనల్ పార్టీ ...

న్యూజిలాండ్ పార్లమెంట్‌కు ఎన్నికైన భారతీయులు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బీజేపీ ఎంపీ ఇంటిపైకి రాళ్లేసిన వరుణ్ మద్దతుదారులు  Oneindia Telugu
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి చెందిన ఆలహాబాద్ ఎంపీ శ్యామ్ చరణ్ గుప్తా ఇంటిపై ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ మద్దతుదారులు రాళ్లు విసిరారు. వరుణ్ గాంధీ తల్లి, కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీపై ఎంపీ శ్యామ్ చరణ్ గుప్తా చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ ఈ రాళ్ల దాడి చేసినట్లు తెలిపారు. ఎంపీ శ్యామ్ చరణ్ గుప్తా ఇంటి మందు ...

బీజేపీ ఎంపీ గుప్తా నివాసంపై రాళ్ల దాడి   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
శశికపూర్‌కి తీవ్ర అస్వస్థత  తెలుగువన్
అలనాటి బాలీవుడ్ అందాల కథానాయకుడు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఆయనను ఆదివారం సాయంత్రం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వున్నారు. శశికపూర్ ఛాతిలో ఇన్‌ఫెక్షన్ కారణంగా బాధపడుతున్నారు. ఆదివారం ఆయన శ్వాస అందక తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.
ఆస్పత్రిలో చేరిన శశికపూర్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言