2014年9月24日 星期三

2014-09-25 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
రోయింగ్ లో భారత్ కు మరో కాంస్యం  సాక్షి
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. రోయింగ్ పురుషుల సింగిల్స్ స్కల్స్ విభాగంలో సవర్ణ్ సింగ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా. పురుషుల రోయింగ్ లైట్ వెయిట్ సింగిల్ స్కల్ విభాగంలో దుశ్యంత్ చౌహాన్ కంచు మోత మోగించిన విషయం తెలిసిందే. అతను 7 నిమిషాల 26.57 సెకన్లలో రేసు పూర్తి చేసి మూడో ...

రోయింగ్‌లో దుష్యంత్‌కు కాంస్యం   Andhrabhoomi
ఆసియా క్రీడల్లో భారత్ 14వ స్థానం   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
కోల్‌కతా 12వసారి: చెలరేగిన సూర్య, సెమీస్‌లోకి  thatsCricket Telugu
హైదరాబాద్: చివరి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన చాంపియన్స్ లీగ్ (సిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్‌లో ఐపీఎల్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ మూడు వికెట్ల తేడాతో పెర్త్ స్కార్చర్స్‌ను ఓడించింది. విజయానికి అవసరమైన 152 పరుగుల లక్ష్యాన్ని ఈ జట్టు మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పెర్త్ ...

ఉత్కంఠ పోరులో కోల్‌కతా గెలుపు   Andhrabhoomi
'సూర్య' ప్రతాపం...   సాక్షి
సెమీస్‌లో కోల్‌కాతా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆసియా క్రీడలు : బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్ల శుభారంభం!  వెబ్ దునియా
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌‌లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్‌లో సైనా, సింధు సునాయాసంగా తొలి రౌండ్ అధిగమించగా... మహిళల డబుల్స్‌లో ప్రద్న్య, సిక్కిరెడ్డి, పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి, మను అత్రి కూడా ముందంజ వేశారు. సైనా 21-10, 21-8తో టెంగ్ అయోక్ (మకావు)పై నెగ్గగా, సింధు 21-17, 21-13తో కిట్ లెంగ్ వాంగ్ (మకావు)పై ...

షట్లర్ల శుభారంభం, దుష్యంత్‌కు కాంస్యం(పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


భారత్‌తో వన్డేలకు గేల్ దూరం  Namasthe Telangana
సెయింట్‌జాన్స్: వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ త్వరలో భారత్‌తో మొదలుకానున్న వన్డే సిరీస్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. కండరాల గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో గేల్ వచ్చే నెల 8నుంచి ఆరంభం కానున్న భారత్‌తో వన్డే సిరీస్‌కు 15మందితో కూడిన విండీస్ జట్టుకు ఎంపికకాలేకపోయాడు. ఈ ఐదు వన్డేల సిరీస్‌లో విండీస్‌కు డ్వేనో బ్రావో ...

గేల్ లేకుండానే భారత్‌కు...   సాక్షి
భారత్‌తో సిరీస్‌కు గేల్‌ అవుట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పుజారా ఎందుకిలా చేశాడు..? 'హ్యాండిల్డ్ ద బాల్' రూపంలో అవుట్!  వెబ్ దునియా
ఛటేశ్వర్ పుజారా... భారత క్రికెట్ ఆశాకిరణం. 2013లో ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గ్రహీత కూడా. అలాంటి ఆటగాడు రూల్సు మర్చిపోయి పిల్లాడిలా ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగించకమానదు. ప్రస్తుతం కౌంటీల్లో ఆడుతున్న ఈ సౌరాష్ట్ర యువకెరటం డెర్బీ షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లీచెస్టర్ షైర్‌తో మ్యాచ్ సందర్భంగా వికెట్ల దిశగా వెళుతున్న ...

బంతిని చేత్తో అడ్డగించి ఔటైన పుజారా, 18 ఏళ్లకు..   thatsCricket Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


తప్పెవరిది..శిక్ష ఎవరికి?  సాక్షి
యూనివర్సిటీ క్యాంపస్: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలిం గ్‌లో భారీగా సీట్లు మిగిలిపోవడం, రెండో విడత కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఎంసెట్ ఉత్తీర్ణత సాధించి, సీటు వచ్చే అవకాశం ఉన్నా తాజా పరిణామాలతో బెంబేలెత్తుతున్న ...


ఇంకా మరిన్ని »   


వైద్యశాఖ వింత వైఖరి  సాక్షి
నాయుడుపేట: మండల పరిధిలోని పుదూరు పంచాయతీ కుప్పరగుంట గిరిజన మహిళ మాధవి సరైన పౌష్టికాహారం, వైద్యం అందక మృతి చెందిన ఘటనలో చిరుద్యోగిపై వైద్యశాఖ బుధవారం వేటు వేసింది. అయితే అసలు బాధ్యులపై ఏ మాత్రం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గర్భిణి అయిన మాధవి మృతి చెందడంపై 'హంతకులెవరు' శీర్షికన కథనం వెలువడిన ...


ఇంకా మరిన్ని »   

  thatsCricket Telugu   
హరికేన్‌లా ఆడి...  సాక్షి
రాయ్‌పూర్: బ్యాటింగ్‌లో ఏడెన్ బ్లిజార్డ్ (43 బంతుల్లో 62; 8 ఫోర్లు)... బౌలింగ్‌లో హిల్ఫెన్హాస్ (3/14), బొలింజర్ (3/22) మెరిపించడంతో హోబర్ట్ హరికేన్స్ జట్టు దుమ్ము రేపింది. ఫలితంగా మంగళవారం నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌తో జరిగిన చాంపియన్స్ లీగ్ టి20 మ్యాచ్‌లో ఆ జట్టు 86 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హరికేన్స్ జట్టు 20 ...

86 పరుగుల తేడాతో నార్తర్న్ నైట్స్ చిత్తు   Andhrabhoomi
సీఎల్ టీ 20లో హోబర్ట్ x నార్తర్న్ నైట్స్..   10tv

అన్ని 11 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
షూటర్ అభినవ్ బింద్రా రిటైర్మెంట్  తెలుగువన్
ఒలింపిక్‌లో షూటింగ్ విభాగంలో భారతదేశానికి బంగారు పతకం సాధించిపెట్టిన షూటర్ అభినవ్ బింద్రా తన రిటైర్మెంట్ ప్రకటించారు. మంగళవారం నాడు ట్విట్టర్లో బుధవారం నాడు తాను రిటైర్మెంట్ ప్రకటించనున్నానని, బుధవారం నాడే తన కెరీర్‌లో చివరి రోజు అని బింద్రా ట్విట్ చేశాడు. బింద్రా ప్రస్తుతం ఏషియన్ గేమ్స్‌లో పాల్గొంటున్నారు. బింద్రా 2008 ...

భళా... బింద్రా   సాక్షి
బింద్రా డబుల్ ధమాకా   Andhrabhoomi
కేరీర్‌ను ఘనంగా ముగించిన అభినవ్‌ బింద్రా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 39 వార్తల కథనాలు »   


సిఎంకు కృతజ్ఞతలు తెలిపిన సౌందర్య  Andhrabhoomi
కంఠేశ్వర్, సెప్టెంబర్ 24: తన ప్రతిభను గుర్తించి ముఖ్యమంత్రి కెసిఆర్ నగదు ప్రోత్సాహకాన్ని అందించడం పట్ల నిజామాబాద్ నగరానికి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి యెం డల సౌందర్య కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నగరంలోని క్రీడా అథారి టీ మైదానంలో యెండల సౌందర్యను క్రీడాకారులు ఘనంగా సన్మానించి అ భినందనలు తెలిపారు. ఈ సందర్భం గా ...

సౌందర్యకు ప్రభుత్వ నజరానా   సాక్షి
హాకీ క్రీడాకారిణి సౌందర్యకు ప్రభుత్వ సాయం   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言