2014年9月13日 星期六

2014-09-14 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
రాజధానికి అథారిటీ  Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 13: కొత్త రాజధాని కోసం ప్రత్యేకంగా ఒక అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉడా, తుడా, విజిటిఎం మాదిరిగానే రాజధాని ప్రాంతంలో ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు శనివారం జరిగిన రాజధాని సలహా సంఘం సమావేశంలో నిర్ణయించారు. విజిటిఎంతో సంబంధం లేకుండా ప్రత్యేక సంస్థగా కొనసాగేలా నిర్ణయించారు. సంస్థకు ...

మూడేళ్లలో 'రాజధాని'   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజధాని కోసం ప్రత్యేక అథారిటీ   సాక్షి
స్పీడు పెంచిన రాజధాని సలహా మండలి..   10tv
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సెల్‌ఫోన్లు వాడొద్దన్నందుకు10వ తరగతి విద్యార్థినులు ఆత్మహత్య!  వెబ్ దునియా
సెల్‌ఫోన్ల ప్రభావం నేటి యువతపై అంతా ఇంతా కాదు.. భారీగానే ఉంది. సాధారణంగా సెల్‌ఫోన్లు వాడరాదని మందలించినందుకు ఇద్దరు పదో తరగతి అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ త్రిపురలోని తకర్జల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ...

సెల్ ఫోన్లు వాడొద్దన్నందుకు ఆత్మహత్య!   సాక్షి
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన సెల్ సరదా   తెలుగువన్

అన్ని 7 వార్తల కథనాలు »   


ఎమ్మెల్యే రోజాపై దాడి అమానుషం  సాక్షి
కర్నూలు(ఓల్డ్‌సిటీ): వైఎస్‌ఆర్‌సీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, చిత్తూరు జిల్లా నగరి శాసన సభ్యురాలు రోజాపై దాడి అమానుషమని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా మహిళా నాయకురాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్‌బీఐ సర్కిల్‌లోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద శనివారం ధర్నా నిర్వహించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
నందిగామలో 69 శాతం పోలింగ్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, సెప్టెంబర్‌ 13(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో.. ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు నానా తంటాలు పడ్డాయి. మొత్తంమీద నియోజకవర్గంలో 69 శాతం పోలింగ్‌ నమోదైంది.
పోలింగ్ ప్రశాంతం   Andhrabhoomi
మెదక్‌లో తగ్గిన పోలింగ్   సాక్షి
మెదక్, నందిగామ పోలింగ్ పూర్తి... 16న లెక్కింపు   వెబ్ దునియా
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 68 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బతుకమ్మ ఉత్సవాలకు 10 కోట్లు విడుదల  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ పండుగ ఉత్సవాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారమే ప్రకటన చేశారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై అధికారులకు ఆ శాఖ పలు ఆదేశాలిచ్చింది. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలు, ...

బతుకమ్మకు గోరంత నిధులే..!   సాక్షి

అన్ని 23 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్‌కు మీడియా కష్టాలు : త్రిసభ్య కమిటీ రెడీ..!  వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మీడియా కష్టాలు తీరేలా లేవు. మీడియాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలాదూరం వెళ్తున్నాయి. ఇప్పటికే జాతీయ మీడియా కేసీఆర్‌పై గుర్రుగా ఉన్న తరుణంలో.. కేసీఆర్ వ్యాఖ్యలపై విచారణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) త్రి సభ్య కమిటీ వేసింది. మీడియా వాళ్ళ మెడలు విరగ్గడొతానని, పది కిలోమీటర్ల లోతున పాతిపెడతానని ...

కేసీఆర్ వ్యాఖ్యలపై త్రిసభ్య కమిటీ   తెలుగువన్
కెసిఆర్ వ్యాఖ్యలు-ప్రెస్ కఔన్సిల్ కమిటీ ఏర్పాటు   News Articles by KSR
కేసీఆర్ వ్యాఖ్యలపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు   సాక్షి
Andhrabhoomi   
అన్ని 18 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అంతం కాదు.. ఆరంభమే..: కేసీఆర్‌కు పొన్నాల  వెబ్ దునియా
రైతాంగ సమస్యల పరిష్కారంపై కేసీఆర్‌కు పొన్నాల వార్నింగ్ ఇచ్చారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన ధర్నా ఆరంభం మాత్రమేనని.. అంతం కాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రుణమాఫీ, కరెంటు కోతలతో సహా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు ...

రైతు సమస్యలపై కదంతొక్కిన కాంగ్రెస్   Andhrabhoomi

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
టిడిపి నేత కుమారుడి కారులో 24లక్షలు సీజ్!  వెబ్ దునియా
టీడీపీ నేత కుమారుడి కారులో 24 లక్షలను సీజ్ చేశారు. మెదక్ ఉప ఎన్నికకు తరలిస్తున్న 24 లక్షల పది వేల రుపాయలను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ మండలంలోని మురహరిపల్లి గ్రామ పరిధిలోని సుచిర్ ఇండియా హనీబర్గ్ రిసార్ట్స్‌లోని ఓ ఇన్నోవా వాహనం నుంచి ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ...

పోలీసుల తనిఖీలు రూ.24 లక్షలు స్వాధీనం   Andhrabhoomi

అన్ని 12 వార్తల కథనాలు »   


'సుప్రీం తీర్పుతో నిరాశ  సాక్షి
రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతి ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో విద్యార్థులతో పాటు యాజమాన్యాల ఆశలు అడియాశలయ్యాయి. జిల్లాలోని 20 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలన్నింటికీ కలిపి 9,500 వరకు సీట్లు ఉండగా ఇందులో 2,500 కూడా తొలి విడతలో భర్తీ కాలేదు. రెండోమారు కౌన్సెలింగ్ జరిగితే పరిస్థితి మెరుగు పడుతుందని పలు ప్రైవేటు కళాశాలల ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
మన్మోహన్ పొరపాటు చేసివుండొచ్చు: కమల్‌నాథ్  వెబ్ దునియా
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను పాపాల భైరవునిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు. 2జీ స్పెక్ట్రమ్‌, బొగ్గు గనుల కేటాయింపు ఉదంతంలో మాజీ కాగ్‌ వినోద్‌ రాయ్‌ వెల్లడిస్తున్న వాస్తవాలు యూపీఏ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే పరిస్థితులు కల్పిస్తున్న సమయంలో... కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాకు ముఖ్య అనుచరుడు, ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言