2014年9月18日 星期四

2014-09-19 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
ట్రావెల్స్ యజమానుల మధ్య వివాదం: తుపాకీతో బెదిరించి?  వెబ్ దునియా
నగరంలోని కూకట్ పల్లిలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల మధ్య బస్సు కొనుగోలు వివాదం తుపాకీతో బెదిరించే స్థాయికి చేరింది. దీంతో మరో బస్సు ట్రావెల్స్ యజమాని అయిన బాధితుడు కూకట్ పల్లి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి బెదిరించిన ట్రావెల్స్ యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.
తుపాకీతో బెదిరించిన ట్రావెల్స్ యజమాని   సాక్షి
కూకట్‌పల్లిలో ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని అరెస్ట్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
నిజాలు దాచి పత్రికల మీద నిందలెందుకు?... కిషన్ రెడ్డి  తెలుగువన్
తెలంగాణ ప్రభుత్వం, మెట్రో రైల్ నిర్మాణ పనులు చేస్తున్న ఎల్ అండ్ టి సంస్థ ప్రాజెక్టుకు సంబంధించిన నిజాలను దాచిపెట్టి పత్రికల మీద నింద వేయడం సరైన పద్ధతి కాదని తెలంగాణ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వాస్తవాలను ప్రచురించే హక్కు పత్రికలకు లేదని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టును ఆపేస్తామని ఉత్తర ...

కేసీఆర్‌ను వెనుకేసుకొస్తున్న ఎల్ అండ్ టి సంస్థ : కిషన్ రెడ్డి   వెబ్ దునియా
మెట్రో- ఎవరు ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు   News Articles by KSR
మీ లేఖ పత్రికలో రాస్తే తప్పా, కేసీఆర్‌ని వదలం: కిషన్   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ప్రపంచంలో మేమే నెంబర్ 1, శంషాబాద్‌కు రండి మేం చూసుకుంటాం!  వెబ్ దునియా
ప్రపంచంలోనే తాము నెంబర్ వన్ పారిశ్రామిక విధానం తీసుకువస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం వేములలో కోజెంట్ గ్లాస్ కంపెనీని ప్రారంభించిన సందర్భంలో కేసీఆర్ మాట్లాడుతూ... వచ్చే రెండేళ్లలో కోజెంట్ సంస్థ నెంబర్ వన్ సంస్థ అవుతుందని జోస్యం చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.
70 శాతం ఉద్యోగాలు స్థానికులకే   Kandireega
పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తా వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా కొన్ని ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రపంచంలోనే నెంబర్ 1, వారిని కట్టిపెట్టేశాను: కేసీఆర్   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అంజన్ కుమార్‌ యాదవ్‌ను చంపేస్తామని బెదిరించిన మొనగాడెవరబ్బా?  వెబ్ దునియా
సికింద్రాబాద్ నగరంలో టీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఆయన తనయులు చేసే హల్‌చల్ చేష్టలు, హంగామా అంతాఇంతా కాదు. అలాంటి అంజన్ కుమార్‌ను ఎవరో చంపేస్తారని బెదిరించారట. ఇంతకీ అలా బెదిరించిన మొనగాడెవరో తనకు తెలియదని, ఆకాశరామన్న ఉత్తరాల తరహాలోనే తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయంటూ అంజన్ కుమార్ యాదవ్ హుస్సేనీ ఆలం ...

మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌కి చంపేస్తామంటూ ఫోన్లు..   తెలుగువన్
చంపేస్తామని మాజీ ఎంపికి బెదిరింపు కాల్స్   Oneindia Telugu
అంజన్ ను ఎవరు బెదిరిస్తున్నారబ్బా   News Articles by KSR
సాక్షి   
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
అశ్వారావుపేట ఎమ్మెల్యేపై మాగంటి వర్గీయుల దాడి  Andhrabhoomi
భద్రాచలం, సెప్టెంబర్ 18: పోలవరం ముంపు మండలం అయిన ఖమ్మం జిల్లా కుక్కునూరు మండలంలో గురువారం ఆంధ్రా అధికారులు పర్యటించడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ నేతృత్వంలో ఆ జిల్లా ఉన్నతాధికారులు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, పోలవరం ఎమ్మెల్యే శ్రీనివాసరావు కుక్కునూరులో సమీక్ష ...

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపై టీడీపీ కార్యకర్తల దాడి   సాక్షి
ఏలూరుఎంపీ మాగంటి బాబుపై పోలీసులకుఫిర్యాదు   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఎపి, తెలంగాణ మధ్య తాజా వివాదం పులిచింతల  Oneindia Telugu
హైదరాబాద్: పులిచింతల ప్రాజెక్టు జలాశయంలో నీటిని నిల్వ చేసే అంశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం సృష్టిస్తోంది. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యాన్ని 11 టీఎంసీల నుంచి 7.5 టీఎంసీలకు తగ్గించటానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ...

చింతతీరిన పులిచింతల   Andhrabhoomi
పులిచింతల ఒప్పందం శుభ పరిణామం   News Articles by KSR
పులిచింతలపై కొత్త రగడ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 15 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మట్టిపెళ్లలు పడి నలుగురి దుర్మరణం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖపట్నం, సెప్టెంబర్‌ 18 (ఆంధ్రజ్యోతి): విశాఖలో ఓ అపార్టుమెంట్‌ నిర్మాణం కోసం రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడటంతో గురువారం నలుగురు కూలీలు మృతి చెందారు. సిరిపురం కూడలిలో బాలాజీనగర్‌లో ఆర్తిక ఎంపైర్‌ పేరిట బహుళ అంతస్తుల భవన నిర్మాణం ప్రారంభమైంది. భూమిలో రెండు సెల్లార్ల నిర్మాణానికి 15 అడుగుల లోతు తవ్వారు.
విశాఖలో భారీ వర్షం: మట్టిపెళ్లలు, గోడ విరిగిపడి నలుగురు మృతి!   వెబ్ దునియా
భారీ వర్షం: మట్టిపెళ్లలు విరిగిపడి నలుగురు మృతి   Oneindia Telugu
విశాఖలో గోడ కూలి నలుగురి దుర్మరణం   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కోడెల కుమారుడిపై కిడ్నాప్ కేసు  సాక్షి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణపై విశాఖపట్నంలోని మూడోపట్టణ పోలీసులు కిడ్నాప్‌కేసు నమోదు చేశారు. బుధవారం అర్ధరాత్రి పదిమంది అనుచరులతో కలిసి తన భర్త శివరామకృష్ణ తన ఇంటిపై దాడిచేసి, భయభ్రాంతులకు గురిచేసి నాలుగేళ్ల బిడ్డ గౌతమ్‌ను తీసుకెళ్లి పోయినట్లు భార్య పద్మప్రియ ...

కోడెలపై కిడ్నాప్ కేసు: కోడలి ఫిర్యాదు..   వెబ్ దునియా
కోడెలకు ఇంటి చికాకు   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


పాతబస్తీలో ఆడపిల్లల ఆక్రందనలు  సాక్షి
చాంద్రాయణగుట్ట: పాతబస్తీలో అరబ్ షేక్‌ల పెళ్లిళ్ల భాగోతం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ముక్కుపచ్చలారని బాలిక జీవితాలను కన్నవాళ్లు, బ్రోకర్లు, అరబ్ షేక్‌లు మొగ్గలోనే తుంచేస్తున్నారు. రాష్ట్ర రాజధాని ఇప్పుడు అమ్మాయిల అంగడిగా మారింది. అరబ్ షేక్‌లతో పెళ్లి పేరుతోను.. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో అమ్మాయిల ఎగుమతి ...

గోవాలో హైదరాబాద్ గర్ల్ రేప్... ఇంటికొస్తే పెద్దవాళ్లు పెళ్లి చేయబోయారు...   వెబ్ దునియా
హైదరాబాద్‌లో అరబ్‌షేక్‌ అరాచకం, 6 రోజులు బాలికపై అత్యాచారం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   


నష్టాలు లేనిచోటే 24 గంటల విద్యుత్  సాక్షి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరాలో నష్టాలు అతి తక్కువగా, వ్యవసాయ వాడకం పెద్దగాలేని ప్రాంతాల్లోనే నిరంతర విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఇందుకోసం తిరుపతి, విశాఖపట్నంతోపాటు మరికొన్ని మండలాలు, మున్సిపాలిటీలను జాబితాలో చేర్చింది. మొదట్లో పట్టణ ప్రాంతాల్లోనే అమలు చేయాలనుకున్నప్పటికీ, గ్రామీణ ...

దశలవారీగానే నిరంతర విద్యుత్   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言