ఆప్ఘనిస్థాన్ దేశాధ్యక్షుడిగా అష్రాఫ్ మనీ!: ప్రతిష్టంభనకు తెర! వెబ్ దునియా
ఆఫ్ఘనిస్థాన్లో ప్రతిష్ఠంభన ఎట్టకేలకు ముగిసింది. ఆ దేశ అధ్యక్షుడిగా మాజీ ఆర్థిక మంత్రి అష్రాఫ్ ఘనీ ఎనికైనట్లు ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఎన్నికల్లో అధ్యక్ష పదవికి తనపై పోటీ చేసిన అబ్దుల్లాను కొత్తగా సృష్టించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవిలో నియమించేందుకు అష్రాఫ్ అంగీకరించారు. జూన్ 14న జరిగిన ఎన్నికల్లో భారీగా అక్రమాలు ...
అఫ్ఘాన్ అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీ ఎన్నికఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అఫ్ఘాన్ అధ్యక్షుడిగా ఘనీసాక్షి
ఆఫ్ఘాన్ కొత్త అధ్యక్షుడు అష్రఫ్ ఘనీNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ఆఫ్ఘనిస్థాన్లో ప్రతిష్ఠంభన ఎట్టకేలకు ముగిసింది. ఆ దేశ అధ్యక్షుడిగా మాజీ ఆర్థిక మంత్రి అష్రాఫ్ ఘనీ ఎనికైనట్లు ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఎన్నికల్లో అధ్యక్ష పదవికి తనపై పోటీ చేసిన అబ్దుల్లాను కొత్తగా సృష్టించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవిలో నియమించేందుకు అష్రాఫ్ అంగీకరించారు. జూన్ 14న జరిగిన ఎన్నికల్లో భారీగా అక్రమాలు ...
అఫ్ఘాన్ అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీ ఎన్నిక
అఫ్ఘాన్ అధ్యక్షుడిగా ఘనీ
ఆఫ్ఘాన్ కొత్త అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ
బిలావల్ కాశ్మీర్ కామెంట్స్ : ట్విట్టర్లో ఖండించిన ముస్లిం సంఘాలు! వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో కాశ్మీర్ను భారత్ నుంచి లాక్కుంటామని చేసిన వ్యాఖ్యలపై అనేకమంది ట్విట్టర్లో తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. బిలావల్ను జోకర్గా పేర్కొంటూ సెటైర్లు వేస్తున్నారు. బిలావల్ వ్యాఖ్యలు అతిపెద్ద జోకులు అంటూ ...
కాశ్మీర్: బిలావల్పై జోక్స్, పరేష్ కథ, మోడీకి మద్దతుOneindia Telugu
'పగటి కలలు కంటున్న బిలావల్'సాక్షి
కాశ్మీర్ మీద బేనజీర్ కొడుకు బిలావల్ భుట్టో అతి వాగుడుతెలుగువన్
Kandireega
Namasthe Telangana
అన్ని 19 వార్తల కథనాలు »
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో కాశ్మీర్ను భారత్ నుంచి లాక్కుంటామని చేసిన వ్యాఖ్యలపై అనేకమంది ట్విట్టర్లో తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. బిలావల్ను జోకర్గా పేర్కొంటూ సెటైర్లు వేస్తున్నారు. బిలావల్ వ్యాఖ్యలు అతిపెద్ద జోకులు అంటూ ...
కాశ్మీర్: బిలావల్పై జోక్స్, పరేష్ కథ, మోడీకి మద్దతు
'పగటి కలలు కంటున్న బిలావల్'
కాశ్మీర్ మీద బేనజీర్ కొడుకు బిలావల్ భుట్టో అతి వాగుడు
అమెరికా పర్యాటకుల కోసం వీసా ఆన్ అరైవల్! సాక్షి
న్యూఢిల్లీ: అమెరికా పర్యాటకులను ఆకర్షించడానికి వారికి వీసా ఆన్ అరైవల్ (వీఓఏ) ఇచ్చే ప్రతిపాదనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా దీనిపై ప్రకటన చేసే విధంగా ఆ కసరత్తు ముమ్మరం చేసామని ప్రభుత్వాధికారులు చెప్పారు. అమెరికా పర్యాటకులకు వీఓఏ (దేశంలోకి వచ్చిన తర్వాత ...
ఇంకా మరిన్ని »
న్యూఢిల్లీ: అమెరికా పర్యాటకులను ఆకర్షించడానికి వారికి వీసా ఆన్ అరైవల్ (వీఓఏ) ఇచ్చే ప్రతిపాదనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా దీనిపై ప్రకటన చేసే విధంగా ఆ కసరత్తు ముమ్మరం చేసామని ప్రభుత్వాధికారులు చెప్పారు. అమెరికా పర్యాటకులకు వీఓఏ (దేశంలోకి వచ్చిన తర్వాత ...
అదీ గ్లామర్ అంటే...ఫొటోనే నాలుగు లక్షలు రేటు FIlmiBeat Telugu
లండన్: గొప్పవాళ్ల గొప్పతనం వారు పోయిన తర్వాత కూడా కీర్తింపడుతుంది...గుర్తింబడుతూంటుంది..ఇంకా చెప్పాలంటే పెరుగుతుంది. అలాంటిదే హాలీవుడ్ అందాల శృంగార తార మార్లిన్ మన్రో విషయంలోనూ జరుగుతోంది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె పాత ఫొటోలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. తాజాగా ఆమె సినిమాల్లోకి రాకముందు దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి ...
4 లక్షలు పలికిన మార్లిన్ మన్రో ఫొటో!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
లండన్: గొప్పవాళ్ల గొప్పతనం వారు పోయిన తర్వాత కూడా కీర్తింపడుతుంది...గుర్తింబడుతూంటుంది..ఇంకా చెప్పాలంటే పెరుగుతుంది. అలాంటిదే హాలీవుడ్ అందాల శృంగార తార మార్లిన్ మన్రో విషయంలోనూ జరుగుతోంది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె పాత ఫొటోలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. తాజాగా ఆమె సినిమాల్లోకి రాకముందు దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి ...
4 లక్షలు పలికిన మార్లిన్ మన్రో ఫొటో!
కంచెదూకి వైట్హౌస్లోకి కత్తితో వ్యక్తి, ఒబామా వెళ్లగానే Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఉత్తర లాన్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించడంతో వైట్ హౌస్లో కొంతభాగాన్ని కొద్దిసేపు ఖాళీ చేయించారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఒక వ్యక్తి కంచె దూకి ఉత్తర పోర్టికో ద్వారాల గుండా భవనంలోకి ప్రవేశించాడు. అయితే భద్రతా దళాలు వెంటనే అతడ్ని పట్టుకున్నాయి. టెక్సాస్కు ...
వైట్హౌస్లోకి చొరబడిన వ్యక్తిAndhrabhoomi
వైట్హౌస్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఉత్తర లాన్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించడంతో వైట్ హౌస్లో కొంతభాగాన్ని కొద్దిసేపు ఖాళీ చేయించారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఒక వ్యక్తి కంచె దూకి ఉత్తర పోర్టికో ద్వారాల గుండా భవనంలోకి ప్రవేశించాడు. అయితే భద్రతా దళాలు వెంటనే అతడ్ని పట్టుకున్నాయి. టెక్సాస్కు ...
వైట్హౌస్లోకి చొరబడిన వ్యక్తి
వైట్హౌస్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి
అమెరికా అధ్యక్ష పీఠంపై బాబీ జిందాల్? తెలుగువన్
అమెరికా అధ్యక్ష పీఠం మీద ఒక భారతీయుడు కూర్చుంటే ఎలా వుంటుంది? ఇంకెలా వుంటుంది? అద్భుతంగా వుంటుంది. ఆ అద్భుతాన్ని సాధించే వ్యక్తి ప్రస్తుత లూసియానా రాష్ట్ర గవర్నర్ బాబీ జిందాల్ ఎందుకు కాకూడదు? అవును.. బాబీ జిందాల్ అవ్వొచ్చన్న అభిప్రాయాలు అమెరికాలో వినిపిస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బాబీ జిందాల్ కుటుంబం ...
అధ్యక్ష రేసులో మనోడుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
అమెరికా అధ్యక్ష పీఠం మీద ఒక భారతీయుడు కూర్చుంటే ఎలా వుంటుంది? ఇంకెలా వుంటుంది? అద్భుతంగా వుంటుంది. ఆ అద్భుతాన్ని సాధించే వ్యక్తి ప్రస్తుత లూసియానా రాష్ట్ర గవర్నర్ బాబీ జిందాల్ ఎందుకు కాకూడదు? అవును.. బాబీ జిందాల్ అవ్వొచ్చన్న అభిప్రాయాలు అమెరికాలో వినిపిస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బాబీ జిందాల్ కుటుంబం ...
అధ్యక్ష రేసులో మనోడు
అణు విద్యుత్, రోదసీ రంగాల్లో తోడ్పాటు Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: బంగ్లాదేశ్కు పౌర అణు విద్యుత్, రోదసీ రంగాల్లో తమ అనుభవాలద్వారా తోడ్పాటు అందజేయడానికి భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. శనివారం ఇక్కడ జరిగిన ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలోఈ మేరకు అంగీకారం కుదిరింది. అయితే విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబుల్ హసన్ మహమూద్ అలీ ...
బంగ్లాదేశ్కు అంతరిక్ష రంగంలో భారత్ సహకారంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: బంగ్లాదేశ్కు పౌర అణు విద్యుత్, రోదసీ రంగాల్లో తమ అనుభవాలద్వారా తోడ్పాటు అందజేయడానికి భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. శనివారం ఇక్కడ జరిగిన ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలోఈ మేరకు అంగీకారం కుదిరింది. అయితే విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబుల్ హసన్ మహమూద్ అలీ ...
బంగ్లాదేశ్కు అంతరిక్ష రంగంలో భారత్ సహకారం
ఐఎస్పై పోరుకు సారథ్యం వహిస్తాం సాక్షి
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంట్లపై పోరాటం జరిపే సంకీర్ణదేశాలకు సారథ్యం వహిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శనివారం ప్రకటించారు. ఇరాక్, సిరియాలలోని పలు ప్రాంతాల్లో ఆధిపత్యం చలాయిస్తున్న ఐఎస్ మిలిటెంట్లపై పోరుకు అంతర్జాతీయ సమాజం సమైక్యమైందని, 40కిపైగా దేశాలు తమ సహాయం అందించేందుకు సిద్ధపడ్డాయని, ఇది ...
ఇంకా మరిన్ని »
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంట్లపై పోరాటం జరిపే సంకీర్ణదేశాలకు సారథ్యం వహిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శనివారం ప్రకటించారు. ఇరాక్, సిరియాలలోని పలు ప్రాంతాల్లో ఆధిపత్యం చలాయిస్తున్న ఐఎస్ మిలిటెంట్లపై పోరుకు అంతర్జాతీయ సమాజం సమైక్యమైందని, 40కిపైగా దేశాలు తమ సహాయం అందించేందుకు సిద్ధపడ్డాయని, ఇది ...
వెల్కమ్ మోదీ Andhrabhoomi
వాషింగ్టన్, సెప్టెంబర్ 21: అమెరికాలో మూడు రోజుల పర్యటన జరుపనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంతో పాటు అమెరికా అధ్యక్ష భవనం 'వైట్ హౌస్' ఎదుట అపూర్వ స్వాగతం పలికేందుకు అక్కడి ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందిన అమెరికన్లు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ...
ఇంకా మరిన్ని »
వాషింగ్టన్, సెప్టెంబర్ 21: అమెరికాలో మూడు రోజుల పర్యటన జరుపనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంతో పాటు అమెరికా అధ్యక్ష భవనం 'వైట్ హౌస్' ఎదుట అపూర్వ స్వాగతం పలికేందుకు అక్కడి ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందిన అమెరికన్లు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ...
అందుకే మోడీని అభినందించలేదన్న రాజపక్ష Oneindia Telugu
కొలంబో: భారత ప్రధాని నరేంద్ర మోడీని కావాలనే తాను అభినందించలేదని శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స వ్యాఖ్యానించారు. బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం నాడు శ్రీలంక అధ్యక్షుడిని కలిసినపుడు ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో జరిగే సమావేశంలో కలిసినపుడు తప్పకుండా ...
కావాలనే మోదీని అభినందించలేదుAndhrabhoomi
తమిళుల సమస్యపై చర్చించండిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
కొలంబో: భారత ప్రధాని నరేంద్ర మోడీని కావాలనే తాను అభినందించలేదని శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స వ్యాఖ్యానించారు. బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం నాడు శ్రీలంక అధ్యక్షుడిని కలిసినపుడు ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో జరిగే సమావేశంలో కలిసినపుడు తప్పకుండా ...
కావాలనే మోదీని అభినందించలేదు
తమిళుల సమస్యపై చర్చించండి
沒有留言:
張貼留言