రివాల్వర్ మిస్ ఫైర్: ఎస్ఐ మృతి సాక్షి
ఒంగోలు క్రైం: ఉద్యోగం వచ్చిందని ఎంతో సంతోషించాం .. పోలీసు ... అందులో ఎస్సై ఉద్యోగం చేస్తుండడంతో ఎంతో గర్వపడ్డాం ... ఇంతలోనే ఎంతపని చేశావు కొడుకా అంటూ ఆ తల్లి రోదన అక్కడున్నవారిని కలిచివేసింది. కుమారుడి మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలివచ్చారు. తుపాకీ పొరపాటు పేలడంతో జె.పంగులూరు ఎస్సై కె.విష్ణుగోపాల్ ...
తుపాకీ మిస్ఫైర్..ఎస్ఐ మృతిAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
ఒంగోలు క్రైం: ఉద్యోగం వచ్చిందని ఎంతో సంతోషించాం .. పోలీసు ... అందులో ఎస్సై ఉద్యోగం చేస్తుండడంతో ఎంతో గర్వపడ్డాం ... ఇంతలోనే ఎంతపని చేశావు కొడుకా అంటూ ఆ తల్లి రోదన అక్కడున్నవారిని కలిచివేసింది. కుమారుడి మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలివచ్చారు. తుపాకీ పొరపాటు పేలడంతో జె.పంగులూరు ఎస్సై కె.విష్ణుగోపాల్ ...
తుపాకీ మిస్ఫైర్..ఎస్ఐ మృతి
సైనాకు మళ్లీ నిరాశ సాక్షి
ఇంచియూన్: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో కశ్యప్, శ్రీకాంత్ ఓడిపోవడంతో ఇంచియాన్లో భారత బ్యాడ్మింటన్ పోరాటం ముగిసింది. 1982 ఆసియా క్రీడల తర్వాత వ్యక్తిగత విభాగంలో ఇప్పటివరకు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పతకం నెగ్గలేకపోయారు. శుక్రవారం ...
నిరాశ పరచిన సైనా, కశ్యప్Andhrabhoomi
పారుపల్లి కశ్యప్ అవుట్, భారత్కు రజతం (పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఇంచియూన్: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో కశ్యప్, శ్రీకాంత్ ఓడిపోవడంతో ఇంచియాన్లో భారత బ్యాడ్మింటన్ పోరాటం ముగిసింది. 1982 ఆసియా క్రీడల తర్వాత వ్యక్తిగత విభాగంలో ఇప్పటివరకు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పతకం నెగ్గలేకపోయారు. శుక్రవారం ...
నిరాశ పరచిన సైనా, కశ్యప్
పారుపల్లి కశ్యప్ అవుట్, భారత్కు రజతం (పిక్చర్స్)
సచిన్ తమాషా ట్విట్ తెలుగువన్
ఏమో అనుకున్నాంగానీ, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్లో కూడా మంచి చతురత వుంది. సచిన్లోని ఈ చతురత బ్యాట్స్మన్గా, కెప్టెన్గా ముంబయి క్రికెట్కు ఎనలేని సేవలందించిన అమోల్ మజుందార్ రిటైర్మెంట్ సందర్భంగా బయటపడింది. సాధారణంగా క్రికెట్లో ఎవరైనా రిటైర్ అయితే వారికి అభినందనలు చెప్పడం, తమరు క్రికెట్కి బోలెడంత సేవ చేశారు అనడం ...
మజుందార్ రిటైర్మెంట్పై సచిన్ టెండూల్కర్ ట్వీట్!వెబ్ దునియా
'వెల్కమ్' అంటూ సచిన్ ట్వీట్ ఎవరిపై (పిక్చర్స్)thatsCricket Telugu
క్రికెట్కు మజుందార్ వీడ్కోలుసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
ఏమో అనుకున్నాంగానీ, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్లో కూడా మంచి చతురత వుంది. సచిన్లోని ఈ చతురత బ్యాట్స్మన్గా, కెప్టెన్గా ముంబయి క్రికెట్కు ఎనలేని సేవలందించిన అమోల్ మజుందార్ రిటైర్మెంట్ సందర్భంగా బయటపడింది. సాధారణంగా క్రికెట్లో ఎవరైనా రిటైర్ అయితే వారికి అభినందనలు చెప్పడం, తమరు క్రికెట్కి బోలెడంత సేవ చేశారు అనడం ...
మజుందార్ రిటైర్మెంట్పై సచిన్ టెండూల్కర్ ట్వీట్!
'వెల్కమ్' అంటూ సచిన్ ట్వీట్ ఎవరిపై (పిక్చర్స్)
క్రికెట్కు మజుందార్ వీడ్కోలు
'కంచు' మోతలే... సాక్షి
ఆసియా క్రీడల్లో తొలి రోజు తర్వాత భారత్ స్వర్ణకాంతిని కోల్పోయింది. వెండి వెలుగులూ తగ్గిపోయాయి. మన క్రీడాకారులు వరుసగా కంచు మోతలతోనే సరి పెడుతున్నారు. పోటీల ఆరో రోజు మన ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. అయితే అవన్నీ కాంస్యాలే. రోయర్లు ఫర్వాలేదనిపించగా... ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటర్ల తుపాకులు కాస్త గురితప్పాయి. ▻భారత్ ఖాతాలో ...
కాంస్యాల మూడులోనేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సైనా అదుర్స్-పీవీ సింధు నిరాశ: దుష్యంత్ చౌహాన్కు కాంస్యం!వెబ్ దునియా
రోయింగ్లో దుష్యంత్కు కాంస్యంAndhrabhoomi
అన్ని 18 వార్తల కథనాలు »
ఆసియా క్రీడల్లో తొలి రోజు తర్వాత భారత్ స్వర్ణకాంతిని కోల్పోయింది. వెండి వెలుగులూ తగ్గిపోయాయి. మన క్రీడాకారులు వరుసగా కంచు మోతలతోనే సరి పెడుతున్నారు. పోటీల ఆరో రోజు మన ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. అయితే అవన్నీ కాంస్యాలే. రోయర్లు ఫర్వాలేదనిపించగా... ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటర్ల తుపాకులు కాస్త గురితప్పాయి. ▻భారత్ ఖాతాలో ...
కాంస్యాల మూడులోనే
సైనా అదుర్స్-పీవీ సింధు నిరాశ: దుష్యంత్ చౌహాన్కు కాంస్యం!
రోయింగ్లో దుష్యంత్కు కాంస్యం
కపిల్కు 'జీవితకాల సాఫల్య' పురస్కారం సాక్షి
లండన్: భారత బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్కు 'జీవితకాల సాఫల్య పురస్కారం' అవార్డు లభించింది. ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) నెలకొల్పిన ఈ అవార్డును బుధవారం రాత్రి హౌస్ ఆఫ్ లార్డ్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు అందజేశారు. క్రికెట్కు చేసిన సేవలతో పాటు నిరాశ్రయులకు చేయూతనిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు.
కపిల్కు అవార్డుAndhrabhoomi
కపిల్దేవ్కు జీవితసాఫల్య పురస్కారంNamasthe Telangana
పాలించినందుకు ఇంగ్లాండ్ను ద్వేషిస్తున్నా: కపిల్ దేవ్Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
లండన్: భారత బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్కు 'జీవితకాల సాఫల్య పురస్కారం' అవార్డు లభించింది. ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) నెలకొల్పిన ఈ అవార్డును బుధవారం రాత్రి హౌస్ ఆఫ్ లార్డ్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు అందజేశారు. క్రికెట్కు చేసిన సేవలతో పాటు నిరాశ్రయులకు చేయూతనిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు.
కపిల్కు అవార్డు
కపిల్దేవ్కు జీవితసాఫల్య పురస్కారం
పాలించినందుకు ఇంగ్లాండ్ను ద్వేషిస్తున్నా: కపిల్ దేవ్
షూటింగ్లో రజతం.. ఈతలో కాంస్యం Andhrabhoomi
ఇంచియాన్, సెప్టెంబర్ 26: ఆసియా క్రీడల్లో శుక్రవారం భారత్ మరో రెండు పతకాలను సాధించింది. షూటింగ్లో రజత పతకం లభించగా, స్విమ్మింగ్లో కొనసాగుతున్న ఫ్లాప్ షోకు తెరదించుతూ సందీప్ సెజ్వాల్ కాంస్య పతకం సాధించాడు. లండన్ ఒలింపిక్స్లో రజత పతకాన్ని గెల్చుకున్న విజయ్ కుమార్తోపాటు పెంబా తమాంగ్, గుర్ప్రీత్ సింగ్ సభ్యులుగా ఉన్న భారత ...
సిల్వర్ షూట్Namasthe Telangana
ఈత కొలనులో కొత్త చేపసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఇంచియాన్, సెప్టెంబర్ 26: ఆసియా క్రీడల్లో శుక్రవారం భారత్ మరో రెండు పతకాలను సాధించింది. షూటింగ్లో రజత పతకం లభించగా, స్విమ్మింగ్లో కొనసాగుతున్న ఫ్లాప్ షోకు తెరదించుతూ సందీప్ సెజ్వాల్ కాంస్య పతకం సాధించాడు. లండన్ ఒలింపిక్స్లో రజత పతకాన్ని గెల్చుకున్న విజయ్ కుమార్తోపాటు పెంబా తమాంగ్, గుర్ప్రీత్ సింగ్ సభ్యులుగా ఉన్న భారత ...
సిల్వర్ షూట్
ఈత కొలనులో కొత్త చేప
సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతో మర్డర్ కేసు నిందితుల గుర్తింపు! వెబ్ దునియా
కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద ముగ్గురి దారుణ హత్యల కేసులో పోలీసులు .. ఇద్దరు నిందితులను హోటల్ సీసీ కెమెరాల ఫుటేజీల సాయంతో గుర్తించారు. హత్యలకు ప్రణాళికలు వేసింది భూతం శ్రీనివాసరావు, అతని అనుచరుడు పురాణం గణేష్ ను పోలీసులు గుర్తించారు. ఈ హత్యలకు ప్రణాళిక అమలు చేసేందుకు వీరు హనుమాన్ జంక్షన్ లోని లాడ్జిలో బస చేశారు. అక్కడ ...
సీసీ కెమెరా పుటేజ్ ద్వారా నిందితుల గుర్తింపుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద ముగ్గురి దారుణ హత్యల కేసులో పోలీసులు .. ఇద్దరు నిందితులను హోటల్ సీసీ కెమెరాల ఫుటేజీల సాయంతో గుర్తించారు. హత్యలకు ప్రణాళికలు వేసింది భూతం శ్రీనివాసరావు, అతని అనుచరుడు పురాణం గణేష్ ను పోలీసులు గుర్తించారు. ఈ హత్యలకు ప్రణాళిక అమలు చేసేందుకు వీరు హనుమాన్ జంక్షన్ లోని లాడ్జిలో బస చేశారు. అక్కడ ...
సీసీ కెమెరా పుటేజ్ ద్వారా నిందితుల గుర్తింపు
స్క్వాష్: కనీసం రెండు రజతాలు ఖాయం సాక్షి
ఇంచియాన్: ఆసియా గేమ్స్లో భారత స్క్వాష్ క్రీడాకారులు అత్యుత్తమ స్థాయిలో దూసుకెళుతున్నారు. సింగిల్స్లో ఇప్పటికే రెండు పతకాలు దక్కగా... టీమ్ విభాగంలోనూ కనీసం రెండు రజత పతకాలను ఖాయం చేశారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్లో పురుషుల, మహిళల జట్లు గెలిచి తుది పోరుకు అర్హత సాధించాయి. దక్షిణ కొరియాతో జరిగిన మహిళల సెమీస్లో జోష్న ...
ముగిసిన సైనా పోరు, ఫైనల్స్లో దీపికా జోడీ(పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ఇంచియాన్: ఆసియా గేమ్స్లో భారత స్క్వాష్ క్రీడాకారులు అత్యుత్తమ స్థాయిలో దూసుకెళుతున్నారు. సింగిల్స్లో ఇప్పటికే రెండు పతకాలు దక్కగా... టీమ్ విభాగంలోనూ కనీసం రెండు రజత పతకాలను ఖాయం చేశారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్లో పురుషుల, మహిళల జట్లు గెలిచి తుది పోరుకు అర్హత సాధించాయి. దక్షిణ కొరియాతో జరిగిన మహిళల సెమీస్లో జోష్న ...
ముగిసిన సైనా పోరు, ఫైనల్స్లో దీపికా జోడీ(పిక్చర్స్)
ఇంత బాధ్యతారాహిత్యమా... Andhrabhoomi
రాజమండ్రి, సెప్టెంబర్ 26: గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా తొలి దశలో చేపట్టాల్సిన పనులకు సమగ్ర అంచనాలను రూపొందించటంలో ఇరిగేషన్ అధికారుల తీరు బాధ్యతారహితంగా ఉందని జిల్లా కలెక్టర్ నీతూకుమారి ఆగ్రహం వ్యక్తంచేసారు. శుక్రవారం రాజమండ్రిలోని సబ్కలెక్టర్ కార్యాలయం సమావేశపుహాలులో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం ...
అంచనాలు కుదించండిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
రాజమండ్రి, సెప్టెంబర్ 26: గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా తొలి దశలో చేపట్టాల్సిన పనులకు సమగ్ర అంచనాలను రూపొందించటంలో ఇరిగేషన్ అధికారుల తీరు బాధ్యతారహితంగా ఉందని జిల్లా కలెక్టర్ నీతూకుమారి ఆగ్రహం వ్యక్తంచేసారు. శుక్రవారం రాజమండ్రిలోని సబ్కలెక్టర్ కార్యాలయం సమావేశపుహాలులో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం ...
అంచనాలు కుదించండి
కోబ్రాస్ 'సూపర్' గెలుపు సాక్షి
మొహాలీ: జొనాథన్ కార్టర్ (68 బంతుల్లో 111 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో వీరవిహారం చేసినా... ఓ సులువైన రనౌట్ చేయలేకపోయిన బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు చాంపియన్స్ లీగ్ టి20లో మూల్యం చెల్లించుకుంది. సూపర్ ఓవర్లో తక్కువ పరుగులే చేసినా... నాణ్యమైన బౌలింగ్తో ఆకట్టుకున్న కేప్ కోబ్రాస్ ఘన విజయాన్ని అందుకుని సెమీస్ ఆశలను సజీవంగా ...
ట్రైడెంట్స్, కోబ్రాస్ మ్యాచ్ టైAndhrabhoomi
కోబ్రాస్ 'సూపర్' విక్టరీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
మొహాలీ: జొనాథన్ కార్టర్ (68 బంతుల్లో 111 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో వీరవిహారం చేసినా... ఓ సులువైన రనౌట్ చేయలేకపోయిన బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు చాంపియన్స్ లీగ్ టి20లో మూల్యం చెల్లించుకుంది. సూపర్ ఓవర్లో తక్కువ పరుగులే చేసినా... నాణ్యమైన బౌలింగ్తో ఆకట్టుకున్న కేప్ కోబ్రాస్ ఘన విజయాన్ని అందుకుని సెమీస్ ఆశలను సజీవంగా ...
ట్రైడెంట్స్, కోబ్రాస్ మ్యాచ్ టై
కోబ్రాస్ 'సూపర్' విక్టరీ
沒有留言:
張貼留言