2014年9月21日 星期日

2014-09-22 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Andhrabhoomi   
అరెస్టులతో అడ్డుకట్ట  Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 21: ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభను పోలీసులు అడ్డుకున్నారు. సిపిఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీకి చెందిన అనుబంధ సంఘాల నేతలు, సానుభూతి కార్యకర్తలు రాజధానిలో సభ నిర్వహించేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. సభలో పాల్గొనడానికి వచ్చిన వారిని శనివారం రాత్రి ...

ప్రజాస్వామిక రాజకీయ వేదిక సదస్సు భగ్నం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విరసం వరవరరావు అరెస్ట్   Kandireega
వరవర రావు అరెస్ట్, అనుమతి లేదని పోలీసులు   Oneindia Telugu
వెబ్ దునియా   
సాక్షి   
10tv   
అన్ని 21 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
స్పీకర్ ముందుకు మెట్రో ఫైళ్ళు  Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 21: మెట్రో రైలు ఫైళ్ళను అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలూ పరిశీలించేందుకు వీలుగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ముందు పెట్టాలని తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌పై రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. తాను వాస్తవాలు చెబితే పరువు నష్టం దావా ...

అబద్ధాలు చెప్తున్నారు: మెట్రో రైలుపై రేవంత్ రెడ్డి   Oneindia Telugu
'మైహోం'కు భూమి కేటాయించారా లేదా?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గేమింగ్ సిటీ భూమిని డిఎల్ ఎఫ్ కు ఇచ్చారా?లేదా?   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బచ్చాగాడు, బుడ్డర్‌ఖాన్: రేవంత్ రెడ్డిపై నాయిని  Oneindia Telugu
హైదరాబాద్: తమ ప్రభుత్వం వందరోజుల పాలనపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రతిపక్షాల నేతలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిని బచ్చాగాడుగా ఆయన అభివర్ణించారు. హైదరాబాదులోని ఉప్పల్‌ నియోజకవర్గానికి చెందిన సీపీఎం, సీపీఐ నాయకులు, కార్యకర్తలు ...

మెట్రో మంటలు రేవంత్‌.. ఆడో బచ్చాగాడు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రేవంత్‌రెడ్డి ఓ బచ్చా: హోంమంత్రి నాయిని   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి  సాక్షి
హైదరాబాద్ : తెలంగాణలోని రెండు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కాగా కరీంనగర్ జిల్లా ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
బహిరంగ చర్చకు సిద్ధం: టీఆర్‌ఎస్  సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూములను ఎవరు కొల్లగొట్టారో తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు టీడీపీ నేత రేవంత్‌రెడ్డి రావాలని మాజీమంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు సవాల్ చేశారు.టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మా రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులతో కలసి ఆదివారం తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు చెందిన ...

ఆరోపణలు నిజం - తప్పని రుజువు చేస్తే గుండు గీయించుకుంటా : రేవంత్   వెబ్ దునియా
మెట్రోపై రేవంత్‌కు తెరాస సవాల్, జగన్ వల్లేనని పల్లె   Oneindia Telugu
రేవంత్ పదే,పదే అబద్దాలు చెప్పి...   News Articles by KSR
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పవన్ కళ్యాణ్‌ను చూసే చిరంజీవికి మర్యాదిస్తున్నాం : చింతమనేని  వెబ్ దునియా
హీరో హవన్ కళ్యాణ్‌ను చూసే కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి మర్యాద ఇస్తున్నామని లేనిపక్షంలో ఆయన బండారం బయటపెట్టేవారిమని టీడీపీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టినా చిరంజీవికి బుద్ధిరాకపోవడం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు.
పవన్ కళ్యాణ్ వల్లే ఆ కాస్త: చిరును ఏకేసిన ఎమ్మెల్యే   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


భార్యా పిల్లల కళ్లెదుటే... మాజీ మావోయిస్టు దారుణ హత్య  Andhrabhoomi
వెల్దండ, సెప్టెంబర్ 21: మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో మాజీ మావోయిస్టు జిల్లా కార్యదర్శి గుణగంటి శ్యామ్ అలియాస్ యాదయ్యగౌడ్(36) ఆదివారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు వేట కొడవళ్లు, కత్తులు, గొడ్డళ్లు, మారణాయుధాలతో దారుణంగా నరకడంతో తీవ్ర రక్తస్త్రావంతో గుణగంటి శ్యామ్ ...

మాజీ మావోయిస్టు దారుణ హత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
ఆదర్శ రైతులకు మంగళం  Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఆదర్శ రైతు వ్యవస్థకు ప్రభుత్వం మంగళం పాడాలని నిర్ణయించింది. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి ఆధికారిక ఉత్తర్వులు వెలువడతాయి. ఆదర్శ రైతుల విధానం ఏవిధంగా పని చేస్తుందో ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించారు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఉమ్మడి రాష్ట్రంలో 40వేల మంది ఆదర్శ రైతులను నియమించారు.
'ఆదర్శ రైతు'కు మంగళం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆదర్శ పథకంను రద్దుచేసే యోచనలో ప్రభుత్వం   Namasthe Telangana
ఆదర్శ రైతు వ్యవస్థకు టీడీపీ సర్కార్ మంగళం..   10tv

అన్ని 24 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మరో 6 నెలల్లో జగన్ పార్టీ గాయబ్?  Kandireega
jc diwakar reddy kandireega.com అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలలలో జగన్ పార్టీ గాయబ్ అవుతుందని జోస్యం చెప్పారు. అయిదేళ్ళ లోపు జగన్ జైలు కెళ్ళడం ఖాయమని జేసీ అన్నారు. చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికీ బయటకు వచ్చే ఏర్పాట్లు చేసుకుంటున్నారని అయన అన్నారు.
మరో 6 నెలల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గల్లంతు : జేసీ జోస్యం   వెబ్ దునియా
ఆరు నెలల్లో జగన్ పార్టీ హుష్‌కాకి: జేసీ   తెలుగువన్
జగన్ పార్టీ ఉండదు: జెసి దివాకర్, రాజధానిపై సుజన   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆస్తులను ప్రకటించిన సీఎం చంద్రబాబు: కోడలు బ్రహ్మణి ఆస్తులు..  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తన ఆస్తులను, తన కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించారు. గత ఏడాదితో పోల్చుకుంటే తనతో పాటు భార్య, కుమారుడి ఆస్తుల్లో పెద్దగా మార్పుల్లేవని, కోడలు బ్రహ్మణి ఆస్తులు పెరిగాయని చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నానని, వచ్చే ఏడాది నుంచీ తన కుమారుడు, కోడలు ...

తన ఆస్తులను ప్రకటించిన సీఎం చంద్రబాబు...   తెలుగువన్
ఏపీ సీఎం ఆస్తుల వివరాలు   Kandireega
బాబు ఆస్తి తగ్గింది   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 14 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言