2014年9月20日 星期六

2014-09-21 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
కాశ్మీర్ మొత్తాన్నీ లాక్కుంటాం  సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ (25) కాశ్మీర్ అంశాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేలా కవ్వింపు చర్యలకు దిగారు. పాక్ భావి నేతగా కితాబులందుకుంటున్న ఆయన భారత్ నుంచి కాశ్మీర్ మొత్తాన్నీ తమ పార్టీ స్వాధీనం చేసుకుంటుందంటూ రెచ్చగొట్టే ...

బేనజీర్ కొడుకు బిలావల్ భుట్టో అతి వాగుడు...   తెలుగువన్
బెనజీరు కొడుకు అతివాగుడు.. కాశ్మీర్‌ను లాక్కుంటాడట!   వెబ్ దునియా
కాశ్మీర్ లో ఒక్క అంగుళం కూడా వదలం – బిలావల్ భుట్టో   Kandireega
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు ఆరుగురి మృతి  తెలుగువన్
లక్నో లోని ఓ బాణాసంచా కర్మాగారంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లక్నోలోని మహన్ లాల్ గంజ్ ఏరియాలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ బాణాసంచా ఫ్యాక్టరీ నిర్మాణానికి, క్రాకర్ల తయారీకి ఎలాంటి అనుమతులు ...

లక్నో బాణాసంచా కర్మాగారంలో పేలుడు : 6గురు మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి.. 14 మందికి..   వెబ్ దునియా
లక్నో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు, ఆరుగురు మృతి   Andhrabhoomi
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
శివసేన నుంచి కొత్త ప్రతిపాదన రాలేదు  Andhrabhoomi
ముంబయి, సెప్టెంబర్ 20: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సీట్ల పంపకం విషయమై శివసేన-బిజెపి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. వచ్చే నెల 15న జరిగే ఈ ఎన్నికల్లో సీట్లను పంచుకునే విషయమై శివసేన నుంచి తమకు కొత్తగా ఎటువంటి ప్రతిపాదన అందలేదని బిజెపి స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థుల జాబితాను ఢిల్లీలో ఆదివారం బిజెపి కేంద్ర ...

మహా సమీకరణం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తేలని 'మహా' సర్దుబాట్లు   సాక్షి
బీజేపీకి శివసేన ఫార్ములా.. వర్కవుట్ అవుతుందా?   తెలుగువన్
Oneindia Telugu   
వెబ్ దునియా   
10tv   
అన్ని 33 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
భారత ముస్లింలు అల్‌ఖైదా ట్యూన్లకు స్టెప్పులేయరు: మోడీ  వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ముస్లింల ఉదాత్తతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. భారతీయ ముస్లింలు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారని వారి ఉదాత్తతను ప్రపంచానికి చాటారు. శుక్రవారం ఓ అమెరికా టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ''భారతీయ ముస్లింలు... దేశం కోసమే జీవిస్తారు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలర్పించేందుకూ ...

భారతీయ ముస్లింలు దేశభక్తులు.. మోడీ ప్రశంస   తెలుగువన్
దేశం కోసం ప్రాణాలిస్తారు   Andhrabhoomi
భారతీయ ముస్లీంలు దేశం కోసం ప్రాణాలిస్తారు: మోడీ   Oneindia Telugu
సాక్షి   
అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
స్కాట్లాండ్‌లో సమైక్యవాదం గెలిచిందోచ్!  వెబ్ దునియా
స్కాట్లాండ్‌లో సమైక్యవాదం గెలిచింది. స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై జరిగిన రిఫరెండంలో సమైక్యవాదానికే స్కాట్లాండ్ ప్రజలు ఓటు వేశారు.శుక్రవారం జరిగిన కౌంటింగ్‌లో యునైటెడ్ కింగ్ డమ్‌లో కొనసాగేందుకే స్కాట్లాండ్ ప్రజల్లో అత్యధికులు ఓటు వేసినట్టు తేలింది. సమైక్యవాదానికి అనుకూలంగా 55 శాతం ఓటు వేస్తే... వ్యతిరేకంగా 45 శాతం మంది ఓటు ...

స్కాట్లాండ్‌లో గెలిచిన సమైక్యవాదం   తెలుగువన్
బ్రిటన్‌తోనే స్కాట్లాండ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కలిసే ఉంటామన్న స్కాట్లాండ్   సాక్షి
Andhrabhoomi   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 43 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
న్యూస్ రీడర్ ఉద్యోగాన్ని ఊడకొట్టిన చైనా అధినేత పేరు!  వెబ్ దునియా
భారత పర్యటనలో వున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పేరును తప్పుగా పలికినందుకు దూరదర్శన్ ఓ న్యూస్ రీడర్‌ను ఉద్యోగం నుంచి తాత్కాలికంగా తొలగించారు. భారత పర్యటనను ముగించుకుని చైనా వెళ్ళిన చైనా అధినేత జిన్‌పింగ్ పేరు, దూరదర్శన్ యాంకర్ ఉద్యోగాన్ని ఊడగొట్టిందని.. సాక్షాత్తు ప్రసార భారతి చీఫ్ జవహర్ సర్కార్ చెప్పారు. అసలు విషయమేంటంటే...
న్యూస్ రీడర్ ఉద్యోగాన్ని ఊడగొట్టిన జీ జిన్‌పింగ్   తెలుగువన్
తప్పుగా జింగ్ పింగ్ పేరు..ఊడిన న్యూస్ రీడర్ ఉద్యోగం..   10tv
తప్పుగా జింగ్‌పింగ్ పేరు, ఊడిన న్యూస్ రీడర్ ఉద్యోగం   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
లడఖ్‌నుంచి కదలని చైనా సైన్యం  Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: జమ్మూ, కాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో మన సరిహద్దులలోకి చొచ్చుకువచ్చిన తమ సైనిక బృందాన్ని తక్షణమే వెనక్కి వెళ్లవలసిందిగా ఆదేశించినట్లు మన దేశంలో పర్యటన ముగించుకు వెళ్లేముందు చైనా అద్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించిన తరువాత కూడా చైనా దళాలు ఒక్క అడుగు వెనక్కి తగ్గలేదని రక్షణ శాఖ తెలియజేసింది. పీపుల్స్ ...

సరి'హద్దు'లు దాటుతున్న చైనా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మళ్లీ చైనా చొరబాటు మళ్లీ చైనా చొరబాటు   సాక్షి
జిన్‌ పింగ్‌తో నరేంద్ర మోడీ దౌత్యం: వెనక్కు తగ్గిన చైనా బలగాలు   వెబ్ దునియా
Oneindia Telugu   
10tv   
Namasthe Telangana   
అన్ని 30 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మాటువేసిన మిలిటెంట్లు  Andhrabhoomi
శ్రీనగర్, సెప్టెంబర్ 20: జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్‌ఓసి) వద్ద చొరబడడానికి పాక్ సాయుధ మిలిటెంట్లు మాటువేసి ఉన్నారు. సుమారు రెండు వందల మంది అదునుకోసం వేచిఉన్న విషయాన్ని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. వరద బీభత్సంతో అతలాకుతలమైన కాశ్మీర్ లోయ వద్ద మిలిటెంట్లు పలుదఫాలుగా చొరబాటుకు ప్రయత్నించినా భద్రతాదళాలు ...

సరిహద్దుల్లో సాయుధ మిలిటెంట్లు   సాక్షి
భారత భూభాగంలోకి వచ్చేందుకు 200 మంది పాక్ మిలిటెంట్లు రెడీ!   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
సవతి మీద వేడి వేడి నూనె పోసిన మహిళ  Oneindia Telugu
న్యూఢిల్లీ: ఇద్దరు భార్యల మధ్య గొడవ.. చినికి చినికి గాలివానలాగా మారి చివరకు మొదటి భార్య మీద రెండో భార్య మరిగే నూనె పోసిన సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో జరిగింది. శ్రవణ్ యాదవ్‌ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొదట భార్య సోనుతో విభేదాలు రావడంతో ఆ తర్వాత ఆర్తి అనే యువతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ ఇండోర్ లోని భగీరథ్ పురా ...

మొదటి భార్యపై మరిగే నూనె పోసిన మహిళ!   సాక్షి

అన్ని 11 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
అశ్రునయనాలతో శ్రీనివాస్‌కు అంతిమ వీడ్కోలు  Andhrabhoomi
చెన్నై, సెప్టెంబర్ 20: ప్రముఖ మాండలిన్ విద్వాంసులు శ్రీనివాస్ అంత్యక్రియలు శనివారం ఇక్కడి బీసెంట్‌నగర్ శ్మశానవాటికలో ముగిశాయి. ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Related Article. హర్యానాలో జాట్‌ల ఆధిపత్యానికి తెర! అణు విద్యుత్, రోదసీ రంగాల్లో తోడ్పాటు · వాస్తవ దృక్పథం కలిగిన నేత ...

మాండలిన్ శ్రీనివాస్‌కు కన్నీటి వీడ్కోలు   సాక్షి
'మాండలిన్‌'కు కన్నీటి వీడ్కోలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మాండలిన్ శ్రీనివాస్ అంత్యక్రియలు పూర్తి   Namasthe Telangana
వెబ్ దునియా   
Oneindia Telugu   
Kandireega   
అన్ని 27 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言