లండన్ రైలు ప్రమాదంలో కానూరు విద్యార్థి మృతి సాక్షి
పెనమలూరు : లండన్లో ఎంఎస్ చదివేందుకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి అక్కడ జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందాడు. కానూరులో ఉంటున్న ఇంజినీర్ దేవభక్తుని వినయ్కుమార్ కుమారుడు సుజిత్ ఈ నెల 21వ తేదీన లండన్లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్ చదవడానికి వెళ్లాడు. అక్కడినుంచి నివాసమండే రూమ్కు వెళ్లడానికి 22వ తేదీ సాయంత్రం లోకల్ ట్రైన్ కోసం ...
ఇంగ్లండ్లో కృష్ణా జిల్లా విద్యార్థి సుజిత్ మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మొబైల్ చాటింగ్ : బ్రిటన్లో తెలుగు విద్యార్థి దుర్మరణం!వెబ్ దునియా
ప్రాణంతీసిన చాటింగ్: మాంచెస్టర్లో తెలుగు విద్యార్థి మృతిOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
పెనమలూరు : లండన్లో ఎంఎస్ చదివేందుకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి అక్కడ జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందాడు. కానూరులో ఉంటున్న ఇంజినీర్ దేవభక్తుని వినయ్కుమార్ కుమారుడు సుజిత్ ఈ నెల 21వ తేదీన లండన్లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్ చదవడానికి వెళ్లాడు. అక్కడినుంచి నివాసమండే రూమ్కు వెళ్లడానికి 22వ తేదీ సాయంత్రం లోకల్ ట్రైన్ కోసం ...
ఇంగ్లండ్లో కృష్ణా జిల్లా విద్యార్థి సుజిత్ మృతి
మొబైల్ చాటింగ్ : బ్రిటన్లో తెలుగు విద్యార్థి దుర్మరణం!
ప్రాణంతీసిన చాటింగ్: మాంచెస్టర్లో తెలుగు విద్యార్థి మృతి
మోడీ దీక్షపై అమెరికాలో చర్చ! కోర్టుకు సవాలే... Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం ఇవ్వనున్న విందులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహారం తీసుకోవట్లేదనే విషయం ఆ దేశపౌరుల్లో చర్చకు దారితీసింది. మోడీ ఎందుకు తినటం లేదనే విషయం పైన పౌరులు చాలామంది ఆరా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మోడీ ఉపవాస దీక్ష చేస్తున్నారనే విషయం ...
మోదీకి సమన్లు అందిస్తే 10000 డాలర్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'కుంభమేళా'లా జనమొస్తే.. మీరేం చేస్తారు?సాక్షి
9/11 మెమోరియల్ను సందర్శించిన మోదీAndhrabhoomi
అన్ని 17 వార్తల కథనాలు »
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం ఇవ్వనున్న విందులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహారం తీసుకోవట్లేదనే విషయం ఆ దేశపౌరుల్లో చర్చకు దారితీసింది. మోడీ ఎందుకు తినటం లేదనే విషయం పైన పౌరులు చాలామంది ఆరా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మోడీ ఉపవాస దీక్ష చేస్తున్నారనే విషయం ...
మోదీకి సమన్లు అందిస్తే 10000 డాలర్లు
'కుంభమేళా'లా జనమొస్తే.. మీరేం చేస్తారు?
9/11 మెమోరియల్ను సందర్శించిన మోదీ
పాక్తో చర్చలకు మేం సిద్ధమే: షరీఫ్కు మోడీ చురకలు Oneindia Telugu
న్యూయార్క్: పాకిస్తాన్తో ప్రశాంత వాతావరణంలో తాము ద్వైపాక్షిక చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, కానీ ఉగ్రవాద ఛాయలు ఉండకూడదని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇరుగుపొరుగు దేశాలతో భారత దేశం శాంతి, సౌహార్ద్ర సంబంధాలనే కోరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇరుగుపొరుగు సమస్యలపై ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించినంత ...
భారత ధార్మికభూమిక వసుధైకకుటుంబం అనే ఆదర్శం! సమితిలో ప్రస్తావిస్తే సమస్యలు ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
షరీఫ్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్సాక్షి
కాశ్మీర్పై రిఫరెండం జరపాలంటున్న నవాజ్ షరీఫ్తెలుగువన్
వెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
న్యూయార్క్: పాకిస్తాన్తో ప్రశాంత వాతావరణంలో తాము ద్వైపాక్షిక చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, కానీ ఉగ్రవాద ఛాయలు ఉండకూడదని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇరుగుపొరుగు దేశాలతో భారత దేశం శాంతి, సౌహార్ద్ర సంబంధాలనే కోరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇరుగుపొరుగు సమస్యలపై ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించినంత ...
భారత ధార్మికభూమిక వసుధైకకుటుంబం అనే ఆదర్శం! సమితిలో ప్రస్తావిస్తే సమస్యలు ...
షరీఫ్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్
కాశ్మీర్పై రిఫరెండం జరపాలంటున్న నవాజ్ షరీఫ్
ఎందుకు చెప్పలేదు: చంద్రబాబుపై కల్వకుంట్ల కవిత Oneindia Telugu
వరంగల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణపై ప్రేమ ఉంటే, బతుకమ్మ శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం వరంగల్లోని చారిత్రక వేయి స్తంభాల గుడిలో ఏర్పాటు చేసిన ...
చంద్రబాబుకు తెలంగాణపై ప్రేమ ఉంటే.. శుభాకాంక్షలు చెప్పలేదేం?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇక చట్టసభల్లోకి జాగృతి నేతలుAndhrabhoomi
కువైట్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వరంగల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణపై ప్రేమ ఉంటే, బతుకమ్మ శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం వరంగల్లోని చారిత్రక వేయి స్తంభాల గుడిలో ఏర్పాటు చేసిన ...
చంద్రబాబుకు తెలంగాణపై ప్రేమ ఉంటే.. శుభాకాంక్షలు చెప్పలేదేం?
ఇక చట్టసభల్లోకి జాగృతి నేతలు
కువైట్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
జపాన్లో అగ్నిపర్వతం పేలుడు, దట్టంగా పొగ, ధూళి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జపాన్, సెప్టెంబర్ 28 : జపాన్లో ఓంటాక్ అగ్నిపర్వతం బద్దలైంది. రాజధాని టోక్యోకు 200 కిలోమీటర్ల దూరంలో ఈ అగ్నిపర్వతం ఉంది. పర్వత పరిసరాల్లో కొన్ని కిలోమీటర్ల వరకు లావా ప్రవహిస్తోంది. పెద్ద ఎత్తుత దట్టమైన పొగ, ధూలి వెలువడుతోంది. దాంతో సమీప ప్రాంతాల వారిని సిబ్బంది సురక్షిత పాంత్రాలకు తరలించారు. ఆ మార్గంలో వెళ్లే విమానాలను దారి ...
జపాన్లో బద్ధలైన అగ్నిపర్వతం : 30 మంది మృత్యువాతవెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
జపాన్, సెప్టెంబర్ 28 : జపాన్లో ఓంటాక్ అగ్నిపర్వతం బద్దలైంది. రాజధాని టోక్యోకు 200 కిలోమీటర్ల దూరంలో ఈ అగ్నిపర్వతం ఉంది. పర్వత పరిసరాల్లో కొన్ని కిలోమీటర్ల వరకు లావా ప్రవహిస్తోంది. పెద్ద ఎత్తుత దట్టమైన పొగ, ధూలి వెలువడుతోంది. దాంతో సమీప ప్రాంతాల వారిని సిబ్బంది సురక్షిత పాంత్రాలకు తరలించారు. ఆ మార్గంలో వెళ్లే విమానాలను దారి ...
జపాన్లో బద్ధలైన అగ్నిపర్వతం : 30 మంది మృత్యువాత
ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సాక్షి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరం మెల్బోర్న్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఆస్త్ర్టేలియాలో స్థిరపడిన తెలంగాణ వాదులు బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.పిల్లా పెద్దలు అంతా కలిసి బతుకమ్మను పేర్చి ఆడి పాడారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, అమెరికా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ ...
ఇంకా మరిన్ని »
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరం మెల్బోర్న్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఆస్త్ర్టేలియాలో స్థిరపడిన తెలంగాణ వాదులు బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.పిల్లా పెద్దలు అంతా కలిసి బతుకమ్మను పేర్చి ఆడి పాడారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, అమెరికా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ ...
భూమిపై నీరు.. సూర్యుడికన్నా పురాతనం! సాక్షి
గంగాదేవి దివి నుంచి భువికి దిగివస్తుండగా.. ఫొటో తీసినట్లు ఉంది కదూ ఈ చిత్రం! అయితే.. ఇది గంగా ప్రవాహమే అయినా.. కైలాస గంగ కాదు. నక్షత్రాలు, గ్రహాలను ఏర్పరిచే నక్షత్రధూళి మేఘాల నుంచి అంతరిక్షంలోని సౌరవ్యవస్థలకు నీరు చేరుతున్నట్లు రూపొందించిన ఊహాచిత్రం. ప్రస్తుతం భూమిపై సముద్రాల్లో ఉన్న నీరు సూర్యుడి కన్నా అతి పురాతనమైనదట.
నీటికి సూర్యుడికంటే వయసెక్కువ!Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
గంగాదేవి దివి నుంచి భువికి దిగివస్తుండగా.. ఫొటో తీసినట్లు ఉంది కదూ ఈ చిత్రం! అయితే.. ఇది గంగా ప్రవాహమే అయినా.. కైలాస గంగ కాదు. నక్షత్రాలు, గ్రహాలను ఏర్పరిచే నక్షత్రధూళి మేఘాల నుంచి అంతరిక్షంలోని సౌరవ్యవస్థలకు నీరు చేరుతున్నట్లు రూపొందించిన ఊహాచిత్రం. ప్రస్తుతం భూమిపై సముద్రాల్లో ఉన్న నీరు సూర్యుడి కన్నా అతి పురాతనమైనదట.
నీటికి సూర్యుడికంటే వయసెక్కువ!
20 ఏళ్ల క్రితమే అంటే.. 1994లోనే అమెరికా మోడీని పిలిచింది! వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్ర మోడీ 20ఏళ్ల క్రితమే అంటే 1994లోనే అమెరికా ఆహ్వానం మేరకు అక్కడ పర్యటించారు. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ ఆహ్వానం మేరకు ఆయన 1994లో అమెరికాలో పర్యటించారు. అనాటి మోడీ బృందంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రస్తుత కేంద్రమంత్రి అనంతకుమార్ కూడా ఉన్నారు. వీరితోపాటు ...
20ఏళ్ల క్రితం అమెరికాలో మోడీ, కిషన్(పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
భారత ప్రధాని నరేంద్ర మోడీ 20ఏళ్ల క్రితమే అంటే 1994లోనే అమెరికా ఆహ్వానం మేరకు అక్కడ పర్యటించారు. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ ఆహ్వానం మేరకు ఆయన 1994లో అమెరికాలో పర్యటించారు. అనాటి మోడీ బృందంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రస్తుత కేంద్రమంత్రి అనంతకుమార్ కూడా ఉన్నారు. వీరితోపాటు ...
20ఏళ్ల క్రితం అమెరికాలో మోడీ, కిషన్(పిక్చర్స్)
కేంద్రంలో నెంబర్ 2.. రాజ్ నాథ్ సింగ్ సాక్షి
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు బయల్దేరారు. ఈ సమయంలో ప్రభుత్వానికి ఎవరు అధినేతగా వ్యవహరించాలి? మంత్రివర్గాన్ని ముందుండి నడిపించే బాధ్యతలు ఎవరు తీసుకోవాలి? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం.. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఈ విషయాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి నిర్ధారించారు. ప్రధానమంత్రి దేశంలో లేని ఈ ...
ఇంకా మరిన్ని »
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు బయల్దేరారు. ఈ సమయంలో ప్రభుత్వానికి ఎవరు అధినేతగా వ్యవహరించాలి? మంత్రివర్గాన్ని ముందుండి నడిపించే బాధ్యతలు ఎవరు తీసుకోవాలి? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం.. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఈ విషయాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి నిర్ధారించారు. ప్రధానమంత్రి దేశంలో లేని ఈ ...
ఉభయ తారకం మైత్రీ బంధం సాక్షి
జాతీయ ప్రయోజనాల బంధనాల నుండే అత్యుత్తమ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉద్భవిస్తుంది. రెండు దేశాల జాతీయ ప్రయోజనాలు కలగలిసిపోయేది అక్కడే. చాలాకాలంగా భారత్, అమెరికా ప్రభుత్వాల మధ్య విశ్వాసం లోపించడంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. వాటిని మరమ్మతు చేయడం మోదీ, ఒబామాల ముందున్న సవాలు. ప్రధాని నరేంద్రమోదీ ఐదు రోజుల ...
ఇంకా మరిన్ని »
జాతీయ ప్రయోజనాల బంధనాల నుండే అత్యుత్తమ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉద్భవిస్తుంది. రెండు దేశాల జాతీయ ప్రయోజనాలు కలగలిసిపోయేది అక్కడే. చాలాకాలంగా భారత్, అమెరికా ప్రభుత్వాల మధ్య విశ్వాసం లోపించడంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. వాటిని మరమ్మతు చేయడం మోదీ, ఒబామాల ముందున్న సవాలు. ప్రధాని నరేంద్రమోదీ ఐదు రోజుల ...
沒有留言:
張貼留言