2014年9月15日 星期一

2014-09-16 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
అమెరికాలో ఘోరం.. పురుషుడిపై మహిళ అత్యాచారం!  వెబ్ దునియా
అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం చోటు చేసుకుంది. రేప్ సీన్ రివర్స్ అయింది. గాఢ నిద్రలో ఉన్న పురుషుడిపై ఓ మహిళ అత్యాచారానికి పాల్పడింది. కామంతో కళ్లుమూసుకుని పోయిన ఈ మహిళ అతని ఇంటికి అనుకోని అతిథిలా వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే అమెరికాలోని సియాటిల్‌లోని ఒక అపార్టుమెంట్‌లో ఓ ...

పాపం మగాడు.. రేపైపోయాడు..   తెలుగువన్
అతిథిగా వచ్చిఅత్యాచారం చేసిన మహిళ!   సాక్షి
నిద్రపోతున్న మగాడిపై మహిళ అత్యాచారం   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆప్ఘన్ బలగాలు వర్సెస్ తాలిబన్స్: ఉగ్రవాది మృతి  వెబ్ దునియా
ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వ బలగాలకు తాలిబన్లకు జరుగుతున్న పోరులో సీనియర్ తాలిబన్ నేత ముల్లాహ్ బర్జాన్ మృతి చెందాడు. తాలిబన్లకు కీలక నేత బుర్జాన్‌ను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. అతనితో పాటు మరో నలుగురు తాలిబన్లు కూడా పోలీస్ కాల్పుల్లో మృతి చెందారని స్పష్టం చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఘోర్యాన్ జిల్లాలో పోలీస్ ఆపరేషన్ లో భాగంగా ...

సీనియర్ తాలిబన్ నేత బర్జాన్ మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నరేంద్ర మోడీకి అమెరికా రెడ్ కార్పెట్ స్వాగత ఏర్పాట్లు!  వెబ్ దునియా
ఈనెలాఖరులో అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రెడ్ కార్పెట్‌ స్వాగతం పలికేందుకు అగ్రరాజ్యం అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. గతంలో మోడీపై ఆంక్షలు పెట్టి వీసాను రద్దు చేసిన అమెరికా.. ఆయన ప్రధాని అయ్యాక ఆంక్షలను తొలగించిన సంగతి తెలిసిందే. ప్రధాని పదవి ...

నరేంద్ర మోడీకి అమెరికా ఎర్రతివాచీ!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
వియత్నాంతో 7 ఒప్పందాలు  సాక్షి
హనోయ్: భారత్, వియత్నాంల సంబంధాలు మరింత బలపడనున్నాయి. చమురు, గ్యాస్ రంగాల్లో సహకారం, రక్షణ కొనుగోళ్ల కోసం వియత్నాంకు 10 కోట్ల డాలర్ల(రూ. 600 కోట్లు) భారత్ రుణం తదితరాలపై ఇరు దేశాలు ఏడు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. వియత్నాంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండో రోజు పర్యటన సందర్భంగా సోమవారమిక్కడ వీటిపై సంతకాలు జరిగాయి.
సహకార పథంలో కొత్త పుంతలు   Andhrabhoomi
వియత్నాంలో ప్రణబ్ ముఖర్జీ: కీలక ఒప్పందాలపై సంతకాలు!   వెబ్ దునియా
వియత్నాం చేరుకున్న ప్రణబ్   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


అంతరిక్షానికి త్రీడీ ప్రింటర్.. క్యాబేజీ!  సాక్షి
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలిసారిగా ఓ 3డీ ప్రింటర్, క్యాబేజీ రకానికి చెందిన పుష్పించే మొక్క కూడా చేరనున్నాయి. ఐఎస్‌ఎస్‌లో ప్రయోగాలు చేస్తున్న వ్యోమగాములు వివిధ వస్తువులను ప్రింట్ చేసుకునేందుకు త్రీడీ ప్రింటర్‌ను.. రోదసిలో మొక్కల పెరుగుదలపై పరిశోధించేందుకు క్యాబేజీ తరహా మొక్కను శనివారం స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 ...


ఇంకా మరిన్ని »   

  Andhrabhoomi   
సబర్మతి తీరాన చైనా అధ్యక్షుడికి విందు!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15: భారత పర్యటనకు వస్తున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సబర్మతీ నది తీరాన ప్రైవేటు విందు ఇవ్వనున్నారు. ఇరు దేశాల నుంచి ఐదుగురు సభ్యుల చొప్పున హాజరయ్యే ఈ విందు తర్వాత జిన్‌పింగ్‌ భారత పర్యటనను ప్రారంభించనున్నారు. చైనా ప్రధాని పర్యటనలో ఇరుదేశాల మధ్య బంధాలు మరింత బలోపేతం కాగలవని ...

ద్వైపాక్షిక బంధం ఇక బలోపేతం   Andhrabhoomi
చైనాతో బంధాలు బలోపేతం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చైనాలో భారీ వర్షాలు : 19 మంది మృతి, 20 మంది గల్లంతు  వెబ్ దునియా
చైనాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20మందికి పైగా గల్లంతయ్యారు. వరదల కారణంగా మృతి చెందిన వారిలో 12 మంది చాంగ్ జింగ్ నగరవాసులు కాగా, ముగ్గురు పొరుగున ఉన్న సిచువాన్ రాష్ట్రానికి, మరో నలుగురు షాంగ్జీ ప్రావిన్స్‌కు చెందినవారని స్థానిక మీడియా తెలిపింది. వర్షాల కారణంగా వరదలు ...

చైనాలో వరదలు... 19 మంది మృతి   తెలుగువన్

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమెరికాకు ఆస్ట్రేలియా 'సైన్య' సహకారం!: టోనీ అబాట్  వెబ్ దునియా
ఇరాక్‌లోని పేట్రేగుతున్న ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాద దాడులను తిప్పికొట్టేందుకు ఆస్ట్రేలియా బలగాలు సమాయత్తమయ్యాయి. మధ్య తూర్పు ఇరాక్‌కు తమ దేశం నుంచి భారీగా బలగాలను పంపడానికి నిర్ణయించినట్లు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తెలిపారు. ఇస్లామిక్ రాజ్యం స్థాపనే లక్ష్యంగా ఇరాక్ లో దాడులకు పాల్పడుతున్నఐఎస్ ఉగ్రవాదులను ...

అమెరికాకు ఆస్ట్రేలియా 'సైన్య' సహకారం!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ప్రపంచంలో తొలి సెల్ఫీ ఎప్పుడో తెలుసా?  సాక్షి
లండన్ : సెల్ఫీ.. ఈ మధ్య కాలంలో బాగా ప్రచారంలో ఉన్న పదం ఇది. స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి వాటిని ఎదురుగా పెట్టుకుని తమ ఫొటోను తామే తీసుకోవడమే ఈ సెల్ఫీ. అయితే.. ఇలా తమ సొంత ఫొటో తీసుకోవడం అనేది ఇప్పటి వ్యవహారం కాదట.. ఎప్పుడో 1850ల కాలం నుంచి ఉందని తేలింది. ప్రపంచంలో మొట్టమొదటి ఫొటోను ఆ సమయంలోనే తీశారని వెలుగులోకి వచ్చింది.

ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
మలాలాపై దాడి చేసిన 10 మంది టెర్రరిస్టులు అరెస్ట్!  వెబ్ దునియా
బాలికల విద్యాహక్కు ఉద్యమకారిణి, పాక్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్‌పై దాడి చేసిన 10 మంది తాలిబన్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పాకిస్థాన్ ఆర్మీ వెల్లడించింది. ఉగ్రవాదులపై దాడిలో భాగంగా పోలీసులు, నిఘా సంస్థలు, సైన్యం జరిపిన ఆపరేషన్‌లో వారిని అదుపులోకి తీసుకున్నట్లు మేజనర్ జనరల్ అసీం సలీమ్ బాజ్వా చెప్పారు. 2012 అక్టోబర్‌లో వాయువ్య ...

మాలాల యుసుఫ్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల అరెస్ట్   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言