2014年9月29日 星期一

2014-09-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
శంషాబాద్ రింగురోడ్డు పైన కారు ప్రమాదం.. ముగ్గురి మృతి  వెబ్ దునియా
ఔటర్ రింగ్ రోడ్డు పైన శంషాబాద్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు (ఏపీ 16 టీఎల్ 5252) ఆగివున్న లారీని వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే ...

ఔటర్ ప్రమాదంలో కారు తుక్కు: ముగ్గురు మృతి (పిక్చర్స్)   Oneindia Telugu
రింగురోడ్డు మీద కారు ప్రమాదం.. ముగ్గురి మృతి   తెలుగువన్
'ఔటర్'పై ఘోర రోడ్డు ప్రమాదం   సాక్షి

అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఎర్రబెల్లి, కడియం పరస్పర విమర్శలు  తెలుగువన్
వరంగల్ జిల్లా జడ్.పి. సర్వసభ్య సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వానేనా అంటూ పోటాపోటీగా విమర్శించుకున్నారు. ఎరువుల కొరతపై చర్చ విషయంలో... ఎంపీ కడియం, ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టిఆర్ఎస్ పార్టీలో చేరతానని తనకు ఫోన్ చేయలేదా?
ఎర్రబెల్లి Vs కడియం : ఒకరిపై ఒకరు విమర్శల వర్షం   వెబ్ దునియా
తెరాసలో చేరతానని ఫోన్ చేయలేదా?: ఎర్రబెల్లికి కడియం   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలు తొలగించరాదు... శంకర్రావు  తెలుగువన్
ట్యాంక్ బండ్ మీద వున్న కొన్ని విగ్రహాలను తొలగించే ఆలోచన వుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు శంకర్ రావు తీవ్రంగా ఖండించారు. ట్యాంక్ బండ్ పై సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనటం సరికాదని ఆయన అన్నారు. ఉన్న విగ్రహాలను తొలగించకుండా తెలంగాణ ...

హైదరాబాద్‌కు విఘాతం: కెసిఆర్‌పై శంకర్రావు   Oneindia Telugu
శంకరరావు కొత్త సెంటిమెంట్   News Articles by KSR

అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సినీ నటి నగ్నఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్... హ్యాకర్ల రాక్షస క్రీడ  వెబ్ దునియా
హాలీవుడ్ హీరోయిన్లు తమమీద తామే ముచ్చటపడి తమ నగ్నంగా ఫొటోలు దిగడమే కాకుండా వాటిని తమ పర్సనల్ కంప్యూటర్లలో లోడ్ చేసి అక్కడ సేవ్ చేసుకుంటున్నారు. నగ్న ఫోటోలు అని తెలిస్తే హ్యాకర్లు ఊరుకుంటారా, ఎంచక్కా ఆ కంప్యూటర్లని హ్యాక్ చేసి ఫొటోలను బయట పెట్టేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. ఈమధ్యకాలంలో హాలీవుడ్‌లో ఇలా హీరోయిన్ల ...

సినీ నటి నగ్నఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
హేమంత్ కర్కరే భార్య కవిత మృతి  Andhrabhoomi
ముంబయి, సెప్టెంబర్ 29: ఉద్రవాదుల దాడిలో మృతిచెందిన యాంటీ టెరరిజం స్క్వాడ్ (ఏటిఎస్) చీఫ్ దివంగత హేమంత్ కర్కరే భార్య కవిత మెదడులో రక్తసావ్రంతో బాధపడుతూ చనిపోయారు. ముంబయిలోని పిడి హిందూజా ఆసుపత్రిలో సోమవారం ఆమె మృతి చెందారు. 26/11 ఉగ్రవాద దాడిలో హేమంత్ కర్కరే కన్నుమూశారు. మెదడులో రక్తస్రావంతో కవిత కోమాలోకి వెళ్లిపోయారు.
29/11 హీరో హేమంత్ కర్కరే భార్య కవిత మృతి   Namasthe Telangana
26/11: ఐపిఎస్ అధికారి హేమంత్ కర్కరే భార్య మృతి   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కేంద్రమంత్రి అనంత్ గీతే రాజీనామా వదంతులు...  తెలుగువన్
నరేంద్రమోడీ మంత్రివర్గంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా వున్న శివసేనకు చెందిన ఎంపీ అనంత గీత రాజీనామా చేశారన్న వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రంలో శివసేన - బీజేపీ పొత్తు చిత్తయిన నేపథ్యంలో అనంత గీతే తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని శివసేన అధినేత అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. అయితే, అమెరికా పర్యటనలో ప్రధాని ...

రాజీనామా చేయను   Andhrabhoomi
కేంద్రమంత్రి అనంత్ గీతే రాజీనామా చేశారా?   వెబ్ దునియా

అన్ని 16 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు  Andhrabhoomi
నిజామాబాద్, సెప్టెంబర్ 29: నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ మైదానంలో సోమవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన బంగారు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ శోభతో నగరంలో ఎటుచూసినా సందడి వాతావరణం కనిపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం తొలిసారి జరుపుకుంటున్న వేడుక కావడం, ఈ ఉత్సవాలకు ప్రభుత్వం ...

ఘనంగా బంగారు బతుకమ్మ   సాక్షి
మెట్టినింట బతుకమ్మ ఆడిన ఎంపీ కవిత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బతుకమ్మ ఖ్యాతిని విశ్వవాప్తం చేస్తాం: ఎంపీ కవిత   Namasthe Telangana

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బీజేపీ ఎమ్మెల్యేకి పోలీసుల నోటీసులు.. అభ్యంతరకర ఉపన్యాసం..  వెబ్ దునియా
హైదరాబాద్ గోషామహల్ బీజేజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి పోలీసు శాఖ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అభ్యంతరకర ఉపన్యాసం చేశారనే అభియోగంతో గోషామహల్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసు జారీ అయ్యింది. గతంలో ఎమ్.ఐ.ఎమ్.ఎమ్మెల్యే అక్భరుద్దీన్ నిర్మల్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసం చేశారన్న అభియోగంపై జైలుకు వెళ్లవలసి ...

బీజేపీ ఎమ్మెల్యేకి పోలీసుల నోటీసులు.. అభ్యంతరకర వ్యాఖ్యలు..   తెలుగువన్
వ్యాఖ్యలు: బిజెపి ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీస్   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఐటీ సీఇఓల సదస్సులో పలు ఒప్పందాలు  తెలుగువన్
విశాఖపట్టణంలో జరుగుతున్న ఐటీ కంపెనీల సీఇఓల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వానికి - విప్రో, టెక్ మహీంద్రా, సమీర్ తదితర సంస్థలతో కీలకమైన ఒప్పందాలు జరిగాయి. 400 కంపెనీల నుంచి ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు బాలకృష్ణన్ హాజరయ్యారు. మధురవాడ ఐటీ ఇంక్యుబేషన్ ...

గూగుల్ ఇండియా సహా ఒప్పందాలు, బాబుకు కితాబు   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆగి ఉన్న వోల్వో బస్సుని ఢీ కొన్న లారీ  సాక్షి
నల్లగొండ: నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఆగి ఉన్న వోల్వోబస్సును వెనుక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ కు తీవ్రగాయాలయాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
బస్సును ఢీకొన్న లారీ: ఒకరు మృతి   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言