2014年9月23日 星期二

2014-09-24 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
జూలో.. పులి పంజా  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆ వ్యక్తి ముఖానికి వెచ్చగా శ్వాస తగిలేంత దగ్గరలో.. పచ్చటి కోరలు కనిపించేలా 200 కిలోల బరువున్న పులి! చావుకీ బతుక్కీ మధ్య ఒక్క శ్వాస దూరం!! ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా భారంగా కదులుతోంది. ఆ వ్యక్తి ముఖం మీద అప్పుడప్పుడూ తన పంజాతో తడుతోందా పులి. దానికి చెలగాటం.. అతడికి ప్రాణ సంకటం!! కొద్ది నిమిషాల తర్వాత.. జరగకూడని ఘోరం జరిగిపోయింది.
ఢిల్లీ జూలో పులి పంజా   సాక్షి
ఢిల్లీలో 19 ఏళ్ల కార్మికుడిని చంపిన తెల్లపులి... 15 నిమిషాలు అతడినలా చూసిన తర్వాతే...   వెబ్ దునియా
ఢిల్లీ జూలో పులి బారిన పడి విద్యార్థి మృతి   Namasthe Telangana
తెలుగువన్   
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నరేంద్ర మోడీతో తన బంధం పవిత్రమైనది : రాజ్‌నాథ్ సింగ్  వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తన బంధం పవిత్రమైనదని, భావోద్వేగమైందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి, తనకూ మధ్య విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలపై రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం స్పందించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. మోడీతో తన బంధం పవిత్రమైనదని, భావోద్వేగమైందని, అలాగే చాలా లోతైనదన్నారు.
మోడీతో బంధం పవిత్రం, ఉద్వేగభరితం, గాఢం: రాజ్‌నాథ్   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బూటకపు ఎన్‌కౌంటర్లపై 'సుప్రీం' సీరియస్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23: దేశంలో పెరిగి పోతున్న పోలీసు ఎదురుకాల్పుల(ఎన్‌కౌంటర్లు)పై సుప్రీం కోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. బూటకపు ఎదురు కాల్పులను నివారించేందుకు కట్టుదిట్టమైన కొన్ని మార్గదర్శక సూత్రాలు విడుదల చేసింది. ఎదురు కాల్పులకు సంబంధించి పోలీసులు ఈ కింది మార్గదర్శక సూత్రాలను తు.చ. తప్పక పాటించాలని స్పష్టం ...

ఎన్‌కౌంటర్లపై సుప్రీం సీరియస్, ఫేక్ ఐతే అవార్డులొద్దు   Oneindia Telugu
ఎన్ కౌంటర్ చేసినవారికి అవార్డులు వద్దు   సాక్షి
పోలీస్ ఎన్ కౌంటర్ల విచారణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ప్రేమించి మోసం చేసిన పీహెచ్‌డి స్టూడెంట్ : మహిళా లెక్చరర్ ఫిర్యాదు!  వెబ్ దునియా
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఓ మహిళా లెక్చరర్ తన మాజీ ప్రియుని చేతిలో మోసపోయింది. దీంతో ఆమె అతనిపై కేసు నమోదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ... అత్యాచారం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఇంతకీ ప్రేమించి మోసం చేసిన వ్యక్తి పీహెచ్‌డీ విద్యార్థి కాగా, ప్రేమికురాలు మహిళా లెక్చరర్ కావడం గమనార్హం. తాజాగా ...

ఐఐఎంలో ప్రేమ పేరుతో మోసపోయిన మాజీ లెక్చరర్   Oneindia Telugu
మాజీ ప్రియుడిపై కేసు పెట్టిన మాజీ లెక్చరర్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మహిళా న్యాయవాది కేసుపై విచారణకు ఆదేశం  Namasthe Telangana
న్యూఢిల్లీ: మహిళా న్యాయవాదిపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితులపై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ వారం రోజుల్లో ఈ ఘటనపై నివేదికను అందజేయాలని సీజేఎంను ఆదేశించింది. తనపై గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడిన భర్త, బంధువులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిన్న కోర్టు ముందు మహిళా న్యాయవాది ...

సుప్రీం ప్రాంగణంలో గ్యాంగ్ రేప్ బాధితురాలి ఆత్మహత్యాయత్నం!   వెబ్ దునియా
సామూహిక అత్యాచారంపై నివేదిక కోరిన సుప్రీం   Andhrabhoomi
సుప్రీం కోర్టులో రేప్ విక్టిమ్ ఆత్మహత్యాయత్నం   Oneindia Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
దారుణం: కులవివక్ష.. మంచినీరు తాగిన పాపానికి..?  వెబ్ దునియా
దేశంలో ఇంకా కొన్ని చోట్ల కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇందుకు నిదర్శనం రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ. అగ్రకులానికి చెందిన ఓ ఉపాధ్యాయుని కోసం ఏర్పాటు చేసిన కుండలోని మంచినీటిని తాగిన పదకొండు మంది దళిత విద్యార్దులను సస్పెండ్ చేశారు. రాజస్థాన్‌లో బికనీర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. బికనీర్‌కు 70 కిమీ ...

రాజస్థాన్‌లో కులవివక్ష.. విచారణకు సిపిఎం డిమాండ్   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
గంగానది ప్రక్షాళనకు 18 ఏళ్లు:  Andhrabhoomi
న్యూఢిల్లీ: పవిత్ర గంగానది ప్రక్షాళనకు పద్దెనిమిదేళ్లు పడుతుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. . ఈ మేరకు రూపొందించిన బృహత్ ప్రణాళికను కోర్టుకు సమర్పించింది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలతో తయారుచేసిన నమూనా ప్రణాళికను అఫిడవిట్ రూపంలో ఇచ్చింది. నదీ తీరం వెంబడి 2,500 కిలోమీటర్ల పొడవునా 118 పట్టణాల్లో ...

గంగానది ప్రక్షాళనకు 18 ఏళ్లు పడుతుంది: సుప్రీంకు కేంద్రం   వెబ్ దునియా
గంగశుద్ధికి 18ఏళ్ల బృహత్ ప్రణాళిక   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బిజెపిలోకి జగన్ పార్టీ ఎమ్మెల్యేలు: మంత్రి  Oneindia Telugu
అమలాపురం: రాష్ట్రంలో తమ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రచండశక్తిగా ఆవిర్భవిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. కాంగ్రెస్‌, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో బిజెపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఫ్యాను గుర్తుపై నెగ్గిన ఎమ్మెల్యేలు చాలామంది త్వరలో ...

బిజెపిలో కి వై.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళతారా   News Articles by KSR

అన్ని 2 వార్తల కథనాలు »   


మెట్రోరైల్‌పై గెజిట్ నోటిఫికేషన్  Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 23: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను మంగళారం జారీ చేసింది. ఈ ప్రాజెక్టులో 1, 2, 3 మూడు కారిడార్లపై ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొలిదశ పనుల్లో అలైన్‌మెంట్‌లో ఏ మార్పు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని అందులో విస్పష్టంగా పేర్కొంది.
మెట్రో రైలుపై రాజముద్ర గెజిట్‌లో నోటిఫై చేసిన కేంద్రం మూడు కారిడార్లలోని స్టేషన్ల ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొత్త చట్టం పరిధిలోకి మెట్రో   సాక్షి
'మెట్రో అలైన్‌మెంట్ మార్పు స్వేచ్ఛ రాష్ర్టానికి ఉంటుంది'   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
పనికిమాలిన చట్టాలను తొలగిస్తాం:మోడీ  సాక్షి
బెంగళూరు:దేశంలో అవసరం లేని చట్టాలను తొలగించే పనిలో పడ్డామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఏ ఉపయోగమూ లేని చట్టాలను తొలగించేందుకు కసరత్తులు ఆరంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెల 25వ తేదీ నుంచే పని మొదలు పెడతామన్నారు. జన్ ధన్ యోజన కింద 4 కోట్ల మందికి పేదలు ఖాతాలు తెరిచారన్నారు. బ్యాంకులు ధనికోసమే కాదని.
అమెరికాలో మోడీ హిందీ ప్రసంగం   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言