2014年9月18日 星期四

2014-09-19 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
సవతి మీద వేడి వేడి నూనె పోసిన మహిళ  Oneindia Telugu
న్యూఢిల్లీ: ఇద్దరు భార్యల మధ్య గొడవ.. చినికి చినికి గాలివానలాగా మారి చివరకు మొదటి భార్య మీద రెండో భార్య మరిగే నూనె పోసిన సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో జరిగింది. శ్రవణ్ యాదవ్‌ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొదట భార్య సోనుతో విభేదాలు రావడంతో ఆ తర్వాత ఆర్తి అనే యువతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ ఇండోర్ లోని భగీరథ్ పురా ...

మొదటి భార్యపై మరిగే నూనె పోసిన మహిళ!   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
ఏడు చోట్ల వ్యతిరేకం, ఒకచోట ఓకే....  సాక్షి
గ్లాస్గో : స్కాంట్లాండ్ లో రెఫరెండం కౌంటింగ్ కొనసాగుతోంది. యూకే నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై 32 జిల్లాల్లో ఈ రిఫరెండం జరుగుతోంది. ఇప్పటివరకూ ఏడు జిల్లాల్లో తమకు స్వాతంత్ర్యం వద్దంటూ ఫలితాలు రాగా, ఒక్క జిల్లాలో మాత్రం అనుకూలంగా ఫలితం వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన స్కాట్లాండ్ రెఫరెండంపై ఫలితాలు ...

గ్రేట్ బ్రిటన్‌కు అనుకూలంగా కొనసాగుతున్న ఫలితాలు   Namasthe Telangana
స్కాట్లాండ్‌ స్వేచ్ఛానగరం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్కాట్లాండ్ వేర్పాటుపై బ్రిటన్‌లో రెఫరెండం పూర్తి...   వెబ్ దునియా
10tv   
తెలుగువన్   
అన్ని 22 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
కోటిన్నర పరిహారం పొందిన భారతీయ యువతి... శభాష్...  తెలుగువన్
అమెరికా అధికారుల తిక్క కుదిరింది. చేసిన తప్పుకు చెంపలు వేసుకుని భారతీయ యువతికి కోటిన్నర పరిహారం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దీని పూర్వాపరాల్లోకి వెళ్తే, అమెరికాలో భారత దౌత్యవేత్తగా వున్న వ్యక్తి కుమార్తె కృతికా బిశ్వాస్ అమెరికాలోని ఓ స్కూల్లో చదువుతోంది. ఆమె టీచర్‌కి అసభ్య మెయిల్స్ పంపిందన్న అపవాదుతో అమెరికా అధికారుడు ఆమెను ...

అమెరికాలో భారతీయ బాలికకు రూ.1.4 కోట్ల పరిహారం!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
స్నేహం కన్నా సీట్లే మిన్న  సాక్షి
కొల్హాపూర్: కూటమి భాగస్వామి, పాత మిత్రుడు శివసేనతో సీట్ల పంపకంపై ఓ స్పష్టత రాకపోవడం పట్ల బీజేపీ అసహనం వ్యక్తం చేసింది. అయితే ఆత్మ గౌరవాన్ని పణంగా పెట్టి రాజీ పడబోమని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 'మహాయుతి' పటిష్టంగా నిలిచి పదిహేనేళ్ల కాంగ్రెస్-ఎన్సీపీ సర్కారును కూలదోయాల్సి ఉందని అన్నారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్‌ను పక్కనబెట్టాలంటే.. ఓపిక పట్టండి: అమిత్ షా   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమిత్ షా చేతుల మీదుగా సచిన్, హెలెన్‌కు అవార్డులు  వెబ్ దునియా
భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా చేతుల మీదుగా క్రికెటర్, భారతరత్న సచిన్ టెండుల్కర్, అలనాటి ప్రముఖ డ్యాన్సింగ్ క్వీన్ హెలెన్‌లు జెయింట్ ఇంటర్నేషనల్ అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమం ముంబైలో జరిగింది. సచిన్ టెండుల్కర్‌తో పాటు హెలెన్ సలీమ్ ఖాన్ కూడా ఈ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. సచిన్ క్రీడల్లో ...

అమిత్ షా చేతుల మీదుగా సచిన్, డ్యాన్సర్ కూడా..   Oneindia Telugu
సచిన్‌కు మరో పురస్కారం   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారమివ్వాలి : లక్ష్మీపార్వతి డిమాండ్  వెబ్ దునియా
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని వైకాపాలో చేరిన ఆయన సతీమణి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆమె బుధవారం నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బుధవారం ...

ఎన్టీఆర్‌ భారత రత్నకు ఇదే చిక్కు!   Kandireega
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వండి   Andhrabhoomi
బాబుపై పోరు: ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి ధర్నా   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా శారదాస్కామ్: తీగ లాగితే..  వెబ్ దునియా
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్‌స్కామ్‌ అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. తీగ లాగితే డొంక కదిలిన చందంగా ప్రముఖులు సైతం ఈ కేసులో అరెస్టయ్యారు. కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న అసోం మాజీ డీజీపీ శంకర్ బారువా తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
అస్సాం మాజీ డీజీపీ బారువా ఆత్మహత్య   సాక్షి
మాజీ డీజీపీ ఆత్మహత్య   తెలుగువన్
స్కామ్ దెబ్బ- ఆత్మహత్య చేసుకున్న మాజీ డిజిపి   News Articles by KSR

అన్ని 10 వార్తల కథనాలు »   


కొరవడిన పారదర్శకత  Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, విజిలెన్స్ కమిషనర్ల నియమాకం ప్రక్రియలో పారదర్శకత లేక పోవడంపై సుప్రీంకోర్టు గురువారం కేంద్రాన్ని మందలించింది. దీంతో సుప్రీంకోర్టు ఆమోదం లేకుండా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోబోమని ప్రభుత్వం న్యాయస్థానానికి హామీ ఇచ్చింది. సివిసి, విసిల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లేకపోవడంపై ...

సీవీసీ ఎంపికలో పారదర్శకత ఏది?   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఢిల్లీ యువతిపై గ్యాంగ్ రేప్!  వెబ్ దునియా
మహిళలపై, టీనేజ్ బాలికలపై మృగాళ్ల ఆగడాలు అంతకంతకూ శృతిమించుతూనే ఉన్నాయి. ఢిల్లీలో ఇద్దరు యువకులు కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఓ యువతి (24)పై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. యువతి స్నేహితుడితో పాటు.. మరో ఇద్దరు మిత్రులు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ రేప్ జరిగింది కూడా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్న ...

కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి అత్యాచారం!   సాక్షి
కదులుతున్న కారులో యువతిపై మిత్రులు గ్యాంగ్ రేప్   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


మెడికల్ విద్యార్థులకు ఊరట  Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 13 మెడికల్ కాలేజీల్లో వెయ్యికి పైగా మెడికల్ సీట్ల పునరుద్ధరణకు సుప్రీంకోర్టు గురువారం నాడు అవకాశం కల్పించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏకపక్షంగా కాలేజీల సీట్లలో కోత విధించిందని, వందల కోట్ల రూపాయిలను వౌలిక సదుపాయాలకు తాము ఖర్చు చేశామని, 4 నుండి 5 శాతం ...

మెడికల్ సీట్ల పునరుద్ధరణకు సుప్రీం అంగీకారం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言