2014年9月17日 星期三

2014-09-18 తెలుగు (India) క్రీడలు

  Oneindia Telugu   
కోర్టుకెక్కడం బాధే, కానీ తప్పలేదు‌: మనోజ్ కుమార్  Oneindia Telugu
న్యూఢిల్లీ: అర్జున అవార్డును పొందడానికి కోర్టుకెక్కడం తనను బాధించిందని అయితే, న్యాయం కోసం ఆ విధంగా పోరాడక తప్పలేదని బాక్సర్ మనోజ్ కుమార్ అన్నాడు. తన పేరు జాబితాలో చేరినందుకు ఆనందిస్తున్నానని బుధవారం పిటిఐ వార్తాసంస్థతో అన్నాడు. ఈఏడాది అర్జున అవార్డులకు ఎంపిక చేసిన అథ్లెట్ల జాబితాలో మనోజ్ పేరు కనిపించలేదు. వెంటనే అతను ఈ ...

బాధించినా.. తప్పలేదు..   Andhrabhoomi
అనుకున్నది సాధించాడు   సాక్షి
మనోజ్‌కూ అర్జున అవార్డు..!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్  Andhrabhoomi
గ్రనడా (స్పెయిన్), సెప్టెంబర్ 17: ఇక్కడ జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఇప్పటి వరకూ పేలమైన ప్రదర్శనలతో నీరుగారిపోయిన భారత్‌కు ఊరట లభించింది. 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టోల్ ఈవెంట్‌లో యువ షూటర్ ప్రదీప్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ముగ్గురు సభ్యులతో కూడిన భారత జట్టు ఈ విభాగంలో నాలుగో స్థానంలో నిలవడంలో అతని కీలక ...

ప్రదీప్‌కు కాంస్యం   Namasthe Telangana
ప్రపంచ షూటింగ్‌లో ప్రదీప్‌కు కాంస్యం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జిమ్నాస్ట్‌పై లైంగిక వేధింపులు  సాక్షి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లే కొద్ది గంటల ముందు కోచ్ మనోజ్ రాణా, చందన్ పాఠక్‌లు కలిసి ఓ జిమ్నాస్ట్‌ను అశ్లీల వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నెల 2న ఢిల్లీలో ప్రాక్టీస్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన లోదుస్తుల గురించి మనోజ్, చందన్ అసభ్యకరంగా మాట్లాడినట్టు ఆసియా గేమ్స్ ...

ఇరాన్ సాకర్ అధికారిపై వేటు   Namasthe Telangana
ఫోటో దిగుతూ అమ్మాయిని తాకాడు, తెలియదని..   Oneindia Telugu
మహిళా జిమ్నాస్ట్‌కు లైంగిక వేధింపులు.. ఇద్దరు కోచ్‌లపై వేటు!   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   


జ్యోతి చేరింది... ఆట మిగిలింది  సాక్షి
ఇంచియాన్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల రిలే టార్చ్ ఆతిథ్య నగరం ఇంచియాన్‌కు బుధవారం చేరుకుంది. శుక్రవారం రాత్రి జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరో రోజు మిగిలి ఉండగానే ఇక్కడికి తీసుకురావడంతో గేమ్స్ కౌంట్‌డౌన్ దాదాపుగా ముగిసింది. దక్షిణ కొరియా అంతటా సుమారు ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ జ్యోతిని రాజధాని సియోల్‌లో ...

క్రీడాజ్యోతి వచ్చేసింది   Andhrabhoomi
నానాటికీ తీసికట్టు..!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
తలకెక్కిన పైత్యం: గోల్‌కీపర్‌కు మూత్రం తాగించిన ఫ్యాన్స్  Oneindia Telugu
బెర్న్: లోయర్ డివిజన్ స్విస్ లీగ్ మ్యాచులో జరిగిన విపరీతమైన సంఘటన ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ ఫుట్‌బాల్ జట్టు గోల్ కీపర్‌తో అవతలి జట్టు అభిమానులు ఏకంగా మూత్రంగా తాగించి అతడిని ఘోరంగా అవమానించి వికృతానందాన్ని పొందారు. ఎఫ్‌సి మురి జట్టు గోల్ కీపర్ రెటో ఫెల్డర్ ఆట మధ్యలో తన బాటిల్ ...

గోల్ కీపర్ తో మూత్రం తాగించిన అభిమానులు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
ఛాంపియన్స్‌ లీగ్‌ టీ-20కి అంతా సిద్ధం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 : ఛాంపియన్స్‌ లీగ్‌ టీ-20కి అంత సిద్ధమైంది. బుధవారం సాయంత్రం ఉప్పలో స్టేడియంలో జరిగే తొలి పోరులో ఐపీఎల్‌ ఛాంపియన్‌ కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ - చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య పోటీ జరగనుంది. మరోవైపు డిఫైండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ప్రధాన టోర్నీకి అర్హత సాధించడంలో విఫలమైంది. క్వాలిఫై మ్యాచ్‌ చివరిలో నార్తర్న్‌ ...

ముంబై ఆశలు ఆవిరి: సిఎల్టీ నుంచి ఔట్   thatsCricket Telugu
ముంబై ఇంటికి...   సాక్షి
ముంబయి ఆశలు ఆవిరి   Andhrabhoomi

అన్ని 10 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
ఆ 11 రోజులు నరకం చూశాం: పర్వేజ్ రసూల్  thatsCricket Telugu
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌ను ముంచెత్తిన వరదల్లో తన కుటుంబం కూడా చిక్కుకుందని ఆ రాష్ట్రానికి చెందిన భారత క్రికెటర్ పర్వేజ్ రసూల్ తెలిపాడు. తమ ఇంటిని కూడా వరద ముంచెత్తిందని రసూల్ చెప్పాడు. వరదలు అనంతనాగ్ జిల్లాను ముచెత్తినప్పుడు రసూల్ బిజ్బెహరాలోని తన నివాసంలో ఉన్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నీళ్లలో మునిగిపోవడంతో, మొదటి ...

11 రోజులు నిస్సహాయంగా గడిపాం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఛాంపియన్స్ లీగ్ : లాహోర్ లయన్స్ అదుర్స్!  వెబ్ దునియా
ఛాంపియన్స్ లీగ్‌లో లాహోర్ లయన్స్ అదరగొట్టింది. బ్యాటింగ్‌లో మహ్మద్ హఫీజ్ (40 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు)... బౌలింగ్‌లో పేసర్ అజీజ్ చీమా (3/15) దుమ్మురేపడంతో చాంపియన్స్ లీగ్ టి20 క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో లాహోర్ లయన్స్ రాణించింది. సదరన్ ఎక్స్‌ప్రెస్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేస్తూ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు ...

లయన్స్ గర్జన   సాక్షి
కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన 'లయన్స్'   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
'నా జ్ఞాపికలను తిరిగివ్వండి': బల్బీర్ సింగ్  వెబ్ దునియా
న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మ్యూజియం కట్టి అందులో జ్ఞాపికలను భద్రపరుస్తామంటూ దాదాపు 30 ఏళ్ల కిందట హాకీ దిగ్గజం, ట్రిపుల్ ఒలింపియన్ బల్బీర్ సింగ్ సీనియుర్ నుంచి అప్పటి అధికారులు ఒలింపిక్ బ్లేజర్, కొన్ని పతకాలు, అరుదైన ఫోటోలను తీసుకున్నారు. అయితే లండన్ ఒలింపిక్స్ సందర్భంగా జరిగిన ఎగ్జిబిషన్ కోసం మెల్‌బోర్న్ ...

'నా జ్ఞాపికలను తిరిగివ్వండి'   సాక్షి
ఇదీ 'సాయ్' నిర్వాకం   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


జెడ్పీలో మరో పవర్ సెంటర్  సాక్షి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జెడ్పీలో మరో పవర్ సెంటర్ తయారవుతోంది. చైర్‌పర్సన్ వర్గీయులు జీర్ణించుకోలేని పరిస్థితి ఎదురైంది. నిబంధన లేకపోయినప్పటికీ వైస్ చైర్మన్‌కు ప్రత్యేక చాం బర్ ఏర్పాటు చేయాల ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. జెడ్పీలో ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言