అలిపిరి దాడి కేసులో తీర్పు.. నిర్ధోషులమన్న దోషులు! వెబ్ దునియా
అలిపిరిలో సీఎం చంద్రబాబు నాయుడుపై 2003లో జరిగిన బాంబు దాడి కేసులో ముగ్గురు నిందితులకు జైలుశిక్ష పడింది. తిరుమల బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళుతున్న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద 2003వ సంవత్సరం అక్టోబర్ ఒకటో తేదీన సాయంత్రం నక్సల్స్ క్లైమోర్మైన్లతో దాడి చేశారు. ఈ దాడిలో సీఎం ...
అలిపిరిలో బాబుపై దాడి: 3గురు దోషులు వీరే (పిక్చర్స్)Oneindia Telugu
అలిపిరి కేసులో.. మరో ముగ్గురికి జైలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'అలిపిరి' ఘటన కేసులో ముగ్గురికి శిక్షసాక్షి
తెలుగువన్
Kandireega
Namasthe Telangana
అన్ని 34 వార్తల కథనాలు »
అలిపిరిలో సీఎం చంద్రబాబు నాయుడుపై 2003లో జరిగిన బాంబు దాడి కేసులో ముగ్గురు నిందితులకు జైలుశిక్ష పడింది. తిరుమల బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళుతున్న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద 2003వ సంవత్సరం అక్టోబర్ ఒకటో తేదీన సాయంత్రం నక్సల్స్ క్లైమోర్మైన్లతో దాడి చేశారు. ఈ దాడిలో సీఎం ...
అలిపిరిలో బాబుపై దాడి: 3గురు దోషులు వీరే (పిక్చర్స్)
అలిపిరి కేసులో.. మరో ముగ్గురికి జైలు
'అలిపిరి' ఘటన కేసులో ముగ్గురికి శిక్ష
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు : పొత్తుల కటీఫ్.. బహుముఖ పోటీ! వెబ్ దునియా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ - ఎన్సీపీ, బీజేపీ - శివసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి రాలేదు. దీంతో మొత్తం 288 సీట్లకు పోటీ చేయనున్నట్టు బీజేపీ ప్రకటించింది. అలాగే, కాంగ్రెస్కు ఎన్సీపీ కటీఫ్ చెప్పింది. దీంతో సుదీర్ఘ బంధాలు తెగిపోయాయి. ఫలితంగా ...
మహారాష్ట్రలో బిజెపి- శివసేన మధ్య తెగిన బంధం10tv
శివసేనతో బీజేపీ కటీఫ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'మహా' పొత్తులు తెగదెంపులుసాక్షి
అన్ని 18 వార్తల కథనాలు »
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ - ఎన్సీపీ, బీజేపీ - శివసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి రాలేదు. దీంతో మొత్తం 288 సీట్లకు పోటీ చేయనున్నట్టు బీజేపీ ప్రకటించింది. అలాగే, కాంగ్రెస్కు ఎన్సీపీ కటీఫ్ చెప్పింది. దీంతో సుదీర్ఘ బంధాలు తెగిపోయాయి. ఫలితంగా ...
మహారాష్ట్రలో బిజెపి- శివసేన మధ్య తెగిన బంధం
శివసేనతో బీజేపీ కటీఫ్
'మహా' పొత్తులు తెగదెంపులు
మూడు మర్డర్లు చేశాక బిర్యానీ తిని వెళ్ళిన హంతకులు తెలుగువన్
విజయవాడ-ఏలూరు జాతీయ రహదారి మీద కారులో వెళ్తున్న తండ్రీ కొడుకులను చంపిన ఘటనకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు, సమాచారం లభిస్తోంది. హంతకులు వాడిన కారును గుర్తించారు. హంతకులు తాము బస వేసిన రాయల్ హంపీ హోటల్ వెనుకే కారును వదిలి వెళ్ళిపోయారు. కారును, కారులో వున్న రెండు కత్తులు, ఒక తుపాకీతో పాటు కొన్ని ఇనుప రాడ్లను పోలీసులు ...
మర్డర్లు చేసి దుండగులు బిర్యానీ తిని రాజమండ్రి వెళ్లారట...వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
విజయవాడ-ఏలూరు జాతీయ రహదారి మీద కారులో వెళ్తున్న తండ్రీ కొడుకులను చంపిన ఘటనకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు, సమాచారం లభిస్తోంది. హంతకులు వాడిన కారును గుర్తించారు. హంతకులు తాము బస వేసిన రాయల్ హంపీ హోటల్ వెనుకే కారును వదిలి వెళ్ళిపోయారు. కారును, కారులో వున్న రెండు కత్తులు, ఒక తుపాకీతో పాటు కొన్ని ఇనుప రాడ్లను పోలీసులు ...
మర్డర్లు చేసి దుండగులు బిర్యానీ తిని రాజమండ్రి వెళ్లారట...
రాహుల్ దత్తత తీసుకుంటారని ఎవరు చెప్పారు : ప్రియాంకా ప్రశ్న! వెబ్ దునియా
తన ఏకైక కుమారుడుని కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ దత్తత తీసుకుంటున్నారని మీడియాకు ఎవరు చెప్పారంటూ ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. ఈ అంశంపై జాతీయ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు ప్రసారం కావడంపై ఆమె మండిపడ్డారు. ఈ తరహా వార్తలను ప్రచురించిన మీడియా సంస్థలకు ఆమె లీగల్ నోటీసులను జారీ ...
రాహుల్ దత్తత వార్తల మీద ప్రియాంకా గాంధీ గరమ్తెలుగువన్
అన్ని 23 వార్తల కథనాలు »
తన ఏకైక కుమారుడుని కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ దత్తత తీసుకుంటున్నారని మీడియాకు ఎవరు చెప్పారంటూ ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. ఈ అంశంపై జాతీయ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు ప్రసారం కావడంపై ఆమె మండిపడ్డారు. ఈ తరహా వార్తలను ప్రచురించిన మీడియా సంస్థలకు ఆమె లీగల్ నోటీసులను జారీ ...
రాహుల్ దత్తత వార్తల మీద ప్రియాంకా గాంధీ గరమ్
బెజవాడలో రాజధాని ఎందుకో: సుమన్, రేవంత్పై ఫైర్ Oneindia Telugu
హైదరాబాద్: శివరామకృష్ణన్ కమిటీ వద్దన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోనే రాజధానిని ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావులు గురువారం ప్రశ్నించారు. తెలంగాణలోని భూములను గత ప్రభుత్వాలు కేటాయించిన విధానం పైన లోతుగా ...
20 ఏళ్ల భూ కేటాయింపులపై విచారిస్తారాNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: శివరామకృష్ణన్ కమిటీ వద్దన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోనే రాజధానిని ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావులు గురువారం ప్రశ్నించారు. తెలంగాణలోని భూములను గత ప్రభుత్వాలు కేటాయించిన విధానం పైన లోతుగా ...
20 ఏళ్ల భూ కేటాయింపులపై విచారిస్తారా
'మేక్ ఇన్ ఇండియా' పోర్టల్, లోగో ఆవిష్కరించిన మోడీ తెలుగువన్
భారత దేశంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించే విధంగా భారత ప్రభుత్వం రూపొందించిన 'మేక్ ఇన్ ఇండియా' పోర్టల్ ప్రారంభోత్సవం గురువారం న్యూ ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ఈ పోర్టల్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా 500 దేశాలకు చెందిన ప్రతినిధులు, పలువురు భారతీయ ...
మేక్ ఇన్ ఇండియా పోర్టల్.. నరేంద్ర మోడీ చేతుల మీదుగా లాంఛ్వెబ్ దునియా
అన్ని 12 వార్తల కథనాలు »
భారత దేశంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించే విధంగా భారత ప్రభుత్వం రూపొందించిన 'మేక్ ఇన్ ఇండియా' పోర్టల్ ప్రారంభోత్సవం గురువారం న్యూ ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ఈ పోర్టల్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా 500 దేశాలకు చెందిన ప్రతినిధులు, పలువురు భారతీయ ...
మేక్ ఇన్ ఇండియా పోర్టల్.. నరేంద్ర మోడీ చేతుల మీదుగా లాంఛ్
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం లండన్ తెలుగువన్
ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారీగా జీవన వ్యయం వుండే నగరం బ్రిటన్ రాజధాని లండన్ అని తేలింది. గతంలో హాంకాంగ్ నగరానికి ఈ గొప్ప హోదా వుండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని లండన్ ఆక్రమించింది. లండన్లో జీవన వ్యయాన్ని సిడ్నీతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ. రియో డి జనీరోతో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువ. ఈ అధిక జీవన వ్యయం వుండే నగరాలలో మన ముంబై ...
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం..10tv
కాస్ట్లీ సిటీ లండన్... ఖర్చులో మంచి నగరం ముంబై సిటీవెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారీగా జీవన వ్యయం వుండే నగరం బ్రిటన్ రాజధాని లండన్ అని తేలింది. గతంలో హాంకాంగ్ నగరానికి ఈ గొప్ప హోదా వుండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని లండన్ ఆక్రమించింది. లండన్లో జీవన వ్యయాన్ని సిడ్నీతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ. రియో డి జనీరోతో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువ. ఈ అధిక జీవన వ్యయం వుండే నగరాలలో మన ముంబై ...
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం..
కాస్ట్లీ సిటీ లండన్... ఖర్చులో మంచి నగరం ముంబై సిటీ
అసెంబ్లీని సమావేశపర్చండి : టీ.టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు శాసనసభను వెంటనే సమావేశపరచాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్ను కోరారు. టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు గురువారం రాజ్భవన్లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం రమణ, పార్టీ ఎమ్మెల్యేలు ...
తప్పించుకునేందుకే టి.సర్కారు యత్నం: గవర్నర్తో టీటీడీపీ లీడర్స్వెబ్ దునియా
కేసీఆర్ మీద గవర్నర్కి కంప్లయింట్తెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు శాసనసభను వెంటనే సమావేశపరచాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్ను కోరారు. టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు గురువారం రాజ్భవన్లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం రమణ, పార్టీ ఎమ్మెల్యేలు ...
తప్పించుకునేందుకే టి.సర్కారు యత్నం: గవర్నర్తో టీటీడీపీ లీడర్స్
కేసీఆర్ మీద గవర్నర్కి కంప్లయింట్
సీఎం కేసీఆర్ జూలో తెల్లపులి... రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు వెబ్ దునియా
టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే తెలంగాణ టీడీపీ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తెల్లపులితో పోల్చి మరోమారు చర్చకు తెర తీశారు. పులితో ఏ మనిషినైనా పోల్చితే అది పొగిడినట్టే అర్థం కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పులితో పోల్చడం మాత్రం ఇక్కడ ఎగతాళిగా కనబడక ఏమౌతుంది? కేసీఆర్ తన ...
సీఎం కేసీఆర్ జూలో పెద్దపులి: రేవంత్ రెడ్డి విమర్శలుతెలుగువన్
అన్ని 17 వార్తల కథనాలు »
టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే తెలంగాణ టీడీపీ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తెల్లపులితో పోల్చి మరోమారు చర్చకు తెర తీశారు. పులితో ఏ మనిషినైనా పోల్చితే అది పొగిడినట్టే అర్థం కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పులితో పోల్చడం మాత్రం ఇక్కడ ఎగతాళిగా కనబడక ఏమౌతుంది? కేసీఆర్ తన ...
సీఎం కేసీఆర్ జూలో పెద్దపులి: రేవంత్ రెడ్డి విమర్శలు
హెల్త్ వర్సిటీ వరంగల్లోనే ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు ఆరోగ్య విశ్వ విద్యాలయం సిద్ధించింది. ఇక్కడే ఆరోగ్య వైజ్ఞానిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ఇక్కడి వారి కల నెరవేరబోతుంది. వరంగల్లోనే ఆరోగ్య వైజ్ఞానిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ సీఎం ...
కాళోజీ పేరుతో వరంగల్లో హెల్త్ వర్సిటీసాక్షి
సీఎం కేసీఆర్కు డిప్యూటీ సీఎం ధన్యావాదాలుNamasthe Telangana
వరంగల్ లో హెల్త్ యూనివర్శిటీNews Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు ఆరోగ్య విశ్వ విద్యాలయం సిద్ధించింది. ఇక్కడే ఆరోగ్య వైజ్ఞానిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ఇక్కడి వారి కల నెరవేరబోతుంది. వరంగల్లోనే ఆరోగ్య వైజ్ఞానిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ సీఎం ...
కాళోజీ పేరుతో వరంగల్లో హెల్త్ వర్సిటీ
సీఎం కేసీఆర్కు డిప్యూటీ సీఎం ధన్యావాదాలు
వరంగల్ లో హెల్త్ యూనివర్శిటీ
沒有留言:
張貼留言