చంద్రబాబు ప్రభుత్వం మీద చిరంజీవి కామెంట్స్ తెలుగువన్
తెలుగుదేశం నాయకులు సినిమాల్లో లాగా 100 రోజుల తర్వాత బొమ్మ ఎక్కడ తీసేస్తారోనని, ముందుగానే పండుగ చేసుకుంటున్నారని చిరంజీవి ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చిరంజీవి అన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానన్న చంద్రబాబు ఎక్కడ చక్కర్లు కొడుతున్నారని చిరంజీవి ప్రశ్నించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ...
రాజకీయాల్లోనూ 100డేస్ కల్చర్ : చిరంజీవి కామెంట్వెబ్ దునియా
రాజకీయాల్లోనూ వందరోజుల పండుగ: చిరుసాక్షి
చిరంజీవి చమత్కారం బాగానే ఉందిNews Articles by KSR
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
తెలుగుదేశం నాయకులు సినిమాల్లో లాగా 100 రోజుల తర్వాత బొమ్మ ఎక్కడ తీసేస్తారోనని, ముందుగానే పండుగ చేసుకుంటున్నారని చిరంజీవి ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చిరంజీవి అన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానన్న చంద్రబాబు ఎక్కడ చక్కర్లు కొడుతున్నారని చిరంజీవి ప్రశ్నించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ...
రాజకీయాల్లోనూ 100డేస్ కల్చర్ : చిరంజీవి కామెంట్
రాజకీయాల్లోనూ వందరోజుల పండుగ: చిరు
చిరంజీవి చమత్కారం బాగానే ఉంది
ఆరు నెలల్లో జగన్ పార్టీ హుష్కాకి: జేసీ తెలుగువన్
మరో ఆరు నెలల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వుండదని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. తెలుగుదేశం ఎంపీ మాగంటి బాబు మీద జగన్ పార్టీ నాయకుడు దాడి చేయడమే కాకుండా, తిరిగి ఆయన మీదే కేసు కేసు పెట్టడం విచిత్రంగా వుందని జేసీ అన్నారు. కుక్కునూరులో కలెక్టర్ పర్యటనను జగన్ పార్టీ ఎమ్మెల్యే ఎందుకు అడ్డుకున్నాడో చెప్పాలని ఆయన ...
మరో 6 నెలల తర్వాత జగన్ పార్టీ ఉండదు: జేసీ జోస్యంవెబ్ దునియా
ఆరు నెలల్లో జగన్ పార్టీ ఉండదు ఐదేళ్లలోపు జగన్ జైలుకు వెళ్లడం ఖాయం : జేసీ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జగన్ పార్టీ ఉండదు: జెసి దివాకర్, రాజధానిపై సుజనOneindia Telugu
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
మరో ఆరు నెలల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వుండదని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. తెలుగుదేశం ఎంపీ మాగంటి బాబు మీద జగన్ పార్టీ నాయకుడు దాడి చేయడమే కాకుండా, తిరిగి ఆయన మీదే కేసు కేసు పెట్టడం విచిత్రంగా వుందని జేసీ అన్నారు. కుక్కునూరులో కలెక్టర్ పర్యటనను జగన్ పార్టీ ఎమ్మెల్యే ఎందుకు అడ్డుకున్నాడో చెప్పాలని ఆయన ...
మరో 6 నెలల తర్వాత జగన్ పార్టీ ఉండదు: జేసీ జోస్యం
ఆరు నెలల్లో జగన్ పార్టీ ఉండదు ఐదేళ్లలోపు జగన్ జైలుకు వెళ్లడం ఖాయం : జేసీ ...
జగన్ పార్టీ ఉండదు: జెసి దివాకర్, రాజధానిపై సుజన
పట్టాలను వదిలేసి వివాదాల మీద పరుగులు పెడుతోన్న మెట్రో రైలు 10tv
హైదరాబాద్: మెట్రో రైల్ పట్టాలను వదిలేసి వివాదాల మీద పరుగులు పెడుతోంది. భూములు చేతులు మారుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఉన్న విషయం చెప్పేయొచ్చుగా అంటూ జానారెడ్డి ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మండి పిండైపోతోంది. ఇదంతా కావాలని ఫాల్స్ ప్రాపగాండా చేస్తున్నారంటూ విరుచుకుపడుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ...
మెట్రో వివాదంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి : జానారెడ్డిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెట్రోపై అనుమానాలను నివృత్తి చేయాలి:జానారెడ్డిAndhrabhoomi
మెట్రోపై స్పష్టత ఏది: కెసిఆర్కు జానా, ప్రజల్లోకి గద్దర్Oneindia Telugu
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్: మెట్రో రైల్ పట్టాలను వదిలేసి వివాదాల మీద పరుగులు పెడుతోంది. భూములు చేతులు మారుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఉన్న విషయం చెప్పేయొచ్చుగా అంటూ జానారెడ్డి ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మండి పిండైపోతోంది. ఇదంతా కావాలని ఫాల్స్ ప్రాపగాండా చేస్తున్నారంటూ విరుచుకుపడుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ...
మెట్రో వివాదంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి : జానారెడ్డి
మెట్రోపై అనుమానాలను నివృత్తి చేయాలి:జానారెడ్డి
మెట్రోపై స్పష్టత ఏది: కెసిఆర్కు జానా, ప్రజల్లోకి గద్దర్
ఏపీ రైల్వేజోన్పై త్వరలో నిర్ణయం తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే జోన్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశం మీద త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ చెప్పారు. ఈ విషయం మీద అధ్యయనం జరుపుతున్న కమిటీ కాల పరిమితిని అక్టోబర్ 15 వరకు పెంచామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటు చేయడం తప్పనిసరి అని, ఈ విషయంలో ...
సదానందకు చంద్రబాబు కానుక: వినతులు(పిక్చర్స్)Oneindia Telugu
కొత్త జోన్ ఇప్పుడే కాదు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రైల్వే జోన్పై త్వరలో నిర్ణయంAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే జోన్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశం మీద త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ చెప్పారు. ఈ విషయం మీద అధ్యయనం జరుపుతున్న కమిటీ కాల పరిమితిని అక్టోబర్ 15 వరకు పెంచామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటు చేయడం తప్పనిసరి అని, ఈ విషయంలో ...
సదానందకు చంద్రబాబు కానుక: వినతులు(పిక్చర్స్)
కొత్త జోన్ ఇప్పుడే కాదు!
రైల్వే జోన్పై త్వరలో నిర్ణయం
స్కాట్లాండ్లో సమైక్యవాదం గెలిచిందోచ్! వెబ్ దునియా
స్కాట్లాండ్లో సమైక్యవాదం గెలిచింది. స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై జరిగిన రిఫరెండంలో సమైక్యవాదానికే స్కాట్లాండ్ ప్రజలు ఓటు వేశారు.శుక్రవారం జరిగిన కౌంటింగ్లో యునైటెడ్ కింగ్ డమ్లో కొనసాగేందుకే స్కాట్లాండ్ ప్రజల్లో అత్యధికులు ఓటు వేసినట్టు తేలింది. సమైక్యవాదానికి అనుకూలంగా 55 శాతం ఓటు వేస్తే... వ్యతిరేకంగా 45 శాతం మంది ఓటు ...
స్కాట్లాండ్లో గెలిచిన సమైక్యవాదంతెలుగువన్
బ్రిటన్తోనే స్కాట్లాండ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కలిసే ఉంటామన్న స్కాట్లాండ్సాక్షి
Andhrabhoomi
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 43 వార్తల కథనాలు »
స్కాట్లాండ్లో సమైక్యవాదం గెలిచింది. స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై జరిగిన రిఫరెండంలో సమైక్యవాదానికే స్కాట్లాండ్ ప్రజలు ఓటు వేశారు.శుక్రవారం జరిగిన కౌంటింగ్లో యునైటెడ్ కింగ్ డమ్లో కొనసాగేందుకే స్కాట్లాండ్ ప్రజల్లో అత్యధికులు ఓటు వేసినట్టు తేలింది. సమైక్యవాదానికి అనుకూలంగా 55 శాతం ఓటు వేస్తే... వ్యతిరేకంగా 45 శాతం మంది ఓటు ...
స్కాట్లాండ్లో గెలిచిన సమైక్యవాదం
బ్రిటన్తోనే స్కాట్లాండ్
కలిసే ఉంటామన్న స్కాట్లాండ్
గవర్నర్ దృష్టికి ఎమ్మెల్యేపై దాడి ఘటన సాక్షి
హైదరాబాద్ : అశ్వారావు పేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ ఎంపీ మాగంటి బాబు దౌర్జనం చేసిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలిసి దాడి ఘటనను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై తగిన చర్యలు ...
గవర్నర్తో తెలంగాణ వైసీపీ ఎమ్మెల్యేల భేటీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తాటిపై దాడికి నిరసన : అశ్వారావు పేట బంద్ సక్సెస్!వెబ్ దునియా
గవర్నర్ను కలిసిన ఖమ్మం ఎంపీ శ్రీనివాస్రెడ్డిNamasthe Telangana
Andhrabhoomi
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 24 వార్తల కథనాలు »
హైదరాబాద్ : అశ్వారావు పేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ ఎంపీ మాగంటి బాబు దౌర్జనం చేసిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలిసి దాడి ఘటనను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై తగిన చర్యలు ...
గవర్నర్తో తెలంగాణ వైసీపీ ఎమ్మెల్యేల భేటీ
తాటిపై దాడికి నిరసన : అశ్వారావు పేట బంద్ సక్సెస్!
గవర్నర్ను కలిసిన ఖమ్మం ఎంపీ శ్రీనివాస్రెడ్డి
ఆస్తులను ప్రకటించిన సీఎం చంద్రబాబు: కోడలు బ్రహ్మణి ఆస్తులు.. వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తన ఆస్తులను, తన కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించారు. గత ఏడాదితో పోల్చుకుంటే తనతో పాటు భార్య, కుమారుడి ఆస్తుల్లో పెద్దగా మార్పుల్లేవని, కోడలు బ్రహ్మణి ఆస్తులు పెరిగాయని చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నానని, వచ్చే ఏడాది నుంచీ తన కుమారుడు, కోడలు ...
ఆస్తులను ప్రకటించిన సీఎం చంద్రబాబుతెలుగువన్
ఏపీ సీఎం ఆస్తుల వివరాలుKandireega
బాబు ఆస్తి తగ్గిందిసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తన ఆస్తులను, తన కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించారు. గత ఏడాదితో పోల్చుకుంటే తనతో పాటు భార్య, కుమారుడి ఆస్తుల్లో పెద్దగా మార్పుల్లేవని, కోడలు బ్రహ్మణి ఆస్తులు పెరిగాయని చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నానని, వచ్చే ఏడాది నుంచీ తన కుమారుడు, కోడలు ...
ఆస్తులను ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం ఆస్తుల వివరాలు
బాబు ఆస్తి తగ్గింది
'పచ్చ'చొక్కాలకు స్థానంపై ఆగ్రహావేశాలు సాక్షి
ఫించన్ల మంజూరులో ప్రభుత్వం తెలుగు తమ్ముళ్లలకు కర్ర పెత్తనం ఇవ్వడంపై సర్వతా ఆందోళన వ్యక్తమవుతోంది. సామాజిక కార్యకర్తల పేరుతో అర్హత పరిశీలన కమిటీలో పచ్చచొక్కాలకు స్థానం కల్పించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆసరాలేని అభాగ్యులు, పండుటాకుల నోట్లో మట్టి కొట్టడానికి సర్కారు వేసిన ఎత్తుగడ అని అన్ని వర్గాలు మండి ...
ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన సమగ్రసర్వే.... ఆదివారం కూడా...వెబ్ దునియా
ఎపిలో సమగ్ర సర్వే: వివరాలిచ్చిన పరకాల ప్రభాకర్Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
ఫించన్ల మంజూరులో ప్రభుత్వం తెలుగు తమ్ముళ్లలకు కర్ర పెత్తనం ఇవ్వడంపై సర్వతా ఆందోళన వ్యక్తమవుతోంది. సామాజిక కార్యకర్తల పేరుతో అర్హత పరిశీలన కమిటీలో పచ్చచొక్కాలకు స్థానం కల్పించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆసరాలేని అభాగ్యులు, పండుటాకుల నోట్లో మట్టి కొట్టడానికి సర్కారు వేసిన ఎత్తుగడ అని అన్ని వర్గాలు మండి ...
ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన సమగ్రసర్వే.... ఆదివారం కూడా...
ఎపిలో సమగ్ర సర్వే: వివరాలిచ్చిన పరకాల ప్రభాకర్
నిజాలు దాచి పత్రికల మీద నిందలెందుకు?... కిషన్ రెడ్డి తెలుగువన్
తెలంగాణ ప్రభుత్వం, మెట్రో రైల్ నిర్మాణ పనులు చేస్తున్న ఎల్ అండ్ టి సంస్థ ప్రాజెక్టుకు సంబంధించిన నిజాలను దాచిపెట్టి పత్రికల మీద నింద వేయడం సరైన పద్ధతి కాదని తెలంగాణ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వాస్తవాలను ప్రచురించే హక్కు పత్రికలకు లేదని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టును ఆపేస్తామని ఉత్తర ...
కేసీఆర్ను వెనుకేసుకొస్తున్న ఎల్ అండ్ టి సంస్థ : కిషన్ రెడ్డివెబ్ దునియా
మెట్రో- ఎవరు ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారుNews Articles by KSR
మీ లేఖ పత్రికలో రాస్తే తప్పా, కేసీఆర్ని వదలం: కిషన్Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
తెలంగాణ ప్రభుత్వం, మెట్రో రైల్ నిర్మాణ పనులు చేస్తున్న ఎల్ అండ్ టి సంస్థ ప్రాజెక్టుకు సంబంధించిన నిజాలను దాచిపెట్టి పత్రికల మీద నింద వేయడం సరైన పద్ధతి కాదని తెలంగాణ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వాస్తవాలను ప్రచురించే హక్కు పత్రికలకు లేదని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టును ఆపేస్తామని ఉత్తర ...
కేసీఆర్ను వెనుకేసుకొస్తున్న ఎల్ అండ్ టి సంస్థ : కిషన్ రెడ్డి
మెట్రో- ఎవరు ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
మీ లేఖ పత్రికలో రాస్తే తప్పా, కేసీఆర్ని వదలం: కిషన్
గవర్నర్ నరసింహన్ను కలిసిన మాజీ ఎంపీ అంజన్కుమార్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 20 : సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ శనివారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, భద్రత కల్పించాలని గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. తనకు రక్షణ కల్పించాలని పోలీస్ ఉన్నతాధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి రెండు నెలలుగా విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని అంజన్ ...
నన్ను, నా కుటుంబాన్నిచంపుతామంటున్నారుసాక్షి
అంజన్ కుమార్ యాదవ్ను చంపేస్తామని బెదిరించిన మొనగాడెవరబ్బా?వెబ్ దునియా
మాజీ ఎంపీ అంజన్కుమార్కి చంపేస్తామంటూ ఫోన్లు..తెలుగువన్
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 20 : సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ శనివారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, భద్రత కల్పించాలని గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. తనకు రక్షణ కల్పించాలని పోలీస్ ఉన్నతాధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి రెండు నెలలుగా విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని అంజన్ ...
నన్ను, నా కుటుంబాన్నిచంపుతామంటున్నారు
అంజన్ కుమార్ యాదవ్ను చంపేస్తామని బెదిరించిన మొనగాడెవరబ్బా?
మాజీ ఎంపీ అంజన్కుమార్కి చంపేస్తామంటూ ఫోన్లు..
沒有留言:
張貼留言