2014年9月17日 星期三

2014-09-18 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
ఎత్తుకెళ్లి ఆరుగురు ఆరు రోజుల పాటు రేప్, ట్విస్ట్‌లు  Oneindia Telugu
వారణాసి/చాందౌలీ: 17 ఏళ్ల యువతిని అపహరించిన ఆరుగురు దుండగులు, ఆమె పైన ఆరు రోజుల పాటు అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. పదిహేడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, ఆమె పైన ఆరుగురు అత్యాచారం చేశారని పోలీసులు బుధవారం తెలిపారు. ఈ సంఘటన సెప్టెంబర్ 9వ తేదీన జరిగిందన్నారు. చందౌలీ జిల్లాలోని ఇలియా పోలీసు స్టేషన్ ...

విద్యార్థినిపై ఆరుగురు సామూహిక అత్యాచారం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
అస్సాం మాజీ డీజీపీ బారువా ఆత్మహత్య  సాక్షి
గువాహటి: అస్సాం మాజీ డీజీపీ శంకర్ బారువా ఆత్మహత్య చేసుకున్నారు. కోట్లాది రూపాయల 'శారద' చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో బారువా పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గత నెలలో సీబీఐ ఆయన నివాసంలో సోదాలు జరిపింది. దీనిపై కలత చెందిన ఆయన బుధవారం గువాహటిలోని తన నివాసంలో పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ...

ఈశాన్య రాష్ట్రాలను కుదిపేస్తున్న శారదా స్కాం..   10tv
శారదా స్కామ్‌: మాజీ డీజీపీ ఆత్మహత్య... పిస్తోలుతో కాల్చుకుని...   వెబ్ దునియా
శారదా స్కామ్‌: కాల్చుకుని మాజీ డిజిపి ఆత్మహత్య?   Oneindia Telugu
తెలుగువన్   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్న మోదీ  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గాంధీనగర్‌, సెప్టెంబర్‌ 17 : భారత ప్రధాని నరేంద్రమోదీ తన 64వ జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారు. బుధవారం ఉదయమే మోదీ తన తల్లి హీరా బెన్‌ ఆశీస్సులు పొందారు. కలకాలం దేశానికి సేవ చేయాలని మోదీని ఆమె ఆశీర్వదించారు. ''దేశానికి ప్రధాని అయినా తల్లికి కొడుకే'' అని మరోసారి నిరూపించారు నరేంద్రమోదీ. కశ్మీర్‌ వరదలు కారణంగా తన జన్మదినం రోజున ...

నరేంద్ర మోడీ పాదాభివందనం.. తల్లి రూ.5001 కానుక.. మోడీ విమర్శలు....   వెబ్ దునియా
మోడీకి రూ.5001 కానుకను అందించిన హీరాబెన్   Kandireega
మోడీ పాదాభివందనం, కానుకగా రూ. 5001 (పిక్చర్స్)   Oneindia Telugu
సాక్షి   
News Articles by KSR   
తెలుగువన్   
అన్ని 13 వార్తల కథనాలు »   


మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా లలితా కుమారమంగళం  Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు లలితా కుమార మంగళంను బుధవారం జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించారు. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా కుమారమంగళం నియమితురాలయ్యారని, ఆమెకు సాదరంగా స్వాగతం పలుకుతున్నామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. మహిళా కమిషన్‌లో ...

జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా లలితా కుమారమంగళం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎన్‌సీడబ్ల్యూ అధ్యక్షురాలిగా లలిత   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
దూకుడుకు ముకుతాడు?: 10 రాష్ట్రాల ఉప ఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితాలు!  వెబ్ దునియా
పది రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చేదు ఫలితాలు లభించాయి. లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ల్లో ఊహించని విజయం దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు ఆ మూడు రాష్ట్రాల్లోనూ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ వంద రోజుల పరిపాలనకు ఈ ఉప ఎన్నికలు రిఫరెండం ...

మోడీ ప్రభుత్వానికి ఉప ఎన్నికల్లో హెచ్చరిక   10tv
ఈ ఫలితాలు బీజేపీకి హెచ్చరికలే   సాక్షి
దేశవ్యాప్తంగా 10 రాష్ర్టాల్లో ఉప ఎన్నికల కౌంటింగ్‌ వడోదరాలో బీజేపీ అభ్యర్థి ఘన ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
అన్ని 23 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బదౌన్ గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్... సత్యశోధన టెస్టులో సాక్షి ఫెయిల్!  వెబ్ దునియా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బదౌన్ గ్యాంగ్ రేప్, హత్య కేసు మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా భావిస్తున్న నిందితుడికి నిర్వహించిన సత్యశోధన పరీక్ష విఫలమైంది. దీంతో ఈ సాక్ష్యం కోర్టులో చెల్లదని సీబీఐ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో ప్రధానసాక్షి అయిన నజ్రూకు ఇటీవల పాలీగ్రాఫిక్ పరీక్ష ...

బదౌన్ గ్యాంగ్ రేప్ కేసులో మరో ట్విస్ట్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి ధర్నా  సాక్షి
హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి బుధవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ధర్నాకు దిగారు. ఎన్‌టీఆర్ పేరును భారతరత్నకు సిఫారసు చేయకపోవటాన్ని నిరసిస్తూ ఆమె ధర్నా చేపట్టారు. ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో ఇచ్చే పద్మ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు, ...

పీవీకి భారతరత్న : తెలంగాణ సర్కారు సిఫారసు   వెబ్ దునియా
పద్మవిభూషణ్‌ అవార్డుకు జయశంకర్‌ పేరు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పీవీకి భారతరత్న ఇవ్వాలి...   Namasthe Telangana
తెలుగువన్   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 19 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
గౌహతి ఐఐటీలో భవనం నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య!  వెబ్ దునియా
గౌహతి ఐఐటీలో ఓ విద్యార్థి హాస్టల్ భవనం నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ విద్యార్థి గౌహతి ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ విద్యార్థిని గుర్‌గావ్‌కు చెందిన తుషార్ యాదవ్‌గా గుర్తించారు. ఈ విద్యార్థి గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు సాటి విద్యార్థులు చెపుతున్నారు. అయితే ...

గౌహతి ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య   Namasthe Telangana
ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య   తెలుగువన్
ర్యాగింగ్ ఫలితం:ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఆ జాబితా ఎవరిచ్చారో చెప్పండి  సాక్షి
న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా అధికార నివాసానికి వచ్చిన వెళ్లినవారి వివరాలుండే సందర్శకుల జాబితాను, 2జీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ అంతర్గత నోట్స్‌ను అందజేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని సోమవారం సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ తేదీకల్లా ఆ పేరును సీల్డ్ కవర్‌లో ...

సీబీఐ డైరెక్టర్ లోగుట్టు బయటపెట్టాలి.. సుప్రీం   తెలుగువన్
సీబీఐ డైరెక్టర్‌పై ఆరోపణల కేసు విచారణ   Namasthe Telangana

అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
హఫీజ్‌పై కేసు లేదు.. స్వేచ్ఛాజీవి : అబ్దుల్ బాసిత్ వెల్లడి  వెబ్ దునియా
ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌పై ఎలాంటి కేసూ పెండింగ్‌లో లేదని, పాకిస్థాన్ పౌరుడైన హఫీజ్‌కు పాక్‌లో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉందని, హఫీజ్‌తో ఎలాంటి సమస్యా లేదని భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. సయీద్ నిర్దోషిగా కోర్టులు ఇదివరకే ప్రకటించాయని ఢిల్లీలో ఆయన గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ...

హఫీజ్‌ పై కేసే లేదు: పాక్   సాక్షి
హఫీజ్ స్వేచ్ఛాజీవి!   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言