2014年9月28日 星期日

2014-09-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
జీవిత కాలం వీసాలు: ఎన్నారైలకు మోడీ వరాలు  Oneindia Telugu
న్యూయార్క్: అమెరికాలోని ప్రవాస భారతీయులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వరాలు ప్రకటించారు. ఇక్కడ కూర్చున్న ప్రజలు (ప్రవాస భారతీయులు) భారతదేశంపై గొప్ప ఆశలు పెట్టుకున్నారని తనకు బాగా తెలుసునని, భారతదేశంలో కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ప్రజల కలలను, ఆకాంక్షలను అన్నిటినీ మా హయాంలోనే నెరవేరుస్తామని హామీ ...

అమెరికాలో హర హర మోదీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మోదీ సభ సైడ్‌లైట్స్   సాక్షి
'మోది'సన్ స్క్వేర్!   Andhrabhoomi

అన్ని 12 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
సిజెగా దత్తు ప్రమాణ స్వీకారం  Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్.ఎల్.దత్తు ఆదివారం నాడు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. పధ్నాలుగు నెలలపాటు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగే 63 సంవత్సరాల దత్తు ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికంటే సీనియర్. రాష్టప్రతి ...

సీజేఐగా జస్టిస్ దత్తు ప్రమాణం   సాక్షి
సీజేఐగా హెచ్‌ఎల్‌ దత్తు ప్రమాణం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సుప్రీం సీజేగా హెచ్ఎల్ దత్తు ప్రమాణ స్వీకారం(పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కర్ణాటక హైకోర్టును ఆశ్రయించనున్న జయ  Andhrabhoomi
బెంగళూరు/చెన్నై, సెప్టెంబర్ 28: అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడిన ఎఐఎడిఎంకె అధినేత్రి జె.జయలలితను బెయిలుపై బయటకు తీసుకురావడానికి ఆమె తరపు న్యాయవాదులు రేపు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించనున్నారు. 18ఏళ్ల నాటి ఈ కేసులో జయను దోషిగా నిర్ధారించడాన్ని, శిక్ష విధించడాన్ని నిలిపివేస్తూ స్టే పొందడానికి అవసరమైన వ్యూహానికి ...

నేడు హైకోర్టులో జయ బెయిల్ పిటిషన్   Namasthe Telangana
మేము కాదు!   సాక్షి
జయ 'బెయిల్‌' చూపులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 11 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఈ దుబారా ఏంటి బాబూ!  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కొత్త రాజధాని నిర్మాణానికి చందాలడుగుతున్న సీఎం చంద్రబాబు మరోవైపు దుబారా ఖర్చులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సుకు హాజరవుతున్న అసెంబ్లీ స్పీకర్ కోడెల ...

చంద్రబాబూ... చాలించు దుబారా!   Andhrabhoomi
టీవీకి రూ.4 లక్షలా, దుబారా: బాబుకు అంబటి నిలదీత   Oneindia Telugu
యనమల చాంబర్ కు 80 లక్షలు అయిందా   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చదలవాడకే పట్టం !  సాక్షి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి నియామకంపై సీఎం చంద్రబాబు కసరత్తును పూర్తిచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని బోర్డు చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించారు. బోర్డు సభ్యులుగా సినీ దర్శకుడు కే.రాఘవేంద్రరావు, సీఎం రవిశంకర్, ఎమ్మెల్యేలు ...

టీటీడీ కొత్త ఛైర్మన్‌ పగ్గాలు చదలవాడ కృష్ణమూర్తికే!!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


మహిళ దారుణ హత్య, ఇద్దరి అరెస్ట్  సాక్షి
అనంతపురం : అనంతపురం రాజీవ్ కాలనీలో దారుణం జరిగింది. ఓ యువతిని (28) హతమార్చిన దుండగులు... మృతదేహాన్ని కాల్చివేసేందుకు తరలిస్తుండగా పోలీసులుకు పట్టుబడ్డారు. బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లి వద్ద ఇసుక అక్రమ రవాణా సందర్భంగా పోలీసులు ఈరోజు ఉదయం వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
రెబల్, ముని, కాంచన మేకర్ లారెన్స్‌పై చీటింగ్ కేసు నమోదు!  వెబ్ దునియా
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ మీద, ఆయన వ్యక్తిగత కార్యదర్శి రాజ్‌కుమార్ మీద గురువారం నాడు జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. రెబెల్, ముని, కాంచన సినిమా మేకర్ లారెన్స్‌పై చీటింగ్ కేసు ఎందుకు నమోదైందంటే.. ప్రభాస్, తమన్నా జంటగా నటించిన రెబల్ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ...

ప్రభాస్ 'రెబెల్' వివాదం: లారెన్స్‌పై చీటింగ్ కేసు   FIlmiBeat Telugu

అన్ని 18 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పడి లేచి... లేచి పడిన కెరటం పురట్చితలైవి జయలలిత!  వెబ్ దునియా
ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల సంపాదన కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత దోషిగా తేలారు. దీంతో ఆమెకు నాలుగేళ్ళ జైలుతో పాటు.. రూ.100 కోట్ల భారీ జరిమానా విధించారు. ఆ వెంటనే ఆమెను బెంగుళూరు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని, బెంగుళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, జయలలితను 'పడి లేచి.. లేచి పడిన' కెరటంలా ...

ఆటుపోట్లు: సినీ నటి నుంచి సిఎం స్థాయికి జయలలిత   Oneindia Telugu
జయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
యూరప్‌లో పూరీ రాసిన ప్రేమకథ  సాక్షి
''నేను యూరప్‌కి వెళ్లినప్పుడు అక్కడ రోమియో, జూలియట్ తిరిగిన కళాశాలకు వెళ్లాను. అక్కడ పుట్టింది నా మనసులో ఈ కథ'' అని చెప్పారు పూరీ జగన్నాథ్. ఆయన రాసిన కథతో రూపొందిన చిత్రం 'రోమియో'. 'పూరీ రాసిన ప్రేమకథ' అనేది ఉపశీర్షిక. సాయిరామ్ శంకర్, అడొనిక జంటగా నటించిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ శిష్యుడు గోపీ గణేశ్ దర్శకుడు. 'టచ్ స్టోన్' దొరైస్వామి ...

'రోమియో' పోస్టర్ ఆవిష్కరణ   Andhrabhoomi
ప్రేమికులు మెచ్చేలా పూరి 'రోమియో' (ఫోటోస్)   FIlmiBeat Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం  సాక్షి
మెదక్ : మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొండపాక మండలం మర్పడగలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమించడంతో సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అన్నంలో పురుగుల మందు కలుపుకుని ఈ ఘటనకు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言