2014年9月28日 星期日

2014-09-29 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
28 ఏళ్ల తర్వాత కుస్తీలో 'స్వర్ణ యోగం'  సాక్షి
ఇంచియాన్: భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఉడుంపట్టుతో అదరగొట్టాడు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణంతో మెరిశాడు. దీంతో 28 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో భారత్‌కు పసిడి పతకం అందించాడు. 1986లో సియోల్ క్రీడల్లో కర్తార్ సింగ్ స్వర్ణాన్ని గెలిచాడు. ఆదివారం జరిగిన ఫ్రీస్టయిల్ ఫైనల్లో యోగేశ్వర్ 3-0తో జల్మిఖాన్ యుసుపోవా (తజకిస్థాన్)పై ...

'బంగారు' యోగేశ్వర్   Andhrabhoomi
ఆసియా క్రీడలు : రెజ్లింగ్‌లో యోగేశ్వర్‌కు స్వర్ణ పతకం!   వెబ్ దునియా
రెజ్లర్ల శుభారంభం...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   


లారీని ఢీకొన్న బొలేరో, ముగ్గురు మృతి  సాక్షి
వరంగల్ : ఖమ్మం జాతీయ రహదారి మరోసారి నెత్తురోడింది. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్ర శివారు వద్ద జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని .. వరంగల్‌ వెళ్తున్న బొలేరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఒకరు మెట్రో రైలు కాంట్రాక్టర్ సోమేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు.

ఇంకా మరిన్ని »   

  Andhrabhoomi   
సెమీస్‌లో హోబర్ట్  సాక్షి
మొహాలి: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో హోబర్ట్ హరికేన్స్ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం ఇక్కడ జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హోబర్ట్ 6 వికెట్ల తేడాతో బార్బడోస్ ట్రైడెంట్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ట్రైడెంట్స్ 19.4 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. కార్టర్ (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతా ...

దొహెర్తీకి నాలుగు వికెట్లు   Andhrabhoomi
సెమీస్‌లో హోబర్ట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చాంపియన్స్ లీగ్ టీ-20 : సెమీస్ రేసులో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్  వెబ్ దునియా
స్వదేశంలో జరుగుతున్న చాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 పోటీల్లో భాగంగా గ్రూపు - ఏ విభాగంలో పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయభేరీ మోగించింది. సెమీస్ రేసులో నిలవాలంటే విజయం తప్పనిసరైన తరుణంలో ధోనీ సేన ఘనం విజయం సాధించి రేసులో నిలిచింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 13 పరుగులతో అద్భుత విజయం సాధించింది.
రెచ్చిపోయిన ధోనీ, జడెజా: రేసులో చెన్నై   thatsCricket Telugu
చెన్నై ఆశలు సజీవం   సాక్షి
సెమీస్‌ రేసులోనే చెన్నై   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నడకలోకౌర్ రజతం, సానియా జోడీ ఓటమి(పిక్చర్స్)  Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత్ కు మరో రజతం లభించింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో మహిళల 20 కిలోమీటర్ల నడక పోటీలో భారత అథ్లెట్ ఖుష్బీర్ కౌర్ రజతం సాధించింది. 21 ఏళ్ళ ఈ అమృత్ సర్ అమ్మాయి (1:33:07) ఆదివారం జరిగిన నడక రేసులో తన అత్యుత్తమ వ్యక్తిగత సమయం నమోదు చేసుకుంది. ఆసియా క్రీడల్లో మరో స్వర్ణాన్ని ...

ఆసియా క్రీడలు : చిత్తుగా ఓడిన సానియా మీర్జా జోడీ!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


ఐదేళ్ల బాలికపై అత్యాచారం  సాక్షి
మునిపల్లి: రేగుపండ్ల కోసం గ్రామ శివారుకు వెళ్లిన ఐదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. స్థానిక ఎస్‌ఐ అశోక్, బాలిక కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కంకోల్ గ్రామానికి చెందిన బాలిక (ఐదేళ్లు) శనివారం గ్రామానికే చెందిన మరో బాలికతో కలిసి గ్రామ శివారులోని ...

ఐదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
28 ఏళ్లకు స్వర్ణ యోగం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆసియాడ్‌లో తొమ్మిదో రోజు భారత్‌ స్వర్ణంతో సహా 8 పతకాలు సాధించింది. రెజ్లింగ్‌లో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత ఆసియా గేమ్స్‌లో 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ యోగేశ్వర్‌ దత్‌ 'పసిడి'పట్టు పట్టాడు. అథ్లెటిక్స్‌లో మనోళ్లు అనూహ్యంగా 4 పతకాలు కొల్లగొట్టారు. 20 కిలోమీటర్ల నడకలో కుష్బీర్‌ కౌర్‌ రజతం నెగ్గగా.. 400 మీటర్లలో పూవమ్మ, రాజీవ్‌.. హ్యామర్‌ ...

స్వర్ణ యోగం   Namasthe Telangana
ఖుష్బీర్ రికార్డు   Andhrabhoomi
ఆసియా క్రీడల్లో భారత్ కు మరో రజత పతకం   సాక్షి
తెలుగువన్   
Kandireega   
Oneindia Telugu   
అన్ని 25 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
సైనాకు మళ్లీ నిరాశ  సాక్షి
ఇంచియూన్: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్, శ్రీకాంత్ ఓడిపోవడంతో ఇంచియాన్‌లో భారత బ్యాడ్మింటన్ పోరాటం ముగిసింది. 1982 ఆసియా క్రీడల తర్వాత వ్యక్తిగత విభాగంలో ఇప్పటివరకు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పతకం నెగ్గలేకపోయారు. శుక్రవారం ...

నిరాశ పరచిన సైనా, కశ్యప్   Andhrabhoomi
పారుపల్లి కశ్యప్ అవుట్, భారత్‌కు రజతం (పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పురుషుల హాకీ సెమీస్‌లో భారత్  సాక్షి
ఇంచియాన్: ఆసియా క్రీడల పురుషుల హాకీలో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన చివరి పూల్ మ్యాచ్‌లో భారత్ 2-0 తేడాతో చైనాపై విజయం సాధించింది. తప్పక సత్తా చాటాల్సిన పోరులో ఇరు జట్లు తొలి రెండు క్వార్టర్లలో గోల్సేమీ సాధించలేకపోయాయి. అయితే మూడో క్వార్టర్‌లో భారత్ దూకుడు పెంచింది. 40వ నిమిషంలో రఘునాథ్, 45వ నిమిషంలో ...

చైనాతో సర్దార్ సేన కీలక మ్యాచ్   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సచిన్ తమాషా ట్విట్  తెలుగువన్
ఏమో అనుకున్నాంగానీ, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌లో కూడా మంచి చతురత వుంది. సచిన్‌లోని ఈ చతురత బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా ముంబయి క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన అమోల్ మజుందార్ రిటైర్మెంట్ సందర్భంగా బయటపడింది. సాధారణంగా క్రికెట్లో ఎవరైనా రిటైర్ అయితే వారికి అభినందనలు చెప్పడం, తమరు క్రికెట్‌కి బోలెడంత సేవ చేశారు అనడం ...

మజుందార్ రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ ట్వీట్!   వెబ్ దునియా
'వెల్‌కమ్' అంటూ సచిన్ ట్వీట్ ఎవరిపై (పిక్చర్స్)   thatsCricket Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言