2014年9月18日 星期四

2014-09-19 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
ఓపెన్ గంగ్నమ్ స్టైల్  సాక్షి
ఇంచియాన్: రెండేళ్ల కిందట విచిత్రమైన శైలితో ప్రపంచాన్ని ఊపేసిన 'గంగ్నమ్ స్టైల్' ఇప్పుడు ఆసియా క్రీడల వేదిక ఇంచియాన్‌లో హోరెత్తుతోంది. పోటీలకు హాజరవుతున్న వివిధ దేశాల అథ్లెట్లకు దక్షిణ కొరియా ఈ శైలిలో ఘనంగా స్వాగతం పలుకుతోంది. మరో వైపు క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు ...

నేటి నుంచే ఆసియాడ్ సంబురం   Namasthe Telangana
ఆసియా క్రీడల కౌంట్‌డౌన్: ఇంచియాన్‌కు రిలే టార్చ్   వెబ్ దునియా
క్రీడాజ్యోతి వచ్చేసింది   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 14 వార్తల కథనాలు »   


రెపరెపలాడిన త్రివర్ణ పతాకం  సాక్షి
చెఫ్ డి మిషన్ అడిలి సుమారివాలా ఆధ్వర్యంలో గేమ్స్ విలేజ్‌లో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఐఓఏ ఉపాధ్యక్షుడు తర్లోచన్ సింగ్, మహిళల హాకీ జట్టుతో కలిపి 50 మంది అథ్లెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అథ్లెట్లకు ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలపై సుమారివాలా సంతృప్తి వ్యక్తం చేశారు. మయన్మార్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్, చైనీస్ తైపీ, ...


ఇంకా మరిన్ని »   

  Andhrabhoomi   
కెరీర్‌కు లీ నా గుడ్‌బై!  సాక్షి
వుహాన్ (చైనా): ఆసియాలో అత్యంత విజయవంతమైన టెన్నిస్ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకున్న లీ నా తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు సమాచారం. రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన 32 ఏళ్ల ఈ చైనా స్టార్ ఆదివారం రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు స్థానిక సీఎన్‌టీవీ పేర్కొంది. అయితే అంతకన్నా ముందు శుక్రవారమే సోషల్ మీడి యాలో లీ ...

కెరీర్‌కు నాలీ గుడ్‌బై!   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


జిల్లాలో 136 డెంగ్యూ కేసులు  సాక్షి
తుమ్మపాల: జిల్లాలో 136 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని జిల్లా మలేరియా అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు అన్నారు. మండలంలోని బవులవాడ పంచాయతీ దర్జీనగర్, తుమ్మపాల పీహెచ్‌సీని ఆయన గురువారం పరిశీలించారు. దర్జీనగర్‌లో రెండేళ్ల బాలుడు టి. మోహిత్‌కు డెంగ్యూ నిర్దారణ కావడంతో ఆయన పర్యటించారు. గ్రామంలో నీటి నిల్వలున్న చోట దోమలు వ్యాప్తి ...

145 డెంగ్యూ కేసులు   Andhrabhoomi
అడవుల జిల్లాలో ఆర్తనాదాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
దయనీయ స్థితిలో డాషింగ్ క్రికెటర్!  సాక్షి
వెల్లింగ్టన్: ఒకప్పుడు తన ఆల్ రౌండ్ ప్రతిభతో బౌలర్లకు సింహస్వప్నంగా, బ్యాట్స్ మెన్లను బెంబేలెత్తించిన న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ కెయిర్న్స్ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో కెయిర్న్స్ బ్రిటన్ ప్రభుత్వ పర్యవేక్షణలో న్యాయవిచారణను ఎదుర్కొంటున్నారు. గతంలో తన మూడవ భార్య మెల్ క్లోజర్ కు ...

బస్ షెల్టర్ క్లీన్ చేస్తున్న మాజీ క్రికెటర్ క్రిస్ కేన్స్   Namasthe Telangana
ఫిక్సింగ్ ఎఫెక్ట్: బస్ షెల్టర్లు క్లీన్ చేస్తున్న మాజీ క్రికెటర్   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
మాక్స్ వెల్ మెరుపులు, పంజాబ్ విజయం!  సాక్షి
ఛాంపియన్స్ లీగ్ ట్రోఫి లోభాగంగా మొహాలీలో జరిగిన మ్యాచ్ లో హోబర్ట్ హరికేన్ జట్టుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హోబర్ట్ నిర్ధేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి ఇంకా 14 బంతులుండగానే గెలిచింది. 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ జట్టు ...

హరికేన్స్‌పై 'పంజా'   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   


యువతిపై వేధింపులు.. ప్రిన్సిపాల్ అరెస్ట్...  తెలుగువన్
హైదరాబాద్‌ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఒక విద్యాసంస్థకి చెందిన జూనియర్ కళాశాలలో శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. పిల్లలకు బుద్ధులు చెప్పాల్సిన విధి నిర్వహణలో వున్న అతను తానే బుద్ధి తక్కువ పని చేయడం మొదలుపెట్టాడు. అదే కళాశాలలో పనిచేస్తున్న ఒక యువతిని శ్రీనివాస్ గత పది రోజులుగా లైంగికంగా ...

లైంగికవేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్ అరెస్టు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


తెప్పలపై వినాయకుని విహారం  సాక్షి
పూతలపట్టు : కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామివారి బ్ర హ్మోత్సవాల్లో చివరిదైన తెప్పోత్సవం గురువారం రా త్రి అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారు కొలువుదీరి విహరిస్తూ భక్తులకు దర్శన మిచ్చారు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున వేద పండితులు ...

వైభవంగా గణనాథుని పూలంగిసేవ   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


పోస్టాఫీసులో 'మీ సేవ'  సాక్షి
ఇన్నాళ్లూ ఉత్తరాల బట్వాడాకే పరిమితమైన పోస్టల్‌శాఖ ఇప్పుడు తన రూటు మార్చుకుంది. రకరకాల సేవలతో ముందుకు దూసుకుపోతోంది. బహుముఖ సేవలతో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పోస్టాఫీసుల్లో మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మున్ముందు ఏటీఎం సేవలను కూడా అందించేందుకు సిద్ధమవుతోంది.

ఇంకా మరిన్ని »   


ఫన్ కార్  సాక్షి
'ఫంకార్' క్లబ్ కిట్టీ పార్టీలో గురువారం మహిళలు ఆట పాటలతో మస్తీ చేశారు. రోజువారీ ఒత్తిడికి దూరంగా కొద్ది గంటలు విందు వినోదాలతో ఉల్లాసంగా గడిపారు. దసరా నవరాత్రుల కాన్సెప్ట్‌తో నిర్వహించిన ఈ పార్టీకి హాజరైన మహిళలంతా సంప్రదాయక దుస్తులైన కఫ్తాన్స్, కుర్తీస్‌తో కనువిందు చేశారు. దసరా పాటలు, ఆటలతో వినోదం పంచుకున్నారు. కరావోకే మ్యూజిక్ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言