ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయో పరిమితి పెంపు సాక్షి
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరో ఐదేళ్లు.. అంటే వారికి 45 ఏళ్లు 30-09-2016 వరకు చేసే డెరైక్ట్ రిక్రూట్మెంట్లకు పెంపు వర్తింపు పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖలకు పెంపు వర్తించదు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 1.38 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ వెంటనే ఈ పోస్టులను భర్తీ చేస్తేనే వయోపరిమితి పెంపునకు ఫలితం లేదంటే కిరణ్ సర్కారు ఉత్తర్వుల తరహాలో ...
నిరుద్యోగులకు తీపి కబురు!Andhrabhoomi
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. వయోపరిమితి 40కు పెంపు!!వెబ్ దునియా
ఏపీ నిరుద్యోగులకు శుభవార్తKandireega
Namasthe Telangana
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 13 వార్తల కథనాలు »
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరో ఐదేళ్లు.. అంటే వారికి 45 ఏళ్లు 30-09-2016 వరకు చేసే డెరైక్ట్ రిక్రూట్మెంట్లకు పెంపు వర్తింపు పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖలకు పెంపు వర్తించదు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 1.38 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ వెంటనే ఈ పోస్టులను భర్తీ చేస్తేనే వయోపరిమితి పెంపునకు ఫలితం లేదంటే కిరణ్ సర్కారు ఉత్తర్వుల తరహాలో ...
నిరుద్యోగులకు తీపి కబురు!
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. వయోపరిమితి 40కు పెంపు!!
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త
ఆర్డినెన్స్ సమంజసమే! Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ చెల్లుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ పివి సంజయ్కుమార్తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. దేవాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ...
ఆలయ పాలక మండళ్ళ రద్దుపై పిటీషన్ : హైకోర్టులో చుక్కెదురు!వెబ్ దునియా
పాలక మండళ్ళ రద్దుపై పిటిషన్ తిరస్కృతితెలుగువన్
హైకోర్టులో ఏపీ సర్కార్ కి ఊరటసాక్షి
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ చెల్లుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ పివి సంజయ్కుమార్తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. దేవాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ...
ఆలయ పాలక మండళ్ళ రద్దుపై పిటీషన్ : హైకోర్టులో చుక్కెదురు!
పాలక మండళ్ళ రద్దుపై పిటిషన్ తిరస్కృతి
హైకోర్టులో ఏపీ సర్కార్ కి ఊరట
పొన్నాల ఇక తప్పుకుంటే మంచిది : శంకర్ రావు సూచన వెబ్ దునియా
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇక తప్పుకుంటే మంచిదని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి శంకర్ రావు సలహా ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... పొన్నాల అర్జెంటుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ బాధ్యత తాను తీసుకుంటానని పొన్నాల అన్నారని, అందుచేత ...
పోయిరా పొన్నాలా... శంకర్రావు...తెలుగువన్
శంకరరావు మళ్లీ పాతపద్దతిలోకి వెళ్లారుNews Articles by KSR
'పొన్నాలా... పదవి వదులుకో'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇక తప్పుకుంటే మంచిదని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి శంకర్ రావు సలహా ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... పొన్నాల అర్జెంటుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ బాధ్యత తాను తీసుకుంటానని పొన్నాల అన్నారని, అందుచేత ...
పోయిరా పొన్నాలా... శంకర్రావు...
శంకరరావు మళ్లీ పాతపద్దతిలోకి వెళ్లారు
'పొన్నాలా... పదవి వదులుకో'
పింఛన్ల రద్దు ఓ కుట్ర Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక పింఛన్లను ఏరివేసేందుకు ప్రభుత్వం తరఫున జరుగుతున్న కుట్రలో భాగస్వాములు కావద్దని, పెన్షన్ల పరిశీలన, తొలగింపునకు సహకరించరాదని నగరపాలక సంస్ధల చైర్మన్లు,కార్పోరేటర్లు, గ్రామ సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, మండలాధ్యక్షులకు వైఎస్ఆర్సిపి అధినేత జగన్ పిలుపునిచ్చారు. అమానుషంగా ...
పెన్షన్లకు కత్తెర అమానుషంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పెన్షన్ల కోతపై పోరాడాలి-జగన్News Articles by KSR
బాబు ప్రభుత్వం అజెండా దారుణం: జగన్, ఈ హాస్టల్స్Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక పింఛన్లను ఏరివేసేందుకు ప్రభుత్వం తరఫున జరుగుతున్న కుట్రలో భాగస్వాములు కావద్దని, పెన్షన్ల పరిశీలన, తొలగింపునకు సహకరించరాదని నగరపాలక సంస్ధల చైర్మన్లు,కార్పోరేటర్లు, గ్రామ సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, మండలాధ్యక్షులకు వైఎస్ఆర్సిపి అధినేత జగన్ పిలుపునిచ్చారు. అమానుషంగా ...
పెన్షన్లకు కత్తెర అమానుషం
పెన్షన్ల కోతపై పోరాడాలి-జగన్
బాబు ప్రభుత్వం అజెండా దారుణం: జగన్, ఈ హాస్టల్స్
టీడీపీ ఎంపీ దాడి, జగన్ మౌనం: తెరాసలోకి తాటి? Oneindia Telugu
హైదరాబాద్: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాకు బదలాయించబడిన పోలవరం ముంపు ...
వైకాపా ఎమ్మెల్యేపై దాడికి సిఎం ఖండనAndhrabhoomi
వైసీపీ ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేసీఆర్సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాకు బదలాయించబడిన పోలవరం ముంపు ...
వైకాపా ఎమ్మెల్యేపై దాడికి సిఎం ఖండన
వైసీపీ ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేసీఆర్
బాబును ఉరితీయాలి: శైలజానాథ్, మోసమెందుకని.. Oneindia Telugu
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు, మహిళలను నట్టేట ముంచిన సిఎం చంద్రబాబును చెట్టుకు ఉరి తీయాలని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ శైలజానాథ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాన్ని ...
చంద్రబాబుపై ఇంత పరుషపదాలు అవసరమా!News Articles by KSR
చంద్రబాబును ఉరి తీయాలి: శైలజానాథ్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు, మహిళలను నట్టేట ముంచిన సిఎం చంద్రబాబును చెట్టుకు ఉరి తీయాలని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ శైలజానాథ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాన్ని ...
చంద్రబాబుపై ఇంత పరుషపదాలు అవసరమా!
చంద్రబాబును ఉరి తీయాలి: శైలజానాథ్
కెసిఆర్కు బాబు కౌంటర్: మెట్రోపై మొండిగా రేవంత్ Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణలోని తెలుగు తమ్ముళ్ల మధ్య రాజీ కుదర్చడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో చంద్రబాబు వారి మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు. దానికి ...
ఎర్రబెల్లిని చేర్చుకోరాదంటూ ప్రచారంNews Articles by KSR
రేవంత్ X ఎర్రబెల్లి: బాబు రాజీయత్నంసాక్షి
ఎర్రబెల్లి కామెంట్స్ : టీడీపీలోనే ఉన్నా.. టీడీపీలోనే ఉంటా!వెబ్ దునియా
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv
అన్ని 23 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణలోని తెలుగు తమ్ముళ్ల మధ్య రాజీ కుదర్చడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో చంద్రబాబు వారి మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు. దానికి ...
ఎర్రబెల్లిని చేర్చుకోరాదంటూ ప్రచారం
రేవంత్ X ఎర్రబెల్లి: బాబు రాజీయత్నం
ఎర్రబెల్లి కామెంట్స్ : టీడీపీలోనే ఉన్నా.. టీడీపీలోనే ఉంటా!
సోలార్ ప్రాజెక్ట్కు ఓకే సాక్షి
భీమవరం : భీమవరం మండలంలోని లోసరి కాలువపై సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కాలువపై గొల్లవానితిప్ప నుంచి రెండు కిలోమీటర్ల మేర సూర్య కిరణాలను సంగ్రహించి, విద్యుత్ను ఉత్పత్తి చేసే ఫలకాలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లను ...
రూ.60 కోట్ల వ్యయంతో సోలార్ ప్లాంట్లుAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
భీమవరం : భీమవరం మండలంలోని లోసరి కాలువపై సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కాలువపై గొల్లవానితిప్ప నుంచి రెండు కిలోమీటర్ల మేర సూర్య కిరణాలను సంగ్రహించి, విద్యుత్ను ఉత్పత్తి చేసే ఫలకాలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లను ...
రూ.60 కోట్ల వ్యయంతో సోలార్ ప్లాంట్లు
నవంబర్ నుంచి హెల్త్కార్డులు సాక్షి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్కార్డుల పథకాన్ని నవంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నామని ఉద్యోగ సంఘాల నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అక్టోబర్ రెండో వారంలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీఎం మంగళవారం ఉద్యోగ సంఘా ల నేతలతో ...
ఉద్యోగులకు హెల్త్ కార్డులుAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్కార్డుల పథకాన్ని నవంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నామని ఉద్యోగ సంఘాల నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అక్టోబర్ రెండో వారంలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీఎం మంగళవారం ఉద్యోగ సంఘా ల నేతలతో ...
ఉద్యోగులకు హెల్త్ కార్డులు
పునరావాస కార్యక్రమాలు వేగవంతం సాక్షి
పులిచింతల ప్రాజెక్టు ముంపునకు గురయ్యే గ్రామాలలో సహాయ పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం డీఆర్సీ సమావేశ మందిరంలో పునరావాస కేంద్రాలలో జరుగుతున్న పనులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. పులిచింతల ప్రాజెక్ట్లో నీరు నిల్వ చేసినప్పుడు ...
ముంపు గ్రామాల్లో పునరావాసం వేగవంతంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
పులిచింతల ప్రాజెక్టు ముంపునకు గురయ్యే గ్రామాలలో సహాయ పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం డీఆర్సీ సమావేశ మందిరంలో పునరావాస కేంద్రాలలో జరుగుతున్న పనులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. పులిచింతల ప్రాజెక్ట్లో నీరు నిల్వ చేసినప్పుడు ...
ముంపు గ్రామాల్లో పునరావాసం వేగవంతం
沒有留言:
張貼留言