2014年9月27日 星期六

2014-09-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
వారసుడిపై ఊహాగానాలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై, సెప్టెంబర్‌ 27: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఎట్టకేలకు శిక్ష పడింది. రెండేళ్లకుమించి శిక్ష పడడంతో ఆమె శాసనసభ్యత్వం కూడా రద్దయ్యే పరిస్థితి. అదే జరిగితే ఆమె ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు కూడా అనర్హురాలే. మరి తమిళనాడు సీఎం అయ్యేదెవరు? తమిళనాడులో రాజకీయ పండితు ల్ని, సామాన్య ప్రజల్ని ...

18 ఏళ్లు సాగిన విచారణ   సాక్షి
జయలలిత ఖైదీ నంబర్ 7402   తెలుగువన్
జయలలిత కేసు.. 18 యేళ్ల విచారణ.. 76 మంది సాక్షులు.. 4 యేళ్ల జైలు!   వెబ్ దునియా

అన్ని 156 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
టీవీ ఛానెళ్ల మధ్య పోటీతత్వం : వెంకయ్య  Andhrabhoomi
విజయవాడ: ప్రజాజీవనంలో టీవీ పెనవేసుకు పోయిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఉదయం నగరంలో ఏపీ దూరదర్శన్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో అలసత్వానికి అర్ధం లేదన్నారు. టీవీ ఛానెళ్ల మధ్య పోటీతత్వం పెరిగిందని అభిప్రాయపడ్డారు. మీడియా ...

విజయవాడలో దూరదర్శన్ సప్తగిరి ప్రారంభం   తెలుగువన్

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కన్నవారిని యాసిడ్ తాగమన్న కొడుకు  తెలుగువన్
దేశం ఆల్రెడీ నాశనమైపోయింది. ఇంకా నాశనమైపోతోంది. ఆస్తికోసం అనుబంధాలనే మరచిపోతున్న మనుషులు తయారవుతున్నారు. అలాంటి ఒక వ్యక్తి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తికోసం కన్న తల్లిదండ్రుల్నే ఓ కొడుకు వేధించాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు నిజంగానే యాసిడ్ తాగేశారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్‌లోని ఓల్డ్ అల్వాల్‌లో ...

ఆస్తి కోసం.. ఓ కొడుకు ఘాతుకం   సాక్షి
ఆస్తికోసం వేధింపులు   Andhrabhoomi

అన్ని 13 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
తీర్పుతో మారిన సీన్  సాక్షి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పుపై ఉత్కంఠకు శనివారం సాయంత్రం తెరపడింది. జయకు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో కాబోయే సీఎం ఎవరో అనే చర్చకు తెరలేచింది. పన్నీరు సెల్వం, షీలా బాలకృష్ణన్‌కు అవకాశాలున్నా యన్న చర్చ మొదలైంది. చెన్నై, సాక్షి ప్రతినిధి : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు పాలుకావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు ...

తమిళనాడు ముఖ్యమంత్రి రేసులో షీలా బాలకృష్ణన్!   వెబ్ దునియా

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
దూరదర్శన్‌కి ఇంకా ప్రధాని మన్మోహనే  తెలుగువన్
పాపం మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రి పదవి ఊడిపోయి ఆయన ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ దూరదర్శన్ వాళ్ళు మాత్రం ఆయన్ని ప్రధానిగా భావిస్తున్నారు. దూరదర్శన్ నేషనల్ ఛానల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సంబంధించిన వార్తలు వస్తున్నప్పుడు విజువల్స్‌లో మన్మోహన్ సింగ్‌ని చూపించి నాలుకలు కరుచుకున్నారు. మొన్నీమధ్య చైనా ...

దూరదర్శన్ ఘోరమైన తప్పిదం: ఇంకా భారత ప్రధాని మన్మోహనేనట!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
అలిపిరి బాంబు కేసులో టిడిపి కార్యకర్త ఉన్నారా!  News Articles by KSR
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కొత్త ఆరోపణ చేసింది. చంద్రబాబు పై గతంలో అలిపిరి వద్ద జరిగిన బాంబు దాడిలో దోషులుగా కోర్టు ప్రకటించినవారిలో ఒకరు తెలుగుదేశం కార్యకర్త అని ఆ పార్టీ ఆరోపించింది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకాంతరెడ్డి మీడియా తో మాట్లాడుతూ ఈ ఆరోపణ చేశారు.అలిపిరి కేసులో కోర్టు దోషులుగా పేర్కొన్న ముగ్గురిలో ఒకరు టీడీపీ ...

అలిపిరి దాడి కేసు తీర్పు.. ముద్దాయిలు స్పందనేంటి?   వెబ్ దునియా
అలిపిరి మందు పాతర కేసులో తీర్పు ఇచ్చిన హైకోర్టు   తెలుగువన్
అలిపిరిలో బాబుపై దాడి: 3గురు దోషులు వీరే (పిక్చర్స్)   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 43 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పొన్నాల మొహం చూసి ఎవరైనా ఓటేస్తారా?  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో పార్టీ ఘోరంగా ఓడిపోయినా ఇంకా సిగ్గులేకుండా టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య ఎలా కొనసాగుతున్నారని కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ...

పొన్నాలకు ఎంతమాత్రం సిగ్గులేదు... పాల్వాయి ఫైర్   వెబ్ దునియా
పాల్వాయి మళ్లీ గళం విప్పారు   News Articles by KSR

అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆళ్ళగడ్డకు ఉప ఎన్నిక జరపాలని హైకోర్టు ఆదేశం  తెలుగువన్
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక ఫలితం తదుపరి తీర్పుకు లోబడి వుంటుందని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది.
ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు లైన్ క్లియర్   Andhrabhoomi

అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
విజయవాడలో కేపిటల్ ఎందుకు? రేవంత్‌పై సుమన్, జూపల్లి ఫైర్  వెబ్ దునియా
శివరామకృష్ణన్ కమిటీ వద్దన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోనే రాజధానిని ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావులు ప్రశ్నించారు. తెలంగాణలోని భూములను గత ప్రభుత్వాలు కేటాయించిన విధానం పైన లోతుగా చర్చించేందుకు తాము ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
రాష్టప్రతి పాలనే..  Andhrabhoomi
మహారాష్ట్ర పరిస్థితిపై కేంద్ర కేబినెట్ నిర్ణయం * గవర్నర్ సిఫార్సూ అదే.. న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: వచ్చే నెల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్టల్రో రాష్టప్రతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్ శనివారం నిర్ణయించింది. ఈమేరకు రాష్టప్రతికి సిఫార్సు చేయనుంది. వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చర్చలు విఫలం కావడంతో ...

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 14 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言