చంద్రబాబు ప్రభుత్వం మీద చిరంజీవి కామెంట్స్ తెలుగువన్
తెలుగుదేశం నాయకులు సినిమాల్లో లాగా 100 రోజుల తర్వాత బొమ్మ ఎక్కడ తీసేస్తారోనని, ముందుగానే పండుగ చేసుకుంటున్నారని చిరంజీవి ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చిరంజీవి అన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానన్న చంద్రబాబు ఎక్కడ చక్కర్లు కొడుతున్నారని చిరంజీవి ప్రశ్నించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ...
రాజకీయాల్లోనూ 100డేస్ కల్చర్ : చిరంజీవి కామెంట్వెబ్ దునియా
చిరంజీవి చమత్కారం బాగానే ఉందిNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
తెలుగుదేశం నాయకులు సినిమాల్లో లాగా 100 రోజుల తర్వాత బొమ్మ ఎక్కడ తీసేస్తారోనని, ముందుగానే పండుగ చేసుకుంటున్నారని చిరంజీవి ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చిరంజీవి అన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానన్న చంద్రబాబు ఎక్కడ చక్కర్లు కొడుతున్నారని చిరంజీవి ప్రశ్నించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ...
రాజకీయాల్లోనూ 100డేస్ కల్చర్ : చిరంజీవి కామెంట్
చిరంజీవి చమత్కారం బాగానే ఉంది
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు ఆరుగురి మృతి తెలుగువన్
లక్నో లోని ఓ బాణాసంచా కర్మాగారంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లక్నోలోని మహన్ లాల్ గంజ్ ఏరియాలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ బాణాసంచా ఫ్యాక్టరీ నిర్మాణానికి, క్రాకర్ల తయారీకి ఎలాంటి అనుమతులు ...
లక్నో బాణాసంచా కర్మాగారంలో పేలుడు : 6గురు మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లక్నో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు: ఆరుగురు మృతి!వెబ్ దునియా
లక్నో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు, ఆరుగురు మృతిAndhrabhoomi
Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
లక్నో లోని ఓ బాణాసంచా కర్మాగారంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లక్నోలోని మహన్ లాల్ గంజ్ ఏరియాలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ బాణాసంచా ఫ్యాక్టరీ నిర్మాణానికి, క్రాకర్ల తయారీకి ఎలాంటి అనుమతులు ...
లక్నో బాణాసంచా కర్మాగారంలో పేలుడు : 6గురు మృతి
లక్నో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు: ఆరుగురు మృతి!
లక్నో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు, ఆరుగురు మృతి
శివసేన నుంచి కొత్త ప్రతిపాదన రాలేదు Andhrabhoomi
ముంబయి, సెప్టెంబర్ 20: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సీట్ల పంపకం విషయమై శివసేన-బిజెపి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. వచ్చే నెల 15న జరిగే ఈ ఎన్నికల్లో సీట్లను పంచుకునే విషయమై శివసేన నుంచి తమకు కొత్తగా ఎటువంటి ప్రతిపాదన అందలేదని బిజెపి స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థుల జాబితాను ఢిల్లీలో ఆదివారం బిజెపి కేంద్ర ...
మహా సమీకరణం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తేలని 'మహా' సర్దుబాట్లుసాక్షి
బీజేపీకి శివసేన ఫార్ములా.. వర్కవుట్ అవుతుందా?తెలుగువన్
Oneindia Telugu
అన్ని 33 వార్తల కథనాలు »
ముంబయి, సెప్టెంబర్ 20: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సీట్ల పంపకం విషయమై శివసేన-బిజెపి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. వచ్చే నెల 15న జరిగే ఈ ఎన్నికల్లో సీట్లను పంచుకునే విషయమై శివసేన నుంచి తమకు కొత్తగా ఎటువంటి ప్రతిపాదన అందలేదని బిజెపి స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థుల జాబితాను ఢిల్లీలో ఆదివారం బిజెపి కేంద్ర ...
మహా సమీకరణం!
తేలని 'మహా' సర్దుబాట్లు
బీజేపీకి శివసేన ఫార్ములా.. వర్కవుట్ అవుతుందా?
ఆరు నెలల్లో జగన్ పార్టీ హుష్కాకి: జేసీ తెలుగువన్
మరో ఆరు నెలల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వుండదని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. తెలుగుదేశం ఎంపీ మాగంటి బాబు మీద జగన్ పార్టీ నాయకుడు దాడి చేయడమే కాకుండా, తిరిగి ఆయన మీదే కేసు కేసు పెట్టడం విచిత్రంగా వుందని జేసీ అన్నారు. కుక్కునూరులో కలెక్టర్ పర్యటనను జగన్ పార్టీ ఎమ్మెల్యే ఎందుకు అడ్డుకున్నాడో చెప్పాలని ఆయన ...
మరో 6 నెలల తర్వాత జగన్ పార్టీ ఉండదు: జేసీ జోస్యంవెబ్ దునియా
ఆరు నెలల్లో జగన్ పార్టీ ఉండదు ఐదేళ్లలోపు జగన్ జైలుకు వెళ్లడం ఖాయం : జేసీ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
మరో ఆరు నెలల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వుండదని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. తెలుగుదేశం ఎంపీ మాగంటి బాబు మీద జగన్ పార్టీ నాయకుడు దాడి చేయడమే కాకుండా, తిరిగి ఆయన మీదే కేసు కేసు పెట్టడం విచిత్రంగా వుందని జేసీ అన్నారు. కుక్కునూరులో కలెక్టర్ పర్యటనను జగన్ పార్టీ ఎమ్మెల్యే ఎందుకు అడ్డుకున్నాడో చెప్పాలని ఆయన ...
మరో 6 నెలల తర్వాత జగన్ పార్టీ ఉండదు: జేసీ జోస్యం
ఆరు నెలల్లో జగన్ పార్టీ ఉండదు ఐదేళ్లలోపు జగన్ జైలుకు వెళ్లడం ఖాయం : జేసీ ...
భారత ముస్లింలు అల్ఖైదా ట్యూన్లకు స్టెప్పులేయరు: మోడీ వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ముస్లింల ఉదాత్తతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. భారతీయ ముస్లింలు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారని వారి ఉదాత్తతను ప్రపంచానికి చాటారు. శుక్రవారం ఓ అమెరికా టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ''భారతీయ ముస్లింలు... దేశం కోసమే జీవిస్తారు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలర్పించేందుకూ ...
దేశం కోసం ప్రాణాలిస్తారుAndhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ముస్లింల ఉదాత్తతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. భారతీయ ముస్లింలు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారని వారి ఉదాత్తతను ప్రపంచానికి చాటారు. శుక్రవారం ఓ అమెరికా టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ''భారతీయ ముస్లింలు... దేశం కోసమే జీవిస్తారు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలర్పించేందుకూ ...
దేశం కోసం ప్రాణాలిస్తారు
స్కాట్లాండ్లో సమైక్యవాదం గెలిచిందోచ్! వెబ్ దునియా
స్కాట్లాండ్లో సమైక్యవాదం గెలిచింది. స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై జరిగిన రిఫరెండంలో సమైక్యవాదానికే స్కాట్లాండ్ ప్రజలు ఓటు వేశారు.శుక్రవారం జరిగిన కౌంటింగ్లో యునైటెడ్ కింగ్ డమ్లో కొనసాగేందుకే స్కాట్లాండ్ ప్రజల్లో అత్యధికులు ఓటు వేసినట్టు తేలింది. సమైక్యవాదానికి అనుకూలంగా 55 శాతం ఓటు వేస్తే... వ్యతిరేకంగా 45 శాతం మంది ఓటు ...
స్కాట్లాండ్లో గెలిచిన సమైక్యవాదంతెలుగువన్
అన్ని 43 వార్తల కథనాలు »
స్కాట్లాండ్లో సమైక్యవాదం గెలిచింది. స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై జరిగిన రిఫరెండంలో సమైక్యవాదానికే స్కాట్లాండ్ ప్రజలు ఓటు వేశారు.శుక్రవారం జరిగిన కౌంటింగ్లో యునైటెడ్ కింగ్ డమ్లో కొనసాగేందుకే స్కాట్లాండ్ ప్రజల్లో అత్యధికులు ఓటు వేసినట్టు తేలింది. సమైక్యవాదానికి అనుకూలంగా 55 శాతం ఓటు వేస్తే... వ్యతిరేకంగా 45 శాతం మంది ఓటు ...
స్కాట్లాండ్లో గెలిచిన సమైక్యవాదం
కాశ్మీర్ మొత్తాన్నీ లాక్కుంటాం సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ (25) కాశ్మీర్ అంశాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేలా కవ్వింపు చర్యలకు దిగారు. పాక్ భావి నేతగా కితాబులందుకుంటున్న ఆయన భారత్ నుంచి కాశ్మీర్ మొత్తాన్నీ తమ పార్టీ స్వాధీనం చేసుకుంటుందంటూ రెచ్చగొట్టే ...
బేనజీర్ కొడుకు బిలావల్ భుట్టో అతి వాగుడు...తెలుగువన్
బెనజీరు కొడుకు అతివాగుడు.. కాశ్మీర్ను లాక్కుంటాడట!వెబ్ దునియా
కాశ్మీర్ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటాం: బిలావల్ భుట్టోOneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ (25) కాశ్మీర్ అంశాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేలా కవ్వింపు చర్యలకు దిగారు. పాక్ భావి నేతగా కితాబులందుకుంటున్న ఆయన భారత్ నుంచి కాశ్మీర్ మొత్తాన్నీ తమ పార్టీ స్వాధీనం చేసుకుంటుందంటూ రెచ్చగొట్టే ...
బేనజీర్ కొడుకు బిలావల్ భుట్టో అతి వాగుడు...
బెనజీరు కొడుకు అతివాగుడు.. కాశ్మీర్ను లాక్కుంటాడట!
కాశ్మీర్ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటాం: బిలావల్ భుట్టో
పట్టాలను వదిలేసి వివాదాల మీద పరుగులు పెడుతోన్న మెట్రో రైలు 10tv
హైదరాబాద్: మెట్రో రైల్ పట్టాలను వదిలేసి వివాదాల మీద పరుగులు పెడుతోంది. భూములు చేతులు మారుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఉన్న విషయం చెప్పేయొచ్చుగా అంటూ జానారెడ్డి ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మండి పిండైపోతోంది. ఇదంతా కావాలని ఫాల్స్ ప్రాపగాండా చేస్తున్నారంటూ విరుచుకుపడుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ...
మెట్రో వివాదంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి : జానారెడ్డిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెట్రోపై అనుమానాలను నివృత్తి చేయాలి:జానారెడ్డిAndhrabhoomi
మెట్రోపై స్పష్టత ఏది: కెసిఆర్కు జానా, ప్రజల్లోకి గద్దర్Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్: మెట్రో రైల్ పట్టాలను వదిలేసి వివాదాల మీద పరుగులు పెడుతోంది. భూములు చేతులు మారుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఉన్న విషయం చెప్పేయొచ్చుగా అంటూ జానారెడ్డి ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మండి పిండైపోతోంది. ఇదంతా కావాలని ఫాల్స్ ప్రాపగాండా చేస్తున్నారంటూ విరుచుకుపడుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ...
మెట్రో వివాదంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి : జానారెడ్డి
మెట్రోపై అనుమానాలను నివృత్తి చేయాలి:జానారెడ్డి
మెట్రోపై స్పష్టత ఏది: కెసిఆర్కు జానా, ప్రజల్లోకి గద్దర్
ఏపీ రైల్వేజోన్పై త్వరలో నిర్ణయం తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే జోన్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశం మీద త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ చెప్పారు. ఈ విషయం మీద అధ్యయనం జరుపుతున్న కమిటీ కాల పరిమితిని అక్టోబర్ 15 వరకు పెంచామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటు చేయడం తప్పనిసరి అని, ఈ విషయంలో ...
రైల్వే జోన్పై త్వరలో నిర్ణయం : సదానంద గౌడ్వెబ్ దునియా
సదానందకు చంద్రబాబు కానుక: వినతులు(పిక్చర్స్)Oneindia Telugu
కొత్త జోన్ ఇప్పుడే కాదు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే జోన్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశం మీద త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ చెప్పారు. ఈ విషయం మీద అధ్యయనం జరుపుతున్న కమిటీ కాల పరిమితిని అక్టోబర్ 15 వరకు పెంచామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటు చేయడం తప్పనిసరి అని, ఈ విషయంలో ...
రైల్వే జోన్పై త్వరలో నిర్ణయం : సదానంద గౌడ్
సదానందకు చంద్రబాబు కానుక: వినతులు(పిక్చర్స్)
కొత్త జోన్ ఇప్పుడే కాదు!
గవర్నర్ దృష్టికి ఎమ్మెల్యేపై దాడి ఘటన సాక్షి
హైదరాబాద్ : అశ్వారావు పేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ ఎంపీ మాగంటి బాబు దౌర్జనం చేసిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలిసి దాడి ఘటనను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై తగిన చర్యలు ...
గవర్నర్తో తెలంగాణ వైసీపీ ఎమ్మెల్యేల భేటీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తాటిపై దాడికి నిరసన : అశ్వారావు పేట బంద్ సక్సెస్!వెబ్ దునియా
గవర్నర్ను కలిసిన ఖమ్మం ఎంపీ శ్రీనివాస్రెడ్డిNamasthe Telangana
అన్ని 24 వార్తల కథనాలు »
హైదరాబాద్ : అశ్వారావు పేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ ఎంపీ మాగంటి బాబు దౌర్జనం చేసిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలిసి దాడి ఘటనను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై తగిన చర్యలు ...
గవర్నర్తో తెలంగాణ వైసీపీ ఎమ్మెల్యేల భేటీ
తాటిపై దాడికి నిరసన : అశ్వారావు పేట బంద్ సక్సెస్!
గవర్నర్ను కలిసిన ఖమ్మం ఎంపీ శ్రీనివాస్రెడ్డి
沒有留言:
張貼留言