ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్ : ఒక రోజు పర్యటన కోసం... వెబ్ దునియా
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఒకరోజు పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు. ఆయన సోమవారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. వీరిద్దరితో భేటీ సందర్భంగా ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చించడంతో పాటు ఆయా ...
ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్సాక్షి
నేడు ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్ నరసింహన్10tv
నేడు ఢిల్లీకి గవర్నర్ నరసింహన్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఒకరోజు పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు. ఆయన సోమవారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. వీరిద్దరితో భేటీ సందర్భంగా ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చించడంతో పాటు ఆయా ...
ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్
నేడు ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్ నరసింహన్
నేడు ఢిల్లీకి గవర్నర్ నరసింహన్
అణిగిమణిగి వుండాలంటూ... మణిపూర్లో తెలుగు విద్యార్థులపై దాడి తెలుగువన్
ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య స్థానిక, స్థానికేతర వివాదం నడుస్తుంటే, అక్కడ మణిపూర్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల మీద అక్కడి విద్యార్థులు మీరు స్థానికేతరులు అంటూ దాడులు చేశారు. మణిపూర్లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో 30 మంది తెలుగు విద్యార్థులపై లోకల్ ...
మా దగ్గర ఉండాలంటే.. అణగిమణగి ఉండాల్సిందేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగు విద్యార్ధులపై దాడులుసాక్షి
తెలుగు విద్యార్థులపై దాడులుAndhrabhoomi
వెబ్ దునియా
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 21 వార్తల కథనాలు »
ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య స్థానిక, స్థానికేతర వివాదం నడుస్తుంటే, అక్కడ మణిపూర్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల మీద అక్కడి విద్యార్థులు మీరు స్థానికేతరులు అంటూ దాడులు చేశారు. మణిపూర్లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో 30 మంది తెలుగు విద్యార్థులపై లోకల్ ...
మా దగ్గర ఉండాలంటే.. అణగిమణగి ఉండాల్సిందే
తెలుగు విద్యార్ధులపై దాడులు
తెలుగు విద్యార్థులపై దాడులు
పదవుల కోసం బీజేపీ-శివసేన సిగపట్లు... 10tv
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి తమదేనని శివసేన తేల్చి చెప్పేసింది. సీట్లు ఎక్కువ కావాలనుకుంటే బీజేపీతో పొత్తే అక్కర్లేదని ఆ పార్టీ ముందే తేల్చేసింది. శివసేనను చూసి బీజేపీ మండి పడిపోతోంది. సీఎం పోస్టు ఇచ్చే సమస్యే లేదని, అసలిప్పుడు దాని గురించి మాట్లాడేదే లేదని స్పష్టం చేసింది. ఎన్నికలకు ముందే మిత్రుల మధ్య మాటల యుద్ధం ...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయం!వెబ్ దునియా
మహారాష్ట్ర పీఠం బీజేపీదే: సర్వేతెలుగువన్
మహాకూటమికే కుర్చీసాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి తమదేనని శివసేన తేల్చి చెప్పేసింది. సీట్లు ఎక్కువ కావాలనుకుంటే బీజేపీతో పొత్తే అక్కర్లేదని ఆ పార్టీ ముందే తేల్చేసింది. శివసేనను చూసి బీజేపీ మండి పడిపోతోంది. సీఎం పోస్టు ఇచ్చే సమస్యే లేదని, అసలిప్పుడు దాని గురించి మాట్లాడేదే లేదని స్పష్టం చేసింది. ఎన్నికలకు ముందే మిత్రుల మధ్య మాటల యుద్ధం ...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయం!
మహారాష్ట్ర పీఠం బీజేపీదే: సర్వే
మహాకూటమికే కుర్చీ
నేడు ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ.. 10tv
ఢిల్లీ: ప్రత్యూష్ సిన్హా కమిటీ నేడు ఢిల్లీలో సమావేశం కానునుంది. కొన్నాళ్లుగా నలుగుతున్న అఖిలభారత అధికారుల కేటాయింపు అంశం ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో ఏ అధికారి ఎటు వెళ్లాలి..? అనే అంశంపై ప్రత్యూష్ సిన్హా కమిటీ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. తమకు కావాల్సిన అధికారుల కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ...
నేడు ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటిAndhrabhoomi
విభజన కొలిక్కి .. నేడు ప్రత్యూష్సిన్హా కమిటీ భేటీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రత్యూష్సిన్హా కమిటీ భేటీ నేడుNamasthe Telangana
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
ఢిల్లీ: ప్రత్యూష్ సిన్హా కమిటీ నేడు ఢిల్లీలో సమావేశం కానునుంది. కొన్నాళ్లుగా నలుగుతున్న అఖిలభారత అధికారుల కేటాయింపు అంశం ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో ఏ అధికారి ఎటు వెళ్లాలి..? అనే అంశంపై ప్రత్యూష్ సిన్హా కమిటీ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. తమకు కావాల్సిన అధికారుల కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ...
నేడు ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటి
విభజన కొలిక్కి .. నేడు ప్రత్యూష్సిన్హా కమిటీ భేటీ
ప్రత్యూష్సిన్హా కమిటీ భేటీ నేడు
అజారుద్దీన్ ఇంటికి కరెంట్, నీరు కట్ చేసిన అధికారులు! వెబ్ దునియా
న్యూఢిల్లీలోని అధికారిక నివాసాలను ఖాళీ చేయకుండా మొండికేస్తున్న కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీల నివాసాలకు కేంద్రం విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేసింది. 30 ఇళ్లకు సరఫరాలు నిలిపివేయగా అందులో అజిత్ సింగ్, జితేంద్ర సింగ్, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ నివాసాలు ఉన్నాయి. అధికారిక నివాసాలు ఖాళీ చేయాలని చాలా సార్లు నోటీసులు ...
అజిత్, అజార్ బంగళాలకు విద్యుత్, నీటి సరఫరా కట్Andhrabhoomi
అజిత్, అజహర్ ఇళ్లకు కరెంట్ కట్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీలోని అధికారిక నివాసాలను ఖాళీ చేయకుండా మొండికేస్తున్న కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీల నివాసాలకు కేంద్రం విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేసింది. 30 ఇళ్లకు సరఫరాలు నిలిపివేయగా అందులో అజిత్ సింగ్, జితేంద్ర సింగ్, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ నివాసాలు ఉన్నాయి. అధికారిక నివాసాలు ఖాళీ చేయాలని చాలా సార్లు నోటీసులు ...
అజిత్, అజార్ బంగళాలకు విద్యుత్, నీటి సరఫరా కట్
అజిత్, అజహర్ ఇళ్లకు కరెంట్ కట్
వియత్నాం చేరుకున్న ప్రణబ్ Namasthe Telangana
హనోయ్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం వియత్నాం చేరుకున్నారు. ఆయనకు స్థానిక నోయిబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో వియత్నాం విదేశాంగశాఖ సహాయమంత్రి డావో వియత్ రంగ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనిక దళాలు రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించాయి. సోమవారం వియత్నాం అధ్యక్షుడు ...
చమురు రంగంలో మరింత సహకారంAndhrabhoomi
వియత్నాం బయల్దేరిన రాష్ట్రపతిసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
హనోయ్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం వియత్నాం చేరుకున్నారు. ఆయనకు స్థానిక నోయిబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో వియత్నాం విదేశాంగశాఖ సహాయమంత్రి డావో వియత్ రంగ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనిక దళాలు రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించాయి. సోమవారం వియత్నాం అధ్యక్షుడు ...
చమురు రంగంలో మరింత సహకారం
వియత్నాం బయల్దేరిన రాష్ట్రపతి
ఐరాసలో 'హిందీ' ప్రసంగం సాక్షి
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించనున్నారు! ఈ నెల చివర్లో ఐరాస సాధారణ సభ సమావేశంలో మోడీ పాల్గొననుండడం తెలిసిందే. ఆ సందర్భంగా మోడీ హిందీలో ప్రసంగించనున్నట్లు హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. హిందీ దివస్ సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ...
హిందీ ప్రసంగం, వాజ్ పేయి తర్వాత మోడీనే: రాజ్నాధ్Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించనున్నారు! ఈ నెల చివర్లో ఐరాస సాధారణ సభ సమావేశంలో మోడీ పాల్గొననుండడం తెలిసిందే. ఆ సందర్భంగా మోడీ హిందీలో ప్రసంగించనున్నట్లు హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. హిందీ దివస్ సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ...
హిందీ ప్రసంగం, వాజ్ పేయి తర్వాత మోడీనే: రాజ్నాధ్
వినాయక నిమజ్జనంలో విషాదం.. ఐదుగురి మృతి తెలుగువన్
గణేశ నిమజ్జనం చేసి తిరిగి వస్తున్న సమయంలో విషాద సంఘటన జరిగింది. కరెంట్ షాక్ కొట్టడంతో ఐదుగురు మరణించారు. కర్ణాటకలోని దొడ్డబళ్లాపుర తాలూకా మధురె కనకవాడి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన వారు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి సమీపంలోని కాలువ వద్దకు వెళ్లారు. వినాయకుడిని నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా వారు ...
వినాయకనిమజ్జన విషాదం: విద్యుత్ షాక్ కు అయిదుగురి మృతిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
గణేశ నిమజ్జనం చేసి తిరిగి వస్తున్న సమయంలో విషాద సంఘటన జరిగింది. కరెంట్ షాక్ కొట్టడంతో ఐదుగురు మరణించారు. కర్ణాటకలోని దొడ్డబళ్లాపుర తాలూకా మధురె కనకవాడి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన వారు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి సమీపంలోని కాలువ వద్దకు వెళ్లారు. వినాయకుడిని నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా వారు ...
వినాయకనిమజ్జన విషాదం: విద్యుత్ షాక్ కు అయిదుగురి మృతి
మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల 10tv
హైదరాబాద్:మహారాష్ట్ర, హర్యానాల్లో ఎన్నికల నగారా మోగింది. ఇరురాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ను ప్రధాన ఎన్నికల కమీషనర్ విఎస్ సంపత్ ప్రకటించారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 15న ఎన్నికలు ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 19న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని చీఫ్ ఎలక్షన్ ...
మహారాష్ట్ర, హర్యానాల్లో.. మోగినAndhrabhoomi
హర్యానా, మహారాష్ట్రల్లో ఎన్నికల నగారాసాక్షి
రెండు అసెంబ్లీ ఎన్నికల నగారా: బిజెపికి యువీ ప్రచారంOneindia Telugu
తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 16 వార్తల కథనాలు »
హైదరాబాద్:మహారాష్ట్ర, హర్యానాల్లో ఎన్నికల నగారా మోగింది. ఇరురాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ను ప్రధాన ఎన్నికల కమీషనర్ విఎస్ సంపత్ ప్రకటించారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 15న ఎన్నికలు ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 19న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని చీఫ్ ఎలక్షన్ ...
మహారాష్ట్ర, హర్యానాల్లో.. మోగిన
హర్యానా, మహారాష్ట్రల్లో ఎన్నికల నగారా
రెండు అసెంబ్లీ ఎన్నికల నగారా: బిజెపికి యువీ ప్రచారం
సెల్ఫోన్లు వాడొద్దన్నందుకు10వ తరగతి విద్యార్థినులు ఆత్మహత్య! వెబ్ దునియా
సెల్ఫోన్ల ప్రభావం నేటి యువతపై అంతా ఇంతా కాదు.. భారీగానే ఉంది. సాధారణంగా సెల్ఫోన్లు వాడరాదని మందలించినందుకు ఇద్దరు పదో తరగతి అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ త్రిపురలోని తకర్జల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ...
సెల్ ఫోన్లు వాడొద్దన్నందుకు ఆత్మహత్య!సాక్షి
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన సెల్ సరదాతెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
సెల్ఫోన్ల ప్రభావం నేటి యువతపై అంతా ఇంతా కాదు.. భారీగానే ఉంది. సాధారణంగా సెల్ఫోన్లు వాడరాదని మందలించినందుకు ఇద్దరు పదో తరగతి అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ త్రిపురలోని తకర్జల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ...
సెల్ ఫోన్లు వాడొద్దన్నందుకు ఆత్మహత్య!
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన సెల్ సరదా
沒有留言:
張貼留言