2014年9月24日 星期三

2014-09-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
హైదరాబాద్ మెట్రోపై గెజిట్ నోటిఫికేషన్ ప్రభావం?  తెలుగువన్
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై నిన్న కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ గెజిట్ తెలంగాణా ప్రభుత్వానికి చాలా మేలు చేస్తుందని కొందరు, చాలా ఇబ్బందికరంగా మారుతుందని మరి కొందరి వాదన. మేలు చేస్తుందనే వారిలో ఈ ప్రాజెక్టు మేనేజింగ్ డైరక్టర్ యాన్.వీ.యస్. రెడ్డి కూడా ఒకరు. ఇంతకాలం ఈ ...

మెట్రోపై జరగరానిదేదీ జరగలేదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆలైన్‌మెంట్ ట్విస్ట్: మెట్రో రైలుపై కేంద్రం గెజిట్!   Oneindia Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
దూరదర్శన్ టి.చానల్ 'యాదగిరి'  సాక్షి
సాక్షి, హైదరాబాద్: దూరదర్శన్ తెలంగాణ ప్రాంతీయ చానల్‌కు 'యాదగిరి' పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో దూరదర్శన్ 'సప్తగిరి' పేరుతో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రసారాలు జరిగేవి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక ప్రసారాలు చేసేందుకు కొత్త ప్రాంతీయ చానల్‌ను కేంద్ర సమాచార, ...

ఇక దూరదర్శన్ 'యాదగిరి'   Andhrabhoomi
దూరదర్శన్ తెలంగాణ ప్రాంతీయ చానల్ 'యాదగిరి'   Namasthe Telangana
తెలంగాణ దూరదర్శన్ పేరు డిడి యాదగిరి   తెలుగువన్
వెబ్ దునియా   
అన్ని 8 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
రాజధాని భూసేకరణకు మంత్రులతో కమిటీ ఏర్పాటు  తెలుగువన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు ఆరుగురు మంత్రులతో కూడిన ఒక ఉప కమిటీ వేసారు. అందులో మంత్రులు యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వర రావు, పి.నారాయణ, పల్లె రఘునాధ రెడ్డి మరియు రావెల కిషోర్ బాబు సభ్యులుగా ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో భూసేకరణ చేయవలసి ఉంటుంది ...

కె.ఇ. లేకుండానే రాజధాని భూ సేకరణ కమిటీ   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
'బొగ్గు'పై సుప్రీం భగ్గు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24: బొగ్గు క్షేత్రాల్లో 'భూకంపం' పుట్టింది. అక్రమాల కేటాయింపులపై భారత సర్వోన్నత న్యాయస్థానం కొరడా ఝళిపించింది. '1993 నుంచి 2010 వరకు జరిగిన బొగ్గు గనుల కేటాయింపు అక్రమం' అని ఇదివరకే తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు... ఆ కేటాయింపులన్నీ రద్దు చేస్తూ బుధవారం సంచలన తీర్పు చెప్పింది. 17 సంవత్సరాల కాలంలో 218 గనులను ...

ఆర్థిక వృద్ధికి విఘాతం   Andhrabhoomi
కేటాయింపులన్నీ రద్దు   సాక్షి
214 బొగ్గు గనుల అనుమతి రద్దు.. సుప్రీం కోర్టు   తెలుగువన్
వెబ్ దునియా   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 27 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
రిజర్వాయర్‌లో పడిన బస్సు  Andhrabhoomi
సిమ్లా, సెప్టెంబర్ 24: బిలాస్‌పూర్‌కు సమీపంలోని రాయియాన్ వద్ద గోబింద్‌సాగర్ రిజర్వాయర్‌లో బుధవారం ఉదయం బస్సు పడిన దుర్ఘటనలో 25మంది మృతి చెందారు. అనేకమంది గల్లంతయ్యారు. సిమ్లాకు 95 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 25 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన 15మందిని బిలాస్‌పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్లు ...

రిజర్వాయర్‌లో బస్సు బోల్తా.. 25 మంది దుర్మరణం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బస్సు దుర్ఘటనలో 22కి చేరిన మృతులు   తెలుగువన్
హిమాచల్ ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం : 22 మంది దుర్మరణం   వెబ్ దునియా

అన్ని 13 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
వెంటాడి వేటాడి  సాక్షి
గన్నవరం : ఉంగుటూరు మండలం పెదావుటపల్లి సమీపంలో కారులో వెళ్తున్న ముగ్గురిని గుర్తుతెలియని ఆగంతకులు మరో కారుతో అడ్డగించి పిస్టళ్లతో కాల్పులు జరిపి హతమార్చిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రితో పాటు ఇరువురు కుమారులు మృతి చెందారు. ప్రశాంతంగా ఉండే గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం ...

పట్టపగలు.. నడిరోడ్డుపై ముగ్గురి హత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాల్పులు: కుటుంబాలమధ్యే: వంశీ, వీడియో దృశ్యాలు   Oneindia Telugu
విజయవాడ... మూడు హత్యల గుట్టు ఇదీ....   తెలుగువన్

అన్ని 15 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
'క్లీన్ ఇండియా' కోసం అక్టోబర్ 2న చీపురు పట్టనున్న మోడీ!  వెబ్ దునియా
క్లీన్ భారత్ కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చీపురు పట్టనున్నారు. అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి రోజున 'క్లీన్ ఇండియా' కోసం ఆయన చీపురు చేతపట్టనున్నారు. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన భారత్ కోసం ఆయన స్వయంగా చీపురు పట్టుకుని పారిశుద్ధ్యం నిర్వహించబోతున్నారు. దేశంలోని పౌరులంతా కూడా వారానికి రెండు గంటలు ఈ ప్రకారం చేయాలని ఆయన ...

క్లీన్ ఇండియా కోసం చీపురు పడతానన్న మోడీ   తెలుగువన్
క్లీన్ ఇండియాలో భాగంగా చీపురు పట్టనున్న మోడీ   Kandireega
'క్లీన్ ఇండియా': చీపురు పడతానన్న మోడీ(పిక్చర్స్)   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పార్లమెంట్‌లో హైదరాబాద్ బిర్యానీ: నిజాం క్లబ్‌లో ట్రైనింగ్!  వెబ్ దునియా
పార్లమెంట్‌లో ఇక నుంచి రుచికరమైన ఘుమఘుమలాడే హైదరాబాద్ బిర్యాని లభించబోతోంది. హైదరాబాదులో ప్రముఖమైన వంటకం 'హైదరాబాద్ బిర్యానీ' ఇక నుండి పార్లమెంటు సభ్యులకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ బిర్యానీని పార్లమెంటు క్యాంటీన్ మెనులో చేర్చాలని పార్లమెంటరీ ఫుడ్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ ...

పార్లమెంట్ క్యాంటీన్లో హైదరాబాద్ బిర్యానీ! శిక్షణ   Oneindia Telugu
ఇకపై పార్లమెంటులో హైదరాబాదీ బిర్యానీ   Kandireega
హైదరాబాద్ బిర్యాని ఇక పార్లమెంటులో   News Articles by KSR

అన్ని 13 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
ఎపిలో 67 లక్షల బోగస్ కార్డులా  News Articles by KSR
తెల్లరేషన్ కార్డులు పెద్ద ఎత్తున ఉన్నట్లు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కనుగొంది. సుమారు అరవై ఏడు లక్షల బోగస్ కార్డులు ఉన్నాయని తేలినట్లు గుర్తించిన ప్రభుత్వం ఆ మేరకు రేషన్ బియ్యం సుమారు 29వేల టన్నుల మేర కోత విదించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
పరిశీలనలో ఉచిత రేషన్ బియ్యం : ఈటెల   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమ్మాయిలకు మిస్డ్‌కాల్ ఇస్తే జైలే!  Namasthe Telangana
పాట్నా: పనీపాట లేని కొందరు.. కావాలని మరికొందరు.. అమ్మాయిల సెల్‌ఫోన్లకు పదేపదే మిస్డ్‌కాల్స్ ఇస్తూ ఉంటారు! వారిని వేధించడమే పనిగా పెట్టుకుంటుంటారు! ఇక, అలాంటి ఆకతాయి ఆటలు చెల్లవు! బీహార్‌లో అయితే ఊచలు లెక్కించాల్సిందే! యువతులకు, మహిళలకు మిస్డ్‌కాల్ ఇచ్చేవారి భరతం పట్టేందుకు అక్కడ సరికొత్త పోలీస్ వ్యవస్థ ఏర్పడింది. ఈ మేరకు సీఐడీ ...

మహిళలకు మిస్డ్ కాల్ ఇస్తే జైల్లోకే...   తెలుగువన్
మహిళలకు మిస్ట్ కాల్ ఇస్తే... జైలుకే   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言