2014年9月30日 星期二

2014-10-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
మెడికల్ సీట్ల భర్తీకి విద్యార్థుల తల్లిదండ్రుల పడరాని పాట్లు!  వెబ్ దునియా
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైద్య సీట్లు అన్నీ భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం ఈ సీట్లను వెంటనే భర్తీ చేయాలని వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తోనే వారు ...

వైద్య సీట్లు భర్తీ చేయాలి... తల్లిదండ్రుల మొర   తెలుగువన్
వైద్య సీట్లు భర్తీ చేయకపోతే కౌన్సెలింగ్ నిలిపివేయాలి   సాక్షి
ఎన్టీఆర్ హెల్త్‌వర్సిటీలో తల్లిదండ్రుల ఆందోళన   Namasthe Telangana

అన్ని 11 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
బతుకమ్మను తలపై ఎత్తుకున్న చంద్రబాబు (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని కూకట్‌పల్లిలో మంగళవారం బతుకమ్మ వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తలపై బతుకమ్మను పెట్టుకుని మోశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఒక్కటేనని, తెలుగు ప్రజలు పరస్పర అవగాహనతో అభివృద్ధి చెందాలని చంద్రబాబు ...

కూకట్‌పల్లిలో బతుకమ్మ వేడుకలు, హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగుజాతిని టిడిపినే కలిపి ఉంచుతుంది   News Articles by KSR
బతుకమ్మ ఉత్సవాల్లో ఏపీ సీఎం   Kandireega

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కసాయి అమ్మ... ముగ్గురు పిల్లలు హత్య.. ఆపై సూసైడ్ అటెంమ్ట్!  వెబ్ దునియా
మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ మండలం గంగధారపల్లిలో ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తల్లి చేసిన ఘాతుకానికి ఆ ముగ్గురు పిల్లలూ చనిపోగా, ఆత్మహత్య చేసుకునేందుకు చెరువులో దూకిన ఆ కసాయి తల్లిని మాత్రం స్థానికులు గుర్తించి కాపాడారు. అయితే, ఆ తల్లి పేగు తెంచుకుని ...

'అమ్మా'నుష ఘటన...   తెలుగువన్
'అమ్మా'నుషం   సాక్షి
ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్యాయత్నం   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తమ్ముడితో అక్రమలింకుందని... భార్య ముక్కు, చెవుల కత్తిరింపు!  వెబ్ దునియా
తమ్ముడితో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించి ఆమె ముక్కు, చెవులను కోశాడో కసాయి భర్త. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం, గొల్లబుద్దారం గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానిక ఎస్.ఐ నరేష్ వెల్లడించిన వివరాల మేరకు... గొల్లబుద్దారం గ్రామానికి చెందిన మోటపోతుల శ్రీనివాస్‌, రజితలు కొంతకాలంగా గోవిందరావుపేట మండలం చల్వాయిలో ...

భార్య ముక్కు, చెవులు కోసిన మగ మృగం   తెలుగువన్
అనుమానం: భార్య ముక్కు, చెవులు కోసిన భర్త   Oneindia Telugu
భార్య ముక్కు చెవులు కోసిన భర్త   Namasthe Telangana

అన్ని 15 వార్తల కథనాలు »   

  10tv   
ఒక్క స్కూలూ మూయం టీచర్ల రేషనలైజేషన్‌పై మాత్రం ముందుకే వెళ్తాం: విద్యా మంత్రి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌: బడుల రేషనలైజేషన్‌ జీవో వివాదాస్పదం కావడంతో ఈ విషయమై ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పాఠశాలల మూత విషయం తమ విధానం కాదని తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జగదీశ్వర్‌ రెడ్డి సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. కేవలం టీచర్ల రేషనలైజేషన్‌ మాత్రమే జరిపే ఉద్దేశం ఉందని చెప్పారు. ఎప్పుడు ...

బడులు మూసివేయం   సాక్షి
జీవో-6పై వివాదం తప్పదా?   10tv
రేషనలైజేషన్ ఉంటుంది: విద్యామంత్రి జగదీశ్వర్‌రెడ్డి   Namasthe Telangana

అన్ని 26 వార్తల కథనాలు »   


ఇరిగేషన్ ఎఇపై కేసు నమోదు  Andhrabhoomi
ఏలూరు, సెప్టెంబర్ 30 : స్థానిక రైల్వేస్టేషన్ వద్ద గల ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో సహోద్యోగిని వేధింపులకు గురిచేసిన ఇరిగేషన్ ఎ ఇపై ఏలూరు టుటౌన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. టుటౌన్ సిఐ సత్యకిషోర్ కధనం ప్రకారం స్థానిక రైల్వేస్టేషన్ వద్ద గల ఎస్‌ఆర్‌ఎన్‌సి ఏలూరు సర్కిల్ కార్యాలయంలో నూకల తనూజ ఎఇగా పనిచేస్తున్నారు. అక్కడే ఎఇగా ...

పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రానిక్ పంపులనే వాడాలి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


తెలంగాణ సాంస్కృతిక సారథి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టే ప్రజాహిత కార్యక్రమాలు అట్టడుగు స్థాయి, గ్రామగ్రామానికి చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. 'తెలంగాణ సాంస్కృతిక సారథి' అనే పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రజలందరికీ దీని ద్వారా కార్యక్రమా లు చేరువ అవుతాయని సీఎం కె. చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు కె.వి.
'తెలంగాణ సాంస్కృతిక సారథి'కి శ్రీకారం   సాక్షి
తెలంగాణ సాంస్కృతిక సారథి పథకం: కేసీఆర్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


నేడు ఇరు రాష్ర్టాల సీఎస్‌ల భేటీ  Namasthe Telangana
హైదరాబాద్: రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన ఉద్యోగుల కేటాయింపు, ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు ఇవాళ రెండు రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు, వివిధ శాఖల విభాగాధిపతులు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావుల ...

కేంద్ర నిధులపై దృష్టి పెట్టండి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్ర పథకాల నిధులు రావట్లేదు!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
బంగారు తెలంగాణ నిర్మించుకుందాం  Andhrabhoomi
సిద్దిపేట, సెప్టెంబర్ 30: బంగారు బతుకమ్మను ఎత్తి బంగారు తెలంగాణ నిర్మించుకుందామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపి కవిత అన్నారు. సిద్దిపేటలోని కొమటి చెరువు వద్ద బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగగా, ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కోటి బతుకమ్మలు ఎత్తి కొత్త రాష్ట్రం సాధిస్తామని ఉద్యమించినప్పుడు ప్రజలంతా అండగా నిలిచారని, వారి ...

తెలంగాణ పండుగకు బతుకమ్మ బ్రాండ్   సాక్షి
బంగారు బతుకమ్మ ఎత్తుదాం, బంగారు తెలంగాణ సాధిద్దాం : కవిత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బస్‌భవన్‌లో బంగారు బతుకమ్మ ఉత్సవాలు   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
న్యాయపోరాటం చేస్తా: శ్రీదేవి  సాక్షి
కర్నూలు: అధికారాన్ని దుర్వినియోగం చేసి అడ్డదారిలో డీసీసీబీ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుందని కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(కేడీసీసీబీ) చైర్‌పర్సన్ శ్రీదేవి ఆరోపించారు. డైరెక్టర్లను బెదిరించి అవిశ్వాస తీర్మానంలో తమకు మద్దతుగా అధికార పార్టీ ఓటు వేయించుకుందన్నారు. అవిశ్వాస తీర్మానంపై న్యాయపోరాటం చేస్తానని ఆమె ...

కర్నూలు : డీసీసీబీ ఛైర్‌పర్సన్‌ శ్రీదేవిపై నెగ్గిన అవిశ్వాసం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కళలకు పెద్దపీట   Andhrabhoomi
డీసీసీబీ: శ్రీదేవికి షాక్, 'ఆళ్లగడ్డ'కు టీడీపీ దూరం?   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言