ఇండోనేసియా మాస్టర్స్ బాడ్మింటన్ ప్రణయ్కు టైటిల్ Andhrabhoomi
పలెంబాంగ్ (ఇండోనేసియా), సెప్టెంబర్ 14: ఇక్కడ జరిగిన ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్ను భారత ఆటగాడు ప్రణయ్ కైవసం చేసుకున్నాడు. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన అతను 43 నిమిషాలు జరిగిన తుది పోరులో స్థానిక ఫేవరిట్ ఫిర్మన్ అబ్దుల్ కొలిక్ను 21-11, 22-20 తేడాతో ఓడించి విజేతగా నిలిచాడు. కెరీర్లో తొలి టైటిల్ సాధించిన ...
విజేత ప్రణయ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇండోనేసియా గ్రాండ్ ప్రీ విజేత ప్రణయ్సాక్షి
ఇండోనేసియా ఫైనల్లో ప్రణయ్Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
పలెంబాంగ్ (ఇండోనేసియా), సెప్టెంబర్ 14: ఇక్కడ జరిగిన ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్ను భారత ఆటగాడు ప్రణయ్ కైవసం చేసుకున్నాడు. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన అతను 43 నిమిషాలు జరిగిన తుది పోరులో స్థానిక ఫేవరిట్ ఫిర్మన్ అబ్దుల్ కొలిక్ను 21-11, 22-20 తేడాతో ఓడించి విజేతగా నిలిచాడు. కెరీర్లో తొలి టైటిల్ సాధించిన ...
విజేత ప్రణయ్
ఇండోనేసియా గ్రాండ్ ప్రీ విజేత ప్రణయ్
ఇండోనేసియా ఫైనల్లో ప్రణయ్
డేవిస్ కప్: సోమ్దేవ్ సంచలనం Oneindia Telugu
బెంగళూరు: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్లో సోమ్దేవ్ వీరుడిలా పోరాడి యుకి బంబ్రీపై సంచలన విజయం సాధించాడు.భారత్కు సెర్బియాను ఓడించి ముందంజ వేయడం సాధ్యమా కాదా అన్నది వర్షం కారణంగా స్పష్టం కాలేదు. అత్యంత కీలకమైన చివరి రివర్స్ సింగిల్స్లో యుకీ భంబ్రీ ఒ సెట్ వెనుకంజలో నిలవగా, వర్షం వల్ల ఆటను ఆపేశారు. అర్ధరాత్రి వరకు మ్యాచ్ ...
సోమ్దేవ్ సంచలనంAndhrabhoomi
సోమ్దేవ్ సంచలనంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డేవిస్ కప్ లో ఇండియాకు తొలి ఓటమిసాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
బెంగళూరు: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్లో సోమ్దేవ్ వీరుడిలా పోరాడి యుకి బంబ్రీపై సంచలన విజయం సాధించాడు.భారత్కు సెర్బియాను ఓడించి ముందంజ వేయడం సాధ్యమా కాదా అన్నది వర్షం కారణంగా స్పష్టం కాలేదు. అత్యంత కీలకమైన చివరి రివర్స్ సింగిల్స్లో యుకీ భంబ్రీ ఒ సెట్ వెనుకంజలో నిలవగా, వర్షం వల్ల ఆటను ఆపేశారు. అర్ధరాత్రి వరకు మ్యాచ్ ...
సోమ్దేవ్ సంచలనం
సోమ్దేవ్ సంచలనం
డేవిస్ కప్ లో ఇండియాకు తొలి ఓటమి
ముంబయికి లాహోర్ షాక్: మెరిసిన అక్మల్ thatsCricket Telugu
రాయ్పూర్: ఛాంపియన్స్ లీగ్ టీ20 క్వాలిఫయర్స్లో ముంబయి ఇండియన్స్కు షాక్ తగిలింది. శనివారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో లాహోర్ లయన్స్ ఆరు వికెట్ల తేడాతో ముంబయిపై గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ క్వాలిఫయర్స్ను ఓటమితో మొదలు పెట్టింది. లాహోర్ లయన్స్ మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగా, ఆరు వికెట్ల ...
చాంపియన్స్ లీగ్ టి20 : ముంబై ఇండియన్స్ ఓటమి!వెబ్ దునియా
డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఓటమిAndhrabhoomi
ముంబైపై లయన్స్ పంజాసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
రాయ్పూర్: ఛాంపియన్స్ లీగ్ టీ20 క్వాలిఫయర్స్లో ముంబయి ఇండియన్స్కు షాక్ తగిలింది. శనివారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో లాహోర్ లయన్స్ ఆరు వికెట్ల తేడాతో ముంబయిపై గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ క్వాలిఫయర్స్ను ఓటమితో మొదలు పెట్టింది. లాహోర్ లయన్స్ మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగా, ఆరు వికెట్ల ...
చాంపియన్స్ లీగ్ టి20 : ముంబై ఇండియన్స్ ఓటమి!
డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఓటమి
ముంబైపై లయన్స్ పంజా
గుజరాత్లో గోపీచంద్ అకాడమీ సాక్షి
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తన అకాడమీ ద్వారా శిక్షణా కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెలలో గుజరాత్లో మరో అకాడమీని ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. ఇది వడోదరలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ తరహాలో అత్యుత్తమ సౌకర్యాలతో ఈ అకాడమీ నెలకొల్పాలని గోపి ...
గుజరాత్లో గోపిచంద్ అకాడమీNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తన అకాడమీ ద్వారా శిక్షణా కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెలలో గుజరాత్లో మరో అకాడమీని ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. ఇది వడోదరలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ తరహాలో అత్యుత్తమ సౌకర్యాలతో ఈ అకాడమీ నెలకొల్పాలని గోపి ...
గుజరాత్లో గోపిచంద్ అకాడమీ
మహిళల ఫుట్బాల్లో భారత్ శుభారంభం Andhrabhoomi
ఇంచియాన్, సెప్టెంబర్ 14: ఆసియా క్రీడల్లో భారత మహిళల ఫుట్బాల్ జట్టు శుభారంభం చేసింది. మాల్దీవ్స్తో జరిగిన పూల్ మ్యాచ్లో 15-0 తేడాతో విజయభేరి మోగించింది. భారత్ విజృంభణకు మాల్దీవ్స్ క్రీడాకారిణుల నుంచి ఏ దశలోనూ సమాధానం లేకపోయింది. మ్యాచ్ మొదలైన ఐదో నిమిషంలోనే వింగర్ సస్మిత మాలిక్ గోల్ సాధించి భారత్ ఖాతాను తెరిచింది. ఆతర్వాత ...
భారత్ గోల్స్ వర్షంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఇంచియాన్, సెప్టెంబర్ 14: ఆసియా క్రీడల్లో భారత మహిళల ఫుట్బాల్ జట్టు శుభారంభం చేసింది. మాల్దీవ్స్తో జరిగిన పూల్ మ్యాచ్లో 15-0 తేడాతో విజయభేరి మోగించింది. భారత్ విజృంభణకు మాల్దీవ్స్ క్రీడాకారిణుల నుంచి ఏ దశలోనూ సమాధానం లేకపోయింది. మ్యాచ్ మొదలైన ఐదో నిమిషంలోనే వింగర్ సస్మిత మాలిక్ గోల్ సాధించి భారత్ ఖాతాను తెరిచింది. ఆతర్వాత ...
భారత్ గోల్స్ వర్షం
'వంద రోజుల పాలనలో ఎటువంటి అభివృద్ధి లేదు' సాక్షి
కడప: రాష్ట్ర రాజధానిని ఎంత అభివృద్ధి చేస్తారో రాయలసీమను కూడా అంతే అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన, వైఎస్ఆర్ కడప జిల్లా అభివృద్ధిపై ఆదివారం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించిన సెమినార్ లో రాఘవులు పాల్గొని ప్రసంగించారు.
చంద్రబాబు పాలన- రాఘవులు పెదవి విరుపుNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
కడప: రాష్ట్ర రాజధానిని ఎంత అభివృద్ధి చేస్తారో రాయలసీమను కూడా అంతే అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన, వైఎస్ఆర్ కడప జిల్లా అభివృద్ధిపై ఆదివారం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించిన సెమినార్ లో రాఘవులు పాల్గొని ప్రసంగించారు.
చంద్రబాబు పాలన- రాఘవులు పెదవి విరుపు
పూటకు లేకున్నా.. పాటే ప్రాణంగా.. సాక్షి
తెలంగాణ కోసం ఏమైనా చెయ్యాలనుకున్నారు. పూటకు లేకున్నా ఊరూరూ తిరిగారు. తన పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేశారు. కాళ్లకు కట్టిన గజ్జెలు విప్పకుండా 18ఏళ్లపాటు ఆటపాటలతో అందరినీ మెప్పించారు. తెలంగాణ ఉద్యమానికి ప్రజలను కార్యోన్ముఖుల్ని చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తన కల సాకారమైందని, ఇక తనకే ఆశలు లేవని ...
ఇంకా మరిన్ని »
తెలంగాణ కోసం ఏమైనా చెయ్యాలనుకున్నారు. పూటకు లేకున్నా ఊరూరూ తిరిగారు. తన పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేశారు. కాళ్లకు కట్టిన గజ్జెలు విప్పకుండా 18ఏళ్లపాటు ఆటపాటలతో అందరినీ మెప్పించారు. తెలంగాణ ఉద్యమానికి ప్రజలను కార్యోన్ముఖుల్ని చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తన కల సాకారమైందని, ఇక తనకే ఆశలు లేవని ...
చివరి ఆయకట్టు వరకూ ఎస్సారెస్పీ నీరు సాక్షి
హన్మకొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జలాలను జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు అందించే నివేదిక సిద్ధమైంది. గత నెలలో జరిగిన సాగునీటి శాఖ సమీక్షలో వరంగల్ జిల్లాలోని ఎస్సారెస్పీ కాల్వల పరిస్థితి, సామర్థ్యం పెంపునకు ప్రతిపాదనలివ్వాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థారుులో నీరందించేలా కాల్వల ఆధునికీకరణకు ...
ఇంకా మరిన్ని »
హన్మకొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జలాలను జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు అందించే నివేదిక సిద్ధమైంది. గత నెలలో జరిగిన సాగునీటి శాఖ సమీక్షలో వరంగల్ జిల్లాలోని ఎస్సారెస్పీ కాల్వల పరిస్థితి, సామర్థ్యం పెంపునకు ప్రతిపాదనలివ్వాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థారుులో నీరందించేలా కాల్వల ఆధునికీకరణకు ...
ఇంటర్నేషనల్ టోర్నీల్లో పాల్గొంటే రూ.3లక్షలు: కేసీఆర్ ఆఫర్ వెబ్ దునియా
ఇంటర్నేషనల్ టోర్నీల్లో పాల్గొనే క్రీడాకారుల ఖర్చుల కోసం రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో కాంస్యం సాధించిన పీవీ సింధును శుక్రవారం సచివాలయంలో సన్మానించిన సందర్భంగా.. భవిష్యత్తులో ఆమె ...
అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే వారికి రూ.3 లక్షలుసాక్షి
కెసిఆర్ పాలన భేష్Andhrabhoomi
కెసిఆర్తో గోపి, సింధు: కెటిఆర్, కవిత తోడు (పిక్చర్స్)Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
ఇంటర్నేషనల్ టోర్నీల్లో పాల్గొనే క్రీడాకారుల ఖర్చుల కోసం రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో కాంస్యం సాధించిన పీవీ సింధును శుక్రవారం సచివాలయంలో సన్మానించిన సందర్భంగా.. భవిష్యత్తులో ఆమె ...
అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే వారికి రూ.3 లక్షలు
కెసిఆర్ పాలన భేష్
కెసిఆర్తో గోపి, సింధు: కెటిఆర్, కవిత తోడు (పిక్చర్స్)
ఫ్లిన్, వాల్టింగ్ అర్ధ శతకాలు Andhrabhoomi
రాయ్పూర్, సెప్టెంబర్ 14: చాంపియన్స్ లీగ్ (సిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం ఇక్కడి షహీద్ వీర్ నారాయన్సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్లో నార్తన్ డిస్ట్రిక్ట్స్ జట్టు 72 పరుగుల తేడాతో లాహోర్ లయన్స్పై ఘన విజయాన్ని నమోదు చేసి, మెయిన్ డ్రాలో స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. కెప్టెన్ డానియల్ ...
'నార్తర్న్ మరో విజయంసాక్షి
ఛాంపియన్ లీగ్లో నార్తర్న్ వైట్స్ గెలుపుNamasthe Telangana
నార్తర్న్ శుభారంభంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
రాయ్పూర్, సెప్టెంబర్ 14: చాంపియన్స్ లీగ్ (సిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం ఇక్కడి షహీద్ వీర్ నారాయన్సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్లో నార్తన్ డిస్ట్రిక్ట్స్ జట్టు 72 పరుగుల తేడాతో లాహోర్ లయన్స్పై ఘన విజయాన్ని నమోదు చేసి, మెయిన్ డ్రాలో స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. కెప్టెన్ డానియల్ ...
'నార్తర్న్ మరో విజయం
ఛాంపియన్ లీగ్లో నార్తర్న్ వైట్స్ గెలుపు
నార్తర్న్ శుభారంభం
沒有留言:
張貼留言