శంషాబాద్ రింగురోడ్డు పైన కారు ప్రమాదం.. ముగ్గురి మృతి వెబ్ దునియా
ఔటర్ రింగ్ రోడ్డు పైన శంషాబాద్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు (ఏపీ 16 టీఎల్ 5252) ఆగివున్న లారీని వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే ...
ఔటర్ ప్రమాదంలో కారు తుక్కు: ముగ్గురు మృతి (పిక్చర్స్)Oneindia Telugu
రింగురోడ్డు మీద కారు ప్రమాదం.. ముగ్గురి మృతితెలుగువన్
'ఔటర్'పై ఘోర రోడ్డు ప్రమాదంసాక్షి
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
ఔటర్ రింగ్ రోడ్డు పైన శంషాబాద్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు (ఏపీ 16 టీఎల్ 5252) ఆగివున్న లారీని వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే ...
ఔటర్ ప్రమాదంలో కారు తుక్కు: ముగ్గురు మృతి (పిక్చర్స్)
రింగురోడ్డు మీద కారు ప్రమాదం.. ముగ్గురి మృతి
'ఔటర్'పై ఘోర రోడ్డు ప్రమాదం
ఎర్రబెల్లి, కడియం పరస్పర విమర్శలు తెలుగువన్
వరంగల్ జిల్లా జడ్.పి. సర్వసభ్య సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వానేనా అంటూ పోటాపోటీగా విమర్శించుకున్నారు. ఎరువుల కొరతపై చర్చ విషయంలో... ఎంపీ కడియం, ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టిఆర్ఎస్ పార్టీలో చేరతానని తనకు ఫోన్ చేయలేదా?
ఎర్రబెల్లి Vs కడియం : ఒకరిపై ఒకరు విమర్శల వర్షంవెబ్ దునియా
వరంగల్ జడ్పీ సమావేశంలో గందరగోళం ఎంపీ కడియం, టీడీపీ నేత ఎర్రబెల్లి మధ్య వాగ్వాదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వ్యక్తిగత దూషణలకు దిగిన కడియం, ఎర్రబెల్లిసాక్షి
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
వరంగల్ జిల్లా జడ్.పి. సర్వసభ్య సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వానేనా అంటూ పోటాపోటీగా విమర్శించుకున్నారు. ఎరువుల కొరతపై చర్చ విషయంలో... ఎంపీ కడియం, ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టిఆర్ఎస్ పార్టీలో చేరతానని తనకు ఫోన్ చేయలేదా?
ఎర్రబెల్లి Vs కడియం : ఒకరిపై ఒకరు విమర్శల వర్షం
వరంగల్ జడ్పీ సమావేశంలో గందరగోళం ఎంపీ కడియం, టీడీపీ నేత ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం
వ్యక్తిగత దూషణలకు దిగిన కడియం, ఎర్రబెల్లి
ట్యాంక్బండ్ మీద విగ్రహాలు తొలగించరాదు... శంకర్రావు తెలుగువన్
ట్యాంక్ బండ్ మీద వున్న కొన్ని విగ్రహాలను తొలగించే ఆలోచన వుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు శంకర్ రావు తీవ్రంగా ఖండించారు. ట్యాంక్ బండ్ పై సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనటం సరికాదని ఆయన అన్నారు. ఉన్న విగ్రహాలను తొలగించకుండా తెలంగాణ ...
విగ్రహాలు తొలగిస్తే హైదరాబాద్ ఇమేజ్ ఏం కావాలి : కేసీఆర్కు శంకర్ రావు ప్రశ్న!వెబ్ దునియా
హైదరాబాద్కు విఘాతం: కెసిఆర్పై శంకర్రావుOneindia Telugu
ఆ విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్ కు విఘాతంసాక్షి
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
ట్యాంక్ బండ్ మీద వున్న కొన్ని విగ్రహాలను తొలగించే ఆలోచన వుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు శంకర్ రావు తీవ్రంగా ఖండించారు. ట్యాంక్ బండ్ పై సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనటం సరికాదని ఆయన అన్నారు. ఉన్న విగ్రహాలను తొలగించకుండా తెలంగాణ ...
విగ్రహాలు తొలగిస్తే హైదరాబాద్ ఇమేజ్ ఏం కావాలి : కేసీఆర్కు శంకర్ రావు ప్రశ్న!
హైదరాబాద్కు విఘాతం: కెసిఆర్పై శంకర్రావు
ఆ విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్ కు విఘాతం
అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు Andhrabhoomi
నిజామాబాద్, సెప్టెంబర్ 29: నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ మైదానంలో సోమవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన బంగారు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ శోభతో నగరంలో ఎటుచూసినా సందడి వాతావరణం కనిపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం తొలిసారి జరుపుకుంటున్న వేడుక కావడం, ఈ ఉత్సవాలకు ప్రభుత్వం ...
ఘనంగా బంగారు బతుకమ్మసాక్షి
మెట్టినింట బతుకమ్మ ఆడిన ఎంపీ కవితఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అత్తారింట్లో బతుకమ్మ ఆడిన ఎంపి కవితOneindia Telugu
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
నిజామాబాద్, సెప్టెంబర్ 29: నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ మైదానంలో సోమవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన బంగారు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ శోభతో నగరంలో ఎటుచూసినా సందడి వాతావరణం కనిపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం తొలిసారి జరుపుకుంటున్న వేడుక కావడం, ఈ ఉత్సవాలకు ప్రభుత్వం ...
ఘనంగా బంగారు బతుకమ్మ
మెట్టినింట బతుకమ్మ ఆడిన ఎంపీ కవిత
అత్తారింట్లో బతుకమ్మ ఆడిన ఎంపి కవిత
బీజేపీ ఎమ్మెల్యేకి పోలీసుల నోటీసులు.. అభ్యంతరకర ఉపన్యాసం.. వెబ్ దునియా
హైదరాబాద్ గోషామహల్ బీజేజీ ఎమ్మెల్యే రాజాసింగ్కి పోలీసు శాఖ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అభ్యంతరకర ఉపన్యాసం చేశారనే అభియోగంతో గోషామహల్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే రాజాసింగ్కు నోటీసు జారీ అయ్యింది. గతంలో ఎమ్.ఐ.ఎమ్.ఎమ్మెల్యే అక్భరుద్దీన్ నిర్మల్లో మతవిద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసం చేశారన్న అభియోగంపై జైలుకు వెళ్లవలసి ...
బీజేపీ ఎమ్మెల్యేకి పోలీసుల నోటీసులు.. అభ్యంతరకర వ్యాఖ్యలు..తెలుగువన్
బిజెపి లో ఈయన అక్బరుద్దీన్ అవుతారాNews Articles by KSR
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసుల షోకాజ్ నోటీస్Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్ గోషామహల్ బీజేజీ ఎమ్మెల్యే రాజాసింగ్కి పోలీసు శాఖ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అభ్యంతరకర ఉపన్యాసం చేశారనే అభియోగంతో గోషామహల్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే రాజాసింగ్కు నోటీసు జారీ అయ్యింది. గతంలో ఎమ్.ఐ.ఎమ్.ఎమ్మెల్యే అక్భరుద్దీన్ నిర్మల్లో మతవిద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసం చేశారన్న అభియోగంపై జైలుకు వెళ్లవలసి ...
బీజేపీ ఎమ్మెల్యేకి పోలీసుల నోటీసులు.. అభ్యంతరకర వ్యాఖ్యలు..
బిజెపి లో ఈయన అక్బరుద్దీన్ అవుతారా
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసుల షోకాజ్ నోటీస్
ఐటీ సీఇఓల సదస్సులో పలు ఒప్పందాలు తెలుగువన్
విశాఖపట్టణంలో జరుగుతున్న ఐటీ కంపెనీల సీఇఓల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వానికి - విప్రో, టెక్ మహీంద్రా, సమీర్ తదితర సంస్థలతో కీలకమైన ఒప్పందాలు జరిగాయి. 400 కంపెనీల నుంచి ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు బాలకృష్ణన్ హాజరయ్యారు. మధురవాడ ఐటీ ఇంక్యుబేషన్ ...
గూగుల్ ఇండియా సహా ఒప్పందాలు, బాబుకు కితాబుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
విశాఖపట్టణంలో జరుగుతున్న ఐటీ కంపెనీల సీఇఓల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వానికి - విప్రో, టెక్ మహీంద్రా, సమీర్ తదితర సంస్థలతో కీలకమైన ఒప్పందాలు జరిగాయి. 400 కంపెనీల నుంచి ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు బాలకృష్ణన్ హాజరయ్యారు. మధురవాడ ఐటీ ఇంక్యుబేషన్ ...
గూగుల్ ఇండియా సహా ఒప్పందాలు, బాబుకు కితాబు
వాటర్గ్రిడ్ నిర్మాణానికి టి.సర్కార్ కసరత్తు 10tv
హైదరాబాద్: కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు వాటర్ గ్రిడ్లను నిర్మించాలనుకుంటున్న సర్కార్ ఆ దిశగా కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వాటర్గ్రిడ్లపై సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ...
24 వాటర్ గ్రిడ్లుAndhrabhoomi
గ్రిడ్ కు బిడ్డింగ్సాక్షి
వాటర్ గ్రిడ్కు 27 వేల కోట్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
హైదరాబాద్: కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు వాటర్ గ్రిడ్లను నిర్మించాలనుకుంటున్న సర్కార్ ఆ దిశగా కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వాటర్గ్రిడ్లపై సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ...
24 వాటర్ గ్రిడ్లు
గ్రిడ్ కు బిడ్డింగ్
వాటర్ గ్రిడ్కు 27 వేల కోట్లు
ఆగి ఉన్న వోల్వో బస్సుని ఢీ కొన్న లారీ సాక్షి
నల్లగొండ: నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఆగి ఉన్న వోల్వోబస్సును వెనుక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ కు తీవ్రగాయాలయాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
బస్సును ఢీకొన్న లారీ: ఒకరు మృతిNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
నల్లగొండ: నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఆగి ఉన్న వోల్వోబస్సును వెనుక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ కు తీవ్రగాయాలయాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
బస్సును ఢీకొన్న లారీ: ఒకరు మృతి
ఆంధ్రప్రదేశ్లో జన్మభూమి: బదిలీలపై నిషేధం తెలుగువన్
జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల బదిలీలపై నిషేధం విధించారు. అక్టోబర్ 10 వరకు ఉన్న బదిలీల సడలింపును అక్టోబర్ 30వ తేదీవరకు పొడిగించారు. జన్మభూమి కార్యక్రమం సందర్భంగా కొంతకాలాన్ని ప్రభుత్వం నిషేధపు కాలంగా ప్రకటించింది. జన్మభూమి ప్రారంభమయ్యే అక్టోబర్ రెండో తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ...
జన్మభూమి సందర్భంగా ఏపీలో బదిలీలపై నిషేధంAndhrabhoomi
ఉద్యోగుల బదిలీలకు 'జన్మభూమి 'బ్రేక్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల బదిలీలపై నిషేధం విధించారు. అక్టోబర్ 10 వరకు ఉన్న బదిలీల సడలింపును అక్టోబర్ 30వ తేదీవరకు పొడిగించారు. జన్మభూమి కార్యక్రమం సందర్భంగా కొంతకాలాన్ని ప్రభుత్వం నిషేధపు కాలంగా ప్రకటించింది. జన్మభూమి ప్రారంభమయ్యే అక్టోబర్ రెండో తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ...
జన్మభూమి సందర్భంగా ఏపీలో బదిలీలపై నిషేధం
ఉద్యోగుల బదిలీలకు 'జన్మభూమి 'బ్రేక్
బస్సులు బయలుదేరు ప్రాంతాలలో మార్పులు సాక్షి
హైదరాబాద్: దసరా, బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా బస్సులు బయలుదేరు ప్రాంతాలలో మార్పులు చేశారు. కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు వైపు వెళ్లే బస్సులు ఓల్డ్ సిబిఎస్ నుంచి బయలుదేరుతాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ వెళ్లే బస్సులు జూబ్లీబస్ ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్: దసరా, బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా బస్సులు బయలుదేరు ప్రాంతాలలో మార్పులు చేశారు. కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు వైపు వెళ్లే బస్సులు ఓల్డ్ సిబిఎస్ నుంచి బయలుదేరుతాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ వెళ్లే బస్సులు జూబ్లీబస్ ...
沒有留言:
張貼留言