ఒబామా డిన్నర్ ఇచ్చినా.. ఖాళీ ప్లేటుతో నరేంద్ర మోడీ!! వెబ్ దునియా
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక విందు ఇచ్చినప్పటికీ.. మోడీ మాత్రం నవరాత్రి ఉపవాసం కారణంగా కేవలం నిమ్మరసంతో సరిపుచ్చుకున్నారు. వాస్తవానికి ప్రధాని హోదాలో అమెరికా గడ్డపై కాలుపెట్టిన నరేంద్ర మోడీకి బరాక్ ఒబామా ఘనమైన విందునిచ్చారు. వైట్ హౌస్ వేదికగా ఈ విందుకు మోడీని ...
మోడీ, ఒబామా భేటీ.. గుజరాతీలో పలకరింపుతెలుగువన్
విందు: మోడీని గుజరాతీలో పలకరించిన ఒబామాOneindia Telugu
మోడీని గుజరాతీలో పలకరించిన ఒబామాసాక్షి
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక విందు ఇచ్చినప్పటికీ.. మోడీ మాత్రం నవరాత్రి ఉపవాసం కారణంగా కేవలం నిమ్మరసంతో సరిపుచ్చుకున్నారు. వాస్తవానికి ప్రధాని హోదాలో అమెరికా గడ్డపై కాలుపెట్టిన నరేంద్ర మోడీకి బరాక్ ఒబామా ఘనమైన విందునిచ్చారు. వైట్ హౌస్ వేదికగా ఈ విందుకు మోడీని ...
మోడీ, ఒబామా భేటీ.. గుజరాతీలో పలకరింపు
విందు: మోడీని గుజరాతీలో పలకరించిన ఒబామా
మోడీని గుజరాతీలో పలకరించిన ఒబామా
ఖేమ్ చో! మోదీకి ఒబామా కుశల ప్రశ్న Andhrabhoomi
వాషింగ్టన్, సెప్టెంబర్ 30: అమెరికా అధ్యక్ష భవనం- వైట్హౌస్లో తొలిసారి అడుగిడిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీని చూడగానే ఒబామా గుజరాతీ భాషలో 'ఖేమ్ చో' (ఎలా ఉన్నారు?) అంటూ కుశల ప్రశ్న వేశారు. దానికి మోదీ 'థంక్యూ వెరీమచ్ ప్రెసిడెంట్' అంటూ సమాధానమిచ్చారు. ఇద్దరు అగ్రనేతలూ కరచాలనం చేసుకుంటూ వైట్హౌస్లోకి ...
కెమ్చో... థ్యాంక్యూ వెరీమచ్ ప్రెసిడెంట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వైట్హౌస్లో.. మంచినీళ్లతో..సాక్షి
ఇంతేకాదు!: ఒబామాని అబ్బురపర్చిన మోడీ, పిల్లలకీ..Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
వాషింగ్టన్, సెప్టెంబర్ 30: అమెరికా అధ్యక్ష భవనం- వైట్హౌస్లో తొలిసారి అడుగిడిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీని చూడగానే ఒబామా గుజరాతీ భాషలో 'ఖేమ్ చో' (ఎలా ఉన్నారు?) అంటూ కుశల ప్రశ్న వేశారు. దానికి మోదీ 'థంక్యూ వెరీమచ్ ప్రెసిడెంట్' అంటూ సమాధానమిచ్చారు. ఇద్దరు అగ్రనేతలూ కరచాలనం చేసుకుంటూ వైట్హౌస్లోకి ...
కెమ్చో... థ్యాంక్యూ వెరీమచ్ ప్రెసిడెంట్
వైట్హౌస్లో.. మంచినీళ్లతో..
ఇంతేకాదు!: ఒబామాని అబ్బురపర్చిన మోడీ, పిల్లలకీ..
కిర్గిజ్స్థాన్ యువతి పొట్టలో 4 కేజీల వెంట్రుకలు! వెబ్ దునియా
సాధారణంగా ఎవరైనా చాక్లెట్లు తింటారు, బిస్కట్లు, స్వీట్లు వంటివి ఆరగిస్తుంటారు. కానీ, ఆ అమ్మాయి ఏకంగా జుట్టే తినేసింది. అలా ఏకంగా నాలుగు కేజీలు వెంట్రుకలను తన పొట్టలో భద్రపరిచింది. వెంట్రుకలు పొట్టలో చేరేకొద్దీ భరించలేని కడుపునొప్పి రావడంతో కిర్గిజ్స్థాన్ లోని వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి వెంట్రుకల ఉండను తొలగించారు. 18 ఏళ్ల ...
ఇంకా మరిన్ని »
సాధారణంగా ఎవరైనా చాక్లెట్లు తింటారు, బిస్కట్లు, స్వీట్లు వంటివి ఆరగిస్తుంటారు. కానీ, ఆ అమ్మాయి ఏకంగా జుట్టే తినేసింది. అలా ఏకంగా నాలుగు కేజీలు వెంట్రుకలను తన పొట్టలో భద్రపరిచింది. వెంట్రుకలు పొట్టలో చేరేకొద్దీ భరించలేని కడుపునొప్పి రావడంతో కిర్గిజ్స్థాన్ లోని వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి వెంట్రుకల ఉండను తొలగించారు. 18 ఏళ్ల ...
ఇంటర్నెట్లో హలీవుడ్ హీరోయిన్ల నటి నగ్నఫొటోలు... హ్యాకర్ల రాక్షస క్రీడ వెబ్ దునియా
హాలీవుడ్ హీరోయిన్లు తమపై తామే ముచ్చటపడి నగ్నంగా ఫొటోలు దిగడమే కాకుండా వాటిని తమ పర్సనల్ కంప్యూటర్లలో అప్ లోడ్ చేసి భద్రపరుచుకుంటుంటారు. అలా నగ్న ఫోటోలు కనిపిస్తే హ్యాకర్లు ఊరుకుంటారా చెప్పండి.? ఎంచక్కా ఆ కంప్యూటర్లని హ్యాక్ చేసి ఫొటోలను బయట పెట్టేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. ఇటీవలి కాలంలో హాలీవుడ్లో ఇలా ...
హీరోయిన్ నగ్నఫొటోలు ఇంటర్నెట్లో లీక్.. హ్యాకింగ్తెలుగువన్
సినీనటి నగ్న ఫొటోలు ఇంటర్నెట్లో లీక్!Palli Batani
నగ్నచిత్రాల లీక్ జాబితాలో మరో తార!సాక్షి
FIlmiBeat Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
హాలీవుడ్ హీరోయిన్లు తమపై తామే ముచ్చటపడి నగ్నంగా ఫొటోలు దిగడమే కాకుండా వాటిని తమ పర్సనల్ కంప్యూటర్లలో అప్ లోడ్ చేసి భద్రపరుచుకుంటుంటారు. అలా నగ్న ఫోటోలు కనిపిస్తే హ్యాకర్లు ఊరుకుంటారా చెప్పండి.? ఎంచక్కా ఆ కంప్యూటర్లని హ్యాక్ చేసి ఫొటోలను బయట పెట్టేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. ఇటీవలి కాలంలో హాలీవుడ్లో ఇలా ...
హీరోయిన్ నగ్నఫొటోలు ఇంటర్నెట్లో లీక్.. హ్యాకింగ్
సినీనటి నగ్న ఫొటోలు ఇంటర్నెట్లో లీక్!
నగ్నచిత్రాల లీక్ జాబితాలో మరో తార!
మోడీ మ్యానియాకి అమెరికా మీడియా ఫిదా Kandireega
నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ప్రవసభారతీయులతో పాటు అమెరికా పౌరులను కూడా ఆకట్టుకుంటోంది. మోడీ పర్యటన ప్రారంభంలో అమెరికా మీడియా మోడీకి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మోడీకి ఒక “రాక్ స్టార్” వంటి క్రేజ్ ఉండటాన్ని గమనించిన తరువాత ప్రతి అంశాన్ని అత్యంత ప్రాముఖ్యతతో కవర్ చేయడం ప్రారంభించింది అమెరికా మీడియా. మాడిసన్ స్క్వేర్ ...
ప్రవాస భారతీయులకు లైఫ్లాంగ్ వీసాలు.. నరేంద్రవెబ్ దునియా
ఎన్నారైలకు జీవితకాల వీసాలు.. మోడీ హామీతెలుగువన్
జీవిత కాలం వీసాలు: ఎన్నారైలకు మోడీ వరాలుOneindia Telugu
సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ప్రవసభారతీయులతో పాటు అమెరికా పౌరులను కూడా ఆకట్టుకుంటోంది. మోడీ పర్యటన ప్రారంభంలో అమెరికా మీడియా మోడీకి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మోడీకి ఒక “రాక్ స్టార్” వంటి క్రేజ్ ఉండటాన్ని గమనించిన తరువాత ప్రతి అంశాన్ని అత్యంత ప్రాముఖ్యతతో కవర్ చేయడం ప్రారంభించింది అమెరికా మీడియా. మాడిసన్ స్క్వేర్ ...
ప్రవాస భారతీయులకు లైఫ్లాంగ్ వీసాలు.. నరేంద్ర
ఎన్నారైలకు జీవితకాల వీసాలు.. మోడీ హామీ
జీవిత కాలం వీసాలు: ఎన్నారైలకు మోడీ వరాలు
బ్రిటన్ పౌరులు తగ్గుతున్న సెక్స్ ఆసక్తి : నెలకు 4సార్లు మాత్రమే... వెబ్ దునియా
బ్రిటన్ పౌరులు వారంలో ఒక రోజు.. నెలకు నాలుగు సార్లు మాత్రమే సెక్స్లో పాల్గొంటారట. 'ది అబ్జర్వర్' అనే పత్రిక విడుదల చేసిన సర్వేలో ఈ నిజాలు వెల్లడయ్యాయి. తాజాగా నిర్వహించిన తమ సర్వేలో నెలకు నాలుగు నుంచి ఏడు సార్లు పాల్గొన్నట్లు తేలిందని సర్వే తేల్చింది. నెలలో 30 సార్లు శృంగారం చేసే వాళ్లు కేవలం ఒక్కశాతం మాత్రమే ఉన్నారని ఈ సర్వేలో ...
శృంగారంపై సర్వే: బ్రిటన్ పౌరులు నెలకు 4సార్లే చేస్తారట!Oneindia Telugu
బ్రిటన్ లో నెలకు నాలుగుసార్లే..!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
బ్రిటన్ పౌరులు వారంలో ఒక రోజు.. నెలకు నాలుగు సార్లు మాత్రమే సెక్స్లో పాల్గొంటారట. 'ది అబ్జర్వర్' అనే పత్రిక విడుదల చేసిన సర్వేలో ఈ నిజాలు వెల్లడయ్యాయి. తాజాగా నిర్వహించిన తమ సర్వేలో నెలకు నాలుగు నుంచి ఏడు సార్లు పాల్గొన్నట్లు తేలిందని సర్వే తేల్చింది. నెలలో 30 సార్లు శృంగారం చేసే వాళ్లు కేవలం ఒక్కశాతం మాత్రమే ఉన్నారని ఈ సర్వేలో ...
శృంగారంపై సర్వే: బ్రిటన్ పౌరులు నెలకు 4సార్లే చేస్తారట!
బ్రిటన్ లో నెలకు నాలుగుసార్లే..!
రాకెట్ ప్రయోగాలను వివరించేందుకు నాసా ఆప్! సాక్షి
న్యూయార్క్: రాకెట్ ప్రయోగాల గురించి పిల్లలకు తెలియజేసేందుకుగాను నాసా ఓ మొబైల్ అప్లికేషన్ను రూపొందించింది. 'ఎల్ఎస్పీ యాక్టివిటీ బుక్' అనే ఈ ఉచిత ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఆప్.. రాకెట్ ప్రయోగానికి ఎలా సన్నద్ధం అవుతారు? ఏ ప్రయోగానికి ఏ వాహకనౌకను ఎంచుకుంటారు? వంటి వివరాలను తెలియజేస్తుంది. ఈ ఆప్లో ఉండే 'పీటర్ ద పేలోడ్' అనే పాత్ర పిల్లలకు ...
ఇంకా మరిన్ని »
న్యూయార్క్: రాకెట్ ప్రయోగాల గురించి పిల్లలకు తెలియజేసేందుకుగాను నాసా ఓ మొబైల్ అప్లికేషన్ను రూపొందించింది. 'ఎల్ఎస్పీ యాక్టివిటీ బుక్' అనే ఈ ఉచిత ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఆప్.. రాకెట్ ప్రయోగానికి ఎలా సన్నద్ధం అవుతారు? ఏ ప్రయోగానికి ఏ వాహకనౌకను ఎంచుకుంటారు? వంటి వివరాలను తెలియజేస్తుంది. ఈ ఆప్లో ఉండే 'పీటర్ ద పేలోడ్' అనే పాత్ర పిల్లలకు ...
అమెరికా కుబేరుల్లో మనోళ్లు ఐదుగురు సాక్షి
న్యూయార్క్: అమెరికాలోని అత్యంత ధనవంతుల (టాప్ 400) జాబితాలో ఐదుగురు భారత-అమెరికన్లకు చోటు లభించింది. ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ రూపొందించిన ఈ ఏడాది జాబితాలో 8,100 కోట్ల డాలర్ల(దాదాపు రూ.4.86 ల కోట్లు) సంపదతో మైక్రోసాఫ్ట్ బిల్గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. అత్యంత ధనవంతుడైన అమెరికన్గా బిల్గేట్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం ...
ఇంకా మరిన్ని »
న్యూయార్క్: అమెరికాలోని అత్యంత ధనవంతుల (టాప్ 400) జాబితాలో ఐదుగురు భారత-అమెరికన్లకు చోటు లభించింది. ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ రూపొందించిన ఈ ఏడాది జాబితాలో 8,100 కోట్ల డాలర్ల(దాదాపు రూ.4.86 ల కోట్లు) సంపదతో మైక్రోసాఫ్ట్ బిల్గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. అత్యంత ధనవంతుడైన అమెరికన్గా బిల్గేట్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం ...
సీటు కోసం గొడవ.. వ్యక్తి హత్య సాక్షి
టోక్యో : జపాన్ లో నూడుల్స్ షాపులో సీటు కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి మరణించాడు. అతడిని కొట్టి హత్యకు కారణమైన వ్యక్తి మాత్రం తాపీగా మళ్లీ వచ్చి తన నూడుల్స్ తీసుకుని తినేశాడు. షినిచిరో ఇమనిషి (37) అనే వ్యక్తి జపాన్ లోని నూడుల్స్ పార్లర్ కు వెళ్లాడు. అక్కడ అతడికి హిసావో కిటజిమా (49) అనే ఆయనతో సీటు గురించి గొడవ జరిగింది. ఇమనిషి తన కాళ్లు ...
ఇంకా మరిన్ని »
టోక్యో : జపాన్ లో నూడుల్స్ షాపులో సీటు కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి మరణించాడు. అతడిని కొట్టి హత్యకు కారణమైన వ్యక్తి మాత్రం తాపీగా మళ్లీ వచ్చి తన నూడుల్స్ తీసుకుని తినేశాడు. షినిచిరో ఇమనిషి (37) అనే వ్యక్తి జపాన్ లోని నూడుల్స్ పార్లర్ కు వెళ్లాడు. అక్కడ అతడికి హిసావో కిటజిమా (49) అనే ఆయనతో సీటు గురించి గొడవ జరిగింది. ఇమనిషి తన కాళ్లు ...
సుమారు లక్షమందికి హజ్ యాత్రికులకు నో ఎంట్రీ! సాక్షి
రియాద్: సరైన అనుమతి లేని హజ్ యాత్రికులు మక్కాలోకి ప్రవేశించకుండా సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధాజ్క్షల్ని జారీ చేసింది. సుమారు 98 వేల మంది యాత్రికులకు సరియైన అనుమతి పత్రాలు లేవని సౌదీ అరేబియా గుర్తించింది. హజ్ యాత్రకు సంబంధించిన నియమ, నిబంధనల్ని ఉల్లంఘించిన 85 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మక్కా నగరంలోకి ...
ఇంకా మరిన్ని »
రియాద్: సరైన అనుమతి లేని హజ్ యాత్రికులు మక్కాలోకి ప్రవేశించకుండా సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధాజ్క్షల్ని జారీ చేసింది. సుమారు 98 వేల మంది యాత్రికులకు సరియైన అనుమతి పత్రాలు లేవని సౌదీ అరేబియా గుర్తించింది. హజ్ యాత్రకు సంబంధించిన నియమ, నిబంధనల్ని ఉల్లంఘించిన 85 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మక్కా నగరంలోకి ...
沒有留言:
張貼留言