2014年9月22日 星期一

2014-09-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
రాయపూర్‌ తరహాలో సీమాంధ్రలో భూ సమీకరణ : చంద్రబాబు  వెబ్ దునియా
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందులో భాగంగా సోమవారం చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పర్యటించారు. ఛత్తీస్‌గఢ్‌ నూతన రాజధాని నయారాయపూర్‌లో సుడిగాలి పర్యటన నిర్వహించిన చంద్రబాబు బృందం దాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విధానాలను అధ్యయనం చేసింది.
రాయపూర్‌ తరహాలో భూ సమీకరణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అభివృద్ధికి టాస్క్‌ఫోర్స్   సాక్షి
కార్యశీలి: రమణ్, చూశా... అద్భుతం: బాబు (పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 18 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఎంపీ కొత్తపల్లి గీతకు నాన్‌ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్!  వెబ్ దునియా
విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు సోమవారం ఆమెకు ఈ వారెంట్ జారీ చేసింది. కొత్తపల్లి గీత... విశ్వేశ్వరయ్య ఇన్ ఫ్రాస్టక్చర్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న ఆమె ఇచ్చిన చెక్కు చెల్లలేదు. దీంతో చెక్కు అందుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ న్యాయస్థానాన్ని ...

చిరుకు కృష్ణంరాజు చురక, గీతకు అరెస్టు వారెంట్   Oneindia Telugu
అరకు ఎంపి అరెస్టుకు వారెంట్   Andhrabhoomi

అన్ని 12 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
కృష్ణ, గోదావరిపై కుట్ర జరిగిందట...  తెలుగువన్
కృష్ణ, గోదావరి జలాల విషయంలో తెలంగాణ మీద కుట్ర జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్‌కె పండిట్, గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ ఎమ్మెస్ అగర్వాల్‌తో కేసీఆర్ సోమవారం భేటీ అయ్యారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులకు నిబంధనలు రూపొందించి అమలు చేయాలని ...

కృష్ణా, గోదావరులను కొల్లగొట్టారు   Andhrabhoomi
అన్యాయాన్ని సరిచేయండి   సాక్షి
అన్యాయం సరిచేయాలి: కెసిఆర్, మెట్రోపై వివరణ   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
తెలంగాణ 'ఫాస్ట్' జీవోపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..  తెలుగువన్
సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి అక్షింతలు వేయించుకోవడంతోనే సరిపోయింది. సోమవారం ఉదయం వాహనాల నంబర్ ప్లేట్ల మీద తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం అక్షింతలు వేసింది. ఇష్టమొచ్చినట్టు నంబర్ ప్లేట్లు మార్చుకోవాలని, రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడం మీద హైకోర్ట ధర్మాసనం ఆగ్రహం ...

తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు   10tv
ఫాస్ట్‌ చెల్లదు దానితో జాతీయ సమగ్రతకు ముప్పు ఫాస్ట్‌.. జాతీయ సమగ్రతకే ముప్పు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సమగ్రతకు దెబ్బ   Andhrabhoomi
వెబ్ దునియా   
అన్ని 11 వార్తల కథనాలు »   

  10tv   
మల్లేపల్లిలో ఇంటింటికి సెర్చ్ ఆపరేషన్  సాక్షి
హైదరాబాద్ : హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతంలోని మాంగర్ బస్తీలో పోలీసులు అర్థరాత్రి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 350 మంది పోలీసులు 35 బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలు కొనసాగించారు. ఇందులో 40 మంది నేర ప్రవృత్తి ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 తులాల బంగారం, రూ.40 వేలు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ ...

నగర పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ తనఖీలు   Namasthe Telangana
మల్లేపల్లి మాంగర్ బస్తీలో పోలీసుల కార్ట్ అండ్ సెర్చ్..   10tv

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ పోటీ  Andhrabhoomi
రామగిరి, సెప్టెంబర్ 22 : వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ అరంగేట్రం చేస్తారని మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. శ్రీరామ్ జన్మదిన వేడుకలను సోమవారం వెంకటాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ పోటీ చేస్తారన్నారు. శ్రీరామ్ మాట్లాడుతూ తన తల్లి పరిటాల సునీత పేరు గానీ, ...

వచ్చేఎన్నికల్లో పోటీకి పరిటాల శ్రీరామ్ రెడీ   తెలుగువన్
వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటీ : పరిటాల సునీత   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   

  10tv   
అంతరిక్షంలో భారత్ రెపరెలాడిస్తుందా ?  10tv
బెంగళూరు : అంగారకుడిపై పరిశోధనకోసం భారత్ మెట్టమొదటిసారిగా ప్రయోగించిన మార్స్ ఆర్బిట్ మిషన్ (మామ్)..ఆగ్రహ కక్ష్యలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించేందుకు మార్గం సుగమమైంది. మార్స్ మిషన్‌లో మొదటి అంకం పూర్తి కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలలో ఉత్సాహం ఉరకలేస్తోంది. అదే సమయంలో బుధవారం అంగారకుని కక్ష్యలోనికి ప్రవేశపెట్టడమనే క్లిష్టమైన ...

వావ్.. మామ్   Andhrabhoomi
రేపే.. మార్స్ చెంతకు మామ్!   సాక్షి
కీలక పరీక్ష పాసైన 'మామ్'   తెలుగువన్

అన్ని 25 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బానిస బతుకు: రేవంత్‌పై సుమన్ ఫైర్, కెసిఆర్‌పై అలీ  Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అనవసరంగా టిఆర్ఎస్‌పై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. ఆయన టిడిపి నేతల చెప్పు చేతల్లో పావుగా మారారని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి ...

రేవంత్ రెడ్డిది బ్లాక్ మెయిల్ నైజం: బాల్క సుమన్   సాక్షి
రేవంత్ వి బ్లాక్ మెయిల్ రాజకీయాలు   News Articles by KSR
రేవంత్‌రెడ్డి డ్రామాలు ఆపు : బాల్క సుమన్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రైతు రుణమాఫీ : కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు.. పోచారం  వెబ్ దునియా
రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను అప్పుల నుంచి విముక్తి చేసి, అన్ని విధాల ఆదుకుంటామని ఎన్నికల ప్రచార సమయంలో వాగ్ధానం చేశామని, ఆ ప్రకారంగా కేసీఆర్ రుణమాఫీ చేసి.. మాట ...

మాట నిలబెట్టుకున్నాం: పోచారం   10tv
'నంగనాచి నాయకులను నమ్మొద్దు'   సాక్షి
రుణమాఫీకి నిధుల విడుదల   Namasthe Telangana
Andhrabhoomi   
అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల స్వైరవిహారం  Andhrabhoomi
విజయవాడ (రైల్వేస్టేషన్), సెప్టెంబర్ 22: అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ జరిగింది. ఈమేరకు బాధిత ప్ర యాణికులు ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం తెల్లవారుఝామున మూడున్నర గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు ...

నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు పడ్డారు: 30 మందికి పైగా... విలువైన...   వెబ్ దునియా
నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ, బందీలుగా మహిళలు   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言