స్కాట్లాండ్లో గెలిచిన సమైక్యవాదం తెలుగువన్
స్కాట్లాండ్లో సమైక్యవాదం గెలిచింది. బ్రిటన్లోనే కొనసాగాలా, ప్రత్యేక దేశంగా విడిపోవాలా అనే అంశం మీద గురువారం నాడు భారీ స్థాయిలో జరిగిన రిఫరెండంలో మెజారిటీ ప్రజలు బ్రిటన్లోనే కొనసాగాలన్న నిర్ణయాన్ని వెలిబచ్చారు. దాంతో మూడు వందల సంవత్సరాలుగా బ్రిటన్లో అంతర్భాగంగా వున్న స్కాట్లాండ్ ఇకముందు కూడా బ్రిటన్లోనే కొనసాగనుంది.
కలిసే ఉంటామన్న స్కాట్లాండ్సాక్షి
బ్రిటన్లోనే స్కాట్లాండ్.. సమైక్యవాదానికే ప్రజల పట్టం!వెబ్ దునియా
అన్ని 41 వార్తల కథనాలు »
స్కాట్లాండ్లో సమైక్యవాదం గెలిచింది. బ్రిటన్లోనే కొనసాగాలా, ప్రత్యేక దేశంగా విడిపోవాలా అనే అంశం మీద గురువారం నాడు భారీ స్థాయిలో జరిగిన రిఫరెండంలో మెజారిటీ ప్రజలు బ్రిటన్లోనే కొనసాగాలన్న నిర్ణయాన్ని వెలిబచ్చారు. దాంతో మూడు వందల సంవత్సరాలుగా బ్రిటన్లో అంతర్భాగంగా వున్న స్కాట్లాండ్ ఇకముందు కూడా బ్రిటన్లోనే కొనసాగనుంది.
కలిసే ఉంటామన్న స్కాట్లాండ్
బ్రిటన్లోనే స్కాట్లాండ్.. సమైక్యవాదానికే ప్రజల పట్టం!
ఆస్తికోసం కన్న కూతుర్ని చంపేసిన తల్లి తెలుగువన్
హైదరాబాద్లోని యూసుఫ్ గూడాలో దారుణం జరిగింది. కన్నతల్లే కూతుర్చి నడి రోడ్డు మీద హత్య చేసింది. యూసుఫ్గూడాలోని లక్ష్మీ నరసింహ నగర్లో నివసించే లక్ష్మి (50) తన కుమార్తె కళ్యాణి (25)ని కత్తితో నడిరోడ్డు మీద నరికి చంపింది. కూతుర్ని చంపిన తర్వాత చేతిలో రక్తమోడుతున్న కత్తితో కూతురి శవం పక్కనే భయంకరంగా నిల్చుని వున్న లక్ష్మిని చూసి ...
ఆస్తికోసం కన్న కూతుర్ని చంపిన తల్లి... దారుణం!వెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్లోని యూసుఫ్ గూడాలో దారుణం జరిగింది. కన్నతల్లే కూతుర్చి నడి రోడ్డు మీద హత్య చేసింది. యూసుఫ్గూడాలోని లక్ష్మీ నరసింహ నగర్లో నివసించే లక్ష్మి (50) తన కుమార్తె కళ్యాణి (25)ని కత్తితో నడిరోడ్డు మీద నరికి చంపింది. కూతుర్ని చంపిన తర్వాత చేతిలో రక్తమోడుతున్న కత్తితో కూతురి శవం పక్కనే భయంకరంగా నిల్చుని వున్న లక్ష్మిని చూసి ...
ఆస్తికోసం కన్న కూతుర్ని చంపిన తల్లి... దారుణం!
భారతీయ ముస్లింలు దేశభక్తులు.. మోడీ ప్రశంస తెలుగువన్
భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ముస్లింల ఉదాత్తతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ''భారతీయ ముస్లింలు... దేశం కోసమే జీవిస్తారు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలర్పించేందుకూ వెనుకాడరు. భారత్కు ఎలాంటి నష్టం కలగకూడదని ప్రగాఢంగా విశ్వసిస్తారు'' అంటూ శుక్రవారం ఓ అమెరికా టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ''అల్ ఖైదా ఉగ్రవాద ...
భారతీయ ముస్లింలు.. దేశభక్తులు.. మోడీ.. కితాబువెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ముస్లింల ఉదాత్తతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ''భారతీయ ముస్లింలు... దేశం కోసమే జీవిస్తారు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలర్పించేందుకూ వెనుకాడరు. భారత్కు ఎలాంటి నష్టం కలగకూడదని ప్రగాఢంగా విశ్వసిస్తారు'' అంటూ శుక్రవారం ఓ అమెరికా టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ''అల్ ఖైదా ఉగ్రవాద ...
భారతీయ ముస్లింలు.. దేశభక్తులు.. మోడీ.. కితాబు
నివ్వెరపోయిన క్షీరపురి .. మూగబోయిన మాండలిన్ Andhrabhoomi
పాలకొల్లు, సెప్టెంబర్ 19: బుడతడుగా తన ఒడిలో స్వరార్చన ప్రారంభించి, సంగీత ప్రపంచంలో అందనంత ఎత్తుకు ఎదిగిపోయిన మాండలిన్ శ్రీనివాస్ అకాల మరణ వార్తతో క్షీరపురి పట్టణం నివ్వెరపోయింది. 1969లో సాధారణ వాద్య కళాకారుడు ఉప్పలపు సత్యనారాయణ (అన్నవరం), కాంతమ్మ దంపతులకు శ్రీనివాస్ జన్మించారు. కోడుగట్టులో ఉన్న మున్సిపల్ పాఠశాలలో ...
ఇంకా మరిన్ని »
పాలకొల్లు, సెప్టెంబర్ 19: బుడతడుగా తన ఒడిలో స్వరార్చన ప్రారంభించి, సంగీత ప్రపంచంలో అందనంత ఎత్తుకు ఎదిగిపోయిన మాండలిన్ శ్రీనివాస్ అకాల మరణ వార్తతో క్షీరపురి పట్టణం నివ్వెరపోయింది. 1969లో సాధారణ వాద్య కళాకారుడు ఉప్పలపు సత్యనారాయణ (అన్నవరం), కాంతమ్మ దంపతులకు శ్రీనివాస్ జన్మించారు. కోడుగట్టులో ఉన్న మున్సిపల్ పాఠశాలలో ...
ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా.. సాక్షి
ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై దాడికి నిరసనగా శుక్రవారం చేపట్టిన అశ్వారావుపేట బంద్ విజయవంతమైంది. ఈ బంద్కు పలు పార్టీలు, ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించాయి. అశ్వారావుపేట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించాయి. ఏలూరు ఎం పీ మాగంటి బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. పినపాక, పాలేరు ...
ఎమ్మెల్యే తాటిపై దాడిని నిరసిస్తూ బంద్, రాస్తారోకోAndhrabhoomi
దాడి కేసు : ఎంపీ మాగంటి బాబు అరెస్టుకు వైకాపా డిమాండ్!వెబ్ దునియా
అన్ని 18 వార్తల కథనాలు »
ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై దాడికి నిరసనగా శుక్రవారం చేపట్టిన అశ్వారావుపేట బంద్ విజయవంతమైంది. ఈ బంద్కు పలు పార్టీలు, ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించాయి. అశ్వారావుపేట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించాయి. ఏలూరు ఎం పీ మాగంటి బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. పినపాక, పాలేరు ...
ఎమ్మెల్యే తాటిపై దాడిని నిరసిస్తూ బంద్, రాస్తారోకో
దాడి కేసు : ఎంపీ మాగంటి బాబు అరెస్టుకు వైకాపా డిమాండ్!
తెలంగాణకు ప్రత్యేక హోదా కావాలి తెలుగువన్
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 14వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని కాకతీయ హోటల్లో జరుగుతున్న 14వ ఆర్థిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో చాలా జిల్లాలు వెనుకబడి వున్నాయని, ముఖ్యంగా మహబూబ్ ...
మాకు ఆహోదాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రత్యేక హోదా కల్పించాలి!సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 14వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని కాకతీయ హోటల్లో జరుగుతున్న 14వ ఆర్థిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో చాలా జిల్లాలు వెనుకబడి వున్నాయని, ముఖ్యంగా మహబూబ్ ...
మాకు ఆహోదా
ప్రత్యేక హోదా కల్పించాలి!
ప్రజా ఉద్యమంగా 'స్వచ్ఛ భారత్' ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక పారిశుధ్యం కోసం అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు, దేశ వ్యాప్తంగా ప్రారంభించే 'స్వచ్ఛ భారత్ అభియాన్' కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. దీన్ని ఢిల్లీలో తాను పాల్గొనే కార్యక్రమాలకే పరిమితం చేయకుండా గ్రామ గ్రామానికి విస్తరించాలని ...
జన ధన యోజనకుసాక్షి
వరదల్లో 277 మంది మృతి, బిల్ గేట్స్ సాయం(పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 16 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక పారిశుధ్యం కోసం అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు, దేశ వ్యాప్తంగా ప్రారంభించే 'స్వచ్ఛ భారత్ అభియాన్' కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. దీన్ని ఢిల్లీలో తాను పాల్గొనే కార్యక్రమాలకే పరిమితం చేయకుండా గ్రామ గ్రామానికి విస్తరించాలని ...
జన ధన యోజనకు
వరదల్లో 277 మంది మృతి, బిల్ గేట్స్ సాయం(పిక్చర్స్)
ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం? ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 19 : ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లాకు చెందిన గంగులప్ప అనే వ్యక్తి ముఖ్యమంత్రిని కలవడానికి శుక్రవారం క్యాంప్ కార్యాలయానికి వచ్చి విజిటర్స్ గదిలో కూర్చున్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ...
సీఎం క్యాంపు ఆఫీసులో ఆత్మహత్యాయత్నంసాక్షి
ఏపి సిఎం క్యాంపు ఆఫీసులో వ్యక్తి ఆత్మహత్యాయత్నంAndhrabhoomi
చంద్రబాబు క్యాంప్ ఆఫీసులో వ్యక్తి ఆత్మహత్యాయత్నంOneindia Telugu
News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 19 : ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లాకు చెందిన గంగులప్ప అనే వ్యక్తి ముఖ్యమంత్రిని కలవడానికి శుక్రవారం క్యాంప్ కార్యాలయానికి వచ్చి విజిటర్స్ గదిలో కూర్చున్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ...
సీఎం క్యాంపు ఆఫీసులో ఆత్మహత్యాయత్నం
ఏపి సిఎం క్యాంపు ఆఫీసులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
చంద్రబాబు క్యాంప్ ఆఫీసులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఆదర్శ రైతు వ్యవస్థకు టీడీపీ సర్కార్ మంగళం.. 10tv
హైదరాబాద్: గ్రామాల్లో రైతులకు, వ్యవసాయ శాఖాధికారులకు మధ్య సమన్వయకర్తలుగా ఉండి రైతులకు చేయూత అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఆదర్శ రైతు వ్యవస్థకు టీడీపీ సర్కారు ఉద్వాసన పలికింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆదర్శ రైతు వ్యవస్థలో అవకతవకలు జరిగాయంటూ దాని రద్దు కోసం పోరాడిన టీడీపీ... అధికారంలోకి రాగానే తన పంతం నెగ్గించుకుంది.
ఆదర్శ రైతు వ్యవస్థ రద్దుAndhrabhoomi
ఆదర్శానికి మంగళంసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్: గ్రామాల్లో రైతులకు, వ్యవసాయ శాఖాధికారులకు మధ్య సమన్వయకర్తలుగా ఉండి రైతులకు చేయూత అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఆదర్శ రైతు వ్యవస్థకు టీడీపీ సర్కారు ఉద్వాసన పలికింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆదర్శ రైతు వ్యవస్థలో అవకతవకలు జరిగాయంటూ దాని రద్దు కోసం పోరాడిన టీడీపీ... అధికారంలోకి రాగానే తన పంతం నెగ్గించుకుంది.
ఆదర్శ రైతు వ్యవస్థ రద్దు
ఆదర్శానికి మంగళం
'పచ్చ'చొక్కాలకు స్థానంపై ఆగ్రహావేశాలు సాక్షి
ఫించన్ల మంజూరులో ప్రభుత్వం తెలుగు తమ్ముళ్లలకు కర్ర పెత్తనం ఇవ్వడంపై సర్వతా ఆందోళన వ్యక్తమవుతోంది. సామాజిక కార్యకర్తల పేరుతో అర్హత పరిశీలన కమిటీలో పచ్చచొక్కాలకు స్థానం కల్పించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆసరాలేని అభాగ్యులు, పండుటాకుల నోట్లో మట్టి కొట్టడానికి సర్కారు వేసిన ఎత్తుగడ అని అన్ని వర్గాలు మండి ...
ఇంకా మరిన్ని »
ఫించన్ల మంజూరులో ప్రభుత్వం తెలుగు తమ్ముళ్లలకు కర్ర పెత్తనం ఇవ్వడంపై సర్వతా ఆందోళన వ్యక్తమవుతోంది. సామాజిక కార్యకర్తల పేరుతో అర్హత పరిశీలన కమిటీలో పచ్చచొక్కాలకు స్థానం కల్పించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆసరాలేని అభాగ్యులు, పండుటాకుల నోట్లో మట్టి కొట్టడానికి సర్కారు వేసిన ఎత్తుగడ అని అన్ని వర్గాలు మండి ...
沒有留言:
張貼留言