సెల్ఫోన్లు వాడొద్దన్నందుకు10వ తరగతి విద్యార్థినులు ఆత్మహత్య! వెబ్ దునియా
సెల్ఫోన్ల ప్రభావం నేటి యువతపై అంతా ఇంతా కాదు.. భారీగానే ఉంది. సాధారణంగా సెల్ఫోన్లు వాడరాదని మందలించినందుకు ఇద్దరు పదో తరగతి అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ త్రిపురలోని తకర్జల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ...
సెల్ ఫోన్లు వాడొద్దన్నందుకు ఆత్మహత్య!సాక్షి
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన సెల్ సరదాతెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
సెల్ఫోన్ల ప్రభావం నేటి యువతపై అంతా ఇంతా కాదు.. భారీగానే ఉంది. సాధారణంగా సెల్ఫోన్లు వాడరాదని మందలించినందుకు ఇద్దరు పదో తరగతి అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ త్రిపురలోని తకర్జల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ...
సెల్ ఫోన్లు వాడొద్దన్నందుకు ఆత్మహత్య!
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన సెల్ సరదా
ఔను.. నేనూ చెప్పా ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను పాపాల భైరవునిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు గనుల కేటాయింపు ఉదంతంలో మాజీ కాగ్ వినోద్ రాయ్ వెల్లడిస్తున్న వాస్తవాలు యూపీఏ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే పరిస్థితులు కల్పిస్తున్న సమయంలో... కాంగ్రెస్ అధ్యక్షురాలు ...
మన్మోహన్సింగ్ తప్పు చేశారు!సాక్షి
దాని గురించి ఆయనకు ముందే తెలుసట!తెలుగువన్
2జీ: ప్రధానికి ముందే తెలుసు, అబద్దమన్న కాంగ్రెస్Oneindia Telugu
Kandireega
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను పాపాల భైరవునిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు గనుల కేటాయింపు ఉదంతంలో మాజీ కాగ్ వినోద్ రాయ్ వెల్లడిస్తున్న వాస్తవాలు యూపీఏ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే పరిస్థితులు కల్పిస్తున్న సమయంలో... కాంగ్రెస్ అధ్యక్షురాలు ...
మన్మోహన్సింగ్ తప్పు చేశారు!
దాని గురించి ఆయనకు ముందే తెలుసట!
2జీ: ప్రధానికి ముందే తెలుసు, అబద్దమన్న కాంగ్రెస్
మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల 10tv
హైదరాబాద్:మహారాష్ట్ర, హర్యానాల్లో ఎన్నికల నగారా మోగింది. ఇరురాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ను ప్రధాన ఎన్నికల కమీషనర్ విఎస్ సంపత్ ప్రకటించారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 15న ఎన్నికలు ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 19న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని చీఫ్ ఎలక్షన్ ...
మహారాష్ట్ర, హర్యానాల్లో.. మోగినAndhrabhoomi
హర్యానా, మహారాష్ట్రల్లో ఎన్నికల నగారాసాక్షి
రెండు అసెంబ్లీ ఎన్నికల నగారా: బిజెపికి యువీ ప్రచారంOneindia Telugu
తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 14 వార్తల కథనాలు »
హైదరాబాద్:మహారాష్ట్ర, హర్యానాల్లో ఎన్నికల నగారా మోగింది. ఇరురాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ను ప్రధాన ఎన్నికల కమీషనర్ విఎస్ సంపత్ ప్రకటించారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 15న ఎన్నికలు ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 19న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని చీఫ్ ఎలక్షన్ ...
మహారాష్ట్ర, హర్యానాల్లో.. మోగిన
హర్యానా, మహారాష్ట్రల్లో ఎన్నికల నగారా
రెండు అసెంబ్లీ ఎన్నికల నగారా: బిజెపికి యువీ ప్రచారం
ఆంజనేయుడికి ఆధార్ కార్డు.. నెం. 2094 7051 9541 వెబ్ దునియా
సామాన్యులకి ఆధార్ కార్డు కావాలంటే నానా తంటాలూ పడాల్సి వస్తుంది. కానీ దేవుడైన హనుమంతునికి ఈజీగా ఆధార్ కార్డు వచ్చేసింది. ఇదెక్కడ జరిగిందనుకుంటున్నారా.. ఈ వింత రాజస్థాన్లో జరిగింది. ఆధార్ కార్డు అధికార వర్గాలు సాక్షాత్తూ హనుమంతుడికి కూడా ఆధార్ కార్డు ఇచ్చేశాయి. ఆయన ఆధార్ సంఖ్య 2094 7051 9541. కార్డుపై హనుమంతుడి ఫొటోతో సహా ...
ఆంజనేయుడికి ఆధార్ కార్డు..తెలుగువన్
ఆంజనేయుడికి కూడా 'ఆధార్' ఉంది!Kandireega
అంజనేయస్వామికి కూడా ఆధార్ కార్డు10tv
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
సామాన్యులకి ఆధార్ కార్డు కావాలంటే నానా తంటాలూ పడాల్సి వస్తుంది. కానీ దేవుడైన హనుమంతునికి ఈజీగా ఆధార్ కార్డు వచ్చేసింది. ఇదెక్కడ జరిగిందనుకుంటున్నారా.. ఈ వింత రాజస్థాన్లో జరిగింది. ఆధార్ కార్డు అధికార వర్గాలు సాక్షాత్తూ హనుమంతుడికి కూడా ఆధార్ కార్డు ఇచ్చేశాయి. ఆయన ఆధార్ సంఖ్య 2094 7051 9541. కార్డుపై హనుమంతుడి ఫొటోతో సహా ...
ఆంజనేయుడికి ఆధార్ కార్డు..
ఆంజనేయుడికి కూడా 'ఆధార్' ఉంది!
అంజనేయస్వామికి కూడా ఆధార్ కార్డు
సీఎం కావాలనుంది: ఉద్ధవ్ ఠాక్రే Namasthe Telangana
ముంబై: ఒకసారి తనకు అవకాశమిస్తే ఎవరికి బాధల్లేని పరిపాలన అందుబాటులోకి తెస్తానని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ఠాక్రే పేర్కొన్నారు. శివసేన ఆధ్వర్యంలోనే మహారాష్ట్రలో కాషాయ కూటమి అధికారంలోకి రాగలుగుతుందని చెప్పారు. తొలిసారి ముఖ్యమంత్రి కావాలని ఉందని ఉద్ధవ్ శనివారం ఓ ప్రైవేట్ టీవీ చానెల్కు చెప్పారు. మహాయుతి కూటమి భాగస్వామ్య ...
ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వండిAndhrabhoomi
మహాకూటమికే కుర్చీసాక్షి
మహా సిఎం పదవిపై కన్నేసిన ఉద్ధవ్ థాకరేOneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
ముంబై: ఒకసారి తనకు అవకాశమిస్తే ఎవరికి బాధల్లేని పరిపాలన అందుబాటులోకి తెస్తానని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ఠాక్రే పేర్కొన్నారు. శివసేన ఆధ్వర్యంలోనే మహారాష్ట్రలో కాషాయ కూటమి అధికారంలోకి రాగలుగుతుందని చెప్పారు. తొలిసారి ముఖ్యమంత్రి కావాలని ఉందని ఉద్ధవ్ శనివారం ఓ ప్రైవేట్ టీవీ చానెల్కు చెప్పారు. మహాయుతి కూటమి భాగస్వామ్య ...
ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వండి
మహాకూటమికే కుర్చీ
మహా సిఎం పదవిపై కన్నేసిన ఉద్ధవ్ థాకరే
ఢిల్లీలో బీజేపీకి ఛాన్స్ ఎందుకివ్వాలంటే : షీలా దీక్షిత్ కామెంట్స్ వెబ్ దునియా
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత షీలా దీక్షిత్ అభిప్రాయపడ్డారు. ఇలా ఎందుకు ఇవ్వాలన్న అంశానికి సంబంధించి కూడా ఆమె వివరణ ఇచ్చారు. అయితే, ఈ కామెంట్స్ బీజేపీకి హర్షాన్ని కలిగిస్తే, కాంగ్రెస్ పార్టీకి మాత్రం షాక్ ఇచ్చాయి. ఢిల్లీలో ...
ఢిల్లీలో బీజేపీకి అవకాశం ఇవ్వాలి: షీలా దీక్షిత్తెలుగువన్
బీజేపీకి అవకాశం ఇవ్వాలిసాక్షి
కాంగ్రెసుకు షాక్: ఢిల్లీలో బిజెపికి షీలా దీక్షిత్ బాసటOneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత షీలా దీక్షిత్ అభిప్రాయపడ్డారు. ఇలా ఎందుకు ఇవ్వాలన్న అంశానికి సంబంధించి కూడా ఆమె వివరణ ఇచ్చారు. అయితే, ఈ కామెంట్స్ బీజేపీకి హర్షాన్ని కలిగిస్తే, కాంగ్రెస్ పార్టీకి మాత్రం షాక్ ఇచ్చాయి. ఢిల్లీలో ...
ఢిల్లీలో బీజేపీకి అవకాశం ఇవ్వాలి: షీలా దీక్షిత్
బీజేపీకి అవకాశం ఇవ్వాలి
కాంగ్రెసుకు షాక్: ఢిల్లీలో బిజెపికి షీలా దీక్షిత్ బాసట
వామ్మో ఉరి... మెడకు బిగిస్తే నొప్పేస్తుందా... నిఠారి కిల్లర్ వెన్నులో వణుకు వెబ్ దునియా
చావు అంటే ఆ నరమాంస భక్షకుడు కోలీకి ఇప్పుడిప్పుడే బోధపడుతున్నట్లుంది. నిఠారీ హత్య కేసులో ఉరి శిక్ష పడిన నిందితుడు సురీందర్ కోలీకి (42) ఉరిశిక్ష అంటే ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మెడకు ఉరి బిగించి శిక్ష విధించేటపుడు నొప్పి పుడుతుందా అని జైలు అధికారులను అడుగుతున్నాడట ఈ నరరూప హంతకుడు. ఇదిలావుంటే గుర్గావ్ కు చెందిన నిఠారీ ...
నిఠారి కిల్లర్ కోలీకి మరోసారి స్టే, ఉరిశిక్ష బాధిస్తుందా?Oneindia Telugu
కోలీ ఉరిశిక్ష అమలుపై 29వరకూ సుప్రీం స్టేసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
చావు అంటే ఆ నరమాంస భక్షకుడు కోలీకి ఇప్పుడిప్పుడే బోధపడుతున్నట్లుంది. నిఠారీ హత్య కేసులో ఉరి శిక్ష పడిన నిందితుడు సురీందర్ కోలీకి (42) ఉరిశిక్ష అంటే ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మెడకు ఉరి బిగించి శిక్ష విధించేటపుడు నొప్పి పుడుతుందా అని జైలు అధికారులను అడుగుతున్నాడట ఈ నరరూప హంతకుడు. ఇదిలావుంటే గుర్గావ్ కు చెందిన నిఠారీ ...
నిఠారి కిల్లర్ కోలీకి మరోసారి స్టే, ఉరిశిక్ష బాధిస్తుందా?
కోలీ ఉరిశిక్ష అమలుపై 29వరకూ సుప్రీం స్టే
మగబిడ్డ కోసం భార్యతో గొడవ: పురుషాంగాన్ని కోసేసుకున్న భర్త! వెబ్ దునియా
మగ బిడ్డ కావాలంటూ భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి (30) తీవ్ర అసహనానికి గురై కత్తితో తన పురుషాంగాన్ని తానే కోసేసుకున్నాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని సివాన్ జిల్లా ఖోజ్వా గ్రామంలో చోటు చేసుకోగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాలను పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. కాగా, ఖతార్ దేశంలో ఉద్యోగం చేస్తున్న బాధితుడు, నెల రోజులపాటు ...
భార్యతో గొడవ: పురుషాంగాన్ని కోసేసుకున్నాడు!Oneindia Telugu
భార్యతో గొడవపడి... కోసేసుకున్నాడు!!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
మగ బిడ్డ కావాలంటూ భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి (30) తీవ్ర అసహనానికి గురై కత్తితో తన పురుషాంగాన్ని తానే కోసేసుకున్నాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని సివాన్ జిల్లా ఖోజ్వా గ్రామంలో చోటు చేసుకోగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాలను పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. కాగా, ఖతార్ దేశంలో ఉద్యోగం చేస్తున్న బాధితుడు, నెల రోజులపాటు ...
భార్యతో గొడవ: పురుషాంగాన్ని కోసేసుకున్నాడు!
భార్యతో గొడవపడి... కోసేసుకున్నాడు!!
వడోదర, మైన్పురిలో ఓ మోస్తరు పోలింగ్ Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: మూడు లోక్సభ నియోజకవర్గాలతో పాటు పది రాష్ట్రాల్లోని 33 అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం జరిగిన ఉప ఎన్నికల్లో ఒక మోస్తరు నుంచి భారీగా పోలింగ్ నమోదైంది. తెలంగాణలోని మెదక్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 65 శాతానికి పైగా పోలింగ్ జరగ్గా, గుజరాత్లోని వడోదర, ఉత్తరప్రదేశ్లోని మైన్పురి లోక్సభ సెగ్మెంట్లకు జరిగిన ...
ప్రశాంతంగా ఉప ఎన్నికలుసాక్షి
పది రాష్ట్రాల్లో ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్Namasthe Telangana
దేశవ్యాప్తంగా 10 రాష్ర్టాల్లోని 3 ఎంపీ, 33 అసెంబ్లీ స్థానాలకు కొనసాగుతున్న ఉప ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: మూడు లోక్సభ నియోజకవర్గాలతో పాటు పది రాష్ట్రాల్లోని 33 అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం జరిగిన ఉప ఎన్నికల్లో ఒక మోస్తరు నుంచి భారీగా పోలింగ్ నమోదైంది. తెలంగాణలోని మెదక్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 65 శాతానికి పైగా పోలింగ్ జరగ్గా, గుజరాత్లోని వడోదర, ఉత్తరప్రదేశ్లోని మైన్పురి లోక్సభ సెగ్మెంట్లకు జరిగిన ...
ప్రశాంతంగా ఉప ఎన్నికలు
పది రాష్ట్రాల్లో ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్
దేశవ్యాప్తంగా 10 రాష్ర్టాల్లోని 3 ఎంపీ, 33 అసెంబ్లీ స్థానాలకు కొనసాగుతున్న ఉప ...
కుదుటపడుతున్న కశ్మీరం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: వరద విలయం మిగిల్చిన విషాదం నుంచి జమ్మూకశ్మీర్ కొద్దికొద్దిగా కోలుకుంటోంది. వరద తాకిడికి ఇప్పటి వరకు 250 మందికిపైగా మృత్యువాతపడ్డారు. గల్లంతైన వారి సంఖ్య అంతకు రెట్టింపు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కశ్మీర్ లోయలో ఎటుచూసినా ఆప్తుల కోసం వెతుకులాడే బాధితులే కనిపిస్తున్నారు.
కాశ్మీర్లో చురుగ్గా సహాయ చర్యలుసాక్షి
అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం(పిక్చర్స్)Oneindia Telugu
జమ్మూలో వరదలు : కాశ్మీర్ సీఎం సైతం నీటిలో...వెబ్ దునియా
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 31 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: వరద విలయం మిగిల్చిన విషాదం నుంచి జమ్మూకశ్మీర్ కొద్దికొద్దిగా కోలుకుంటోంది. వరద తాకిడికి ఇప్పటి వరకు 250 మందికిపైగా మృత్యువాతపడ్డారు. గల్లంతైన వారి సంఖ్య అంతకు రెట్టింపు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కశ్మీర్ లోయలో ఎటుచూసినా ఆప్తుల కోసం వెతుకులాడే బాధితులే కనిపిస్తున్నారు.
కాశ్మీర్లో చురుగ్గా సహాయ చర్యలు
అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం(పిక్చర్స్)
జమ్మూలో వరదలు : కాశ్మీర్ సీఎం సైతం నీటిలో...
沒有留言:
張貼留言