కపిల్కు 'జీవితకాల సాఫల్య' పురస్కారం సాక్షి
లండన్: భారత బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్కు 'జీవితకాల సాఫల్య పురస్కారం' అవార్డు లభించింది. ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) నెలకొల్పిన ఈ అవార్డును బుధవారం రాత్రి హౌస్ ఆఫ్ లార్డ్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు అందజేశారు. క్రికెట్కు చేసిన సేవలతో పాటు నిరాశ్రయులకు చేయూతనిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు.
కపిల్కు అవార్డుAndhrabhoomi
కపిల్దేవ్కు జీవితసాఫల్య పురస్కారంNamasthe Telangana
పాలించినందుకు ఇంగ్లాండ్ను ద్వేషిస్తున్నా: కపిల్ దేవ్Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
లండన్: భారత బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్కు 'జీవితకాల సాఫల్య పురస్కారం' అవార్డు లభించింది. ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) నెలకొల్పిన ఈ అవార్డును బుధవారం రాత్రి హౌస్ ఆఫ్ లార్డ్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు అందజేశారు. క్రికెట్కు చేసిన సేవలతో పాటు నిరాశ్రయులకు చేయూతనిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు.
కపిల్కు అవార్డు
కపిల్దేవ్కు జీవితసాఫల్య పురస్కారం
పాలించినందుకు ఇంగ్లాండ్ను ద్వేషిస్తున్నా: కపిల్ దేవ్
సైనా అదుర్స్-పీవీ సింధు నిరాశ: దుష్యంత్ చౌహాన్కు కాంస్యం! వెబ్ దునియా
బుధవారం జరిగిన ఆసియా గేమ్స్లో పురుషుల 60 కేజీల ఉషు సందా విభాగంలో భారత్కు చెందిన నరేంద్ర గ్రెవాల్ కాంస్య పతకాన్ని సాధించాడు. భారత బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో నిరూపించుకుంటోంది. మహిళల సింగిల్స్లో ఇరాన్ క్రీడాకారిణి సొరయాను (2-0) 21-7, 21-6 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు వెళ్లింది. ఇక 10వ ర్యాంకర్ ...
ఆసియా క్రీడల్లో భారత్కు మరో రెండు కాంస్యాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆసియా క్రీడల్లో భారత్ కు మూడు కాంస్యాలుసాక్షి
రోయింగ్లో దుష్యంత్కు కాంస్యంAndhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
బుధవారం జరిగిన ఆసియా గేమ్స్లో పురుషుల 60 కేజీల ఉషు సందా విభాగంలో భారత్కు చెందిన నరేంద్ర గ్రెవాల్ కాంస్య పతకాన్ని సాధించాడు. భారత బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో నిరూపించుకుంటోంది. మహిళల సింగిల్స్లో ఇరాన్ క్రీడాకారిణి సొరయాను (2-0) 21-7, 21-6 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు వెళ్లింది. ఇక 10వ ర్యాంకర్ ...
ఆసియా క్రీడల్లో భారత్కు మరో రెండు కాంస్యాలు
ఆసియా క్రీడల్లో భారత్ కు మూడు కాంస్యాలు
రోయింగ్లో దుష్యంత్కు కాంస్యం
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం Andhrabhoomi
తిరుపతి, సెప్టెంబర్ 25: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామికి శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నవాహ్నిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు టిటిడి సర్వం సిద్ధం చేసింది. ఉత్సవాలకు ప్రారంభంగా గురువారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో తొలిరోజైన శుక్రవారం సాయంత్రం 5.36 గంటల నుండి ...
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంతా రెడీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేటినుంచి తిరుమల బ్రహ్మోత్సవాలుNamasthe Telangana
సర్వాంగ సుందరంగా తిరుమల మాడవీధులు (పిక్చర్స్)Oneindia Telugu
10tv
సాక్షి
వెబ్ దునియా
అన్ని 22 వార్తల కథనాలు »
తిరుపతి, సెప్టెంబర్ 25: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామికి శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నవాహ్నిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు టిటిడి సర్వం సిద్ధం చేసింది. ఉత్సవాలకు ప్రారంభంగా గురువారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో తొలిరోజైన శుక్రవారం సాయంత్రం 5.36 గంటల నుండి ...
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంతా రెడీ
నేటినుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు
సర్వాంగ సుందరంగా తిరుమల మాడవీధులు (పిక్చర్స్)
అక్రమాలకు నిలయంగా చర్లపల్లి కేంద్ర కారాగారం... 10tv
హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగారం. ఈ పేరు చెప్పగానే విశాలమైన జైలు, ఏడు ఊచలు, నాలుగుగోడలు వద్దన్నా గుర్తుకు వస్తాయి. జైలు.. అందులోనూ కేంద్రా కారాగారం, శిక్ష అనుభవించే ఖైదీలంతా నిత్యనరకంలో మగ్గిపోతుంటారు. చేసిన తప్పుకు అనుక్షణం కుమిలిపోతుంటారు అనుకోవచ్చు. కానీ ఇది ఓ వర్గానికే పరిమితం. ఎందుకంటే హవా నడిపించుకోగల్గిన విఐపి ...
చర్లపల్లి జైలులో మళ్లీ సెల్ఫోన్ల కలకలంAndhrabhoomi
చర్లపల్లి జైల్లో సోదాలు :15 సెల్ ఫోన్లు స్వాధీనంసాక్షి
చర్లపల్లి జైల్లో పోలీసుల తనిఖీలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగారం. ఈ పేరు చెప్పగానే విశాలమైన జైలు, ఏడు ఊచలు, నాలుగుగోడలు వద్దన్నా గుర్తుకు వస్తాయి. జైలు.. అందులోనూ కేంద్రా కారాగారం, శిక్ష అనుభవించే ఖైదీలంతా నిత్యనరకంలో మగ్గిపోతుంటారు. చేసిన తప్పుకు అనుక్షణం కుమిలిపోతుంటారు అనుకోవచ్చు. కానీ ఇది ఓ వర్గానికే పరిమితం. ఎందుకంటే హవా నడిపించుకోగల్గిన విఐపి ...
చర్లపల్లి జైలులో మళ్లీ సెల్ఫోన్ల కలకలం
చర్లపల్లి జైల్లో సోదాలు :15 సెల్ ఫోన్లు స్వాధీనం
చర్లపల్లి జైల్లో పోలీసుల తనిఖీలు
ఆసియా హాకీలో ఓడిన భారత్ : చైనాతో జరిగే మ్యాచ్లో గెలిస్తేనే! వెబ్ దునియా
ఇంచియాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత జట్టుకు పరాభవం ఎదురైంది. అదీ.. దాయాదీ దేశమైన పాకిస్థాన్ చేతిలో. ఆసియా క్రీడల్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో భారత్.. పాకిస్థాన్తో బరిలోకి దిగింది. దాయాది దేశం పాకిస్థాన్ చేతిలో 2-1 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో విజయబావుటా ఎగురవేసిన పాకిస్థాన్ సెమీఫైనల్కు అర్హత సాధించింది.
ఆసియా గేమ్స్: హాకీలో భారత్ ఓటమి (పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
ఇంచియాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత జట్టుకు పరాభవం ఎదురైంది. అదీ.. దాయాదీ దేశమైన పాకిస్థాన్ చేతిలో. ఆసియా క్రీడల్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో భారత్.. పాకిస్థాన్తో బరిలోకి దిగింది. దాయాది దేశం పాకిస్థాన్ చేతిలో 2-1 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో విజయబావుటా ఎగురవేసిన పాకిస్థాన్ సెమీఫైనల్కు అర్హత సాధించింది.
ఆసియా గేమ్స్: హాకీలో భారత్ ఓటమి (పిక్చర్స్)
వారంలో రెండు గంటలు శుద్ధి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబర్ 25(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ భారత్... జాతిపిత మహాత్మా గాంధీ స్వప్న భారత్! మహాత్ముని స్వప్న సాకారానికి కంకణబద్ధమైన మోదీ నేతృత్వంలోని కేంద్రం... ఆ దిశగా అడుగులు వేస్తోంది. గాంధీజీ 150వ జయంతి అయిన 2019 అక్టోబర్ 2 నాటికి 'క్లీన్ ఇండియా' ఆవిష్కృతమయ్యేలా ముందుకెళ్తోంది. వచ్చే నెల 2న ప్రారంభించే ఈ ప్రాజెక్టు ...
స్వచ్ఛ్భారత్ లోగో ఆవిష్కరణNamasthe Telangana
స్వచ్ఛ్ భారత్ లోగో ఆవిష్కరణAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబర్ 25(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ భారత్... జాతిపిత మహాత్మా గాంధీ స్వప్న భారత్! మహాత్ముని స్వప్న సాకారానికి కంకణబద్ధమైన మోదీ నేతృత్వంలోని కేంద్రం... ఆ దిశగా అడుగులు వేస్తోంది. గాంధీజీ 150వ జయంతి అయిన 2019 అక్టోబర్ 2 నాటికి 'క్లీన్ ఇండియా' ఆవిష్కృతమయ్యేలా ముందుకెళ్తోంది. వచ్చే నెల 2న ప్రారంభించే ఈ ప్రాజెక్టు ...
స్వచ్ఛ్భారత్ లోగో ఆవిష్కరణ
స్వచ్ఛ్ భారత్ లోగో ఆవిష్కరణ
అక్రమార్కులకు అండగా భాయ్ సాక్షి
సాక్షి, నెల్లూరు : నెల్లూరు నగర మేయర్ అజీజ్ భాయ్ అనుగ్రహం ఉంటే చాలు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగించవచ్చు. ప్రైవేటు, ప్రభుత్వ స్థలమైనా ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తులు నిర్మించినా కార్పొరేషన్ అధికారులు కన్నెత్తి కూడా చూడరు. కాకపోతే వారడిగినంత ముట్ట చెప్పాలి. మేయర్ ఆగ్రహించాడా చిన్న ప్రహరీ అయినా, బహుళ అంతస్తు ...
ఇంకా మరిన్ని »
సాక్షి, నెల్లూరు : నెల్లూరు నగర మేయర్ అజీజ్ భాయ్ అనుగ్రహం ఉంటే చాలు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగించవచ్చు. ప్రైవేటు, ప్రభుత్వ స్థలమైనా ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తులు నిర్మించినా కార్పొరేషన్ అధికారులు కన్నెత్తి కూడా చూడరు. కాకపోతే వారడిగినంత ముట్ట చెప్పాలి. మేయర్ ఆగ్రహించాడా చిన్న ప్రహరీ అయినా, బహుళ అంతస్తు ...
హరికేన్లా ఆడి... సాక్షి
రాయ్పూర్: బ్యాటింగ్లో ఏడెన్ బ్లిజార్డ్ (43 బంతుల్లో 62; 8 ఫోర్లు)... బౌలింగ్లో హిల్ఫెన్హాస్ (3/14), బొలింజర్ (3/22) మెరిపించడంతో హోబర్ట్ హరికేన్స్ జట్టు దుమ్ము రేపింది. ఫలితంగా మంగళవారం నార్తర్న్ డిస్ట్రిక్ట్స్తో జరిగిన చాంపియన్స్ లీగ్ టి20 మ్యాచ్లో ఆ జట్టు 86 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన హరికేన్స్ జట్టు 20 ...
86 పరుగుల తేడాతో నార్తర్న్ నైట్స్ చిత్తుAndhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
రాయ్పూర్: బ్యాటింగ్లో ఏడెన్ బ్లిజార్డ్ (43 బంతుల్లో 62; 8 ఫోర్లు)... బౌలింగ్లో హిల్ఫెన్హాస్ (3/14), బొలింజర్ (3/22) మెరిపించడంతో హోబర్ట్ హరికేన్స్ జట్టు దుమ్ము రేపింది. ఫలితంగా మంగళవారం నార్తర్న్ డిస్ట్రిక్ట్స్తో జరిగిన చాంపియన్స్ లీగ్ టి20 మ్యాచ్లో ఆ జట్టు 86 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన హరికేన్స్ జట్టు 20 ...
86 పరుగుల తేడాతో నార్తర్న్ నైట్స్ చిత్తు
కోల్కతా 12వసారి: టైం చూసి బాదాడు (పిక్చర్స్) thatsCricket Telugu
హైదరాబాద్: చివరి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన చాంపియన్స్ లీగ్ (సిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్లో ఐపీఎల్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ మూడు వికెట్ల తేడాతో పెర్త్ స్కార్చర్స్ను ఓడించింది. విజయానికి అవసరమైన 152 పరుగుల లక్ష్యాన్ని ఈ జట్టు మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పెర్త్ ...
ఉత్కంఠ పోరులో కోల్కతా గెలుపుAndhrabhoomi
'సూర్య' ప్రతాపం...సాక్షి
సెమీస్లో కోల్కాతాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: చివరి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన చాంపియన్స్ లీగ్ (సిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్లో ఐపీఎల్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ మూడు వికెట్ల తేడాతో పెర్త్ స్కార్చర్స్ను ఓడించింది. విజయానికి అవసరమైన 152 పరుగుల లక్ష్యాన్ని ఈ జట్టు మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పెర్త్ ...
ఉత్కంఠ పోరులో కోల్కతా గెలుపు
'సూర్య' ప్రతాపం...
సెమీస్లో కోల్కాతా
సిఎంకు కృతజ్ఞతలు తెలిపిన సౌందర్య Andhrabhoomi
కంఠేశ్వర్, సెప్టెంబర్ 24: తన ప్రతిభను గుర్తించి ముఖ్యమంత్రి కెసిఆర్ నగదు ప్రోత్సాహకాన్ని అందించడం పట్ల నిజామాబాద్ నగరానికి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి యెం డల సౌందర్య కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నగరంలోని క్రీడా అథారి టీ మైదానంలో యెండల సౌందర్యను క్రీడాకారులు ఘనంగా సన్మానించి అ భినందనలు తెలిపారు. ఈ సందర్భం గా ...
సౌందర్యకు ప్రభుత్వ నజరానాసాక్షి
హాకీ క్రీడాకారిణి సౌందర్యకు ప్రభుత్వ సాయంNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
కంఠేశ్వర్, సెప్టెంబర్ 24: తన ప్రతిభను గుర్తించి ముఖ్యమంత్రి కెసిఆర్ నగదు ప్రోత్సాహకాన్ని అందించడం పట్ల నిజామాబాద్ నగరానికి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి యెం డల సౌందర్య కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నగరంలోని క్రీడా అథారి టీ మైదానంలో యెండల సౌందర్యను క్రీడాకారులు ఘనంగా సన్మానించి అ భినందనలు తెలిపారు. ఈ సందర్భం గా ...
సౌందర్యకు ప్రభుత్వ నజరానా
హాకీ క్రీడాకారిణి సౌందర్యకు ప్రభుత్వ సాయం
沒有留言:
張貼留言