2014年9月28日 星期日

2014-09-29 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
జీవిత కాలం వీసాలు: ఎన్నారైలకు మోడీ వరాలు  Oneindia Telugu
న్యూయార్క్: అమెరికాలోని ప్రవాస భారతీయులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వరాలు ప్రకటించారు. ఇక్కడ కూర్చున్న ప్రజలు (ప్రవాస భారతీయులు) భారతదేశంపై గొప్ప ఆశలు పెట్టుకున్నారని తనకు బాగా తెలుసునని, భారతదేశంలో కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ప్రజల కలలను, ఆకాంక్షలను అన్నిటినీ మా హయాంలోనే నెరవేరుస్తామని హామీ ...

అమెరికాలో హర హర మోదీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మోదీ సభ సైడ్‌లైట్స్   సాక్షి
'మోది'సన్ స్క్వేర్!   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జయ తర్వాత జగనే  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) అక్రమాస్తుల కేసులో జయలలితకు శిక్ష పడిన నేపథ్యంలో.. వివిధ పార్టీల నాయకులు జగన్‌పై విమర్శనాసా్త్రలు సంధించారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రూ.66 కోట్ల అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానాను కోర్టు విధించిందని, మరి.. వైఎస్‌ ...

డీఎంకే చీఫ్ కరుణానిధిపై ఎఫ్ఐఆర్ నమోదు   సాక్షి
లాలూ టు జయ: రూ.కోట్లు కొట్టేసి జైలుకు సీఎంలు!   Oneindia Telugu
జయలలిత తరహాలోనే జగన్‌కు కూడా శిక్ష : మంత్రి గంటా జోస్యం   వెబ్ దునియా
Andhrabhoomi   
తెలుగువన్   
అన్ని 166 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
సిజెగా దత్తు ప్రమాణ స్వీకారం  Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్.ఎల్.దత్తు ఆదివారం నాడు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. పధ్నాలుగు నెలలపాటు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగే 63 సంవత్సరాల దత్తు ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికంటే సీనియర్. రాష్టప్రతి ...

సీజేఐగా జస్టిస్ దత్తు ప్రమాణం   సాక్షి
సీజేఐగా హెచ్‌ఎల్‌ దత్తు ప్రమాణం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సుప్రీం సీజేగా హెచ్ఎల్ దత్తు ప్రమాణ స్వీకారం(పిక్చర్స్)   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   


ముంచెత్తుతున్న 'మహా' మద్యం  సాక్షి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మహారాష్ట్ర మద్యం జిల్లాను ముంచెత్తుతోంది. ముఖ్యం గా సరిహద్దు గ్రామాల్లో దేశీదారు(మహారాష్ట్ర చీప్ లిక్కర్) ఏరులై పారుతోంది. ధర తక్కువ, కిక్కు ఎక్కువగా ఉండటంతో మందుబాబులు ఈ మద్యానికి బానిసవుతున్నారు. ముఖ్యంగా నిరుపేదలు మద్యం బారినపడి అనారోగ్యం పాల వుతున్నారు. జిల్లాలో 52 మండలాలుండగా, 22 ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన  సాక్షి
న్యూఢిల్లీ: మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపునకు కేంద్ర కేబినెట్ శనివారం సిఫార్సు చేయగా.. దీనికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి పాలన విధింపు ప్రకటనపై ప్రణబ్ సంతకం చేసినట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు ...

మహారాష్టల్రో రాష్టప్రతి పాలన   Andhrabhoomi
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన : కేంద్ర మంత్రివర్గం సిఫారసు!   వెబ్ దునియా
మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా   తెలుగువన్
Oneindia Telugu   
అన్ని 24 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
పాక్‌తో చర్చలకు మేం సిద్ధమే: షరీఫ్‌కు మోడీ చురకలు  Oneindia Telugu
న్యూయార్క్: పాకిస్తాన్‌తో ప్రశాంత వాతావరణంలో తాము ద్వైపాక్షిక చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, కానీ ఉగ్రవాద ఛాయలు ఉండకూడదని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇరుగుపొరుగు దేశాలతో భారత దేశం శాంతి, సౌహార్ద్ర సంబంధాలనే కోరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇరుగుపొరుగు సమస్యలపై ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించినంత ...

భారత ధార్మికభూమిక వసుధైకకుటుంబం అనే ఆదర్శం! సమితిలో ప్రస్తావిస్తే సమస్యలు ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
షరీఫ్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్   సాక్షి
కాశ్మీర్‌పై రిఫరెండం జరపాలంటున్న నవాజ్ షరీఫ్   తెలుగువన్
వెబ్ దునియా   
అన్ని 15 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
దూరదర్శన్‌కి ఇంకా ప్రధాని మన్మోహనే  తెలుగువన్
పాపం మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రి పదవి ఊడిపోయి ఆయన ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ దూరదర్శన్ వాళ్ళు మాత్రం ఆయన్ని ప్రధానిగా భావిస్తున్నారు. దూరదర్శన్ నేషనల్ ఛానల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సంబంధించిన వార్తలు వస్తున్నప్పుడు విజువల్స్‌లో మన్మోహన్ సింగ్‌ని చూపించి నాలుకలు కరుచుకున్నారు. మొన్నీమధ్య చైనా ...

దూరదర్శన్ ఘోరమైన తప్పిదం: ఇంకా భారత ప్రధాని మన్మోహనేనట!   వెబ్ దునియా
పీఎం మోదీ కాదు.. మన్మోహనే!   సాక్షి
మన్మోహన్‌కు మోదీ శుభాకాంక్షలు   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


ఎస్‌పీతో కాంగ్రెస్ పొత్తు  సాక్షి
న్యూఢిల్లీ: ఎన్సీపీ తమ నుంచి విడిపోవడంతో ఇక సమాజ్‌వాదీ పార్టీతో జత కట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబూ ఆసిమ్ అజ్మీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను కలిసి చర్చలు జరిపారని సమాజ్‌వాదీ ప్రతినిధి అబ్దుల్ ఖాదిర్ చౌదరి చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు ...

ఎన్సీపి షాక్: పొత్తు కోసం ఎస్పీతో కాంగ్రెస్ మంతనాలు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఇండియా గేట్ వద్ద రెండున స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఙ  సాక్షి
సాక్షి, న్యూఢిలీ: వచ్చే నెల రెండో తేదీన ఇండియా గేట్ వద్ద 'స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఙ' కార్యక్రమం జరగనుంది. ఇందులోభాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు బీజేపీ నేతలు అధికారులు దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామంటూ ప్రతిజ్ఞ చేయనున్నారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియా గేట్ వద్ద మారథాన్‌తోపాటు ...

గాంధీ జయంతి సెలవు లేదు.. స్వచ్ఛ భారత్...   తెలుగువన్
గాంధీ జయంతి రోజున స్వచ్ఛ భారత్:: హాలీ డే నో.. మోడీ కూడా?!   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


జైలులో సాదాసీదాగా జయ  సాక్షి
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడి ఇక్కడి పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న జయలలిత ఆదివారం సాదాసీదాగా గడిపారు.జయను వీఐపీల కోసం కేటాయించిన 23వ బ్యారెక్‌లో ఉంచారు. ఇందులో ఓ ఫ్యాన్, మంచాలు, టేబుల్, టీవీ, కుర్చీలు ఉంటాయి. వీఐపీ హోదా ఉండడంతో సాధారణ ఖైదీల దుస్తులను ఆమెకివ్వలేదు. జైలుకు చేరిన తొలి ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言