2014年9月15日 星期一

2014-09-16 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉప ఎన్నికల కౌంటింగ్  సాక్షి
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ లోక్‌సభతో పాటు వడోదర, మెయిన్‌పురి పార్లమెంట్ ఫలితాలు మధ్యాహ్నానికి వెలువడతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా నందిగామ అసెంబ్లీ ఫలితాలు ఉదయం 11 గంటలలోపే తెలిసే అవకాశముంది. టీఆర్ఎస్ తరపున ప్రభాకర్ రెడ్డి, ...

దేశంలో ఉప ఎన్నికలు: ఓట్ల లెక్కింపు ప్రారంభం   Oneindia Telugu
నేడు ఓట్ల లెక్కింపు   Andhrabhoomi
నేడు మెదక్, నందిగామ ఉప ఎన్నికల కౌంటింగ్..   10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఈ-కేబినెట్‌తో చరిత్ర సృష్టించిన చంద్రబాబు : నరేంద్ర మోడీ ఆరా!  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరికొత్త చరిత్రను సృష్టించారు. దేశంలోనే మొదటిసారిగా ఒక్క కాగితం కూడా వాడకుండా కేబినెట్‌ సమావేశం నిర్వహించి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ కేబినెట్ సమావేశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. ఆయన కార్యాలయ అధికారులు సైతం ఆసక్తి చూపించారంటే దీని ప్రాముఖ్యతను అర్థం ...

తొలిసారి ఈ-కేబినెట్   Andhrabhoomi
హిట్‌... ఈ-కేబినెట్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాబు ఈ-కేబినెట్‌పై కేంద్రం ఆరా, లోకేష్ సీక్రెట్ సర్వే!   Oneindia Telugu
తెలుగువన్   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చంద్రబాబు 100 డేస్ పాలనపై అంబటి రాంబాబు విసుర్లు!  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద రోజుల పరిపాలనపై వైకాపా అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. బాబు వంద రోజుల సినిమా పాలన పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. బాబు వంద రోజుల సినిమా ప్లాపయినా హిట్ అయిందని సంబరాలు జరుపుకోవడం ఆశ్చర్యకరమని అంబటి ఎద్దేవా చేశారు.
సినిమా ఫ్లాప్ అయినా సంబరాలా?   Andhrabhoomi
ఏం సాధించారని వంద రోజుల పండుగ?   సాక్షి
బాబు 100 రోజుల పాలనపై అంబటి అరుపులు   తెలుగువన్
Kandireega   
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రెగ్యులర్ ఇంక్రిమెంట్ కావాలి.. తెలంగాణ ఇంక్రిమెంట్‌ లాభం లేదు  తెలుగువన్
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇంక్రిమెంట్ వల్ల తమకు ఎంతమాత్రం లాభం లేదని తెలంగాణ ఉద్యోగులు అంటున్నారు. సోమవారం నాడు సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో లంచ్‌ అవర్ ర్యాలీ నిర్వహించారు.
ఇంక్రిమెంట్‌తో నో యూజ్.. రెగ్యులర్ ఇంక్రిమెంట్ కావాలి!   వెబ్ దునియా
'తెలంగాణ ఇంక్రిమెంటుతో మాకు లాభంలేదు'   సాక్షి
టీ సచివాలయ ఉద్యోగుల ర్యాలీ   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ప్రజలెవరూ అభద్రతా భావంతో లేరు: నరసింహన్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సహా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాషా్ట్రల్లో ప్రజలెవ్వరూ అభద్రతా భావంతో లేరని, ఇదంతా మీడియా సృష్టి అని ఇరు రాషా్ట్రల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ చెప్పారు. సోమవారం ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆయన తొలుత కేంద్ర సమాచార, ప్రసార, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను కలిసేందుకు ఆయన ...

హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భయం లేదు: నరసింహన్   తెలుగువన్
హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రతకు ఢోకాలేదు : నరసింహన్   వెబ్ దునియా
సీమాంధ్రుల భద్రతకు ఢోకా లేదు : గవర్నర్   Namasthe Telangana
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
టీడీపీ బాటలో దగ్గుబాటి దంపతులు?  తెలుగువన్
కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న దగ్గుబాటి దంపతులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న వార్తలు రావడం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అయితే ...

నారాతో దగ్గుపాటి దంపతుల మనస్సులు కలిసేనా   Palli Batani
టీడీపీలోకి చేరేందుకు సిద్ధమే : పురంధేశ్వరి మనస్సులో మాట!   వెబ్ దునియా
పురందేశ్వరి గురి టీడీపీ వైపు?   Kandireega
News Articles by KSR   
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బతుకమ్మ పండగకు సోనియాను ఆహ్వానించాలి: టీ కాంగ్రెస్  వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించతలపెట్టిన బతుకమ్మ ఉత్సవాలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విధిగా ఆహ్వానించాల్సిదేనంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీనే కాబట్టి బతుకమ్మ వేడుకలకు ఆమెను ఆహ్వానించాల్సిందేనని వారు ...

సోనియాని ఆహ్వానించాల్సిందే.. టీ కాంగ్రెస్   తెలుగువన్
సోనియాను ఆహ్వానించాలి   Kandireega
బతుకమ్మ ఉత్సవం కుటుంబ ఉత్సవం కారాదు   News Articles by KSR
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పొన్నాలపై టీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు.. గోచీ ఊడకొడతారంటూ...  వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలే తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య గోచీ ఊడగొట్టడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రి జగదీశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే కనీస అర్హత పొన్నాలకు లేదన్నారు. త్వరలో పొన్నాల లక్ష్మయ్య ...

పొన్నాల గోచీ మీద టీ విద్యామంత్రి కామెంట్లు   తెలుగువన్
విద్యా మంత్రి గోచి భాష మాట్లాడాలా!   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
విజయవాడ.. న్యూయార్క్ స్థాయికి చేరింది : వెంకయ్య నాయుడు  వెబ్ దునియా
భూముల ధర విషయంలో విజయవాడ.. న్యూయార్క్ స్థాయికి చేరుకున్నటుందని కేంద్రపట్టణాభివృద్ధి శాఖమంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీలపై ఓ సమావేశాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగర పాలక సంస్థ దుస్థితి చూస్తే బాధ ...

న్యూయార్క్ స్థాయికి, బాధ: వెంకయ్య, హెచ్చరిక   Oneindia Telugu
విజయవాడలో న్యూయార్క్ రేట్లు ఉన్నాయి-వెంకయ్య   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
హంగులన్నీ ఉంటేనే రాజధాని  సాక్షి
సాక్షి, విజయవాడ : రాజధానిగా ఉండే నగరానికి అన్ని హంగులుండాలని, ముఖ్యంగా రైలు, ఎయిర్ కనెక్టివిటీ ఉండడంతో పాటు ప్రజలు తాగేందుకు మంచినీరు, చక్కగా జీవించేందుకు విద్యా, వైద్య, ఎంటర్‌టైన్‌మెంట్ సౌకర్యాలుండాలని కేంద్ర పట్టాణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం స్థానిక బందరు రోడ్డులోని ఓ హోటల్‌లో ఆంధ్రా చాంబర్ ...

నాయకత్వ లోపంతోనే ఈ దుస్థితి   Andhrabhoomi
ఢిల్లీ తర్వాత దేశంలో తొలి స్మార్ట్‌సిటీ విజయవాడే : వెంకయ్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాపం విజయవాడ: వెంకయ్య జాలి..   తెలుగువన్

అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言