2014年9月12日 星期五

2014-09-13 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
అమెరికాలో మోడీకి భారీ రిసెప్షన్: హోస్ట్‌గా నీనా..20వేల మంది?  వెబ్ దునియా
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ప్రతిష్టాత్మకం కానుంది. ఇప్పటికే అమెరికాలోని ఒబామా సర్కారుతో పాటు, అక్కడి భారతీయ వర్గాలు మోడీ టూర్‌ను సక్సెస్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇందులో భాగంగా మోడీ కోసం అమెరికాలోని భారతీయులు ఓ భారీ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హోస్టులుగా 'మిస్ అమెరికా 2014' నీనా ...

అమెరికాలో మోడీ కోసం భారీ రిసెప్షన్, హోస్ట్‌గా నీనా   Oneindia Telugu
మోదీ సన్మానసభ ప్రయోక్తగా నీనా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   

  Kandireega   
ట్విట్టర్లో పనిచేసే ఉద్యోగులను ఖతం చేస్తాం: ఇస్లామిక్ టెర్రరిస్టులు!  వెబ్ దునియా
సామాజిక మీడియా వెబ్‌సైట్‌ ట్విట్టర్లో పనిచేసే ఉద్యోగులను ఖతం చేస్తామని ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు హెచ్చరించారు. ఈ హెచ్చరికల్ని కూడా ట్విట్టర్లోనే ట్వీట్ చేశారు. తీవ్రవాదులు నిర్వహిస్తున్న ట్విట్టర్ అకౌంట్లను ట్విట్టర్ తొలగించిన నేపథ్యంలో తీవ్రవాదులు ఈ హెచ్చరికలు చేశారు. అమెరికా, యూరప్ దేశాల్లో వున్న తమ స్లీపర్ సెల్స్ ఈ ఖతం ...

ట్విట్టర్ ఉద్యోగులకు టెర్రర్?   Kandireega
ట్విట్టర్ ఉద్యోగులను చంపేస్తాం...   తెలుగువన్
ట్విట్టర్ ఉద్యోగులను చంపేస్తాం: ఇస్లామిక్ స్టేట్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శ్రీలంకకు భూకంపం, సునామీ ముప్పు : సైంటిస్టుల వార్నింగ్  వెబ్ దునియా
మన దేశం పొరుగున ఉన్న శ్రీలంకకు భూకంపంతో పాటు.. సునామీ ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శ్రీలంకతోపాటు హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ భూకంపం, సునామీల ప్రభావం గత 2004లో ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో వచ్చిన భూకంప తీవ్రత 9.2 కంటే ఎక్కువగా ఉంటుందని వారు చెపుతున్నారు.
శ్రీలంకకు భూకంపాలు, సునామీ ముప్పు   తెలుగువన్
శ్రీలంకకు భారీ భూంకంపం ముప్పు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమెరికాలో భారతీయ కుటుంబం అనుమానాస్పద మృతి!  వెబ్ దునియా
అమెరికాలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పదంగా మృతిచెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... ఉత్తర భారత్‌కు చెందిన సుమీత్ ధావన్ (44), పల్లవి (40) అనే దంపతులకు పదేళ్ళ వయసున్న ఆర్నవ్ అనే కొడుకు ఉన్నాడు. ఈ యేడాది జనవరిలో సుమీత్ తన ఆఫీసు పనిమీద మరో దేశానికి వెళ్ళాడు. ఆ నెలలోనే పదేళ్ళ ఆర్నవ్ మృతదేహం బాత్‌రూమ్‌లో ఐస్‌తో ...

అనుమానాస్పద స్థితిలో భారతీయ దంపతుల మృతి   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మరో ఉగ్ర యుద్ధం ఇసిస్‌ను వేటాడతాం.. కూకటివేళ్లతో పెకలించి వేస్తాం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిరియా, ఇరాక్‌ల్లోని స్థావరాలపై దాడి చేస్తాం.. ఒబామా భీషణ ప్రతిజ్ఞ - మాకు హాని తలపెడితే వదిలిపెట్టం.. ఇప్పటికే 12 దేశాల మద్దతు - మిగిలిన దేశాలూ కలిసిరావాలి.. విజ్ఞప్తి చేసిన అమెరికా అధ్యక్షుడు - అరబ్‌ దేశాల మద్దతుకు యత్నాలు.. సహకరించబోమన్న టర్కీ - వైమానిక దాడులకు మేం దూరం: బ్రిటన్‌ - ఉగ్ర వ్యతిరేక చర్యలకు మద్దతుంటుంది: వీకే సింగ్‌
నడుం బిగించిన అమెరికా!   Andhrabhoomi
'ఐఎస్‌ఐఎల్' అంతుచూస్తాం   సాక్షి
ఐఎస్ఐఎస్ మిలిటెంట్ స్థావరాలపై దాడులకు సిద్ధమైన అమెరికా!   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
యూకే విడగొట్టకండి.. భరించలేను : బ్రిటన్ ప్రధాని  వెబ్ దునియా
యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఉండాలని స్కాట్లండ్ లోని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 18న స్కాట్లండ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో, యూకే ముక్కలవడాన్ని తాను భరించలేనని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరూన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హుటాహుటిన స్కాట్లండ్ ...

ప్లీజ్.. విడిపోవద్దు!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


కొత్త అన్వేషణ ప్రారంభించనున్న క్యూరియాసిటీ  సాక్షి
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ అంగారకునిపై ఉన్న మౌంట్ షార్ప్ పర్వత ప్రాంతానికి చేరుకుంది. విస్తారమైన గాలే కార్టర్ మధ్యలో ఉన్న ఈ పర్వత ప్రాంతంలో క్యూరియాసిటీ తన తదుపరి అన్వేషణను ప్రారంభించనుంది. సుమారు రెండేళ్ల తర్వాత, తొమ్మిది కిలోమీటర్ల ప్రయాణం అనంతరం క్యూరియాసిటీ ...


ఇంకా మరిన్ని »   

  సాక్షి   
పంజరం నుంచి బయటకు...  సాక్షి
అప్ఘానిస్థాన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది తాలిబన్లు... వారు సృష్టించిన మారణహోమం... అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకుని ముష్కరులు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు... అక్కడి ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపించారు. మహిళలనైతే పురుగుల్లా చూశారు. పంజరాల్లో బంధించినట్లుగా ఇళ్లకే పరిమితం చేశారు. క్రీడా మైదానాల్లోకి వారికి కనీసం ...


ఇంకా మరిన్ని »   


ఐదుగురు పిల్లలను కడతేర్చిన కసాయి తండ్రి  సాక్షి
వాషింగ్టన్: కన్న తండ్రే పిల్లల పాలిట కసాయిగా మారాడు. అమెరికాలో టిమోటి రే జోన్స్ అనే వ్యక్తి తన ఇంట్లో ఐదుగురు చిన్నారులను కర్కశంగా చంపేసినట్టు కేసు నమోదైంది. పిల్లల వయసు ఒకటి నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉంటుంది. పోలీసులు జోన్స్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. హైవేలో పోలీసులు జోన్స్ కారును తనిఖీ చేసినపుడు అందులో రక్తపు మరకలు, పిల్లల ...


ఇంకా మరిన్ని »   


సహకరించకపోతే జరిమానా వేస్తామన్నారు!  సాక్షి
వాషింగ్టన్: అమెరికా రహస్య నిఘా కార్యక్రమం 'ప్రిజమ్' కోసం యూజర్ల డేటా ఇచ్చి సహకరించకపోతే రోజుకు రూ. 1.5 కోట్ల(2.5 లక్షల డాలర్లు) జరిమానా వేస్తామని అమెరికా ప్రభుత్వం తమను హెచ్చరించినట్లు ఇంటర్నెట్ దిగ్గజం యాహూ తెలిపింది. కోర్టు డాక్యుమెంట్లలో ఈ విషయం ఉందని కంపెనీ న్యాయవాది రాన్ బెల్ ఓ బ్లాగులో తెలిపారు. నిఘా యత్నాలను ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言