2014年9月12日 星期五

2014-09-13 తెలుగు (India) క్రీడలు

  Oneindia Telugu   
మోడీతో సానియా మీర్జా భేటీ: టైటిల్‌కు అభినందన  Oneindia Telugu
న్యూఢిల్లీ: టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. యుఎస్ ఓపెన్ టోర్నమెంట్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆమె మోడీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సానియాకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తనకు మద్దతు, ప్రోత్సాహం ఇచ్చినందుకు సానియా మీర్జా మోడీకి కృతజ్ఞతలు తెలిపారు ...

సానియాకు ప్రధాని అభినందన   Andhrabhoomi
ఆసియా గేమ్స్‌లో పాల్గొంటా: సానియా   సాక్షి
ఆసియాడ్‌లో ఆడతా..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv   
వెబ్ దునియా   
Kandireega   
అన్ని 36 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పఠాన్ సోదరుల క్రికెట్ అకాడమీ.. క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్!  వెబ్ దునియా
పఠాన్ సోదరులు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ తమ స్వస్థలమైన బరోడాలో క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నారు. 'క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్‌'ను గురువారం వారు లాంచ్ చేశారు. వచ్చే నెలలో ఈ అకాడమీ మొదలుకానుంది. యువకులకు శిక్షణనిచ్చి వారిని ఉత్తమ క్రికెటర్లుగా తీర్చిదిద్దాలన్నది తమ చిరకాల కోరికని గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ...

పఠాన్ బ్రదర్స్ క్రికెట్ అకాడమీ   సాక్షి
పఠాన్ సోదరుల క్రికెట్ అకాడమీ   Andhrabhoomi
పఠాన్‌ బ్రదర్స్‌.. క్యాప్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆసియా గేమ్స్ : రోహన్ బోపన్న, సానియా, పేస్ అవుట్!  వెబ్ దునియా
ఆసియా గేమ్స్ టెన్నిస్‌లో భారత్ అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగనుంది. లియాండర్ పేస్, సానియా మిర్జా, రోహన్ బోపన్న ఆసియా గేమ్స్‌కు దూరమయ్యారు. ఇందుకు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) కూడా అనుమతిచ్చింది. కెరీర్ ముఖ్యం ఆసియా క్రీడల నుంచి తప్పుకుంటున్నా అని తొలుత సోమ్‌దేవ్ దేవ్ వర్మన్ అన్నప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసిన ఐటా ...

సానియా, పేస్, బోపన్న దూరం   Namasthe Telangana
సానియా కూడా అదే దారిలో...   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మోకాలికి గాయం.. ఆసియా క్రీడల నుంచి జ్వాలా గుత్తా దూరం!  వెబ్ దునియా
ఆసియా క్రిడా పోటీల నుంచి డబుల్స్ స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాలా వైదొలగింది. కుడి మోకాలిలో నొప్పి కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. జ్వాలాకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో ఆమె ఈ క్రీడా పోటీలకు దూరమయ్యారు. దీనిపై జ్వాలా గుత్తా స్పందిస్తూ.. 'ఆసియా క్రీడల కోసం ...

గాయంతో గుత్తా జ్వాల ఔట్   Namasthe Telangana
ఆసియా క్రీడలకు జ్వాల దూరం   సాక్షి
ఆసియా గేమ్స్ నుండి గుత్తా జ్వాల అవుట్, కారణం..!   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పోలార్డ్: లాహోర్ లయన్స్‌తో ఢీ!  వెబ్ దునియా
ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు చేతులు మారాయి. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా వెస్టిండీస్ డాషింగ్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌ను నియమిస్తూ అంబానీ గ్రూప్ నిర్ణయం తీసుకుంది. భుజం, చేతివేళ్ల గాయం కారణంగా రోహిత్ శర్మ జట్టుకు దూరం కావడంతో పొలార్డ్ ఛాంపియన్ లీగ్ టీ20లో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ముంబై ...

కెప్టెన్‌గా పొలార్డ్, ఫస్ట్ మ్యాచ్ లాహోర్ లయన్స్‌తో   thatsCricket Telugu
సందడి మొదలైంది...   సాక్షి
ముంబై సారథిగా పొలార్డ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే వారికి రూ.3 లక్షలు  సాక్షి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఖర్చుల కోసం రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో కాంస్యం సాధించిన పీవీ సింధును శుక్రవారం సచివాలయంలో ఆయన సన్మానించారు.
కెసిఆర్ పాలన భేష్   Andhrabhoomi
కెసిఆర్‌తో గోపి, సింధు: కెటిఆర్, కవిత తోడు (పిక్చర్స్)   Oneindia Telugu
సీఎం కేసీఆర్‌ను కలిసిన గోపీచంద్, సింధు   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తెలంగాణ సూపర్ సెవెన్ క్రికెట్ టోర్నీ: సెప్టెంబర్ 25 నుంచి..  వెబ్ దునియా
తెలంగాణ సూపర్ సెవెన్ క్రికెట్ టోర్నీ సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు జరుగనుంది. సెప్టెంబర్ 25 నుంచి సెప్టెంబర్ 28 వరకు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఈ టోర్నీ జరగనుంది. ఈ ఫార్మెట్‌‌లో ప్రతి జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ఉంటారు. ప్రతి జట్టు 6 ఓవర్లు ఆడుతుంది. 7 ప్లేయర్స్, ప్రతి ఇన్నింగ్స్ 6 ఓవర్లు.. 24 రాష్ట్రాల నుండి 30 జట్లు, 5 గ్రూపులు ...

తెలంగాణ సూపర్ సెవెన్ క్రికెట్ టోర్నీ(పిక్చర్స్)   thatsCricket Telugu
జాతీయ యూత్ క్రికెట్ లీగ్ 25 నుంచి   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కోచ్ విమల్‌ను కూడా నాతో పంపించాలి: సైనా నెహ్వాల్  వెబ్ దునియా
ఆసియా క్రీడలకు తనతో పాటు తన కొత్త కోచ్ విమల్‌ను కూడా ఇంచియాన్‌కు పంపించాలని స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)కు విజ్ఞప్తి చేసింది. ఇంచియాన్‌కు వెళ్లే కోచ్‌ల జాబితాలో విమల్ పేరును కూడా చేర్చాలని కోరింది. ఇటీవలే కోచ్ గోపీచంద్ నుంచి విడిపోయి కొత్త కోచ్‌ను సైనా నియమించుకున్న సంగతి తెలిసిందే. సైనా విజ్ఞప్తిని ...

కోచ్‌గా విమల్‌ను పంపండి   Andhrabhoomi
నా వెంట కోచ్‌గా విమల్‌ను పంపండి   సాక్షి
ఇంచియాన్‌కు సైనాతో విమల్‌..!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఏపీఎస్‌ఆర్టీసీలో సమ్మె లేదు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఏపీఎస్‌ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఈయూ)తో యాజమాన్యం చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల సమస్యల పరిష్కారానికి బుధవారం జరిగిన చర్చల్లో ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. సీసీఎస్‌, డీఏ బకాయిలు చెల్లించేందుకు, పండుగ అడ్వాన్సులు ఇవ్వడానికి సమ్మతించింది. నిర్ణీత ...

ఆర్టీసీ సమ్మె లేనట్లే...   సాక్షి
ఆర్టీసీకి తొలగిన సమ్మె గండం   Namasthe Telangana
ఫలించిన చర్చలు.. ఏపీలో ఆర్టీసీ సమ్మె ఉపసంహరణ!   వెబ్ దునియా
తెలుగువన్   
అన్ని 21 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
'రోహిత్ సీఎల్టీ ఆడడు', మాటమార్చిన పాక్ బోర్డ్  thatsCricket Telugu
రాయ్‌పూర్: భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను వేలి గాయం వేధిస్తున్నది. దీని కారణంగా అతను చాంపియన్స్ లీగ్ (సిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడబోడని జట్టు కోచ్ జాన్ రైట్ ప్రకటించాడు. డిఫెండింగ్ చాంపియన్ ముంబైకి ఇప్పుడు ఎవరు నాయకత్వం వహిస్తారన్న విషయంపై ఒకటిరెండు రోజుల్లో నిర్ణయం ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言