2014年9月12日 星期五

2014-09-13 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
హర్యానా, మహారాష్ట్రల్లో ఎన్నికల నగారా  సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్ 15న ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. 19 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు రెండు లోక్‌సభ స్థానాలు, 5 రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు కూడా అదేరోజు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఢిల్లీలోని నిర్వాచన్ ...

మహారాష్ట్ర, హర్యానాల్లో.. మోగిన నగారా   Andhrabhoomi
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీకి యువరాజ్ ప్రచారం!   వెబ్ దునియా
రెండు అసెంబ్లీ ఎన్నికల నగారా: బిజెపికి యువీ ప్రచారం   Oneindia Telugu
తెలుగువన్   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆంజనేయుడికి ఆధార్ కార్డు.. నెం. 2094 7051 9541  వెబ్ దునియా
సామాన్యులకి ఆధార్ కార్డు కావాలంటే నానా తంటాలూ పడాల్సి వస్తుంది. కానీ దేవుడైన హనుమంతునికి ఈజీగా ఆధార్ కార్డు వచ్చేసింది. ఇదెక్కడ జరిగిందనుకుంటున్నారా.. ఈ వింత రాజస్థాన్‌లో జరిగింది. ఆధార్ కార్డు అధికార వర్గాలు సాక్షాత్తూ హనుమంతుడికి కూడా ఆధార్ కార్డు ఇచ్చేశాయి. ఆయన ఆధార్ సంఖ్య 2094 7051 9541. కార్డుపై హనుమంతుడి ఫొటోతో సహా ...

ఆంజనేయుడికి ఆధార్ కార్డు..   తెలుగువన్
ఆంజనేయుడికి కూడా 'ఆధార్‌' ఉంది!   Kandireega
అంజనేయస్వామికి కూడా ఆధార్‌ కార్డు   10tv
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఢిల్లీలో బీజేపీకి ఛాన్స్ ఎందుకివ్వాలంటే : షీలా దీక్షిత్ కామెంట్స్  వెబ్ దునియా
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత షీలా దీక్షిత్ అభిప్రాయపడ్డారు. ఇలా ఎందుకు ఇవ్వాలన్న అంశానికి సంబంధించి కూడా ఆమె వివరణ ఇచ్చారు. అయితే, ఈ కామెంట్స్ బీజేపీకి హర్షాన్ని కలిగిస్తే, కాంగ్రెస్ పార్టీకి మాత్రం షాక్ ఇచ్చాయి. ఢిల్లీలో ...

ఢిల్లీలో బీజేపీకి అవకాశం ఇవ్వాలి: షీలా దీక్షిత్   తెలుగువన్
బీజేపీకి అవకాశం ఇవ్వాలి   సాక్షి
కాంగ్రెసుకు షాక్: ఢిల్లీలో బిజెపికి షీలా దీక్షిత్ బాసట   Oneindia Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం(పిక్చర్స్)  Oneindia Telugu
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో వరదలు భారీ విధ్వంసం సృష్టించంతో ఆ రాష్ట్ర జన జీవనానికి పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అక్కడ ఆహార రవాణతో పాటు, విద్యుత్ వ్యవస్ద పూర్తిగా దెబ్బతింది. దీంతో వరదల్లో చిక్కుకున్న తమను ఆదుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం రాలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ...

జమ్మూలో స్తంభించిన జన జీవనం...   10tv
నాకూ ప్రభుత్వం లేదు:ఒమర్ అబ్దుల్లా   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
'అమిత్ షాపై మరో ఛార్జిషీటు!  సాక్షి
ముజఫర్ నగర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై మరో ఛార్జిషీటు దాఖలు చేయడానికి ముజాఫర్ నగర్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. అంతకుముందు అమిత్ షా దాఖలైన ఛార్జిషీటులో లోపాల్ని ఎత్తిచూపుతూ ఉత్తరప్రదేశ్ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో తిరిగి మరో ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి సీనియర్ పోలీస్ అధికారి హెచ్ ఎన్ సింగ్ ...

అమిత్‌షాపై చార్జిషీట్‌ను తోసిపుచ్చిన యూపీ కోర్టు   Andhrabhoomi
ఎస్పీకి భంగపాటు: షాపై ఛార్జీషీటుకు కోర్టు నిరాకరణ   Oneindia Telugu
అమిత్ షాపై 'విద్వేష' కేసు చార్జిషీటును తిరస్కరించిన కోర్టు!   వెబ్ దునియా
తెలుగువన్   
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 20 వార్తల కథనాలు »   

  Kandireega   
పొగ తాగితే 20 వేల రూపాయల జరిమానా  Kandireega
public smoking kandireega.com దేశాన్ని అభివృద్ధి బాటలోనే కాక ఆరోగ్య బాటలో కూడా తీసుకెళ్ళే క్రమంలో భాజాపా ప్రభుత్వం కొత్త ప్రణాళికలను అమలు పరచడానికి సన్నాహాలు చేస్తోంది. భారత దేశాన్ని పొగాకు రహిత ప్రాంతంగా మార్చడానికి కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా, విడిగా సిగరెట్లు కొనడం, అమ్మడం, బహిరంగంగా పొగాకు తాగడం వంటి వాటిపై ...

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే రూ.20 వేలు   వెబ్ దునియా
పొగ రాయుళ్లకు సెగ   Andhrabhoomi
బయట సిగరెట్‌ తాగితే 20 వేలుఫైన్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వామ్మో ఉరి... మెడకు బిగిస్తే నొప్పేస్తుందా... నిఠారి కిల్లర్ వెన్నులో వణుకు  వెబ్ దునియా
చావు అంటే ఆ నరమాంస భక్షకుడు కోలీకి ఇప్పుడిప్పుడే బోధపడుతున్నట్లుంది. నిఠారీ హత్య కేసులో ఉరి శిక్ష పడిన నిందితుడు సురీందర్ కోలీకి (42) ఉరిశిక్ష అంటే ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మెడకు ఉరి బిగించి శిక్ష విధించేటపుడు నొప్పి పుడుతుందా అని జైలు అధికారులను అడుగుతున్నాడట ఈ నరరూప హంతకుడు. ఇదిలావుంటే గుర్గావ్ కు చెందిన నిఠారీ ...

నిఠారి కిల్లర్ కోలీకి మరోసారి స్టే, ఉరిశిక్ష బాధిస్తుందా?   Oneindia Telugu
కోలీ ఉరిశిక్ష అమలుపై 29వరకూ సుప్రీం స్టే   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మగబిడ్డ కోసం భార్యతో గొడవ: పురుషాంగాన్ని కోసేసుకున్న భర్త!  వెబ్ దునియా
మగ బిడ్డ కావాలంటూ భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి (30) తీవ్ర అసహనానికి గురై కత్తితో తన పురుషాంగాన్ని తానే కోసేసుకున్నాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని సివాన్ జిల్లా ఖోజ్వా గ్రామంలో చోటు చేసుకోగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాలను పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. కాగా, ఖతార్ దేశంలో ఉద్యోగం చేస్తున్న బాధితుడు, నెల రోజులపాటు ...

భార్యతో గొడవ: పురుషాంగాన్ని కోసేసుకున్నాడు!   Oneindia Telugu
భార్యతో గొడవపడి... కోసేసుకున్నాడు!!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నా పరువుకి సుబ్రమణ్యం నష్టం కలిగించారు: జయ కేసు  వెబ్ దునియా
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన పరువు పోయిందని, తన పరువు పోగొట్టింది మరెవరో కాదని ప్రముఖ న్యాయకోవిదుడు, బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామేనంటూ ఆరోపిస్తూ పరువు నష్టం కేసు పెట్టారు. సుబ్రమణ్య స్వామి తన మీద దురుద్దేశంతో కూడిన విమర్శలు చేశారని, ఇవి తన పరువు ప్రతిష్టలకు హాని కలిగించేలా ఉన్నాయంటూ ఆమె కోర్టులో పిటీషన్ దాఖలు ...

జయలలిత కేసులో స్వామికి సమన్లు   Kandireega
జయ పరువు కేసు: స్వామికి సమన్లు, 30న కోర్టుకు   Oneindia Telugu
సుబ్రహ్మణ్యస్వామికి సమన్లు   సాక్షి

అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమెరికాలో భారతీయ కుటుంబం అనుమానాస్పద మృతి!  వెబ్ దునియా
అమెరికాలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పదంగా మృతిచెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... ఉత్తర భారత్‌కు చెందిన సుమీత్ ధావన్ (44), పల్లవి (40) అనే దంపతులకు పదేళ్ళ వయసున్న ఆర్నవ్ అనే కొడుకు ఉన్నాడు. ఈ యేడాది జనవరిలో సుమీత్ తన ఆఫీసు పనిమీద మరో దేశానికి వెళ్ళాడు. ఆ నెలలోనే పదేళ్ళ ఆర్నవ్ మృతదేహం బాత్‌రూమ్‌లో ఐస్‌తో ...

అనుమానాస్పద స్థితిలో భారతీయ దంపతుల మృతి   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言