గవర్నర్తో కేసీఆర్ సుదీర్ఘ భేటీ సాక్షి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు శుక్రవారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో దాదాపు మూడు గంటలపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు ఈ ప్రత్యేక భేటీ కొనసాగింది. వీరిద్దరూ చర్చలు జరిపే సమయంలో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరూ లేకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా ...
గవర్నర్తో కెసిఆర్ భేటీAndhrabhoomi
3 గంటలసేపు చర్చలుKandireega
గవర్నర్తో కేసీఆర్ భేటీ.. విభజన చట్టం 9, 10 షెడ్యూల్ అంశాలపై చర్చ?వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు శుక్రవారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో దాదాపు మూడు గంటలపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు ఈ ప్రత్యేక భేటీ కొనసాగింది. వీరిద్దరూ చర్చలు జరిపే సమయంలో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరూ లేకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా ...
గవర్నర్తో కెసిఆర్ భేటీ
3 గంటలసేపు చర్చలు
గవర్నర్తో కేసీఆర్ భేటీ.. విభజన చట్టం 9, 10 షెడ్యూల్ అంశాలపై చర్చ?
అంతం కాదిది.. ఆరంభమే... సాక్షి
హైదరాబాద్: రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన ధర్నా ఆరంభం మాత్రమేనని.. అంతం కాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రుణమాఫీ, కరెంటు కోతలతో సహా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ...
రైతు సమస్యలపై కదంతొక్కిన కాంగ్రెస్Andhrabhoomi
ఖబడ్దార్: కేసీఆర్కు హెచ్చరిక, కాంగ్రెస్ నేతల అరెస్ట్Oneindia Telugu
రంగారెడ్డి : కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణుల ధర్నాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్: రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన ధర్నా ఆరంభం మాత్రమేనని.. అంతం కాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రుణమాఫీ, కరెంటు కోతలతో సహా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ...
రైతు సమస్యలపై కదంతొక్కిన కాంగ్రెస్
ఖబడ్దార్: కేసీఆర్కు హెచ్చరిక, కాంగ్రెస్ నేతల అరెస్ట్
రంగారెడ్డి : కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణుల ధర్నా
నేడు ఉపపోరు సాక్షి
నందిగామ రూరల్ : నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక శనివారం ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.రజనీకాంతరావు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈవీఎంలతోపాటు ఇతర సామగ్రిని అందించేందుకు పట్టణంలోని కేవీఆర్ కళాశాలలో శుక్రవారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
నేడు నందిగామ ఉప ఎన్నికAndhrabhoomi
నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం!వెబ్ దునియా
నందిగామ ఉప ఎన్నికకు ఏర్పాటు పూర్తిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
అన్ని 9 వార్తల కథనాలు »
నందిగామ రూరల్ : నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక శనివారం ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.రజనీకాంతరావు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈవీఎంలతోపాటు ఇతర సామగ్రిని అందించేందుకు పట్టణంలోని కేవీఆర్ కళాశాలలో శుక్రవారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
నేడు నందిగామ ఉప ఎన్నిక
నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం!
నందిగామ ఉప ఎన్నికకు ఏర్పాటు పూర్తి
పోలీసుల తనిఖీలు రూ.24 లక్షలు స్వాధీనం Andhrabhoomi
మేడ్చల్, సెప్టెంబర్ 12: మెదక్ ఉప ఎన్నికకు తరలిస్తున్న 24 లక్షల పది వేల రుపాయలను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని మురహరిపల్లి గ్రామ పరిధిలోని సుచిర్ ఇండియా హనీబర్గ్ రిసార్ట్స్లోని ఓ ఇన్నోవా వాహనం నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ డిసిపి ఎ.ఆర్. శ్రీనివాస్ వివరాల ప్రకారం.. మెదక్ ఉప ఎన్నిక కోసం ఓటర్లను ...
శామీర్పేట్ రిసార్ట్లో పోలీసుల తనిఖీలుసాక్షి
ప్రజలు డబ్బుకు అమ్ముడుపోరు: ఎమ్మెల్యే సోలిపేటNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
మేడ్చల్, సెప్టెంబర్ 12: మెదక్ ఉప ఎన్నికకు తరలిస్తున్న 24 లక్షల పది వేల రుపాయలను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని మురహరిపల్లి గ్రామ పరిధిలోని సుచిర్ ఇండియా హనీబర్గ్ రిసార్ట్స్లోని ఓ ఇన్నోవా వాహనం నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ డిసిపి ఎ.ఆర్. శ్రీనివాస్ వివరాల ప్రకారం.. మెదక్ ఉప ఎన్నిక కోసం ఓటర్లను ...
శామీర్పేట్ రిసార్ట్లో పోలీసుల తనిఖీలు
ప్రజలు డబ్బుకు అమ్ముడుపోరు: ఎమ్మెల్యే సోలిపేట
చంద్రబాబుకు మెంటల్... చెకప్ చేయించండి: తమ్మినేని సీతారాం సలహా! వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి 'మెంటల్' చెకప్ చేయించాలని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం సూచించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ నుంచి ప్రతిచోటా చంద్రబాబు నాయుడకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణకే సమయమంతా సరిపోతుందన్నారు.
వైద్యులకు చూపండి: బాబుపై తమ్మినేని, జగనేనా అనిOneindia Telugu
చంద్రబాబు పై తమ్మినేని విసుర్లుNews Articles by KSR
బాబు మానసిక స్థితిని పరీక్ష చేయించండిసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి 'మెంటల్' చెకప్ చేయించాలని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం సూచించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ నుంచి ప్రతిచోటా చంద్రబాబు నాయుడకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణకే సమయమంతా సరిపోతుందన్నారు.
వైద్యులకు చూపండి: బాబుపై తమ్మినేని, జగనేనా అని
చంద్రబాబు పై తమ్మినేని విసుర్లు
బాబు మానసిక స్థితిని పరీక్ష చేయించండి
బ్రహ్మాండంగా 'బతుకమ్మ' పండుగ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సద్దుల బతుకమ్మ రోజున హైదరాబాద్లోని ట్యాంక్బండ్, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తామన్నారు. మైసూర్లో దసరా ఉత్సవాలను తలపించేలా ఏర్పాట్లు చేస్తామని, ఇందుకు గాను రూ.10 కోట్లు ...
అంగరంగ వైభవంగా బతుకమ్మసాక్షి
వైభవోపేతంగా బతుకమ్మAndhrabhoomi
బతుకమ్మ పండుగకు ప్రముఖులకు సీఎం ఆహ్వానంNamasthe Telangana
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సద్దుల బతుకమ్మ రోజున హైదరాబాద్లోని ట్యాంక్బండ్, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తామన్నారు. మైసూర్లో దసరా ఉత్సవాలను తలపించేలా ఏర్పాట్లు చేస్తామని, ఇందుకు గాను రూ.10 కోట్లు ...
అంగరంగ వైభవంగా బతుకమ్మ
వైభవోపేతంగా బతుకమ్మ
బతుకమ్మ పండుగకు ప్రముఖులకు సీఎం ఆహ్వానం
తాడిపత్రి రుచి చూడండి: అన్న క్యాంటీన్లు అవసరమా? జేసీ ప్రభాకర్ రెడ్డి వెబ్ దునియా
అనంతపురం జిల్లాకు చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతపై అసంతృప్తో, లేక నిజంగానే ఫీల్ అయ్యారో కాని తాడిపత్రి టిడిపి ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అది కూడా అన్న క్యాంటీన్లపై జేసీ వ్యాఖ్యానించడం విశేషం. బడిపిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేని ప్రస్తుత ...
తాడిపత్రి రుచి: పరిటాల సునీతకు జెసి డిష్యూంOneindia Telugu
అన్న క్యాంటీన్లేమిటో- జెసి నిర్వేదంNews Articles by KSR
'అన్న' క్యాంటీన్లు దండగ: జేసీసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
అనంతపురం జిల్లాకు చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతపై అసంతృప్తో, లేక నిజంగానే ఫీల్ అయ్యారో కాని తాడిపత్రి టిడిపి ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అది కూడా అన్న క్యాంటీన్లపై జేసీ వ్యాఖ్యానించడం విశేషం. బడిపిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేని ప్రస్తుత ...
తాడిపత్రి రుచి: పరిటాల సునీతకు జెసి డిష్యూం
అన్న క్యాంటీన్లేమిటో- జెసి నిర్వేదం
'అన్న' క్యాంటీన్లు దండగ: జేసీ
మాజీ మంత్రి దానం నాగేందర్పై భూకబ్జా కేసు నమోదు! వెబ్ దునియా
మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ నేత దానం నాగేందర్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు ఒకటి నమోదైంది. తన స్థలాన్ని నాగేందర్ ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నాడంటూ జూబ్లీహిల్స్కు చెందిన కొండపల్లి హైమావతి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ ...
మాజీ మంత్రి దానంపై భూకబ్జా కేసుAndhrabhoomi
దానంపై భూ ఆక్రమణ కేసుసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ నేత దానం నాగేందర్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు ఒకటి నమోదైంది. తన స్థలాన్ని నాగేందర్ ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నాడంటూ జూబ్లీహిల్స్కు చెందిన కొండపల్లి హైమావతి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ ...
మాజీ మంత్రి దానంపై భూకబ్జా కేసు
దానంపై భూ ఆక్రమణ కేసు
వైకాపా నేతల భద్రతనే ఎందుకు తొలగిస్తున్నారు : హైకోర్టు ప్రశ్న వెబ్ దునియా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్లకు 2004 నుంచి కొనసాగుతూ వచ్చిన భద్రతను ఆకస్మికంగా తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారికి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ...
విజయమ్మ, షర్మిల, అనిల్కు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశంAndhrabhoomi
ఓ పార్టీ నేతల భద్రతనే ఎందుకు తొలగిస్తున్నారు..?సాక్షి
అన్ని 19 వార్తల కథనాలు »
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్లకు 2004 నుంచి కొనసాగుతూ వచ్చిన భద్రతను ఆకస్మికంగా తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారికి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ...
విజయమ్మ, షర్మిల, అనిల్కు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం
ఓ పార్టీ నేతల భద్రతనే ఎందుకు తొలగిస్తున్నారు..?
వాటర్ గ్రిడ్ కోసం తెలంగాణాలో మళ్లీ సర్వే : కేసీఆర్ వెబ్ దునియా
తెలంగాణాలోని అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా చేసేందుకు వీలుగా తాగునీటి గ్రిడ్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ సర్వే నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ తాగునీటి ...
తెలంగాణలో మరో సర్వేKandireega
తలుచుకుంటే ఏదైనా సాధిస్తా: కేసీఆర్తెలుగువన్
రేపు కూడా వాటర్గ్రిడ్పై అధికారులతో సీఎం భేటీNamasthe Telangana
Oneindia Telugu
అన్ని 17 వార్తల కథనాలు »
తెలంగాణాలోని అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా చేసేందుకు వీలుగా తాగునీటి గ్రిడ్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ సర్వే నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ తాగునీటి ...
తెలంగాణలో మరో సర్వే
తలుచుకుంటే ఏదైనా సాధిస్తా: కేసీఆర్
రేపు కూడా వాటర్గ్రిడ్పై అధికారులతో సీఎం భేటీ
沒有留言:
張貼留言