వైకాపా నేతల భద్రతనే ఎందుకు తొలగిస్తున్నారు : హైకోర్టు ప్రశ్న వెబ్ దునియా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్లకు 2004 నుంచి కొనసాగుతూ వచ్చిన భద్రతను ఆకస్మికంగా తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారికి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ...
విజయమ్మ, షర్మిల, అనిల్కు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశంAndhrabhoomi
ఓ పార్టీ నేతల భద్రతనే ఎందుకు తొలగిస్తున్నారు..?సాక్షి
అన్ని 19 వార్తల కథనాలు »
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్లకు 2004 నుంచి కొనసాగుతూ వచ్చిన భద్రతను ఆకస్మికంగా తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారికి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ...
విజయమ్మ, షర్మిల, అనిల్కు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం
ఓ పార్టీ నేతల భద్రతనే ఎందుకు తొలగిస్తున్నారు..?
ఎంసెట్ 2వ దశ కౌన్సెలింగ్కు సుప్రీం నో... ఆ విద్యార్థుల భవిష్యత్? వెబ్ దునియా
ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్కు సుప్రీంకోర్టు సమ్మతించలేదు. ఇది ఏపీ ఉన్నత విద్యా మండలికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ రెండోదశ నిర్వహణకు అనుమతించాలని మండలి చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. తొలి విడత కౌన్సెలింగ్లో 1.17 లక్షల విద్యార్థులకు మాత్రమే ...
ఎంసెట్ అభ్యర్థుల ఆశలు గల్లంతు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విద్యార్థులను ముంచిన 'విద్యా మండలి'సాక్షి
పోతే పోనివ్వండిAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 26 వార్తల కథనాలు »
ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్కు సుప్రీంకోర్టు సమ్మతించలేదు. ఇది ఏపీ ఉన్నత విద్యా మండలికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ రెండోదశ నిర్వహణకు అనుమతించాలని మండలి చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. తొలి విడత కౌన్సెలింగ్లో 1.17 లక్షల విద్యార్థులకు మాత్రమే ...
ఎంసెట్ అభ్యర్థుల ఆశలు గల్లంతు!
విద్యార్థులను ముంచిన 'విద్యా మండలి'
పోతే పోనివ్వండి
మాజీ మంత్రి దానంపై భూకబ్జా కేసు Andhrabhoomi
... * కార్పొరేటర్ సహా మరో ఇద్దరిపై * బాధితులు కొండపల్లి సీతారామయ్య బంధువులు? హైదరాబాద్, సెప్టెంబర్ 11: మాజీ మంత్రి దానం నాగేందర్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో భూ ఆక్రమణ, బెదిరింపు కేసులు నమోదయ్యాయి. తన స్థలాన్ని మాజీమంత్రి నాగేందర్ కాబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడంటూ, ఇందుకు సంబంధించి పలు సార్లు తనను ఫోన్లో కూడా ...
దానంపై భూ ఆక్రమణ కేసుసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
... * కార్పొరేటర్ సహా మరో ఇద్దరిపై * బాధితులు కొండపల్లి సీతారామయ్య బంధువులు? హైదరాబాద్, సెప్టెంబర్ 11: మాజీ మంత్రి దానం నాగేందర్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో భూ ఆక్రమణ, బెదిరింపు కేసులు నమోదయ్యాయి. తన స్థలాన్ని మాజీమంత్రి నాగేందర్ కాబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడంటూ, ఇందుకు సంబంధించి పలు సార్లు తనను ఫోన్లో కూడా ...
దానంపై భూ ఆక్రమణ కేసు
సీఎం అనుమతిస్తే.. చార్జీలు పెంచుతాం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 11(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రతిపాదించామని రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ముఖ్యమంత్రి అనుమతి ఇస్తే చార్జీలు పెంచుతామని చెప్పారు. పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా బస్ చార్జీలు పెంచకపోవడంతో ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని చెప్పారు.
త్వరలో బస్సు చార్జీల బాదుడు!సాక్షి
త్వరలో ఆర్టీసీ చార్జీల మోతAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 11(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రతిపాదించామని రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ముఖ్యమంత్రి అనుమతి ఇస్తే చార్జీలు పెంచుతామని చెప్పారు. పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా బస్ చార్జీలు పెంచకపోవడంతో ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని చెప్పారు.
త్వరలో బస్సు చార్జీల బాదుడు!
త్వరలో ఆర్టీసీ చార్జీల మోత
ఏపీ, తెలంగాణల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం 10tv
హైదరాబాద్: ఏపీలోని నందిగామ, తెలంగాణలోని మెదక్లో జరిగే ఉప ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రంతో తెరపడింది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఈ ఉప ఎన్నిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలి ఎన్నిక కావడంతో, గత ఎన్నికల్లో కేసీఆర్ పొందిన ఆధిక్యత కంటే అత్యధిక మెజార్టీ సాధించాలనే ...
మెదక్ లోక్సభ ఉప ఎన్నిక ప్రచారం సమాప్తంAndhrabhoomi
పకడ్బందీగా ఉప ఎన్నిక నిర్వహించండిసాక్షి
అన్ని 16 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఏపీలోని నందిగామ, తెలంగాణలోని మెదక్లో జరిగే ఉప ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రంతో తెరపడింది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఈ ఉప ఎన్నిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలి ఎన్నిక కావడంతో, గత ఎన్నికల్లో కేసీఆర్ పొందిన ఆధిక్యత కంటే అత్యధిక మెజార్టీ సాధించాలనే ...
మెదక్ లోక్సభ ఉప ఎన్నిక ప్రచారం సమాప్తం
పకడ్బందీగా ఉప ఎన్నిక నిర్వహించండి
మోదీకి కాంగ్రెస్ సీనియర్లు జై ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ కురిపిస్తున్న ప్రశంసల్ని చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు తూటాల్లాంటి మాటలతో మోదీపై విరుచుకు పడిన ఈ నేతలు ఇపుడు మోదీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
బీజేపీకి అవకాశం ఇవ్వాలిసాక్షి
ఢిల్లీలో భాజపాకు ఛాన్స్ ఇవ్వాలి... షీలా, హస్తం చేతికి చేదు గుళికవెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ కురిపిస్తున్న ప్రశంసల్ని చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు తూటాల్లాంటి మాటలతో మోదీపై విరుచుకు పడిన ఈ నేతలు ఇపుడు మోదీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
బీజేపీకి అవకాశం ఇవ్వాలి
ఢిల్లీలో భాజపాకు ఛాన్స్ ఇవ్వాలి... షీలా, హస్తం చేతికి చేదు గుళిక
108 అంబులెన్సు, ఆర్టీసీ బస్సు ఢీ Andhrabhoomi
పెద్దాపురం, సెప్టెంబర్ 11: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణ శివార్లలో గురువారం 108 అంబులెన్సు, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు అంబులెన్స్ సిబ్బంది , మరొకరు ఆసుపత్రికి తరలిస్తున్న రోగి. రంగంపేట మండలం మర్రిపూడి గ్రామానికి చెందిన కాతేటి సత్తిబాబు (27) కిడ్నీ సంబంధ వ్యాధితో ...
ఆర్టీసీ బస్సు- అంబులెన్స్ ఢీ: ముగ్గురు మృతిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
పెద్దాపురం, సెప్టెంబర్ 11: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణ శివార్లలో గురువారం 108 అంబులెన్సు, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు అంబులెన్స్ సిబ్బంది , మరొకరు ఆసుపత్రికి తరలిస్తున్న రోగి. రంగంపేట మండలం మర్రిపూడి గ్రామానికి చెందిన కాతేటి సత్తిబాబు (27) కిడ్నీ సంబంధ వ్యాధితో ...
ఆర్టీసీ బస్సు- అంబులెన్స్ ఢీ: ముగ్గురు మృతి
పోలవరంపై ముందడుగు! Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 11: పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అవాంతరాలను అధిగమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగులు వేస్తున్నారు. అడ్డంకులు లేకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాలతో ఆయన చర్చలు నిర్వహించాలని యోచిస్తున్నారు. వచ్చే వారం రెండు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ముఖ్యమంత్రులతో ...
పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ మరో ముందడుగుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 11: పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అవాంతరాలను అధిగమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగులు వేస్తున్నారు. అడ్డంకులు లేకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాలతో ఆయన చర్చలు నిర్వహించాలని యోచిస్తున్నారు. వచ్చే వారం రెండు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ముఖ్యమంత్రులతో ...
పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ మరో ముందడుగు
కేసీఆర్ తండ్రిలాంటివారు: రాజయ్య సాక్షి
హైదరాబాద్: 'సీఎం కేసీఆర్ మాకు తండ్రిలాంటివాడు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు దిశను నిర్దేశించే బాధ్యత ఆయనదే. మేవుు తప్పుచేస్తే తండ్రి గా, నాయకుడిగా సరిదిద్దే బాధ్యత కేసీఆర్పై ఉంది' అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ కె.రాజయ్య అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయున విలేకరులతో మాట్లాడుతూ గత ...
నా భుజం పై తుపాకి పెట్టి కాల్చుతారా!News Articles by KSR
కేసీఆర్ నాకు పితృ సమానులు : రాజయ్య వివరణ!వెబ్ దునియా
కేసీఆర్ తండ్రిలాంటోళ్లు: రాజయ్య, విజయమ్మకి ఊరటOneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్: 'సీఎం కేసీఆర్ మాకు తండ్రిలాంటివాడు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు దిశను నిర్దేశించే బాధ్యత ఆయనదే. మేవుు తప్పుచేస్తే తండ్రి గా, నాయకుడిగా సరిదిద్దే బాధ్యత కేసీఆర్పై ఉంది' అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ కె.రాజయ్య అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయున విలేకరులతో మాట్లాడుతూ గత ...
నా భుజం పై తుపాకి పెట్టి కాల్చుతారా!
కేసీఆర్ నాకు పితృ సమానులు : రాజయ్య వివరణ!
కేసీఆర్ తండ్రిలాంటోళ్లు: రాజయ్య, విజయమ్మకి ఊరట
శ్రీలంకకు భూకంపం, సునామీ ముప్పు : సైంటిస్టుల వార్నింగ్ వెబ్ దునియా
మన దేశం పొరుగున ఉన్న శ్రీలంకకు భూకంపంతో పాటు.. సునామీ ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శ్రీలంకతోపాటు హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ భూకంపం, సునామీల ప్రభావం గత 2004లో ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో వచ్చిన భూకంప తీవ్రత 9.2 కంటే ఎక్కువగా ఉంటుందని వారు చెపుతున్నారు.
శ్రీలంకకు భూకంపాలు, సునామీ ముప్పుతెలుగువన్
శ్రీలంకకు భారీ భూంకంపం ముప్పుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
మన దేశం పొరుగున ఉన్న శ్రీలంకకు భూకంపంతో పాటు.. సునామీ ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శ్రీలంకతోపాటు హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ భూకంపం, సునామీల ప్రభావం గత 2004లో ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో వచ్చిన భూకంప తీవ్రత 9.2 కంటే ఎక్కువగా ఉంటుందని వారు చెపుతున్నారు.
శ్రీలంకకు భూకంపాలు, సునామీ ముప్పు
శ్రీలంకకు భారీ భూంకంపం ముప్పు
沒有留言:
張貼留言