శ్రీలంకకు భూకంపం, సునామీ ముప్పు : సైంటిస్టుల వార్నింగ్ వెబ్ దునియా
మన దేశం పొరుగున ఉన్న శ్రీలంకకు భూకంపంతో పాటు.. సునామీ ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శ్రీలంకతోపాటు హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ భూకంపం, సునామీల ప్రభావం గత 2004లో ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో వచ్చిన భూకంప తీవ్రత 9.2 కంటే ఎక్కువగా ఉంటుందని వారు చెపుతున్నారు.
శ్రీలంకకు భూకంపాలు, సునామీ ముప్పుతెలుగువన్
శ్రీలంకకు భారీ భూంకంపం ముప్పుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
మన దేశం పొరుగున ఉన్న శ్రీలంకకు భూకంపంతో పాటు.. సునామీ ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శ్రీలంకతోపాటు హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ భూకంపం, సునామీల ప్రభావం గత 2004లో ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో వచ్చిన భూకంప తీవ్రత 9.2 కంటే ఎక్కువగా ఉంటుందని వారు చెపుతున్నారు.
శ్రీలంకకు భూకంపాలు, సునామీ ముప్పు
శ్రీలంకకు భారీ భూంకంపం ముప్పు
ట్విట్టర్లో పనిచేసే ఉద్యోగులను ఖతం చేస్తాం: ఇస్లామిక్ టెర్రరిస్టులు! వెబ్ దునియా
సామాజిక మీడియా వెబ్సైట్ ట్విట్టర్లో పనిచేసే ఉద్యోగులను ఖతం చేస్తామని ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు హెచ్చరించారు. ఈ హెచ్చరికల్ని కూడా ట్విట్టర్లోనే ట్వీట్ చేశారు. తీవ్రవాదులు నిర్వహిస్తున్న ట్విట్టర్ అకౌంట్లను ట్విట్టర్ తొలగించిన నేపథ్యంలో తీవ్రవాదులు ఈ హెచ్చరికలు చేశారు. అమెరికా, యూరప్ దేశాల్లో వున్న తమ స్లీపర్ సెల్స్ ఈ ఖతం ...
ట్విట్టర్ ఉద్యోగులకు టెర్రర్?Kandireega
ట్విట్టర్ ఉద్యోగులను చంపేస్తాం...తెలుగువన్
ట్విట్టర్ ఉద్యోగులను చంపేస్తాం: ఇస్లామిక్ స్టేట్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
సామాజిక మీడియా వెబ్సైట్ ట్విట్టర్లో పనిచేసే ఉద్యోగులను ఖతం చేస్తామని ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు హెచ్చరించారు. ఈ హెచ్చరికల్ని కూడా ట్విట్టర్లోనే ట్వీట్ చేశారు. తీవ్రవాదులు నిర్వహిస్తున్న ట్విట్టర్ అకౌంట్లను ట్విట్టర్ తొలగించిన నేపథ్యంలో తీవ్రవాదులు ఈ హెచ్చరికలు చేశారు. అమెరికా, యూరప్ దేశాల్లో వున్న తమ స్లీపర్ సెల్స్ ఈ ఖతం ...
ట్విట్టర్ ఉద్యోగులకు టెర్రర్?
ట్విట్టర్ ఉద్యోగులను చంపేస్తాం...
ట్విట్టర్ ఉద్యోగులను చంపేస్తాం: ఇస్లామిక్ స్టేట్
నరేంద్ర మోడీ అమెరికా టూర్.. ఒబామా అమితాసక్తి... వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 29, 30వ తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఒకప్పుడు మోడీకి వీసా ఇవ్వడానికే లేనిపోని కుంటిసాకులు చెప్పిన అగ్రరాజ్యం అమెరికా.. ఇపుడు అదే మోడీని ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అయితే మోడీని ఎప్పుడు కలుస్తానా అని ఉవ్విళ్ళూరుతున్నారట. మోడీ పర్యటన ...
మోడీ అమెరికా టూర్.. ఒబామా ఆసక్తి...తెలుగువన్
మోడీ అమెరికా పర్యటన: నెలాఖరులో ఒబామాతో భేటీOneindia Telugu
మోడీ టూర్ పై ఒబామాకు ఎందుకంత ఇంట్రస్ట్..?10tv
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
భారత ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 29, 30వ తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఒకప్పుడు మోడీకి వీసా ఇవ్వడానికే లేనిపోని కుంటిసాకులు చెప్పిన అగ్రరాజ్యం అమెరికా.. ఇపుడు అదే మోడీని ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అయితే మోడీని ఎప్పుడు కలుస్తానా అని ఉవ్విళ్ళూరుతున్నారట. మోడీ పర్యటన ...
మోడీ అమెరికా టూర్.. ఒబామా ఆసక్తి...
మోడీ అమెరికా పర్యటన: నెలాఖరులో ఒబామాతో భేటీ
మోడీ టూర్ పై ఒబామాకు ఎందుకంత ఇంట్రస్ట్..?
యూకే విడగొట్టకండి.. భరించలేను : బ్రిటన్ ప్రధాని వెబ్ దునియా
యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఉండాలని స్కాట్లండ్ లోని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 18న స్కాట్లండ్లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో, యూకే ముక్కలవడాన్ని తాను భరించలేనని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరూన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హుటాహుటిన స్కాట్లండ్ ...
ప్లీజ్.. విడిపోవద్దు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఉండాలని స్కాట్లండ్ లోని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 18న స్కాట్లండ్లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో, యూకే ముక్కలవడాన్ని తాను భరించలేనని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరూన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హుటాహుటిన స్కాట్లండ్ ...
ప్లీజ్.. విడిపోవద్దు!
అమెరికాలో భారతీయ కుటుంబం అనుమానాస్పద మృతి! వెబ్ దునియా
అమెరికాలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పదంగా మృతిచెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... ఉత్తర భారత్కు చెందిన సుమీత్ ధావన్ (44), పల్లవి (40) అనే దంపతులకు పదేళ్ళ వయసున్న ఆర్నవ్ అనే కొడుకు ఉన్నాడు. ఈ యేడాది జనవరిలో సుమీత్ తన ఆఫీసు పనిమీద మరో దేశానికి వెళ్ళాడు. ఆ నెలలోనే పదేళ్ళ ఆర్నవ్ మృతదేహం బాత్రూమ్లో ఐస్తో ...
అనుమానాస్పద స్థితిలో భారతీయ దంపతుల మృతిOneindia Telugu
కడతేరిన కుటుంబంసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
అమెరికాలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పదంగా మృతిచెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... ఉత్తర భారత్కు చెందిన సుమీత్ ధావన్ (44), పల్లవి (40) అనే దంపతులకు పదేళ్ళ వయసున్న ఆర్నవ్ అనే కొడుకు ఉన్నాడు. ఈ యేడాది జనవరిలో సుమీత్ తన ఆఫీసు పనిమీద మరో దేశానికి వెళ్ళాడు. ఆ నెలలోనే పదేళ్ళ ఆర్నవ్ మృతదేహం బాత్రూమ్లో ఐస్తో ...
అనుమానాస్పద స్థితిలో భారతీయ దంపతుల మృతి
కడతేరిన కుటుంబం
క్షిపణి ఢీకొనడం వల్ల కూలిన మలేషియా విమానం సాక్షి
హేగ్(నెథర్లాండ్స్): క్షిపణిలాంటి శక్తివంతమైన వస్తువు ఢీకొనడంవల్లనే మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 17 విమానం కూలిపోయిందని డచ్ సేఫ్టీ బోర్డు తొలి నివేదికలో తెలిపింది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్కు తెళుతున్న ఈ విమానం జూలై 17న కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 298 మంది ...
బలమైన వస్తువుల తాకిడి వల్లే కూలిన ఎమ్హెచ్ 17Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
హేగ్(నెథర్లాండ్స్): క్షిపణిలాంటి శక్తివంతమైన వస్తువు ఢీకొనడంవల్లనే మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 17 విమానం కూలిపోయిందని డచ్ సేఫ్టీ బోర్డు తొలి నివేదికలో తెలిపింది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్కు తెళుతున్న ఈ విమానం జూలై 17న కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 298 మంది ...
బలమైన వస్తువుల తాకిడి వల్లే కూలిన ఎమ్హెచ్ 17
మరో ఉగ్ర యుద్ధం ఇసిస్ను వేటాడతాం.. కూకటివేళ్లతో పెకలించి వేస్తాం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిరియా, ఇరాక్ల్లోని స్థావరాలపై దాడి చేస్తాం.. ఒబామా భీషణ ప్రతిజ్ఞ - మాకు హాని తలపెడితే వదిలిపెట్టం.. ఇప్పటికే 12 దేశాల మద్దతు - మిగిలిన దేశాలూ కలిసిరావాలి.. విజ్ఞప్తి చేసిన అమెరికా అధ్యక్షుడు - అరబ్ దేశాల మద్దతుకు యత్నాలు.. సహకరించబోమన్న టర్కీ - వైమానిక దాడులకు మేం దూరం: బ్రిటన్ - ఉగ్ర వ్యతిరేక చర్యలకు మద్దతుంటుంది: వీకే సింగ్
'ఐఎస్ఐఎల్' అంతుచూస్తాంసాక్షి
ఐఎస్ఐఎస్ మిలిటెంట్ స్థావరాలపై దాడులకు సిద్ధమైన అమెరికా!వెబ్ దునియా
ఐఎస్ అంతానికి సమగ్ర వ్యూహంAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
సిరియా, ఇరాక్ల్లోని స్థావరాలపై దాడి చేస్తాం.. ఒబామా భీషణ ప్రతిజ్ఞ - మాకు హాని తలపెడితే వదిలిపెట్టం.. ఇప్పటికే 12 దేశాల మద్దతు - మిగిలిన దేశాలూ కలిసిరావాలి.. విజ్ఞప్తి చేసిన అమెరికా అధ్యక్షుడు - అరబ్ దేశాల మద్దతుకు యత్నాలు.. సహకరించబోమన్న టర్కీ - వైమానిక దాడులకు మేం దూరం: బ్రిటన్ - ఉగ్ర వ్యతిరేక చర్యలకు మద్దతుంటుంది: వీకే సింగ్
'ఐఎస్ఐఎల్' అంతుచూస్తాం
ఐఎస్ఐఎస్ మిలిటెంట్ స్థావరాలపై దాడులకు సిద్ధమైన అమెరికా!
ఐఎస్ అంతానికి సమగ్ర వ్యూహం
ఫేస్బుక్కు బానిసైతే అంతే, సిగ్గుపడే వారు 'తక్కువే'..! Oneindia Telugu
ఫేస్బుక్కు వంటి వాటికి బానిసగా మారితే తీవ్ర ఒత్తిడిలో పడిపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్ వల్ల బంధాలు పెంచుకోవడం, సంబంధాలు పునరుద్ధరించుకోవడం, మన ఆలోచనలు పదిమందితో పంచుకోవడం వంటి ప్రయోజనాలున్నాయి. ఫేస్బుక్ను ఎంత వరకు ఉపయోగించుకోవాలో అంత వరకు ఉపయోగించుకుంటేనే బాగుంటుందంటున్నారు. అలా కాకుండా, అది లేకపోతే ...
ఫేస్ బుక్ తో జాగ్రత్త…Kandireega
అన్ని 7 వార్తల కథనాలు »
ఫేస్బుక్కు వంటి వాటికి బానిసగా మారితే తీవ్ర ఒత్తిడిలో పడిపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్ వల్ల బంధాలు పెంచుకోవడం, సంబంధాలు పునరుద్ధరించుకోవడం, మన ఆలోచనలు పదిమందితో పంచుకోవడం వంటి ప్రయోజనాలున్నాయి. ఫేస్బుక్ను ఎంత వరకు ఉపయోగించుకోవాలో అంత వరకు ఉపయోగించుకుంటేనే బాగుంటుందంటున్నారు. అలా కాకుండా, అది లేకపోతే ...
ఫేస్ బుక్ తో జాగ్రత్త…
మలేసియాతో బంధం మరింత బలోపేతం Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: మలేసియాతో ప్రస్తుతం వున్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ సంసిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటక రంగాల్లో మరింత సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునే అవకాశాలను మెరుగుపరుచుకోవాల్సి ఉందన్నారు. మంగళవారం తనను కలిసిన మలేషియా మంత్రి డాటుక్ సేరి జి.
మోడీతో మలేసియా మంత్రి భేటీసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: మలేసియాతో ప్రస్తుతం వున్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ సంసిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటక రంగాల్లో మరింత సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునే అవకాశాలను మెరుగుపరుచుకోవాల్సి ఉందన్నారు. మంగళవారం తనను కలిసిన మలేషియా మంత్రి డాటుక్ సేరి జి.
మోడీతో మలేసియా మంత్రి భేటీ
విదేశాల్లో ఖరీదైన బంగ్లా.. ఆస్తులు నీకెక్కడివి? సాక్షి
ఇస్లామాబాద్: విదేశాల్లో ఉన్న ఆస్తులపై వివరణ ఇవ్వాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ నిలదీశారు. లండన్ లోని ఖరీదైన ప్రాంతంలోని ఆస్తులు, యూరప్ లో 320 మిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడుల ఎక్కడివని ప్రశ్నించారు. ఇంత డబ్బు ఎక్కడదని ఇమ్రాన్ ప్రశ్నించారు. లండన్ లోని 800 మిలియన్ల హైడ్ పార్క్ ...
ఇంకా మరిన్ని »
ఇస్లామాబాద్: విదేశాల్లో ఉన్న ఆస్తులపై వివరణ ఇవ్వాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ నిలదీశారు. లండన్ లోని ఖరీదైన ప్రాంతంలోని ఆస్తులు, యూరప్ లో 320 మిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడుల ఎక్కడివని ప్రశ్నించారు. ఇంత డబ్బు ఎక్కడదని ఇమ్రాన్ ప్రశ్నించారు. లండన్ లోని 800 మిలియన్ల హైడ్ పార్క్ ...
沒有留言:
張貼留言