పఠాన్స్ అకాడమీ: ముద్దుపెట్టిన ఇర్ఫాన్ thatsCricket Telugu
ముంబై: పఠాన్ సోదరులు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ తమ స్వస్థలమైన బరోడాలో క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నారు. 'క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్'ను గురువారం వారు లాంచ్ చేశారు. వచ్చే నెలలో ఈ అకాడమీ మొదలుకానుంది. యువకులకు శిక్షణనిచ్చి వారిని ఉత్తమ క్రికెటర్లుగా తీర్చిదిద్దాలన్నది తమ చిరకాల కోరికని గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల ...
పఠాన్ బ్రదర్స్ క్రికెట్ అకాడమీసాక్షి
పఠాన్ సోదరుల క్రికెట్ అకాడమీAndhrabhoomi
పఠాన్ బ్రదర్స్.. క్యాప్!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
ముంబై: పఠాన్ సోదరులు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ తమ స్వస్థలమైన బరోడాలో క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నారు. 'క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్'ను గురువారం వారు లాంచ్ చేశారు. వచ్చే నెలలో ఈ అకాడమీ మొదలుకానుంది. యువకులకు శిక్షణనిచ్చి వారిని ఉత్తమ క్రికెటర్లుగా తీర్చిదిద్దాలన్నది తమ చిరకాల కోరికని గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల ...
పఠాన్ బ్రదర్స్ క్రికెట్ అకాడమీ
పఠాన్ సోదరుల క్రికెట్ అకాడమీ
పఠాన్ బ్రదర్స్.. క్యాప్!
సానియాకు ఇం'కోటి' ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సాని యా మీర్జాకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీ నజరానా అందజేసింది. యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన హైదరాబాదీ సానియాను గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సన్మానించారు. ప్రభుత్వ ప్రోత్సాహకంగా కోటి రూపాయల చెక్ను ఆమెకు అందించారు. ఇదే పోటీల సన్నాహకాల కోసం గతనెలలోనే ...
సానియాకు మరో రూ. కోటిసాక్షి
సానియా మీర్జాకు మరో కోటిAndhrabhoomi
సానియాకు కెసిఆర్ చెక్కు, ఆశీస్సులు (పిక్చర్స్)Oneindia Telugu
వెబ్ దునియా
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 25 వార్తల కథనాలు »
హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సాని యా మీర్జాకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీ నజరానా అందజేసింది. యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన హైదరాబాదీ సానియాను గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సన్మానించారు. ప్రభుత్వ ప్రోత్సాహకంగా కోటి రూపాయల చెక్ను ఆమెకు అందించారు. ఇదే పోటీల సన్నాహకాల కోసం గతనెలలోనే ...
సానియాకు మరో రూ. కోటి
సానియా మీర్జాకు మరో కోటి
సానియాకు కెసిఆర్ చెక్కు, ఆశీస్సులు (పిక్చర్స్)
కేసీఆర్ వ్యాఖ్య:సునీత కంటతడి, ఊగిపోయిన జగ్గారెడ్డి Oneindia Telugu
హైదరాబాద్: మెదక్ లోకసభ ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరఫున బరిలోకి దిగిన మాజీ మంత్రి సునీతా లక్ష్మా రెడ్డి గురువారం కంటతడి పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆమె కన్నీరు కార్చారు. నర్సాపూర్లో నిర్వహించిన రోడ్డు షోలో ఆమె మాట్లాడారు. వ్యక్తులను ...
కంటతడి పెట్టిన సునీత లక్ష్మారెడ్డిNews Articles by KSR
కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నారుసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్: మెదక్ లోకసభ ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరఫున బరిలోకి దిగిన మాజీ మంత్రి సునీతా లక్ష్మా రెడ్డి గురువారం కంటతడి పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆమె కన్నీరు కార్చారు. నర్సాపూర్లో నిర్వహించిన రోడ్డు షోలో ఆమె మాట్లాడారు. వ్యక్తులను ...
కంటతడి పెట్టిన సునీత లక్ష్మారెడ్డి
కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నారు
ఆసియా గేమ్స్ : రోహన్ బోపన్న, సానియా, పేస్ అవుట్! వెబ్ దునియా
ఆసియా గేమ్స్ టెన్నిస్లో భారత్ అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగనుంది. లియాండర్ పేస్, సానియా మిర్జా, రోహన్ బోపన్న ఆసియా గేమ్స్కు దూరమయ్యారు. ఇందుకు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) కూడా అనుమతిచ్చింది. కెరీర్ ముఖ్యం ఆసియా క్రీడల నుంచి తప్పుకుంటున్నా అని తొలుత సోమ్దేవ్ దేవ్ వర్మన్ అన్నప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసిన ఐటా ...
సానియా, పేస్, బోపన్న దూరంNamasthe Telangana
సానియా కూడా అదే దారిలో...సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆసియా గేమ్స్ టెన్నిస్లో భారత్ అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగనుంది. లియాండర్ పేస్, సానియా మిర్జా, రోహన్ బోపన్న ఆసియా గేమ్స్కు దూరమయ్యారు. ఇందుకు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) కూడా అనుమతిచ్చింది. కెరీర్ ముఖ్యం ఆసియా క్రీడల నుంచి తప్పుకుంటున్నా అని తొలుత సోమ్దేవ్ దేవ్ వర్మన్ అన్నప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసిన ఐటా ...
సానియా, పేస్, బోపన్న దూరం
సానియా కూడా అదే దారిలో...
'రోహిత్ సీఎల్టీ ఆడడు', మాటమార్చిన పాక్ బోర్డ్ thatsCricket Telugu
రాయ్పూర్: భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను వేలి గాయం వేధిస్తున్నది. దీని కారణంగా అతను చాంపియన్స్ లీగ్ (సిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్లో ఆడబోడని జట్టు కోచ్ జాన్ రైట్ ప్రకటించాడు. డిఫెండింగ్ చాంపియన్ ముంబైకి ఇప్పుడు ఎవరు నాయకత్వం వహిస్తారన్న విషయంపై ఒకటిరెండు రోజుల్లో నిర్ణయం ...
ఇంకా మరిన్ని »
రాయ్పూర్: భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను వేలి గాయం వేధిస్తున్నది. దీని కారణంగా అతను చాంపియన్స్ లీగ్ (సిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్లో ఆడబోడని జట్టు కోచ్ జాన్ రైట్ ప్రకటించాడు. డిఫెండింగ్ చాంపియన్ ముంబైకి ఇప్పుడు ఎవరు నాయకత్వం వహిస్తారన్న విషయంపై ఒకటిరెండు రోజుల్లో నిర్ణయం ...
వైద్య శాఖలో సంస్కరణలు Andhrabhoomi
అనంతపురం, సెప్టెంబర్ 11: వైద్య ఆరోగ్యశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అనంతపురం నగరంలోని మెడికల్ కళాశాల ఆడిటోరియంలో గురువారం జరిగిన వైద్యుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం భారీగా దెబ్బ తిన్నది వైద్య ఆరోగ్యశాఖ మాత్రమేనన్నారు.
మెరుగైన వైద్యమే లక్ష్యంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
అనంతపురం, సెప్టెంబర్ 11: వైద్య ఆరోగ్యశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అనంతపురం నగరంలోని మెడికల్ కళాశాల ఆడిటోరియంలో గురువారం జరిగిన వైద్యుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం భారీగా దెబ్బ తిన్నది వైద్య ఆరోగ్యశాఖ మాత్రమేనన్నారు.
మెరుగైన వైద్యమే లక్ష్యం
యూరప్పై వేర్పాటువాదం నీడ సాక్షి
స్కాట్లాండ్ స్వతంత్రం కోసం జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ యూరప్ అంతటా ఉత్కంఠను రేపుతోంది. ఎడతెగని ఆర్థిక సంక్షోభం కారణంగా స్పెయిన్, బెల్జియం, ఇటలీ తదితర దేశాలలో ఇప్పటికే వెల్లువెత్తుతున్న వేర్పాటువాద ఉద్యమాలకు స్కాట్లాండ్ స్వాతంత్య్రం కొత్త ఊపిరిలూదుతుందని ఈయూ నేతలు ఆందోళన చెందుతున్నారు. ''ఒక శకానికి సంబంధించిన మౌలికమైన ...
బ్రిటన్కు విభజన భయం!Andhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
స్కాట్లాండ్ స్వతంత్రం కోసం జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ యూరప్ అంతటా ఉత్కంఠను రేపుతోంది. ఎడతెగని ఆర్థిక సంక్షోభం కారణంగా స్పెయిన్, బెల్జియం, ఇటలీ తదితర దేశాలలో ఇప్పటికే వెల్లువెత్తుతున్న వేర్పాటువాద ఉద్యమాలకు స్కాట్లాండ్ స్వాతంత్య్రం కొత్త ఊపిరిలూదుతుందని ఈయూ నేతలు ఆందోళన చెందుతున్నారు. ''ఒక శకానికి సంబంధించిన మౌలికమైన ...
బ్రిటన్కు విభజన భయం!
పిస్టోరియస్ కావాలని చంపలేదు సాక్షి
ప్రిటోరియా: బ్లేడ్ రన్నర్గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన దక్షిణాఫ్రికా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్కు తన ప్రియురాలి హత్య కేసులో కాస్త ఉపశమనం లభించింది. ఉద్దేశపూర్వకంగానే అతడీ హత్య చేసినట్టు నిరూపితం కాలేదని అతడిపై ఉన్న హత్యానేరాన్ని ప్రిటోరియా హైకోర్టు జడ్జి తొకోజిలే మసిపా కొట్టివేశారు. అలాగే అత్యంత కఠిన శిక్ష పడే అభియోగాలను సైతం ...
పిస్టోరియస్కు ఊరటఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పిస్టోరియస్ కంటతడి.. దోషిగా తేలితే జీవితఖైదు?వెబ్ దునియా
హత్య: తీర్పు వెలువరిస్తుండగా ఏడ్చేసిన పిస్టోరియస్Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
ప్రిటోరియా: బ్లేడ్ రన్నర్గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన దక్షిణాఫ్రికా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్కు తన ప్రియురాలి హత్య కేసులో కాస్త ఉపశమనం లభించింది. ఉద్దేశపూర్వకంగానే అతడీ హత్య చేసినట్టు నిరూపితం కాలేదని అతడిపై ఉన్న హత్యానేరాన్ని ప్రిటోరియా హైకోర్టు జడ్జి తొకోజిలే మసిపా కొట్టివేశారు. అలాగే అత్యంత కఠిన శిక్ష పడే అభియోగాలను సైతం ...
పిస్టోరియస్కు ఊరట
పిస్టోరియస్ కంటతడి.. దోషిగా తేలితే జీవితఖైదు?
హత్య: తీర్పు వెలువరిస్తుండగా ఏడ్చేసిన పిస్టోరియస్
సమగ్ర కుటుంబ సర్వే డేటాబేస్కు సమస్యలెన్నో? Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అధికార పగ్గాలు చేపట్టిన ప్రభుత్వం సంక్షేమ పథకాలను వర్తింపజేసే అర్హులను ఎంపిక చేసేందుకు హడావుడి, ఆఘమేఘాలపై గత నెల 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కంప్యూటరీకరణ చేసేందుకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా ఒకే ఒక్కరోజులో ...
తుదిదశకు 'సర్వే' కంప్యూటరీకరణNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అధికార పగ్గాలు చేపట్టిన ప్రభుత్వం సంక్షేమ పథకాలను వర్తింపజేసే అర్హులను ఎంపిక చేసేందుకు హడావుడి, ఆఘమేఘాలపై గత నెల 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కంప్యూటరీకరణ చేసేందుకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా ఒకే ఒక్కరోజులో ...
తుదిదశకు 'సర్వే' కంప్యూటరీకరణ
విశాఖ వన్డేపై అధికారుల సమీక్ష సాక్షి
విశాఖ: విశాఖ వేదికగా త్వరలో జరిగే అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కు సంబంధించి ఏర్పాట్లును గురువారం విశాఖ అధికారులు సమీక్షించారు. అక్టోబర్ 14న భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మూడో వన్డే మ్యాచ్ కు సంబంధించి క్రికెట్ ఆర్గనైజింగ్ కమిటీ తాజాగా సమావేశమైంది. ఈ సమావేశంలో కలెక్టర్, పోర్ట్ చైర్మన్, ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శలు పాల్గొన్నారు.
భారత్-వెస్టిండీస్ వన్డే మ్యాచ్ నిర్వహణ కమిటీ భేటీNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
విశాఖ: విశాఖ వేదికగా త్వరలో జరిగే అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కు సంబంధించి ఏర్పాట్లును గురువారం విశాఖ అధికారులు సమీక్షించారు. అక్టోబర్ 14న భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మూడో వన్డే మ్యాచ్ కు సంబంధించి క్రికెట్ ఆర్గనైజింగ్ కమిటీ తాజాగా సమావేశమైంది. ఈ సమావేశంలో కలెక్టర్, పోర్ట్ చైర్మన్, ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శలు పాల్గొన్నారు.
భారత్-వెస్టిండీస్ వన్డే మ్యాచ్ నిర్వహణ కమిటీ భేటీ
沒有留言:
張貼留言