వైకాపా నేతల భద్రతనే ఎందుకు తొలగిస్తున్నారు : హైకోర్టు ప్రశ్న వెబ్ దునియా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్లకు 2004 నుంచి కొనసాగుతూ వచ్చిన భద్రతను ఆకస్మికంగా తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారికి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ...
విజయమ్మ, షర్మిల, అనిల్కు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశంAndhrabhoomi
ఓ పార్టీ నేతల భద్రతనే ఎందుకు తొలగిస్తున్నారు..?సాక్షి
విజయమ్మకు భద్రత ఇవ్వండిNews Articles by KSR
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 19 వార్తల కథనాలు »
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్లకు 2004 నుంచి కొనసాగుతూ వచ్చిన భద్రతను ఆకస్మికంగా తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారికి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ...
విజయమ్మ, షర్మిల, అనిల్కు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం
ఓ పార్టీ నేతల భద్రతనే ఎందుకు తొలగిస్తున్నారు..?
విజయమ్మకు భద్రత ఇవ్వండి
ఎంసెట్ 2వ దశ కౌన్సెలింగ్కు సుప్రీం నో... ఆ విద్యార్థుల భవిష్యత్? వెబ్ దునియా
ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్కు సుప్రీంకోర్టు సమ్మతించలేదు. ఇది ఏపీ ఉన్నత విద్యా మండలికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ రెండోదశ నిర్వహణకు అనుమతించాలని మండలి చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. తొలి విడత కౌన్సెలింగ్లో 1.17 లక్షల విద్యార్థులకు మాత్రమే ...
ఎంసెట్ అభ్యర్థుల ఆశలు గల్లంతు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విద్యార్థులను ముంచిన 'విద్యా మండలి'సాక్షి
పోతే పోనివ్వండిAndhrabhoomi
తెలుగువన్
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 26 వార్తల కథనాలు »
ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్కు సుప్రీంకోర్టు సమ్మతించలేదు. ఇది ఏపీ ఉన్నత విద్యా మండలికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ రెండోదశ నిర్వహణకు అనుమతించాలని మండలి చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. తొలి విడత కౌన్సెలింగ్లో 1.17 లక్షల విద్యార్థులకు మాత్రమే ...
ఎంసెట్ అభ్యర్థుల ఆశలు గల్లంతు!
విద్యార్థులను ముంచిన 'విద్యా మండలి'
పోతే పోనివ్వండి
మాజీ మంత్రి దానంపై భూకబ్జా కేసు Andhrabhoomi
... * కార్పొరేటర్ సహా మరో ఇద్దరిపై * బాధితులు కొండపల్లి సీతారామయ్య బంధువులు? హైదరాబాద్, సెప్టెంబర్ 11: మాజీ మంత్రి దానం నాగేందర్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో భూ ఆక్రమణ, బెదిరింపు కేసులు నమోదయ్యాయి. తన స్థలాన్ని మాజీమంత్రి నాగేందర్ కాబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడంటూ, ఇందుకు సంబంధించి పలు సార్లు తనను ఫోన్లో కూడా ...
దానంపై భూ ఆక్రమణ కేసుసాక్షి
మాజీ మంత్రి దానం నాగేందర్ పై కేసు నమోదుNews Articles by KSR
మాజీమంత్రి దానం నాగేందర్పై కేసు నమోదుNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
... * కార్పొరేటర్ సహా మరో ఇద్దరిపై * బాధితులు కొండపల్లి సీతారామయ్య బంధువులు? హైదరాబాద్, సెప్టెంబర్ 11: మాజీ మంత్రి దానం నాగేందర్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో భూ ఆక్రమణ, బెదిరింపు కేసులు నమోదయ్యాయి. తన స్థలాన్ని మాజీమంత్రి నాగేందర్ కాబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడంటూ, ఇందుకు సంబంధించి పలు సార్లు తనను ఫోన్లో కూడా ...
దానంపై భూ ఆక్రమణ కేసు
మాజీ మంత్రి దానం నాగేందర్ పై కేసు నమోదు
మాజీమంత్రి దానం నాగేందర్పై కేసు నమోదు
ఏపీ, తెలంగాణల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం 10tv
హైదరాబాద్: ఏపీలోని నందిగామ, తెలంగాణలోని మెదక్లో జరిగే ఉప ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రంతో తెరపడింది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఈ ఉప ఎన్నిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలి ఎన్నిక కావడంతో, గత ఎన్నికల్లో కేసీఆర్ పొందిన ఆధిక్యత కంటే అత్యధిక మెజార్టీ సాధించాలనే ...
మెదక్ లోక్సభ ఉప ఎన్నిక ప్రచారం సమాప్తంAndhrabhoomi
పకడ్బందీగా ఉప ఎన్నిక నిర్వహించండిసాక్షి
'95 శాతం పోలింగ్ సాధించిన గ్రామానికి నజరానా'Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 16 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఏపీలోని నందిగామ, తెలంగాణలోని మెదక్లో జరిగే ఉప ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రంతో తెరపడింది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఈ ఉప ఎన్నిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలి ఎన్నిక కావడంతో, గత ఎన్నికల్లో కేసీఆర్ పొందిన ఆధిక్యత కంటే అత్యధిక మెజార్టీ సాధించాలనే ...
మెదక్ లోక్సభ ఉప ఎన్నిక ప్రచారం సమాప్తం
పకడ్బందీగా ఉప ఎన్నిక నిర్వహించండి
'95 శాతం పోలింగ్ సాధించిన గ్రామానికి నజరానా'
సీఎం అనుమతిస్తే.. చార్జీలు పెంచుతాం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 11(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రతిపాదించామని రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ముఖ్యమంత్రి అనుమతి ఇస్తే చార్జీలు పెంచుతామని చెప్పారు. పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా బస్ చార్జీలు పెంచకపోవడంతో ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని చెప్పారు.
త్వరలో బస్సు చార్జీల బాదుడు!సాక్షి
త్వరలో ఆర్టీసీ చార్జీల మోతAndhrabhoomi
ఆర్టీసి చార్జీలు పెంచే యోచనNews Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 11(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రతిపాదించామని రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ముఖ్యమంత్రి అనుమతి ఇస్తే చార్జీలు పెంచుతామని చెప్పారు. పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా బస్ చార్జీలు పెంచకపోవడంతో ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని చెప్పారు.
త్వరలో బస్సు చార్జీల బాదుడు!
త్వరలో ఆర్టీసీ చార్జీల మోత
ఆర్టీసి చార్జీలు పెంచే యోచన
పోలవరంపై ముందడుగు! Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 11: పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అవాంతరాలను అధిగమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగులు వేస్తున్నారు. అడ్డంకులు లేకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాలతో ఆయన చర్చలు నిర్వహించాలని యోచిస్తున్నారు. వచ్చే వారం రెండు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ముఖ్యమంత్రులతో ...
పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ మరో ముందడుగుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పోలవరంపై రంగంలోకి బాబు, సీఎంలను కలుస్తారుOneindia Telugu
నయా రాయపూర్ ను సందర్శించనున్నబాబుNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 11: పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అవాంతరాలను అధిగమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగులు వేస్తున్నారు. అడ్డంకులు లేకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాలతో ఆయన చర్చలు నిర్వహించాలని యోచిస్తున్నారు. వచ్చే వారం రెండు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ముఖ్యమంత్రులతో ...
పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ మరో ముందడుగు
పోలవరంపై రంగంలోకి బాబు, సీఎంలను కలుస్తారు
నయా రాయపూర్ ను సందర్శించనున్నబాబు
108 అంబులెన్సు, ఆర్టీసీ బస్సు ఢీ Andhrabhoomi
పెద్దాపురం, సెప్టెంబర్ 11: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణ శివార్లలో గురువారం 108 అంబులెన్సు, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు అంబులెన్స్ సిబ్బంది , మరొకరు ఆసుపత్రికి తరలిస్తున్న రోగి. రంగంపేట మండలం మర్రిపూడి గ్రామానికి చెందిన కాతేటి సత్తిబాబు (27) కిడ్నీ సంబంధ వ్యాధితో ...
ఆర్టీసీ బస్సు- అంబులెన్స్ ఢీ: ముగ్గురు మృతిNamasthe Telangana
ఆర్టీసీ బస్సు -108 వాహనం ఢీ: ముగ్గురు మృతిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
పెద్దాపురం, సెప్టెంబర్ 11: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణ శివార్లలో గురువారం 108 అంబులెన్సు, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు అంబులెన్స్ సిబ్బంది , మరొకరు ఆసుపత్రికి తరలిస్తున్న రోగి. రంగంపేట మండలం మర్రిపూడి గ్రామానికి చెందిన కాతేటి సత్తిబాబు (27) కిడ్నీ సంబంధ వ్యాధితో ...
ఆర్టీసీ బస్సు- అంబులెన్స్ ఢీ: ముగ్గురు మృతి
ఆర్టీసీ బస్సు -108 వాహనం ఢీ: ముగ్గురు మృతి
నవరణ దారుణం 'వడ్డి'ంపు! సాక్షి
శ్రీకాకుళం అగ్రికల్చర్: రుణమాఫీ రైతులకు కష్టాలను తెచ్చి పెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న విధానంతో జిల్లా రైతులపై రూ. 2.23 కోట్లుకు పైబడి వడ్డీ భారం పడుతోంది. దీన్ని వెంటనే చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి పెంచుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యమైతే మరింత వడ్డీ పడుతుందని హెచ్చరిస్తుండడంతో ఏమి ...
ఇంకా మరిన్ని »
శ్రీకాకుళం అగ్రికల్చర్: రుణమాఫీ రైతులకు కష్టాలను తెచ్చి పెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న విధానంతో జిల్లా రైతులపై రూ. 2.23 కోట్లుకు పైబడి వడ్డీ భారం పడుతోంది. దీన్ని వెంటనే చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి పెంచుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యమైతే మరింత వడ్డీ పడుతుందని హెచ్చరిస్తుండడంతో ఏమి ...
దసరా నుంచి సంక్షేమ వరద Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 11:ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన పలు హామీల అమలుకు దసరా నుంచి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పెద్ద పండుగ అయితే, తెలంగాణ ప్రాంతంలో దసరా పెద్ద పండుగ. ఈ పండుగకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా దసరా రోజున పలు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సమగ్ర కుటుంబ ...
సమగ్ర సర్వేలో 93 లక్షల కుటుంబాల నమోదుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 11:ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన పలు హామీల అమలుకు దసరా నుంచి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పెద్ద పండుగ అయితే, తెలంగాణ ప్రాంతంలో దసరా పెద్ద పండుగ. ఈ పండుగకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా దసరా రోజున పలు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సమగ్ర కుటుంబ ...
సమగ్ర సర్వేలో 93 లక్షల కుటుంబాల నమోదు
విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 11: రాష్ట్రంలోని అన్ని విభాగాల విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎన్ సుధాకర్రావు, శివాజి తదితరులు ప్రతినిధి బృందం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తమశాఖకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వాలని ...
విద్యుత్ ఉద్యోగులకూ టి ఇంక్రిమెంట్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 11: రాష్ట్రంలోని అన్ని విభాగాల విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎన్ సుధాకర్రావు, శివాజి తదితరులు ప్రతినిధి బృందం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తమశాఖకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వాలని ...
విద్యుత్ ఉద్యోగులకూ టి ఇంక్రిమెంట్
沒有留言:
張貼留言