2014年9月10日 星期三

2014-09-11 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
అమిత్ షా పై విద్వేష కేసు : యూపీ పోలీసులు చార్జిషీటు  వెబ్ దునియా
గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఆ రాష్ట్ర పోలీసులు బుధవారం చార్జిషీటు (అభియోగ పత్రం) దాఖలు చేశారు. ఈ ప్రసంగం ద్వారా అమిత్ షా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ...

రెచ్చగొట్టే ప్రసంగం కేసులో అమిత్ షాపై చార్జిషీటు   Andhrabhoomi
అమిత్ షాపై చార్జీషీటు సరైందే: ఆప్   సాక్షి
అమిత్‌షాపై యూపీలో ఛార్జిషీట్‌ నమోదు   10tv
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రంగా హత్య కేసులో టీడీపీ నేతలే ముద్దాయిలు  సాక్షి
సాక్షి, విజయవాడ : దివంగత వంగవీటి రంగా హత్య కేసులో టీడీపీ నేతలే ముద్దాయిలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ ఆరోపించారు. 1988లో వంగవీటి రంగా హత్య ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది, దానికి ఎవరు బాధ్యులు.. ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాదరావు అప్పుడు ఎందుకు రాజీనామా చేశారో అన్ని విషయాలు ...

పరిటాల కేసుగా పోటీగా వంగవీటి కేసు!   News Articles by KSR
పరిటాల రవి కేసులో జగనే ముద్దాయి... మంత్రి సునీత   వెబ్ దునియా
పరిటాల కేసులో జగనే ముద్దాయి... సునీత   తెలుగువన్
Oneindia Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
టీఆర్ఎస్ వాళ్ళని బాగా బంతాడుకుంటా... గెలిపిస్తే... జగ్గారెడ్డి  వెబ్ దునియా
మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో దిగిన కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ నాయకుల మీద తనదైన శైలిలో ఘాటు హాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నాయకులు తనను తెలంగాణ ద్రోహి అంటూ విమర్శించినందుకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. కెసిఆర్,హరీష్ రావుల జాగీరు తెలంగాణా అనుకుంటున్నారా... కాదని ...

టీఆర్ఎస్ వాళ్ళని బంతాడుకుంటా: జగ్గారెడ్డి   తెలుగువన్
జగ్గారెడ్డికి పదవి ఎలా వస్తుందబ్బా!   News Articles by KSR
భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్‌ను గెలిపించండి: కేసీఆర్   Namasthe Telangana
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నా పరువుకి సుబ్రమణ్యం నష్టం కలిగించారు: జయ కేసు  వెబ్ దునియా
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన పరువు పోయిందని, తన పరువు పోగొట్టింది మరెవరో కాదని ప్రముఖ న్యాయకోవిదుడు, బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామేనంటూ ఆరోపిస్తూ పరువు నష్టం కేసు పెట్టారు. సుబ్రమణ్య స్వామి తన మీద దురుద్దేశంతో కూడిన విమర్శలు చేశారని, ఇవి తన పరువు ప్రతిష్టలకు హాని కలిగించేలా ఉన్నాయంటూ ఆమె కోర్టులో పిటీషన్ దాఖలు ...

జయ పరువు కేసు: స్వామికి సమన్లు, 30న కోర్టుకు   Oneindia Telugu
సుబ్రహ్మణ్యస్వామికి సమన్లు   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఛానళ్ళ నిషేధంపై గవర్నర్ స్పందన ఎక్కడ?: బొత్స  వెబ్ దునియా
తెలంగాణకు సెల్యూట్ చేస్తేనే తెలంగాణ గడ్డపై వుండగలరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ పీసీసి చీఫ్ బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. తెలంగాణలో ఒకరికి సెల్యూట్ చేసి బతకాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. ఈ భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా బతికే హక్కును రాజ్యాంగం కల్పించిందని బొత్స గుర్తు చేశారు.
ఛానళ్ళ నిషేధంపై గవర్నర్ స్పందన ఏది?: బొత్స   తెలుగువన్
గాంధీ,అంబేద్కర్ లకు సాల్యూట్ చేస్తాం..మీకు కాదు   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
గణేశ నిమజ్జనం.. అపశ్రుతులు... తెలంగాణ రాష్ట్రంలో...  వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకల నిమజ్జనం సందర్భంగా కొన్ని అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. వీటి కారణంగా ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మానేరు వాగులో వినాయక నిమజ్జనం సందర్భంగా నగురం గ్రామానికి చెందిన సంజీవరావు, శ్రావణ్ కుమార్, రవి అనే ముగ్గురు ...

నిమజ్జనంలో అపశ్రుతి: ఐదుగురు యువకుల మృతి   Oneindia Telugu
నిమజ్జనంలో అపశ్రుతి   Andhrabhoomi

అన్ని 11 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
సిసిఎస్ కస్టడీకి ఆసిఫ్ అలీ  Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 10: భారత ఆర్మీ రహస్యాలను పాక్ గూఢచారికి చేరవేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఆసిఫ్ అలీని నాంపల్లి కోర్టు ఐదు రోజుల పాటు సిసిఎస్ కస్టడీకి అప్పగించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు గురువారం ఆసిఫ్ అలీని సిసిఎస్ పోలీసులు తమ కస్టడీకి తీసుకోనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆర్మీ సుబేదార్ పతన్‌కుమార్‌కు బ్యాంకు ఖాతాలో ...

సీసీఎస్ కస్టడీలోకి ఆసిఫ్ అలీ   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
విపక్ష నేతగా..స్వచ్ఛందంగా తప్పుకో!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌: కోర్టులో సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లలో ఎ1గా తేలిన..వైఎస్‌ జగన్‌ తక్షణం రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుని హోదా నుంచి వైదొలిగి ఆ పదవి గౌరవాన్ని కాపాడాలని టీడీపీ ప్రతినిధి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. లేనట్టయితే, ఆయనను అధ్యక్ష పదవి నుంచి ఆ పార్టీ నేతలు తొలగించాలని బుధవారిమిక్కడ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ...

జగన్‌పై 11 చార్జిషీట్లు.. 11 గోల్డ్ మెడల్సా? : సోమిరెడ్డి ప్రశ్న   వెబ్ దునియా
గోల్డ్ మెడల్ సాధించినట్లా: జగన్‌ను ఏకేసిన సోమిరెడ్డి   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జగన్ అక్రమాస్తులపై సీబీఐ 11వ ఛార్జ్‌షీట్ దాఖలు  వెబ్ దునియా
జగన్ అక్రమాస్తుల కేసులో పట్టు మరింతా బిగుసుకుపోతున్నట్లు తెలుస్తోంది. సీబీఐ ఈ కేసుకు సంబంధించి 11వ చార్జిషీట్‌ను దాఖలు చేస్తూ వైఎస్‌ జగన్‌ను ఏ1 నిందితుడిగా పేర్కొంది. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టే ఒప్పందంతోనే ఇందు ప్రాజెక్ట్స్‌కు క్విడ్ ప్రోకో విధానంలో భూ కేటాయింపులు జరిపారంటూ నిర్ధారిస్తూ సీబీఐ అభియోగపత్రాన్ని నాంపల్లి ...

జగన్ అక్రమాస్తులపై 11వ ఛార్జ్‌షీట్ దాఖలు   తెలుగువన్
జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో చార్జిషీటు దాఖలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 15 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బయట సిగరెట్‌ తాగితే 20 వేలుఫైన్‌!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10: ధూమపాన ప్రియులారా కాస్త జాగ్రత్త! ఇక మీదట బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్‌ తాగేముందు ఒకసారి ఆలోచించుకోండి! ఇకపై మీరు బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్‌ తాగితే మీ ఆరోగ్యానికే కాదు.. మీ జేబుకూ చిల్లు తప్పదు! పబ్లిక్‌లో సిగరెట్‌ తాగే వారికి రూ. 20 వేల జరిమానాను విధించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ ...

పొగ రాయుళ్లకు సెగ   Andhrabhoomi
కొత్త రూల్: బహిరంగంగా పొగత్రాగితే 20 వేల జరిమానా   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言